Books / in_ernet_dli_2015_387651_2015_387651_Vishnusharma-English

1. in_ernet_dli_2015_387651_2015_387651_Vishnusharma-English

Page 1

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

విశ్వనాథ సత్యనారాయణ, ఎం.ఎ.

Page 2

కృష్ణావతీక నుండి పునర్ముద్రితము

ప్రథమ ముద్రణ - 1901.

హక్కులు గ్రంథకర్తకు.

వెల రు. 2-0-0.

Page 3

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

మొదటి అధ్యాయము

ఏమోయి ! సుస్థలీ కంసేదో కొత్త నవల రాస్తున్నావట కదా ! పూర్తయందా ?

బోకా కాలేదు. నవల వ్రియట మేతే అంత తేలికా ?

నీకుచాలా తేలికట కదా ! ఎవరో రాస్తూ ఉంటే నువ్వు చెపుతూ-

అల్లాగే చెపుతూ ఉంటాను. ఆ కష్టం నాకు తెలుసు.

వినిపి సే విందా మని వచ్చాను.

పూర్తి కాందే. నగంలో వింశే పం ఆందంగా ఉంటుంది.

ఇంతకూ నవలపే రేమిటి ? నువ్వు మజాగా పెడతావు లే పేరు.

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, అని ఈ నవల పేరు.

ఇది ఏం వేరు ? విష్ణుశర్మ యెవడు ?

విష్ణుశర్మ అంటే నీతిచంద్రిక (వాశాదే ఆయన)

ఆ విష్ణుశర్మకి ఇంగ్లీషు చదువేమిటి ? అత డప్పుడు బతికాడు కూడ తెలియదు. అప్పుడు ఇంగ్లీషు చదువు లేదు. నీవు వ్రాసే వస్ని ఇల్లాగే ఉంటాయి. ఇదొక పురాణధోరణి. మన పురాణాల్లో చూడు. కైలాస వర్ననం మీద పార్వతీ పరమేశ్వరులు వేంచేసి ఉండగా పరమేశ్వరుని బల్లొంతా చెమట పోసింది. పార్వతికి కోపం వచ్చింది. అయోయ్య మొగుడికి చెమట పోసిందని ప చేతి రుమాలో పెట్టి తుడవడం లేదు. 'నీ ఎందుకు చెమట పోయ్యాలి' అన్న (పశ్న. 'ఎందుకు చెమట పోయ్యాలి ? ఆకలి వేయదా ? తలమాయదా ? తలమాస్తే మంగలివాణ్ణి విలు

Page 4

స్తాము. ఒక అర్థరూపాయి క్షతాము. వని చేయించు కుంటాము. 'ఓసి తలా! ఎందుకు వెరుగు తున్నా వే' అని దండిస్తామా ? అట్లాంటిదే చెమట. చెమట పట్టింది. ఆవిడకి కోపం వచ్చింది. కోపం ఏమిటో తెలుసునా ? ఆయన మనస్సులో యెవ్వరో ఒక శ్రీని భావిస్తున్నాడట! అది సాక్షిక్ స్వేదమట! అందుకని కోపము. ఏంచేస్తాడు శివుడు? వట్టి పూర్వకాలపు వాడు. అమాయకుడు. కాళ్ళా వేళ్ళా బడి 'రామరామ, నేను నిన్నుతప్ప ఒక శ్రీని భావించేయే ఎరుగను. అమ్మతోడూ' అన్నాడు. ఆవిడం సోమన్యరాలా ! "అమ్మోనా అబ్బోనా లేని వాడవు. దొంగా బళ్ళు వేసికోలు. సుప్రు ఎవ్వరేనో మనస్సులో భావించియే ఉన్నావు" అని బొడ్డులో చేయివేసి నిలబెట్టి అడిగింది. అప్పుడేం చేస్తాడు శివుడు. ఇలా చెప్పాడట. 'కాదమ్మా! కంచి నగరంలో చిరుతొండ డనే యెవ్వరో ఒక శివయోగి భిక్షకు వచ్చాడు. ఆతడు శివయోగికి చెదకు రసం ఇద్దామని అంగడికి వెళ్ళాడు.. ఇన్ని చెరకు గడలు కొన్నాడు. కూలివాళ్ళూ దొరకలేదు. వెత్తిని పెట్టుకు వద్దామనుకున్నాడు. అతనికి మోపు లేవలేదు. నేను వెళ్ళి తోడుపట్టాను. అందుచేత నాకు ఒళ్ళు చెమట పోసింది' అన్నాడు. "కాబ్రిచెస్తేందు కేకా వురా అంచే దూడగ్డి కోసం" అన్నట్లుంది. డీనికి సాక్షీ మెట్లా? ఇలా ఉంశె పూర్వకాల కథలు. నీవు నవలలు వ్రాసే తరహా గూఢాళ్లే ఉంటుంది". "సరే, అయితే వినకు. నిన్ను వినమని సేనడిగానా ? నీవే వస్తివి. వినిపించ మంటివి. నవరి పేరు చెప్పాను. విష్ణుశర్మ అప్పటివాడే. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతా ఉంటారగదా! ఈ కాలంలో పుడితే కంగ్లిము చదువు కోక తప్పదాయెను." "ఏ ఊళ్ళో పుట్టాడు? అతని వయసెంత. వాళ్ళ తల్లిదండ్రుల వేలేమి? ఏ వర్ణాలో పుట్టాడు. ఇది వరకు ఎక్కడ చదివాడు."

"అందుకోసమనే నవల వ్రాసేది. ఇన్ని తగాదాలు ఉన్నని కనుక వే నవల రాయవలని వచ్చింది. ఇంతకు అతను పుట్టలేదు. నాకు కలలో కనిపి చాడు. ఇదంతా నాకు వచ్చిన కల. ఒక విష్ణుశర్మ కాదు. భారతం వ్రాసే తిక్కన్నగారు, ఆయనకూడా కలలో కనిపించాడు. తన కేకడన్న ఉద్యోగం అప్పించ మంటాడు. తా దూరం కంతలేదు, మెడకొక జోలట నేను ఎం. ఏ. పార్ట్‌వైనాను. తెలుగులో సం||తాలూ పరవాలేదు, చదువుకున్న వని చెప్పవచ్చు. కొంచెం హిందీ కూడా చదివాను. నాకు ఉద్యోగానికి దిక్కులేదు. కాని ఆయన తిక్కన్నకడా! నా మాట ఎట్లా ఉన్నా ఆయనకైనా ఒక ఉద్యోగం అప్పించే శక్తియున్న. ఈ విష్ణుశర్మకు ఇంగ్లీషు చెప్పే ప్రయత్నం, వీటిలో నా టంగు

Page 5

తేగిపోయిందనుకో6. నాకు నిద్రాహోరాలు లేవనుకో7. ఎవరైనా నిద్ర పడితే చాలురా భాఖూ8 అనుకుంటారు. రోజురోజుకి నా స్థితి ఏమైందో9 'నిద్ర వస్తుందేమో భాబూ10' అని భయం వేయడం మొదలు పెట్టింది. ఇంతకూ ఆనలు నిద్ర పడితేగాక. ఈ రోజులలో11 నిద్ర పట్టటమే! నిదళ్లే రావటం. ఇహ కల అందుకోవటం దానిమో సతమతమైపోవటం ఎప్పుడు మెలుకువ వస్తుందిరా12 అని నాకు పట్టిన ఆదుర్దా ఎవ్వరికీ పట్టదు."

"ఇదేమిటో13 యి, తలా తోకా లేని కథ చెపుతున్నావు. నిద్దరలో14గాని, కలలో15గాని 'నాకు మెలుకువ ఎప్పుడు వస్తుంది' అని అనుకోవటం సాధ్యం కాదు. నీవు ఇలాంటివి కల్పించి చెపుతావు. అందుచేతనే నీ ప్రాతలు చూస్తే మావంటి వాళ్ళకు కోపం వస్తుంది. ఏమిటీ పిచ్చి ప్రాతలు?"

"అబ్బాయి! నీవంటి వాళ్ళు నా శచనలు చూచి కోపగించు కుంటారని నాకు తెలుసు! ఆ కోపాన్ని గురించి కొంచెం మనవి చేస్తాను వింటావా? దానికి కూడా కోపగిస్తావా? చెప్పమంటే చెపుతాను."

"ఆ మనవి చేసేది ఏదో16 చేజి."

"నేను ప్రాతాన్ని చూస్తే నీకు కోపం రావటానికి కారణమేమిటి17 అని నేనాలోచించాను. చివరకు నాకు తేలింది ఏమిటంటే నేను కిష్టము18లేనిది నేను ప్రాయడం. ఇదాకర్లే కారణంగా నాకు కనిపిస్తుంది. నువ్వు చెప్పినట్లే నేను పూర్వపు పద్ధతిగా ప్రాతాను. నీకు కొత్త పద్ధతిగా ప్రాయాలి. పూర్వపద్ధతిగా ప్రాసే వాళ్ళను చూస్తే నీకు కోపం. ఒకటి చూడు. పూర్వ పద్ధతిగా ప్రాతే వాళ్ళు కొందరున్నారు. కొత్త పద్ధతిగా ప్రాతే వాళ్ళు కొందరున్నారు. పూర్వ పద్ధతిగా ప్రాతే, సంతోపించేవాళ్ళు కొందరున్నారు. 'సంతోషించేవాళ్ళు కోపపడతారు. వాణి భగవంతుడ్లా వుట్టించాడు పాపం!' అని జాలిపడతారు. ఇంకా పాతపద్ధతిగా ప్రాసేవాళ్ళనుచూచి కొత్తపద్ధతివాళ్ళు కోపగించు కొంటారు. పిళ్ళదరినీ గురించి కొంత ఆలోచన చేద్దాము. మొదటి వాళ్ళకు జాలి వేయటమేమిటి? రెండవ వాళ్ళకు కోపం రావటమేమిటి? అది వాళ్ళ కనుకూలమైన ప్రాతకాదు. ఇది పిళ్ళ కనుకూలమైన ప్రాతకాదు. వాళ్ళు జాలిపడటమేమిటి? పిళ్ళు కోప పడటమేమిటి? దీనిని వీనక వున్న రహస్యమేమిటంటే వాళ్ళ పిళ్ళ జీవ లఠణాల్లో19 వున్న భేదం. ఆ మొదటివాళ్ళ ఇల్లా అనుకుంటారు. "మన దేముంది? పరమేశ్వరుడు ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు. వాడి ఇష్టం ఎల్లా అయితే అల్లా సాగుతుంది. వాడు ఒకణ్ణి ధనవంతుణ్ణి చేస్తాడు. ఒక రాజ్యాన్ని20 వైకు తీసుకవస్తాడు.

Page 6

ఓకరాజ్యాన్ని అణగ దొక్కు-తాడు. మన చేముండి? కాని ధర్మమునేది చకటుండి. ఆ ధర్మమునేది రహీంప బడవలె గాని తక్కిన స వాటితో మనకేమి పని?' అని అనుకొంటారు. అందుచేతనే వాళ్ళకు కోపం రాదు. 'ఏదో పోనిదే మనకేందుకులే' అనకుంటారు. రెండవ వాళ్ళకు కోపం వస్తుంది. కోపం ఎవడికి వస్తుంది. 'నే నింతవాణ్ణి తే నాకు వీడిట్టా చేసాడా? చూడు వీణ్ణేంచేసాను, వీడికి నా తడాఖా తెలియదు.' మొదలైనట్లుగా ఎవడూహిస్తాడో వాడికి కోపం వస్తుంది. అంచే ఏమిటి? వాడికి దేవుడియందు విశ్వాసం తక్కువ. తానే గొప్పవాడు. తాను ఏది నమ్ముతున్నాడో అదే ఒప్పు. ఇంకొకటి ఎవ్వడూ విళ్ళవించకూడదు. ఒకవేళ వాడిలో వాడు విళ్ళవించుకొంటాడెమో మనకు తెలియదు. వాయట మనేది చేయకూడదు. ఇల్లాంటి వాళ్ళకు కోపం వస్తుంది.

'నే నల్లాంటి వాణ్ణంటావ? నీవు వ్రాసేది భాగానే ఉంది కాని నాకు కోపం వస్తేతప్పా? వైద్య దాని కోక సిద్ధాంతం చెపుతావు. అసలు నీ సిద్ధాంత తాళి ముడ్లగాచే వాళ్ళు ఒళు ముందుతున్నారు. నీవను ఇల్లాంటి వాతలు వాయటం ఎప్పుడు మాని వేస్తావో అప్పుడు భాగవదతావు.'

'నే నింకా భాగుపడే దేమిటోయి. కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్నాను. బతికి ఉన్నాను గనక ఏదో వస్తున్నాను. నేను వ్రాయట మనేది నాకొక జాడ్యం క్రింద తయారైంది. ఇది కొందరు 'ఆబ' అను కుంటున్నారు, ఇది ఆబ ఏమీకాదు. ఒక ఊళ్ళిలో దిగానని నాకు తెలుసు.'

'నీవు ఏదైనా అంటే కాటికి కాళ్ళు చాచుకూర్చున్న నంటావు- నీవు పడి కాలాలపాటు బతకాలోయి. ఆంధ్రభావకు నీవుచెయ్యాలె. వాయ గలివాడవు నీవు అల్లా అనకూడదు, కాలాన్ని అనుసరించి వాయాలి.'

'కాలం నశించు కనుసరించ కూడదు? తనని అనుసరించ మని కాలం నశించు కడగాలి? ఆకాలం గొప్ప ఏమిటి? అదైనా నేనైనా నా ఆలోచన మీద ఆధారపడి కదా నడవాలి. 'నేను కాలాన్ని గనక ఆలోచించను,' అని అంటే నే నేమనాలి. నీవు ఈాలాని వైనాసరె. నీవు ఆలోచించి ప్రవర్తించ పోతే నేను నిన్నునుసరించను, అనాలి. అంటే.'

'నిజమే. ఇందులో ఒక మేలు ఉంది. కాలం అధికారి. నీవు తెలుగు పంతులవు. అది నిన్ను దండిస్తుంది. అణగ తొక్కుతుంది. నిన్ను వైకి రాకుండా చేస్తుంది. నీ దోక్కా చీలుస్తుంది. డోలు కడుతుంది.'

'ఆ వని మాత్రం చేయవద్దను. డోలు మోగుతుంది. నా దోక్కతో కట్టిన డోలు నా వలెనే మోగుతుంది. ఆ కాలాన్ని కేమిలాభం?'

Page 7

"అదంతా పదలిచెట్టు. నితో వాదన అనేది ఎప్పుడూ తేలే విషయం కాదు. నీవు కాలికి వేస్తే వెళికి, వెళికి వేస్తే కాలికి వేస్తావు. ఎప్పుడూ చివరి మాట నీది కావాలి. అందుచేత నీ నవలను గురించి చెప్పు."

"చదివి వినిపించమన్నావు కదా ! చదువుతాను విను."

"నీ ధోరణి చూస్తే నాకు తలనొప్పి కనుక కథచెప్పు. వింటాను."

"అంత తలనొప్పి ధోరణి నీకెందుకు? నా మాట విని ఇంటికి పో. ఉభయతారకంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొన్నా. నిన్ను నే నే మనటానికీ పీలులేదు, నేను ఏమీ అనకుండానే అన్నానంటావు. నన్ను నీవు అలజంటావు. నేను పడి ఊరుకోవాలి."

"ఎందు కూర కుంటావు. పుస్తకాలు వాస్తావు. మాకు కోపాలు తెప్పిస్తావు".

"అరే ! నికుమే బజారున బడి టిట్టమంటావా ? టిడిటే, నీకు చెల్లు బాటు. ఊళ్లో నీవు పెద్ద అధికారివి. రాజ్యాంగంలో పలుకుబడి ఉంది. లోకమంతా నీ వంపునీ మీద వెళ్ళుతుంది. నేనే మున్నది? ఏది కూర్చుని నాకు లోచినది వాయటం. దానికి నీ చేత తిట్టు తినడం."

"అబ్బాయి ! నీవు నిజంగా ఇంకొక దేశంలో పుడితే నిన్ను నెత్తిమీద పెట్టుకునేవాళ్ళు. నీ అంతటి రచయిత లే డనేవాళ్ళు. ఒక చెమిటి నీ బొమ్మ ఇంటింటా వేళాడ వేసుకునే వాళ్ళు. నీవు అల్లా వాస్తున్నావు కనుక నిన్ను మేము వైకి రానియ్యడం లేదు."

"వెకి వచ్చేందుకు నాకే ఓపిక లేదు. నేను బరసవు. మునిగి ఉండే వాణ్ణి తప్ప వైకి తేలే వాణ్ణి కాదు."

"ఏది నీ తెలివి. మాటలను విరిచి చమత్కార మనుకుంటావు. ఇదొక వాది నీకు."

"అరే ! అర్థమనేది మాటలని పట్టి వస్తుంది. మాటని వదిలి పెడితే అర్థ మెల్లా వస్తుంది. మీ చరిత్ర వాదులు రక రకాలగా చెపుతున్నారు. కళ్ళతో చెప్పనవచ్చు. చెవులతో చెప్పనవచ్చు. మాటకందని భావ యెంతో ఉన్నది. మనోభావం అంతా చెప్పటానికి మాటకి సామర్థ్యం లేదు. ఇలాంటి మాటలు మీరు చెపుతున్నారు. ఇలా చెపుతున్నారే తప్ప మాటలని వదిలి పెట్టిన పద్ధతి ఏమీ లేదు. నేమంటానంటే 'మాట చెప్పలేనిది ఏమీ లేదు.' అంటాను. మాట చెప్పలేనిది ఒక్కటే ఉన్నది. అది బహ్మ పదార్థము. అది అవాజ్ఞానగోచరము. తక్కిన వన్నీ మాటలతో చెప్పవచ్చు."

Page 8

"టాటిబొటెకు ఎదురు దేకుతావు. ఎల్ల చెప్పటం మాటకు ఔక్కిలేదే. లేదని అందరూ అంగీకరించారే, నీ వంటే ముని8 పోయిందా."

"అందరూ అంగీక8ంచా రంటే ఎవరు ? మీ 'క్రొత్తజనం' (పతిదానికీ అందరూ అంగీక8ించారని అంటారు. అందరు అంటే ఎవరు? అందరిలో నేను ఉన్నానా? నే నంగీకరించలేదు కదా? అందరు అని ఎల్లా అంటావు. నీ యిష్టం వచ్చిన కాని ఏసికొని వాళ్ళే అందరు అంటావు. వైగాగా నే నొక్కణ్ణి కాదుగా. నావంటివాళ్ళు చాలా మంది ఉన్నారు. మే మందరమూ నీవనే అందరిలో లేము. 'మాటకు ఈ ఔక్కి లేదని అందరూ అంగీక8ించారు' అన్నవే, ఆ అందరూ ఎవరో తెలుసునా? మాటకు ఎంత ఔక్కి ఉన్నదో తెలియని వాళ్ళు. మాట కున్నంత ఔక్కి మరొక దానికి లేదు. మాటకు అనేకము లైన అర్థాలు ఉంటవి. వంద సందర్భాలలో ఒకే మాట వంద అర్థా లిస్తుంది. ఒక మాటే యన్ని అర్థాలిస్తే రెండు మూడు మాటలు కలిస్తే వెప్పుడు ఏ అర్థ మిస్తుందో చెప్పలేము. కనుక మాటకి ఔక్కిలే చనకు. ఔక్కి లేని ది మనకు మాట అర్థం కిస్తుంది. అర్థం చేసుకోవలసినది మనము. అర్థం చేసికొనే ఔక్కి మనకు లేకపోతే 'అడలేక మడలేక 'ఓడు' అన్నట్లుగా ఉంటుంది. మొదట తెలివి తేటలను సంపాదించాలి. నిజమైన చదువు చదువు కోవాలి. గాలి చదువు చదివి అర్థం కమ్ముశే కాదు."

"బాబూ నువ్వే గెలిచావు. ఆ నవల యేదో కాంచెం వినిపించు. పోతాను."

"కథ చెప్ప మన్నావు కదా ! వినిపిస్తే తలనొప్పి వస్తే? 'రాదులే. వినిపించు.'

"కొంప తీసి తల ఇంటి దగ్గర పెట్టి వచ్చా వేమిటి? ఎప్పుడు వచ్చినా ఆటగాే కసాను అనలు నీకు తల ఉన్నది. లేదా అనవుళ్ళగా వస్తావు."

"అనీ నేనే అంటానుగా. నువ్వు టిట్టవుగా. ఇది టిట్టుగా దేమిటి?"

"పరవాలేదు. తలని వెంటనే తెచ్చావు. వినిపిస్తాను."

"వినిపిస్తావు కాని; ఇవన్నీ కలలే కదా? అనలు కల తెందుకు వస్త యోది తెలుసునా ?"

"అజీర్తవ్యాధి ఉంటే కలలు వస్తవి. దానికి నీవు వెట్టిండి పేరు. నీకు కల లెందుకు రావు ? నీ కల అన్నీ 'వా8స్తూ కూర్చున్నావా? అంధా8ము ఒక్క టొంగు తెగిందే. అయిదా కళలని గురించి పుస్తకాలు వా8యట మేముందీ !"

Page 9

"సరే! నాకు బుద్ధి లేదు. నేను వింటాను. నీకు బుద్ధి ఉన్నది కదా! వినా తా ని చెవుకు వచ్చును. నీకు కూడా బుద్ధి లేదా! నీకు లేదని వాకు తెలుసు ననకో........"

"నాకు బుద్ధి లేదని నీకు తెలుసు. నీకు బుద్ధి లేదని నాకు తెలుసు." "అందు చేత వినిపిస్తా విను. మళ్ళీ ఏదో యెుక దిక్కుమాలిన పొషలు వేయకు. ఈ పుస్తకం మొదలు పెట్టక ముందు కలలని గురించి కొొొత వొషలుాను. అది పిచిక అనుకో. ముందర అది వినిపిస్తాను. విను."

"నాకు పిచిక వద్దు. గ్రంథమే వినిపించు." "పిచిక వినక పోతే గ్రంథం వినటానికి భిల్లేదు వెళ్ళ పో." "సరే పిచిక గూడా తగల పెట్టవోయి."

"అల్లా దానికి రా. ఎవడి కోసం వింటావు. నన్ను రహీంచే అంటకు వింటావా! నీకు పనే పాట లేదాయె. కాలం గడవాలాయె. అందరూ ఎవళ్ళ వనులువాహ్ళు చూచుకుంటూ ఉంటారాయె. నీవు వెళ్ళితే చీదరించి కొడతారు. దిక్కులేక వాళ్ళగాకు వస్తావు. వచ్చినప్పుడు వెక్కిరిస్తావు. వాళ్ళ కవితంబాగుండ లేదంటావు. మళ్ళీ నేనే గతి.అందుచేత విను, నేను వ్రాయబోతున్న కలలు ఒకటా రెండా. చాలా కలలు ఉన్నవి. అన్నీ కలిపి ఈ పుస్తకంగా వాస్తు న్నాను. కాని లోకంలో ఉన్న కలలకూ, ఈ కలలకూ ఒక భేదం ఉంది. లోకంలో ఎవడికైనా ఒక కల వస్తే రెండో కల వెనుకటి కలలో ఉన్న సంధర్భాన్ని అందివచ్చు కొనిరాదు. ఇది యింకొకకల. నా కల అట్లాకాదే. ఒక దాన్ని ఒకటి అొంది పుచ్చుకొని వచ్చినవి? అనలు కల అంది పుచ్చుకొని రావు, నిద్రాదరిద్రుడని ఒక కవి ఉన్నాడు. వాడిజన్మకు చరితార్థంగా వాసిండి ఒకటే కోకం. ఆ కోకం సంస్కృతంలో వాశాడు."

"బలే వాళ్ళవే. ఇప్పుడు తెలుగులో శ్లోకాలు వ్రాసేవాళ్ళు చాలా మందివున్నారు. ఆ సంకతి నీకు తెలియదు కాబోలు. తెలుగులో శ్లోకాలు వాస్తున్నారు. సంస్కృతంలో పద్యాలు వాస్తున్నారు. అదట్లా ఉంచి వాడికి నిద్రాదరిద్రుడని వేరొండుకు వచ్చిందంటే వాడి శ్లోకంలో ఉన్న అర్థాన్ని బట్టి వచ్చింది. ముక్కు తిమ్మన్న అని వేరొండుకు వచ్చింది? ఆయన ముక్కు మీద పద్యం వ్రాశాడు. అది రామరాజ భూషణుడి కమ్మాడు. పద్యం రామరాజ భూషణుని దయిండి. ఆయనకు ముక్కు మిగిలింది. అల్లాగే ఒకోళ్ళతో కోతర మెైన పద్యం వ్రాసే ఆ పద్యాన్ని బట్టి ఆ కవులకు వేరొండుకు వచ్చింది, పూర్వం. భవ

Page 10

భూతి అన్న పేరు అల్లా వచ్చిందే. నిచుళనన్న పేరు కూడా అల్లాగే వచ్చింది. అల్లాగే పీడికి నిద్రాద్రిడుని పేరు వచ్చింది. ఆ శ్లోకంలో ఉన్న అర్థం ఇది. వాడు నిద్ర పోయునాడట. అందులో వానికి ఒక కల వచ్చింది. ఆ కలలో వాడికొక అందకత కనిపించింది. వాళ్ళిద్దరికీ ఏమే యేర్పడిందీ. వాళ్ళిద్దరూ ఆ గొడవలో ఉండగా అవిడకి ఇతని మీద కోపం వచ్చింది. అవిడని బతిమాలుదామనుకుంటున్నాడు. ఇంతలో వాడికి మెలకువ వచ్చింది. ఏం చేస్తాడు. అవిడ కోపం అల్లాగ ఉండిపోయెను. బతిమాలుటానికి పీతలకు పోయెను. అందుచేత మళ్ళీ నిద్రపడితే, మళ్ళీ ఆకలె వస్తే, మళ్ళీ అవిడ కని పిస్తే అవిడ కోపం తీరాలని, నిద్రపట్టించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. నిద్ర పడితే, కల వస్తే. అయితేవలి కరణీకం అయితే గియితే, అది వేరే మాట. అనలు నిద్రే పట్టదాయె, అందుచేత వాడు ఈ భావాన్ని వెట్టి ఊపద్యం 'బ్రవాళాడు. నేను నిద్రాదరిడికృతుడ నయినాను అని. అందు చేత అతని కాహారు వచ్చింది. తెలిసిందా!

"శత విధాల ఆ కల ఇంకెవడికో వచ్చి ఉంటుంది. వాడు దాని కోపం తీర్చి ఉంటాడు."

"అదిరా రసజ్ఞడమే! నువ్వు అంత రసజ్ఞడవు కనక నా నవలలు వినటానికి వస్తావు. నాకు తెలును. కాని పాపం ఏం చేస్తావు ?"

"నీ నవలలో శృంగార రసం లేదు. చట్టుబండలు లేదు. ఆనందిద్దా మంశే ఏమీ ఉండదు. అళుళంగా సంఘంలో ఎన్ని రకాల వెట్టిళ్ళు జరుగు తున్నవి కావు. ఒక్కదాన్ని గురించి 'వ్రాయకూడదా ? ఎగబడి చదువుతాము గదా! నీకు గండం వేయించక పోయినామా! అనలు నిమిషంలో కో తకపుల లిష్టులో వేయించే వాళ్ళనే నీ పేరు."

"వేయించక పోయినామా! నువ్వు వచ్చి వెంటున్నావుగా. అది నాకు చాలు."

"వినేం లాభం. తిడుతున్నానుగా!"

"నీవు తిడుతున్నా వంకే అర్థమేమిటంలే నన్ను చదువుతున్నా వన్న మాట! చదవక తప్పనన్నమాట. నీకు 'తెలియకుండా నన్ను మెచ్చుకుంటున్న వన్నమాట. అనలు తిట్టడానికి, మెచ్చుకోడానికి పెద్ద తేడా లేదు. రెండూ ఒకటే. రూపాయ ఉందనకో. అంతరాలవైపు ఒకటి. బొమ్మలవైపు ఒకటి. ఎటు తిప్పినా రూపాదేయె. అదట్లా ఉంచి నా కలలు మాత్రం ఆ నిద్రాదరిడికి ములే కాకుండా నరుపగా నవిషిని."

Page 11

"ఎందుకు వచ్చినవో నేను చెప్పనా ?"

"నువ్వేం చెబుతావో నేం చెప్పనా ? నేను నవల (ప్రాసేందుకు వచ్చి వవి. నా కఱ్ఱా వస్తూ ఉంటవి. కొన్నాళ్ఱు (కింద నే నాళోజున వగటిపూట పడుకని ని(ద్రోతున్నాను. మొదటికల వగటిపూట వచ్చింది."

"వగటికలకు పాటింపులేదు."

"ఆ సంగతి నాకు తలుసు. అందుకే నే నవల (పాయటం. పాటింపు ఉంటే నవల (వాయట మెందుకు ? దాని సమలులోనే వెట్టేవాణ్ణి. అమ్మలో వెట్టే వాళ్ఱేమో రాజకీయ వేత్తలూ, మంత్రులూ. నేను వెట్టి కలలు కనే వాణ్ణి. ఆ కలలు గొంతాలుగా (వాశేవాణ్ణి. నీవు వినేవాడవు. పాటింపు లేక పోయినా కల చెవుతాను మధ్యాహ్నం పూట పడుకొని ని(ద్రోతున్నాను. ని(ద్రోతుండగా ఇద్దరు మనుష్యులు నా దగ్గరకు వచ్చారు. అనగా కలోసుమా! ఒకాయన ఎఱ్ఱగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు. మంచి జుట్టు ఉన్నది. జుండేం మాసి ఉన్నది. గడ్డం కూడా మాసే ఉన్నది. దోవతి మోకాళ్ళ వైపు ఉంది. ఆయన్ని చూస్తే కొంచెం వెగటు వేసింది. రెండవ ఆయన కొంచెం బొడ్డుగా ఉన్నాడు. చామనచాయగా ఉన్నాడు. చెవులకు కుండ లాలు ఉన్నవి. గొ(ప్పద మంత జట్టుంట్న డి. గండభేరుండం అంచు దోవతి కట్టాడు. చేతులకు బంగారు కడియాలు ఉన్నవి. చేతికి దర్పముడి ఉంగరం ఉన్నది. రెండు ఉంగరాలు కూడా ఉన్నట్లున్నవి. వైన్ ఝాలువ వేసు కొన్నాడు. మొగం వాత్తం మంచి దీ(తిగా ఉన్నది.

ఇద్దరినీ కూర్చోబె మన్నాను. మొదటాయన కూర్చున్నాడు. రెండవ ఆయన నిలుచుండే ఉన్నాడు. 'ఏమిరా కూర్చోడు?' అనకొన్నాను. నా కప్పుడు తోచింది. నేను లేచి 'అయ్యా! దయచేయండి' అని అనలేదని కాబోలు. ని(ద్రోతున్న వాణ్ణి నేను లేవడ మెట్టా? అయినా వెయిన కింత దర్మా ఎందుకు ? ఆయన ఎవరో నాకు తెలియదాయె. తెలిసిన తరువాత కదా గౌరవ విస్తాము. అందుకనే మనవాళ్ఱు రావటంతోనే (పవర చెప్పి 'అహంభో అథివాదయే' అంటారు. (పవర చెపితే ఫలానా వాడని తెలుస్తుందిఇ. వాళ్ఱు వింటు ఫలానా వాడని చెప్పె వాణ్ఱి వెంట తీసుక వస్తారు. దాన్నే introduce 'చేయట మంటారు. ఆయన (పవరా చెప్పలే ధాయె నే. నే నాయనకీ నమస్కారం చేయదగిన వాణ్ఱి కాదు. అయినా నా దగ్గరకు ఆయన వచ్చాడు కాని నే నాయన దగ్గరకు వెళ్ఱ లేదు కదా! నమస్కారం చేయకపోతే మానె. 'మాది ఫలానా ఊరు. నా పేరు ఫలానా. మీతో పని ఉండి వచ్చాను' అనవచ్చు కదా. కొందఱేం చేస్తారంటే అర్థ రాతి

Page 12

"ఎందుకు వచ్చినవో నేను చెప్పనా ?"

"నువ్వేం చెబుతావో నేం చెప్పనా ? నేను నవల వానేందుకు వచ్చి నవి. నా కట్టా వస్తూ ఉంటవి. కొన్నాళ్లు కింద నే నాకరోజున పగటిపూట పడుకని నిద్ర పోతున్నాను. మొదటికల పగటిపూట వచ్చింది."

"పగటికలకు పాటింపులేదు."

"ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నేను నవల వాయటం పాటింపు ఉండలే నవల వాయటం మొదలుకు ? దాని నమలులోనే పెట్టేవాణ్ని. అములో పెట్టే వాళ్ళేమో రాజకీయ వేత్తలూ, మంత్రులూ. నేను వట్టి కలలు కనే వాణ్ని. ఆ కలలు గంభీరంగా వాసేవాణ్ని. నీవు విజేవాడవు. పాటింపు లేక పోయినా కల చెపుతాను మధ్యాహ్నం పూట వడుకొని నిద్రపోతున్నాను. నిద్ర పోతుండగా ఇద్దరు మనుష్యులు నా దగ్గరకు వచ్చారు. అనగా కలలో సుమా! ఒకాయన ఎలిగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు. మంచి ఒట్టి ఉన్నది. జంధ్యం మాసి ఉన్నది. గడ్డం కూడా మాసే ఉన్నది. దోవతి మోకాళ్ళ వైకు ఉంది. ఆయన్ని చూస్తే కోంచెం వేగటు వేసింది. రెండవ ఆయన కోంచెం బొద్దుగా ఉన్నాడు. చామనచాయగా ఉన్నాడు. చెవులకు కుండ లాలు ఉన్నవి. గొడుమైద మంత జుట్టున్నది. గండభేరుండం అంచు దోవతి కట్టాడు. చేతులకు బంగారు కడియాలు ఉన్నవి. చేతికి దర్భముడి ఉంగరం ఉన్నది. రెండు ఉంగరాలు కూడా ఉన్నట్లున్నవి. వైన్ శాలువ వేసు కొన్నాడు. మొగం మాత్రం మంచి దీప్తిగా ఉన్నది.

ఇద్దరినీ కూర్చో మన్నాను. మొదటాయన కూర్చున్నాడు. రెండవ ఆయన నిలుచుండే ఉన్నాడు. 'పమిటా కూర్చోడు' అనుకొన్నాను. నా కప్పుడు తోచింది. నేను లేచి 'అయ్యా! దయచేయండి' అని అనలేదని జ్ఞాపకాలు. నిద్ర పోతున్న వాణ్ని నేను లేవడ మెట్లా? అయినా ఈయన కింత దర్జా ఎందుకు ? ఆయన ఎవరో నాకు తెలియదాయె. తెలిసిన తరువాత కదా గౌరవ విస్తాము. అందుకనే మనవాళ్ళు రావటంతోనే ప్రవర చెప్పి 'అహంభో అభివాదయే' అంటారు. ప్రవర చెపితే ఫలానా వాడని తెలుస్తుందని ఇంగ్లీషు వాళ్ళు హిడు. ఫలానా వాడని చెప్పే వాళ్ళి వెంట తీసుక వస్తారు. దాన్నే introduce చేయట మంటారు. ఆయన ప్రవరా చెప్పలే దాయె నే. నే నాయనకు నమస్కారం చేయదగిన వాణ్ని కాదు. అయినా నా దగ్గరకు ఆయన వచ్చాడు కాని నే నాయన దగ్గరకు వెళ్ళ లేదు కదా! నమస్కారం చేయకపోతే మానె. 'మాది ఫలానా ఊరు. నా పేరు ఫలానా. మీతో పని ఉండి వచ్చాను' అనవచ్చు కదా. కొందరేం చేస్తారంటే అర్థ, రాత్రి

Page 13

వేళ వస్తారు. తలుపు తట్టుతారు. 'ఎవరు వారు' అంటే 'నేను' అంటారు. ఏమి చేను (శ్రద్ధం సేను. వాణ్ణవణ్ణో మనం ఐదారేండ్ల క్రింద మురుగుదుము. ఈమధ్య చూడలేదు. వాడు వచ్చి అర్థరాత్రి వేళతలుపు తట్టి 'నేను' అంటే వాడికి జ్ఞానం ఉందను కోవాలా తేదను కోవాలా? అల్లాంటి మహానుభావులలో ఈయన ఒకడు అనుకొన్నాను. ఆయన యెవరో తెలిసిన తరువాత ఇంతవాణ్ణి గురించి ఇట్లా అనుకొన్నానే అనిపించింది గాని, అప్పుడమాత్రం అట్లా అనుకున్న మాట నిజం. వైవాగ ఆయనెమైనా పిరాయిలి ఊరుంచి వచ్చినవాడా? ఇది వరకు నేను చూచినవాడా. ఏమి కాదాయెను! స్వర్గలోకాన్నొంచి వచ్చాడు. కథ చెప్పితే తెలుస్తుంది. ఇంతకూ ఆయనవి చూస్తే నాకు నవ్వ వచ్చింది. 'ఏమిటరా ఇంత పిచ్చివాడు' అని. నవ్వా నవకోండి. నాకు మేలు కువ వస్తుంది. అందుచేత నేను నవ్వలేదు. అందుచేత ఆకూర్చు న్నాయనకి ఈయన యెవ్వరో తెలుసునేమో నని 'వా రెవరండి' అని అడిగాను. కూర్చు న్నాయన ఇట్లా అన్నాడు. "ఆయన ఎవ్వరో నాకూ తెలియదు. ఏదో మోస్తరు చూస్తే యజ్ఞం చేసినట్లున్నాడు. చాలా ధనం వుండివలె ఉన్నాడు. గొప్ప అధికారివలె ఉన్నాడు." నేను "మీరెవరు? ఏమి వనిమీద వచ్చారు?" అన్నాను. ఆయన "చెపుతాను లెండి, ముందర వారితో మాట్లాడి పంపించండి" అన్నాడు. ఆ నిలుచున్న సోమయాజి. "నేనూ వని ఉండే వచ్చాను. వెంటనే వెళ్ళటానికి రాలేదు. ముందర ఆయనవనే చేసి పంపించండి" అన్నాడు. నే వెళ్ళటానికి రాలేదు. ముందర వనికరి చేసి పంపించక ముందు నావని అడ్డుట ఉందని ఏమి చెయ్యాలి? ఆ సోమయాజి గారిని "ఆయ్యా! కూర్చోండి" అన్నాను. ఆయన చివరి కనుగ్రహించి కూర్చున్నాడు. కూర్చున్నారు గాని వాళ్ళనెమిటో నాతో చెప్పరు. నేనా 'మధ్యాహ్నము పూట ఎక్కువసేపు నిదుర పోవటానికి పిల్లలు. రెండున్నరా మూడింటికల్లా తేలి నా ఉద్యోగానికి నేను పోవాలి. ఏమి చెయ్యాలి. వారితో ఇట్లా అన్నాను, "ఆయ్యా! ఏదో కొదివని అయితే ఇట్లా వగటిపూట రావాలిగాని వెద్దవే వనులు వెట్టుకొని ఇట్లా వస్తే ఎల్లాగ? సావకాశంగా రాత్రిభు రండి, రాత్రి ఏ వదకొండు నిద్రలేవను. ఏడుగంటల వ్యవధి ఉంటుంది. మధ్య ఒకటి రెండుసార్లు నేను మేలొక న్ను కిలు దయవల్ల వెంటనే నిదుర వదుతున్నది. కనుక మీ రెద్దరా ఇప్పుడు దయచేయ వలసింది. రాత్రికి రావలసింది' అన్నాను. వాళ్ళ ద్దరూ కూర్చున్న వాళ్ళు. కదల తేదు. 'చచ్చామురా దేవుడా' అనుకున్నాను. 'ఏమండీ వెళ్ళరేమి' అన్నాను. ఇద్దరూ కూడా మేము వెళ్ళేందుకు రాలే దశ్శారు. బాహో! ఇదొక తదినమా ! మా అవిడ పుట్టింటికి వెళ్ళింది. గేనే ఉడకవేసుక తింటున్నాను. విళ్ళకు గూడా ఎక్కడ వండి పెట్టను.

Page 14

ఇది పూటకూళ్ళ ఇళ్ళకి వెళ్ళే జాతివలె కనిపించటం లేదు. నా నిత్తిన ఎక్కడ వాళ్ళోటనే ఉంటారు. పైగా చేతిలో దమ్మిడిలేదు. ఈ సోమయాజులు గారిని చూస్తే చెండు మూడు కూరలూ, పచ్చళ్ళూ, భజ్యాలూ ఉండేగాని భోంచేసే వాళ్ళే కనిపించలేదు. రెండవ ఆయన పట్టుపడి తే తవ్వెడు వియ్యం అన్నో లాగే అట్లున్నారు. ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో అదృష్టవశాత్తు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆనాడు ఆదివారం: ఉదయగానికే వెళ్ళి కూర్చునేది. నిజ నామదేయీ మీ పేరు అమిటో తరగోతి చెవుదయ్య గాని మొట్టమొదట మీ ధరలో చెప్పండి అన్నాను. ఆయన కాకపోతే ఈయన, నిండా జనం ఉంటారు. ఇద్దరు స్నేహితులు వెళ్ళతారు. ఎవరో ఒకరు ముందు రెక్కాలి. నువ్వెక్కవంసే నువ్వెక్కమంటూ నులుచుంటారు. అటిక ట్లమెస్తవాడికి ఒళ్ళు మందుతూ ఉంటుంది. అలా ఉంది వీళ్ళ తరహా. నా కొక్కొరికి తోచింది. ఈ బొద్దాయన చతికిల పడి కూచునున్నాడే ఈయనా తక్కువమూ ర్తి కాదు. యజ్ఞం చేయలే దన్న మాటేకాని, కుండలాలు సింహతలాటపు మురుగులు లేవన్న మాటేకాని, ఎవరో వెదవపండితునే ఉంటాడు. మన దెగ్గిరో పూర్వం పెండిత లందిరో ఇలాగే ఉండి పోరంట చూడటానికి సామాన్యుల్లే ఉంటారు. వాళ్ళు దుంపలు తెగ! వాళ్ళని కడిలిస్తే ఒకడు ఆరు శాస్త్రాలు చదివినవాడూ, ఇంకొకడు వేదాలతో సహా చదివిన వాడు. అయినా ఈ సోమయాజులు గారు యజ్ఞం చేసినా కొంచెం తక్కువ డలే ఉన్నాడు. ఈయన అచ్చంగా వైదికు డలే ఉన్నాడు. కనుక ఆయనతో అన్నాను. 'స్వామీ' మొట్టమొదట తమరెవ్వరో చెప్పండి. ఏమి వనిమీద వచ్చారు మీ పంటి పండితులకు నావంటి వాణ్ణో ఏమిటని ఉంటుంది. నే నేదో కళాభ్యాసలో ఒక తెలుగు పంతుళ్ళని. అయినా నా చాతనైంది చేస్తాను. వెగా ఇవాళ్ళ ఆదివారం. ఏ కచేరీలూ తెరవి ఉండవు అన్నాను. అంతే ఆయన 'ఆదివారమే తే! వెందుకు తెరిచిందీపు' అన్నాడు. సోకు వెంటనే తెలిసింది. ఇది ఏదో ప్రాతఃకాలపు మేళం రా అని ఆదివారం నాడు తెలవు అని తెలియని వాడెవడంటా అని అన్నా గదా ! 'ఆదివారాలు తెల వులు కదండీ' అన్నాను. ఆయన 'అదే తెలియక అడుగుతున్నాడు. ఎందుకు తెలవు' అన్నాడు. నే నన్నాను. "ఆదివారాల నాడు కళా శాలలు ఉండవు. చదువు చెప్పము. అన్నాడు ఆయన" అదేమిటయ్యా! అప్పమి అయితే చదువ ము. పూర్ణిమ అమావాస్యలనాడు చదువము. పాడ్యమి నాడు చదువము.. ఈ రోజులో చదివితే చదువురాదు. పాడ్యమినాడు అసలు చదువు కూడదు. అందుకనే వాళ్ళకి తన రామాయణంలో లంకలో చిక్కి ఉన్న సీతను వర్తించి తపోతఙ్ఞలస్త్రీ తో దయెవ తనుతాం గతా అన్నాడు అని అన్నాడు. సోకు

Page 15

ఆయన చదివిన సంస్కృత శ్లోకార్థం తెలియలేదు. నేను సంస్కృతంతో ఎం. ఎం. ప్రైవేటు చదివాను. మరైతే ఎందుకు తెలియదంటారు? మేము ఈ సంస్కృతాన్ని గ్రహు పెట్టుకొని ఇంగ్లీషుతో వాచస్పై న వాళ్ళము. మాకు సంస్కృతము దొక్క లోపాలు కాని, ప్రత్యయాలు కాని ఎక్కువ తెలియపు. వాక్యంగా ఉంటే చప్పున అర్థం కాదు. ప్రతిపదం ఉంటే ఏమిటో తెలియలేదు. ఆయినా నేను పండితుణ్ణికడా వీళ్ళు నా దగ్గరకు వచ్చారు. నాకు అర్థం కాలేదు అంటే మనకు మర్యాదగా వచ్చిన బుద్ధి మెనట్లు గొఱ్ఱెరంగా డీరకున్నాడు. ఆయన మళ్ళీ అన్నాడు. "ఇవిప్పటి కాకుండా ఆదివారం నెల వెమిటి" అని. నే నన్నాను కదా. "అయ్యో! దేవుడు సృష్టి చేయటం మొదలు పెట్టాడు. సోమవారం మొదలు పెట్టాడు. ఆరు రోజులు సృష్టి చేశాడు. ఇంతలో వాడికి అలుపు వచ్చింది. ఆదివారం నెలవు తీసుకున్నాడు. అందుచేత అప్పటి నుంచి ఆదివారాలు నెలవు లగుట వచ్చినది" అన్నాను. ఆయన చకాపకా నవ్వటం మొదలు పెట్టాడు. ఆ సోమయాజిగారు ఈయన కన్న మర్యాదదస్తూడు. ఆయన నవ్వకుండా నిలు చున్నాడు. నాకు బలే కోపం వచ్చింది. "ఏమండీ! భగవంతుడు లేడంటారా! సృష్టి చేయలేదంటారా!" అని అడిగాను. ఆయన "నే నవి అన్ని అనను. ఇది అనవ గాని భగవంతుడికి అలువు అంటాను" అన్నాడు. నిలుచున్న సోమయాజి గారు-మానవునికి అలువు ఉంటే భగవంతుడికికూడా ఉండాలి అన్నాడు. కారణము నందు లేని గుణము కార్యము నందు సంక్రమించదు కదా! భగవంతుడు కారణం, జగత్తు కార్యం. అందుచేత భగవంతుడు అలసాడనే అనవలె అన్నాడు. ఈ బొద్దాయన ఏమంటాడు. "సరే. ఆదివారంనాడే అలుపు దీరకు కున్నాడని ఎల్లాగు" అన్నాడు. సోమయాజిగారు మాట్లాడలేదు. నాకేమని వించింది. వీళ్ళ కింత తర్కం తెలిస్తే నాకు మాత్రం ఎందుకు తెలియదు అని. ఏదో ఒక రోజున అలుపు తీర్కుకోవాలిగదా! ఆ రోజు ఆదివారమెందుకు కాకూడదు అవన్ను. వాళ్ళిద్దరూ వా తర్కం కింద పడిపోయినారు. 'నిజమే నయ్యా అంటే నిజమే' అన్నారు!. కనుక ఆదివారాలు నెలవే, అప్పటికీ బొద్దాయన ఊరుకున్నాడు. "సరేనయ్యా మీ రాదివారాలు నెలవిచ్చు కొంటే ఇచ్చుకోండి. అష్టమి, అమావాస్య, పాడ్యమి పాటికి గూడా ఇనపంది" అన్నాడు. ఇచ్చేవాళ్ళి నేను కాదు, ఆయన వాళ్ళ యిద్దరి ముందూ మనం గొప్పనటంచకోతే ఎల్లాగా? తేకబోతే వీళ్ళు ఆ కార్య కారణ భావమో, సదసద్భావమో, ఇల్లాంటి శాస్త్రప వర్గలు లేవదీసి వాటింగు తెంచుతారు. కనుక మొట్టమెయిదటే వీళ్ళని డబ్బా యుంచాలని తోచింది. అల్లా యివ్వటానికి బిల్లేదు, పాడ్యమినాడు చదివిటే ఇంతకూ ఆయన మాటలవలన కొంత తెలివికలవాణికనక ప్రతిపదం అంటే

Page 16

పాడ్యమి అని తెలిసింద) చదువురాదంటారు అంతేకాద అని అన్నాడు. అనటంలో ఎల్లా అనాడనుకొన్నాడు. ఈ రాజ్యమంతా చేస్తున్నవాళ్ళనే సే అన్నట్లన్నాడు. ఆ కూర్చున్నాయన మెత్తబడ్డాడు. ఆయన అన్నాడుకదా "ఏమోనండీ. వాళ్ళకి ప్రాణాడు. పాడ్యమినాడు చదివినవానికి విద్య ఎల్లా సన్నగిలుతుందో సీతాదేవి అల్లా సన్నగిలి ఉన్నది" అని. అప్పుడు నాకు తెలిసింది. ఆ శోకానికి ఇదా అర్థం అని. నేనన్నాడు "ఇవన్నీతీసి అవతల పెట్టండి. రెండుమూడు వందల యేండ్ల నుంచి ఈ దేశంలో పాడ్యమినాడు చదువుతునే ఉన్నాడు. ఎం. ఏ.లు ప్యాసవుతున్నాం. డాక్టరేట్లు తెచ్చుకొంటున్నాము. రెండువేల రూపాయలనుంచి జీతాలు తెచ్చుకుంటున్నారు. మీ మాట ఏమీ నిజంకాదు" అన్నాడు. ఆ కూర్చున్నాయన మెత్త వడ్డాడనుకొన్నాడు. కాని ఆయన చాలా గడుసువాడు. ఆయన పుటుకుకొనే అన్నాడుకదా ! "ఇదంతా చదివేకాదేమో, అందుచేత వస్తుంది" అన్నాడు. నా గుండెలో రాయి వడ్డది. కొండనాలుకకు మందువేయబోతే ఉన్ననాలుక ఊడిపోయినట్లేదే, ఏమి చేయాలి? మన మార్గదర్శి ఎల్లా నిలిచేటట్లుచాలి. వీళ్ళను చూడటానికి వచ్చారు తప్ప నేను వాళ్ళను చూడటానికి వెళ్ళలేదు. మనచేయి మైల ఉండాలి. నాకేమి తోచలేదు. ఇంతలో ఆ సోమయాజి ఇట్లా అన్నాడు. ఆయన కాదూ ఇందాకా కార్య కారణ వాదం చేస్తే బొద్దాయన ఊరుకున్నాడు. అందుచేత బొద్దాయన అంటే లోకువ అనిపించింది. అన్నాడుకదా "ఆకాలానికి అది విద్య. ఈ కాలానికి ఇది విద్య. ఈ విద్య అప్పుడే వాడూ, అమావాస్యనాడూ, ప్రతిపద్తునాడూ చదువకూడదు. ఈ విద్య ఆదివారాలనాడు చదువకూడదు" అని. మన ఎత్తు గెలిచింది. అయినా మనం గెలువలే. మనకూడా ఒక మాటవేస్తేనే కాని మన మార్గదర్శి నిలువదు. అందు చేత నేనవాడుగాక "సరిగా నేను నిన్నబోతున్నమాటే మీరున్నారూ. కానీ ఇంకొక విషయం ఉన్నది. ఆదివారం నాడు చదివితే ఈ విద్య రాదు అన్న నిషేధం తే. కొంత విజ్ఞానం కావలెనక్క ఆదివారాలనాడు వాళ్ళొకడు. పూర్వంలో శని అదివారాలు రెండూ చదువుచేస్పే వాళ్ళొకడు. ఆ రోజుల్లో బలహీనంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం బలం వచ్చింది. అందుచేత శనివారాలు కూడా మేము పాఠశాలలు నడుపు ఖునన్నము." అన్నాడు. అని మీపేరేమిటండి అన్నాడు. కూర్చున్నాయన "నా పేరు విష్ణుశర్మ" అన్నాడు. మీ ఇంటిపేరేమిటన్నారు. ఆయన తెల్ల బోయినాడు. "ఇంటి పేరేమిటి" అన్నాడు. సోమయాజి "అదేమిటయ్యా ! కాంటి చూరుండదా ఏమా ఇంటిపేరు గుంటూరువారు. తెలుగు వాళ్ళందరికీ ఇంటిపేరు ఉంటుంది." అన్నాడు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. 'ఈయనని

13

Page 17

ఇందాకటి నుంచి అడుగుతుంటే పేరు చెప్పాడుకాడు. ఇప్పుడు తనంతట తానే ఇంటి పేరుచెప్పాడు. ఇంటో చిన్న ఎత్తువేసి ఈయన పేరు కూడా చెప్పిద్దామని పించింది. అన్నాను కదా ! గుంటూరు ఇంటిపేరు ఉరుపేరు కదా ! అన్నాను. విష్ణుశర్మకి పెట్టుకొని, “ఏవో పౌరుష నామాలు పెట్టుకొని ప్రవృత్తూ ఉంటారు. మాకు గొంత నామాలే ఉంటాయి నేను భారద్వాజను. నాపేరు విష్ణుశర్మ” అన్నాడు. దానితో సోమయాజి వెక్కిరించి “కదా ! భారద్వాజన గొంతమే. మమగొంత వర్ణమా”నన్నారు. “మేము ఊరికే పౌరుష నామాలు పెట్టుకొన్నాము కాని మన మిద్దరమూ ఒకటే” అన్నాడు. అంతలో మళ్ళీ అన్నాడు కదా “మీరు తెలుగువాళ్ళు కారు కాబోలు. మీరు తమైనా సంస్కృతంలో గ్రంథాలు వాఖారు” అని. అంతే ఆ విష్ణుశర్మ “వాశాను లెండి ! ఏం లాభం ? నాకేమి పేరా ప్రతిష్ఠా ? సంస్కృతంలో పాండిత్యం మన్మ క్రొథం వాసింది నేనే” అన్నాడు. దానితో సోమయాజికి కొంత మర్యాద తగించని అనటానికి పీలులేక పోలేదు. కాని ఆయన సంస్కృతంలో వాఖాడు కదా ! అందుచేత కొంత గౌరవం గానే ఉన్నాడు. విష్ణుశర్మ “మీరు ఏం వాఖారు” అన్నాడు. సోమయాజి “తెలుగులో భారతం వానింది నేనే” అన్నాడు. నేను “మీరు నన్నయ్యగారా” అన్నాను. ఆయన కాదు అన్నాడు. కాక పోతే తాను తిక్కనో ఎట్ట్రపగడో పిల్లలమఱ్ఱి వినపీర భద్రయ్య ఏవో ఒకణ్ణి చెప్పవచ్చుకదా. ఆయన చెప్పలేదు. నేనను కొన్నాను ఎట్ట్రవగడ వట్టి వలెటూరి కరణం. ఈ యన తిక్కన్న గారేయే ఉంటాడు అని. ఆ విష్ణుశర్మకి నన్నయ్య తిక్కనో ఎట్ట్రయ్య తెలియదు. ఆయనకు కాళిదాసు, భవభూతి ఇలాంటి పేర్లు తెలుసు కాని శ్రీనాథుడు, నాచన సోమన్న ఇలాంటివాళ్ళ పేర్లు తెలియవు. నేను ‘తమరు తిక్కన్నగారా’ అండి అన్నాను. ఆయన తల ఆడించాడు. ‘దయ చేయండి. కూర్చోండి. నేను లేవటానికి పీలులేదు. నేను లేస్తే నా నిద్ర చెడిపోతుంది. వా కళి చెదరిపోతుంది. మీ పని పాడవుతుంది. అందుచేత కూర్చోండి’ అన్నారు. తిక్కన్నగారు కూడా ఆల్లోచించాడు. ‘నిజమేరా ! ఇతడు లేస్తే ఈ స్వప్నం కాస్తా చెడిపోతుందాయె. మని పని పాడ తుందని అనుకున్నాడు. కాబోలు కూర్చున్నాడు. ఇంతలో నాకొక భయమేసింది, పిల్లిదండ్రీ, చకటే గొంత. నేను కేటాంయింపుగా ఏటోతాను. కనుక ఈ తిక్కన్నని నాైపురికి లాక్కున్నానా విష్ణుశర్మమీద అధికారం చేయవచ్చని పించింది. అని విష్ణుశర్మను కొంత యేడిపిద్దా మనిపించింది. ఏమండీ వదలిపెట్టి ‘ఏమయ్యా !’ అన్నాను. తిక్కన్నగారి పేరే వినలేదా కవిబ్రహ్మ పేరే విన తేదా ? అన్నారు. చిన్నయసూరి వేరు విన్నావా ? అన్నారు. ఆయన “విన్నాను తేదా ? అన్నారు.

Page 18

నా సీతిచంద్రిక కొంత తెలుగులో 'వాఖాడట' అన్నాడు. నిజానికి విష్ణుశర్మ అంతటి తిక్కనగారి కేమిటి ? నాకూ అలుసుగానే ఉంది. అంత భారతం వాసినాయనకు ఏదో పంచతంత్రం 'వాసినవాడంలే అంతగొరవం. లేక పోతచ్చు. నాకెందుకో. అదేమిట ? నేను మాత్రం వద్యలు 'వాయలేదా? తిక్కనగారి అంతవాణ్ణి అనుకోవటం లేదా ఆ మాటకువస్తే తిక్కన ఏమిటి. కాథిదాసంతవాణ్ణి. అందరితో చెప్పనకుండిర మా యిద్దరి ఈ తనం లే అంత అభిమాన్యం లెకుండా ఉండటం విష్ణుశర్మ 'గవరించాడు. అయిన అసాథ్యుడాయె. ఆయన అసాథ్యత్వం నాకు తెలియలేదు కాని రాజనీతి అంతా కథలలో8 ఆరునెలలలో చెప్పినవాడు. పూర్వం గుణాథ్యు డెంతవాడో8 నిజం మాట్లాడితే విష్ణుశర్మ అంతవాడు. కాని ఆయన యెం చేస్తాడు. తిక్కనగారు 'వాసిన భారతం చదివి యెరుగడు. 'వ్యాసుడు 'వాసిన భారతమే యెరుగు. అంతటితో అన్నాడు కదా ! "ఓహో ! మీరా తిక్కన్న గారు. స్వగతంలో8 మీవేరు విన్నాను. మీ తెలుగు 'కవులంద8రికీ ఒక పెట్టు ఉన్నది కదూ ! మా సంస్కృత కవుల మెప్పుడూ ఆ 'ప్రాంతాలకి రాలేదు. ఎప్పుడో8 వ్యాసమహర్షి చెప్పాడు. మీరొక్కసారి వారి దగ్గరనికి వెళ్ళారట !" అన్నాడు. ఒకసీతి నిజస్థితి య్రా. ఆతని సీతి చూస్తే ! ఆ మాటల్తో8 అర్థమేమిటంటే తాను వ్యాసమహర్షి అంతవాడని, తానూ వ్యాసమహర్షి ఒకపాయా వాళ్ళని, తెలుగు భాషంలే అనేక భాషల్లో అది ఒకటని, సంస్కృత పండితులు ఈ భాషను లెక్కించేయరని, ఈ పంచతంత్రము సీతంతా తిక్కన్న మీదా నామీదా 'ప్రయోగించాడు. యథార్థానికి మేమిద్దర మనుకొన్నం కదా 'ఈయనతో మనకు పేచీ ఎందుకు? నిజమే, తిక్కన్న భారతం తెలుగు చెళాడు. చాలా గొప్ప 'గ్రంథం కదా ?' నిజమే, తిక్కన్న కే దిక్కులేకపోతే ఏది పంచతంత్రం 'వాయమనండి. అటువంటి తిక్కన్న కే దిక్కులేకపోతే ఏదో వచ్చినకలు పుస్తకాలుగా 'వాసికొనే నాకెందుకూ?' అని నేనన్ను 'కేదా ! "అయ్యో తమరెవరమ్మో చెప్పండి" అన్నాడు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. "ఇదేమిటరా ! ఇంతవాళ్ళు వస్తే మనం అథిలీ పాద్యలు ఇవ్వలేదాయె. మా ఇల్లు పవిత్రమైంది అనికూడా అనలేదాయె" అని. "అయ్యా ! తమరు సావకాశంగా రండి, 'ప్రస్తుతం మీకు చేయవలసిన గొరవం కూడా చేయలేకుండా ఉన్నాను. అయినా ఉండండీ, కాళ్ళు కడు. గుక్కనే అందుకు నీళ్ళనా తెస్తాను." అన్నాడు. అన్నాడు లెచాను. మెలకువ వచ్చింది, అక్కడ విష్ణుశర్మలేదు. తిక్కన్నా లేదు. 'అరే ఎందుకు నిద్ర మేలుకున్నానురా' అనిపించింది, మళ్ళీపీళ్ళు వస్తారా రారా ? నాతో పని ఉన్నదారగు కదా? తనసేకండా రాదటికి సిద్ధపడవలె

Page 19

రాళ్ళకి ఇట్లాకాడు. రెండు చెంబులతో నీళ్ళు మంచకింద వెట్టుకు పడుకోవాలి. వాళ్ళని ఆనీళ్ళతో కాళ్ళు కడుగు కొమ్మనాళి. వాళ్ళ కేడె.నా ఫలాహారం వెట్టాలి. మా ఆవిడ ఇంట్లో లేదాయె. బజారునుంచి ఏమన్న కొముకొని దాచం చె డాళ్ళవయె. పాపం వాళ్ళకి కడుపునొప్పి వస్తుండే మో శ ఎట్లాగో ఏం ప్రొద్దు గుంకింది.

Page 20

రెండవ అధ్యాయము

రాత్రి నిద్ర వట్టటం తోనే ఇద్దరూ ఎదురుగా కూర్చున్నారు. నా కాళ్ళర్యం వేసింది. 'అప్పుడే వచ్చారే' అన్నారు. వారు "మేం వెళ్ళనేలేదు, ఇక్కడ ఉన్నాము" అన్నారు. ఇక్కడే ఉండటం మెమిటి? ఎట్లా ఉన్నారు. ఆయితే నేను మంచం కింద వెటిన నీళ్ళు వదా; వారికి ఫలహారం వెఢ్దామని పొయ్యి కొనుక్కు వచ్చాను. వు రన్నానుగదా! "మీరు మధ్యాహ్నం అనగా వచ్చారు ఆకలి వేయటం లేదా ? మీ కోసం ఫలహారాలు తెచ్చాను, తినండి మంచం కింద వెట్టా న'న్నాను. విష్ణుశర్మ అన్నాడు, 'ఇంకా నాలుగు రోజులవరకూ ఆకలి ప్రసక్తి లేదు. అక్కడి నుంచి ఆకలి' అన్నాడు. తిక్కన్న గారూ ఆట్లాగే అన్నారు. 'నాలుగైదు రోజులవరకూ ఆకలి ప్రసక్తి ఎందుకులేదు:' అని అడిగాను. విష్ణుశర్మ అన్నాడు. "నేను స్వర్గాన్నుంచి వచ్చాను. స్వర్గంలో మా కాళ్ళ దప్పులు లేవు. నేను పంచతంత్రం చూశాను. అప్పటినుంచీ నాకీ లోకంతో వ్యవహరించి ఉన్నది. దానితో నేను స్వర్గానికి వెళ్ళాను. క్రిందట్లో అక్కడి ఉన్నారు. ఈ మధ్య స్వర్గంలో చాలా తగాదాలు వచ్చి నవి. ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు కొందరు చచ్చి, స్వర్గానికి వస్తున్నారు. ఎవడూ మాకుమల్లే చాలా పంద్లుగా స్వర్గంలో ఉండటం లేదు కాని వచ్చి నాలుగు రోజుల్లో అయిదు రోజుల్లో ఉంటారు. నాలుగు సంవత్సరాలో ఎంతో బాధుంది, వాళ్ళెవ0 కొంచెం పుణ్యం చేస్తారు. వాళ్ళను తీసుక వచ్చి స్వర్గంలో నాలుగైదు రోజులు ఉంచి పంపించే వోటికి పంపిస్తారు; ఈనాలుగు రోజుల్లో వాళ్ళు చేనే హంగామా ఇంతం తనికాదు. బక వడ్డతేమిటి ? వాళ్ళు గోల మన కెందుకుని ఊరకున్నారు. నేను ఇట్లా ఉండగా నామీద ఒక తగాదా లేవడిశా ఒక బుద్ధిమంతుడు. పంచతంత్రం చూసింది నేను కాదని, ఇంకెవడో ననీ అటడి వేరు తెలియదనీ, ఆ చూసినవాడు నన్ను కల్పించాడని ఒక సిద్ధాంతం లేవ దిశాడు. నేను తెల్కు చేయలేదు. కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక కూతమీద అర్జీ చూసి దన్కుత లనీ వెట్టి ఇందుడికి తీసుక వెళ్ళి ఇచ్చారు. ఆ యిందుడు నవ్వి 'పొండి' అన్నాడు. వాళ్ళు పోలేదు. 'విచారించి తీరాలి' అన్నారు. వాళ్ళొందరూ తలా నాలుగురోజులు స్వర్గంలో ఉండి తీరాలి, వాళ్ళెవ0 యె0

Page 21

చీన్న చిన్న పుణ్యాలు చేశారట! ఋషిచేటానికి పీలేడు, అంధ్రుడు నన్ను పిలిపించాడు. నేను వెళ్ళాను. "అమయ్య! విష్ణుశర్మ! పంచతంత్ర ఇవాసింది నువ్వేనా" అన్నాడు. చిత్తం అన్నాను. వీళ్ళందరూ కాదంటున్నారు అన్నాడు. వాళ్ళందరూ నాతో "నీవా విష్ణుశర్మవు? నీవు కానే కాను. విష్ణుశర్మ అట్లా ఉండనే ఉండడు. ఆయన నీతులన్నీ కథలతో చెప్పిన వాడు. అట్లా ఒద్దుటే ఉంటా డటయ్యా! బక్కపలచగా చలాకీగా ఉంటాడు. ఆతని మొఖం చూస్తే తెలివి కోటవస్తుంది. ని మొహం తెలివే లేదు. మేం ఒప్పుకోం" అన్నారు. నాకైతే కోపం వచ్చింది. వాళ్ళమీద కాదు. అంధ్రుని మీద. ఈ కలికాలపు మనుష్యులు,వచ్చి ఇల్లా మాట్లాడు తుంటే అంధ్రుడికేం మాయరోగం? అతడు వైదికు డా?యె. ఆ నిక్కు డా?యె, వీళ్ళకి మల్లె నాస్తికుడా? నన్ను పిలిపించట మేమిటి? అయినా అంధ్రుడిమీద కోపపడతే ఏమిలాభం? నే నాయనవంక కోపంగా చూచాను. అంధ్రు డస్నాడు కదా? "ఇదంతా ప్రజారాజ్య మయ్యా! వాళ్ళందరూ కాదంటే కాదు. బా నేమే తుడైన విష్ణుమూ ర్తిదై పుట్టి, ఈ దేశాన్ని మరికొంత ఖరాబు చెయ్యడా? గా రు చుట్టువై రొకటిబో టన్నట్లు తరువాత ముసల్మానులు, ఇంగ్లీషు వాళ్ళూ వచ్చి మరీ చేశారు. ఆ ఇంగ్లీషు వా డునా డే అతడికొక ఘనుడు ఆచంటమల్లయ్య. ఆ చదువుతో వచ్చినం దయ్యా? నీదాకా ఎందుకు? నాకే యెవరు పెడుతున్నారు, స్వర్గలోక మంశే ఈ ఆకాళగోళంలో ఉన్న ఈ టెజోలోకం కాదట! టెజెట్ అన్న దేశం ఉండే భూలోకంలో అదట! స్వర్గ లోకం తిట్టప శబ్దంలో నుంచి టెజెట్ పుట్టిందట! దొం డషరాలు పో యి నవి. పకారపకారాలు. తివిట్ ఒక వేళఅయితే టెజెట్-కావచ్చు. పకార పకా రాలు ఏమైనట్లే ఏమిటో అదంతా ఒక గొల్లగా ఉంది. ఈ స్వర్గలో విళ్ళు చేసే అలరి అంతా కాకుండా ఉన్నది. పూర్ణం రావణా సురుడూ, హిరణ్య కశిపుడూ, వృత్రాసురుడూ నరకాసురుడూ వచ్చారంశే యుద్ధాలు చేసే చేశాం. వాళ్ళు గెలిచేవాళ్ళు. మేం పోయి ఎక్కడ తలదా చుకొనే వాళ్ళం. వీళ్ళతో యుద్ధాలూ లేవు. ఏమీ లేవు. కట్టులూ లేవు కటా రులు లేవు. వీళ్ళకి ఒక్కటే పెద్దఆయుధం. దానివేరు కుతర్కం. అది ఆవురా అంటాము.. వాడు కా దంటాడు. అం టాడనం అంటా వుంచు. గోవు శబ్దం లోంచి అవు పుట్టనే పుట్ట దంటాడు. నే నీయిబ్బందిలో పది ఉన్నా నబ్బాయి, వాళ్ళు స్వర్గానికి వస్తున్నారు. నాటుగు రోజులో, అయిదు రోజులో ఉంటారు. వీళ్ళపోతునా రంశే వీళ్ళలాంటి వా ళ్ళింకొకళ్ళు వస్తున్నారు. వీ ళ్ళందరూ ఒకటే మో సరు మనుష్యులు. ఇంతకూ పంచతంత్రం నువ్వేవాళ్ళీ ప్రతి ఉంటే తీసికొని వచ్చి చూపించు". అన్నాడు, నేను "యిప్పుడు ఎక్కడ

Page 22

ఉంటుండి. కోన్ని చేలయేంద్లకింద వాసిన పుస్తక మాందను. నైగానేను నో చేతితో చదువంలే వాశ్రయటంగానూర్యం లెక్కలొ లేదు. నేను నోటితో చెప్పను. వాయసకా డెవడొ వాశ్రాడు. దానికి సాత్యమెందుక?" అన్నాడు. ఇంద్రడున్నాడు. "నీవు ఏ రోజులొ వాశ్రావు? నీవు వాసీ నప్పట వాళ్ళవ్వ్రైనా ఉన్నారా? వాళ్ళు స్వర్గంలొ ఉంటే పిలిపిస్తాను అన్నాడు. "నే నాత్మొకి నేను కెవ్వరూ కనిపించ లేదు. "అచిన్నయసూతి అన్నవాడు నీతిచంద్రికను కొంతభాగం తలుగుచేశాడుకదా. మ8ి కొంతభాగం కందుకూరి వీరేశలింగం పంతులు అన్నాయన చేశాడు. వా శిద్దరూ నా పషం మాట్లాడతా రనుకుంటాను. వా రిక్కడ డుంలే పిలిపించండి" అన్నాను. ఇంద్రడు ఆలోచించాడు. "చిన్నయసూతి ఉన్న డనుకుంటా నయ్య్రి ! ఆ వీరేశలింగం పంతులు ఉన్నట్టు లేదు. ఆయన కేదొ స్వర్గం మీద కోపం వచ్చి వెళ్ళిపోయినాడు" అనగానేను 'స్వర్గంమీద కోపం ఎందుకు వచ్చిందీ అన్నాను !' ఇంద్రడు 'ఆ గొంతా నీ వెందుకులే. ఆయనకు మాక్కూ చాలా వేచీ ఉన్నాయ్. అన లాయన మీద విఘ్నేశ్వరుడికి కోపం వచ్చింది. 'అనగాన విఘ్నేశ్వరుని కందుకొపం వచ్చిం దండి' అన్నాను. ఇంద్రు డన్నాడుకదా 'నోటితో చెప్పకూడ దయ్యా కొన్ని మాటలు' అన్నాడు. నేను విష్ణుశర్మని కాదని అబద్ధాలు పెట్టిన వాళ్ళందరూ ఏకవాక్యంగా వీరేశలింగం పంతులుగారు కనుక ఒప్పుకొంటే పంచతంత్రం వాసింది ఈయనే అని మేము ఒప్పుకుంటాము అన్నారు. నేనాన్నను "నేను వాసిన పుస్తకానికి ఒకడు ఒప్పుకోవట మేమిటి? మీలో ప్రతివాడూ ఎవడొ ఒకడై ఉంటాడు కదా ! వాడు వాడే నని ఇంకొకడు చెపితేగాని కాదా ఏమిటి?" అన్నాను. అందులొ ఒకడు 'అంతే' అన్నాడు, ఇదేమిటయ్యా అంతే బాణంకులొకి చెక్కు తీనుక వెళ్తా మనుకొ. ఒక శేమిటి ఏ వ్యవహారమైనా తరే ఎవడొ ఎవరికి ఉన్నవాడు విడని నిరూపిస్తగాని ఆ వ్యవహారం సాగదు. కావాలి ?' అన్నాను. అంలే అతడు 'వాడిగతి అంతే' అన్నాడు. ఈ వాదనా పద్ధతికి నేను విస్తుపోయినాను. నే నైదారూశత్రులు చదువుకొన్నవాళ్ళి, లోకోపకారం కోసం పంచతంత్రం వాశ్రాను చేసిన పొరపాటుది. దేనికో భాష్యం వాస్తే, ఒక మహాకావ్యం వాస్తే ఈ భాథలు ఉండేవి కాదుకదా? అనుకొని వాణ్ణిచూచి 'నీ వేరెమిటి' అన్నాను. వాడు 'తనవేరు డేనియల్' అన్నాడు. ఈపే రెమిటి అన్నాను. తక్కివాళ్ళందరికీ కోపం వచ్చింది. ఇంద్రుడు వాళ్ళందరింకా చూశాడు. కొంచెం గాబరా పడ్డాడు. అన్నాడు కోనో ఏమి లేదయ్యా ఆ శిద్దం వికృతి. చేకొని ధనియాలు అన్నాడు. అంతే

Page 23

నే నాన్నను. ధనీయాలలో ఈంతకారం ఉండదే. కతనీ దగ్గర చాలో కూరో ఉంది అన్నను. అొందుడు 'కారం కాదయ్యా అది చేదు. నీకు తెలియదు శాఖోలు, నీవు ఒకసేరి భూలోకానికి వెళ్ళివస్తేనే కాని ఇవన్నీ తెలియవు. మిరియాలు మిరియాలు కావు. ధనియాలు ధనియాలు కావు. మిరియాలలో ఏవో నయ్యా రుద్రాత్మకాలో పారిజాతపు గింజలో కలుపుతున్నారట. అందుచేత మిరియాలు కారంగా ఉండటం లేదు. చేదుగా ఉంటున్నవి. ధనియాలూ అల్లాగే అన్నాడు. నేనూ ఆ ధనియాలు వంకచూచి ఇల్లా అన్నాను. నీవు ధనియాలివు కావు అని అంటే ఏమి చేస్తావు' అన్నాను. ఆ ధనియారివ్వాడు. 'నేను' నిశ్చందేహంగా ధనియాలనే, ఇదిగో వీళ్ళందరూ సాక్ష్యమ్' అన్నాడు. వెగా వా డన్నాడు 'ఇదేం వృథా అనుకున్నావ! మా పూళ్లో మునిసిపాలిటి లెక్కలు ఉన్నవి. ఆ లెక్కల్లో నేను పుట్టినట్లు ఉంది. మా బడిలో నేను పుట్టినతేది ఉంది. నా ఎన్.ఎస్.ఐ.ఎల్.సి సర్టిఫికేట్లో ఉన్నది. నేననే నేను కాదనటానికి వీలులేదు. నా పుట్టుమచ్చలు వాళ్ళు వాని అట్టి పెట్టారు. నేను ఈంత ఎత్తు. ఈంత బరువు. సుప్వి చెప్పు 'ఏం చెపుతావో', అనే టప్పటికి నా వైపు చూశాడు వైనన్ పోయినవి. చూచామురా మహోనుహోవుడా, నేను పుట్టినతేది లేదాయె. నేను సూకళ్ళల్లో చదువ లేదాయె. నా పుట్టుమచ్చలగుర్తు వెట్టించుకో లేదాయె మరిっぷు డేం చేయాలి ? అొందుడితో అన్నాడు. "స్వామీ ! ట్రిలొకాధినాథా ! ఇపటి కొంచెం మెరుగ్గా ఉంది." అని నాకు తెలుస్తున్నది.. తమరిని ఏమి అని లాభం లేదు. రామచంద్రుని పంటివాడు ఎవడో చాకలి పడో అన్నాడని వెళ్ళాన్ని ఆడవికి వంపించాడు. ఆయన విష్ణుమూర్తి. మీ స్వరగతోకానికి, ఆయన కడి. నీవు నన్ను భూలోకానికి తోమ్మంచే వేము నీతకేవిటి హాణ్ని.. శాక ఖోయినా పోక తప్పుడు. వెళ్ళి ఆ పుట్టుమచ్చలూ అవీ వో చూచుకొని వస్తాను' అన్నాడు. ఇంతలో వాళ్ళలో ఒకడు చిన్నయసూరిని తీసుకొని వచ్చాడు. ఆయనే చిన్నయసూరి అన్నాడు. మనిషి చామనచాయగా ఉన్నాడు. మెడదాకా గుండెలుగల కోటు తొడిగాడు. తలపాగా వెట్టాడు. వైనన్ ఒక ఉత్తరీయం వేసికొన్నాడు. నేను సూరిగాడు అన్నా దాకలా ఏమిటి?' అన్నాడు. ఆయన నేను బిటిష్ గవర్నమెంటు వారిసూరోళ్ళలో మాస్టరి చేశాను. నలుగురు దొరలు సాహెబ్బు ఉన్నార'న్నాడు. నేను సరే అయితే. మీరు పంచతంత్రంలో మి తలాభం ఏమిటో తెలుగుచేజారుకదా. ఆ పంచతంత్రం వాసినవా దేవరు అన్నాడు. ఆయన విష్ణుశర్మ అనాడు. 'భక్తికాముడా ధాబ్రా అనుకున్నాడు. అొక్కన వాళ్ళందరూ ఒకసా వెట్టున అరిచారు 'మేము ఒప్పుకోము అంటే ఒప్పుకోము'

Page 24

అన్నారు. వీరేశలింగముగారు వచ్చి చెప్పవలసిందే. ఏమి చేయాలి? నేను నిన్నను కదా నేరే నయ్యా ఆయననే.తీసుకరండి. ఆయన స్వర్గంమీద కోపం వచ్చి వెళ్ళా డంటున్నాడు కదా. ఓనీ 'నా' మీద దయ తలచి రమ్మనండి. అనడిగాను. చాలా నేపటికి ఆ వీరేశలింగం వంటులు వచ్చాడు. మునలివాడు. కట్టిం చిన మీసాలు ఉన్న ట్లున్నవి. ఏదో యెట్లని గుడ్డ తలపాగా చుట్టాడు. నల్లనికొ టు తొడుక్కున్నాడు. వచ్చాడు, నిలుచున్నాడు. చిన్నయసూరి వచ్చి ఇంటిదీకి దండం పెట్టాడు కాని ఈయన పెట్టలేదు. నా గుండెలో రాయిపడ్డది. ఏదో పెందలకడ తేల్కుందామని. 'ఏమండీ వీరేశలింగంగారూ సంస్కృతంలో వంచతంత్రం వాసిన దెవరు?' అన్నాడను. 'ఆయన ఎవరో తెలియదు. అనాదినుంచి ఆ గ్రంథం వస్తూ వున్నది. శతవిధాల ఆ కథలన్నీ గ్రీసుదేశమునుండి వచ్చి వుంటవి. ఎవరో వాటిని సంస్కృతంలో వాసి ఉంటారు. ఒకడు వాశాడని చెప్పడానికి వీలు లేదు. భారతం అనేది వాసు డనేవాడు వాశాడు కనుకనా అనేకమంది వాశారు. చివరికి వ్యాసుడి వేరు వెట్టారు. అట్లాగే వంచతంత్రమునూ. ఏదో పిల్లలకోసం వాశాడు. అది ఒక పెద్దగ్రంథ మేమిటి?' అన్నాడు. 'నేను అది అంత పెద్దగ్రంథం కాకపోతే మీకు తెలుగు వంచతంత్రం వాశాడు' అన్నాడు. చిన్నయసూరికి అది తెలుగు కాదయ్యా పోషాణం. నేను చక్కగా మిత్రలాభం సులభంగా రమ్యంగా మధురంగా వాశాను. మిత్రభేదం కొంచెం కష్టంగా వాశా ననుకోండి. అయినా తెలుగు వచనంతో వరమ రమణీయమైన శైలిలో వాశాను. ఈ కాలంలో నిజంగా తెలుగువచన గ్రంథాలు అని చెప్పాలి అంటే నేను వాసిన నీతిచంద్రిక ఒకటి, భారతసావిత్రి ఒకటి అటి వి రెండే అన్నాడు. ఆ మూలిన వందముందికీ చెప్పటానికి వీలులే నంతకోపం వచ్చింది. ఆయన గద్యతిక్కన. ఏమి టకుంటున్తున్నావు? చిన్నయసూరి! నీవు వ్యాకరణ ప్రావీణ్యం వంతా ముక్కు ముక్కలు చేసి పారేళ్ళు. మా వా డొకడు నీ కంతక్రియలుచేశా డిదివరకే. అసలు సుప్వ బదికిలేవు. అది పూర్వకాలపు స్వర్గనక ఇక్కడికి వచ్చాడు. తొందరపడకు. రేపు ప్రొద్దున మా వాళ్ళు ఈ స్వర్గంలోకి ఒక రాకెట్. వంపిస్తారు. దీన్ని ఆక్ర

మిస్తారు. అప్పుడు నీ ఇంటిదూ, నీ చిన్నయసూరి, నీ నన్నయభట్టూ వీళ్ళ బిథకు శేముష్టి చూస్తాం" అన్నారు. వీరేశలింగం వంటులుగారు 'ఛీ! అనలు ఇక్కడికి రావటమే తప్పని వెళ్ళిపోయినాడు. నేను ఇంటినితో చెప్పాను. 'ఆయ్యా మీరి శాథ పడలేరు. నేను మళ్ళీ భూలోకానికి వెళతాను. ఇప్పటి చదువులే చదువుకుంటాను. ఏదైనా మళ్ళీ ఒకగ్రంథం వాస్తాను అన్నాడు. ఇంతటు ఏమంటాడు? నేనో నవ్వాడు. నేను వెళ్ళిపోతూ ఉంటే

ఆసాను. ఇంతటి 'ఏ మంటాడు.' నేరో నవ్వాడు. నేను వెళ్ళిపోతూ ఉంటే

ఆసాను. ఇంతటి 'ఏ మంటాడు.' నేరో నవ్వాడు. నేను వెళ్ళిపోతూ ఉంటే ఆసాను. ఇంతటి 'ఏ

21

Page 25

ఇంద్రుడు కన్ను రెప్పాడు—ఆగమని. వాళ్ళొందరూ నెమ్మదిగా ఎవళ్ళదారిని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తరువాత ఇంద్రుడు నాతో రహస్యంగా ఇలా చెప్పాడు. “వాళ్ళొందరిలో నీ కేమిటయ్యా ! వాళ్ళేమిటి ఇక్కడ స్థిరంగా ఉండేవాళ్ళా వెళ్ళేవాళ్ళా? వాళ్ళ ఇక్కడ ఉన్న నాలుగు రోజులూ నే నెమ్మి అనటానికి విల్లేదు కనుక ఊరుకున్నాను. ఈ నాలుగు రోజులూ అయినతరువాత చెపుతాను వీళ్ళవని. మన ఇంట్లోకి వెళ్ళి జరుగుతూం దనుకో. ఎవడో వచ్చి అల్లరి చేస్తాడు. మనవెళ్ళి రసాభాస లో తుందని వాణ్ణి కొంచెం సేపు వంపిస్తాము. వెళ్ళి అయిన తరువాత మళ్ళీ ఒకసారి పిలిచేదీనూ వీపు విమానం మోత మోగించేదీని. వాళ్ళవని తరువాత ఉన్నదిలే. అయినా నీవు భూలోకానికి వెళ్ళానన్నావు. సీకా ఊహా వచ్చింది కనక వెళ్ళితీరాలి. మళ్ళీ ఒక తలిగరాబ్బన పడటం గర్భనరకవాసం చేయటం ఇవన్నీ అక్కరలేదు. భూలోకంలో ఒక డునున్నాడు. వాడిదగ్గరకు వెళ్ళు. వాడు నిన్నాడ రిస్తాడు. వాడు నీకు అంగ్లీషు బదువు చెపుతాడు” అన్నాడు. నేను వాడికి తెలుగు సంస్కృతమూ వచ్చునా అని అడిగాను. ఇంద్రుడు “వాడు వచ్చు న నే అను కుంటాడు. ఇప్పు డక్కడ ఉన్నవాళ్ళొందరూ అంటే. అందులో పిచ్చి కొంచెం వయం. గుడ్డిలో మెల్లనూ వేధనూ లోకం చదివితే వా డెక్క మైనట్లు నటిస్తాడు. అది నయం కాదా ! నిన్ను మ చెవ్వరిదగ్గర కయినా వంపిస్తే వాళ్ళు సంస్కృతం చచ్చిన భాష. నా దగ్గర సంస్కృతం మాట్లాడావా నిన్ను తైదులో వేయిస్తా మంటాడు. కనుక వాడిదగ్గరకే వెళ్ళు. మొదట కలలో కనిపించు. నాలుగు రోజులూ మాటం నీ కాకలి లేకుండా చేస్తాను. భూలోకంలో ఆకలేయకుండా ఉండటం కష్టం. తరువాత నీ పింగ్లీషు చదువుకో. వీధిన్నీ ఉద్యోగం చేసి, నీబ్రతుకు నీవుబ్రతుకు. ఇప్పుడే చెపుతున్నాను.. అక్కడ నీకు వినుగుపుడితే వెంటనే వచ్చేసేయి. ప్వర్గంలో నీ ఇల్లు బాగానే ఉంటా. వెళ్ళగా నీవు అంగ్లీషు వేరుకొని, వాళ్ళకురూ వెరువు గాని. వీళ్ళొందరూ అంగ్లీషులో మాటాడు తున్నారు. నాకు తెలియ దాయెను. కనీసం వాడుకునే మాటలన్నీ వేరుకునిరా. ఆ హిందూదేశంలో ఆడవాళ్ళకు కూడా అంగ్లీషు మాటలు చాలా వ పవట. ఆ భాష బలేభాషలే ! నాకు యెవడో చెప్పాడు. దేవుడూ, కుక్కూ, ఒకళ్ళే అట. కుక్కూని తలక్రిందులుగానిలుచో పెడితే దేవు డొకడట. మన కెందుకు ? అదంతా విష్ణువూ రూపు చూచుకోవలసిన వని. ఆయన పాపం అన్ని అవతారాలెత్తినాడు కాని కుక్క అవతారం ఎత్తలేదు” అంటే నే నన్నాను. “ఆయన బదులు శివుడు ఎత్తాడు కదా” అని ఇంద్రుడు 'ఓహో' కా ఏం నీకు తప్పకుండా అంగ్లీషు వస్తుంది. నీవు గారిలో ఉన్నా వన్నమాటే. వెళ్ళి మన్మథునూ, వేళ్ళి మన్మథుడూ. నేను ఎల్లా వాళ్ళను ? అవన్ను. ఎప్పుడు వెళ్ళమంటారు అన్నాడు. ఇంద్రుడు ‘అతడు. రోజూ నిద్ర

Page 26

బోతూ ఉంటాడు మధ్యాహ్నపు పూట. ఇప్పుడు వెళ్ళు. కలలో కనిపించు. తక్కినవిళ్లన్నీ ఆతడే చెస్తాడు అన్నాడు. నేను వచ్చాను. ఇది నా కథ. ఫాల ముంచినా నీటముంచినా నువ్వే సన్నాడు. నేనన్నానుకదా ! ‘మాకు పాలూ నిభూ రెండు విడివిడిగా ఉండవు. కలిసే ఉంటాయి. ఇల్లు దూర మెనకొది నీకెక్కువ కలస్తవి అని. విష్ణుశర్మ అన్నాడు. ‘ఇల్లదూరం కావట మేమిట అని. నేను చెప్పాను. ‘మాకు పాలు పోనేది ఉన్నదయ్యా ! అది మాచవరం నుంచి వస్తుంది. దానికి ఒక గేదె రేడు గేళ్ళతో ఉంటవి. ఆ గేదెలు పాలు ఇచ్చినాసరే, ఇవ్వకపోయినాసరే అది రోజూ నాలుగు చెంబులనిడా పాలు తీసుక వస్తుంది. దాని బొడుగువా ఒక పాతిక ఇండ్లలో పోసి వస్తూ ఉంటుంది. మాయింటికి వచ్చేటప్పటికి నాలుగు ఇన్నీలు నిండానే ఉంటవి. వాళ్ళ కెట్లా పోసిందంటావు. అంతే తాత్పర్య మేమిటంటే రెండొం డళ్లా పాలు పోస్తుంది. ఆపాలవారడి మళ్ళీ నీళ్ళుపోస్తుంది. ఊరు చివరదాకా కిల్లా పోస్తానే వెళ్ళుతుంది. చివరకు అవి పాలు అనటానికి గుర్తేమిటంటే అవి తెల్లగా ఉంటవి. దానికి పుణ్యమా అని తెలుపుకూడా విసిగేటలు పోయదు. అందుచేత నేను పాలల్లో ఒకసారి, నీళ్ళల్లో ఒకసారి, రెండుసార్లు ముంచట మేమిటంటే మీకు ఇంగీషూ తెలుగు కలిపి చెపుతాను. మీకు తెలుగు వచ్చినా ? అంటే ‘ఆయన నేను తెలుగు వాణ్ణే సయ్యా !’ అన్నాడు. నాకాశ్చర్యం వేసింది, మీరు తెలుగువాళ్ళ అన్నాను. మరి ఇంటివేరే లేదేమి అన్నాను. అంతే ఆయన ‘పూర్వకాలంలో ఈ దేశంలో ఇంతి పెర్లుండేవి కావు. నన్నయ్య కింటివే రేమిటి ? శ్రీనాథుడి కింటివే రేమిటి ?’ అన్నాడు. నేను ‘మా పరిజోధకులు వాళ్ళకు గూడా ఇంటిపెర్లున్న వంటున్నారే. సరే అదంతా ఎందుకు. నేను ఇక్కడి నుంచి ఉపన్యాసా లిచ్చేటప్పుడు ‘పంచతంత్రం వాసిన విష్ణుశర్మకూడా తెలుగువాడే’ అని చెపుతాను అన్నాను. ఆయన ‘ఉపన్యాసా లివ్వటమేమిట అన్నాడు. అని వీడెనా శాస్త్రచర్చ చేస్తోరా ? స్వమతం స్థాపించి పరమతం ఖండిస్తోరా ? శాస్త్రా ల్లో ఉన్నవిషయాలని గుర్తించి చెపుతారా ? అదా ఉపన్యాసం అంతే అన్నాడు. నాకు నవ్వె వచ్చింది. నాకు మెలుకువ రాలేదు. నాకు రాదని తెలుసు. ఎందుచేతనో తెలుసు మని పంపించాడు కదా ? అందుచేత నాకలని ఇంద్రుడుకి పోగొట్టడు. మరి నేనిట్లా చెప్పాను. "ఉపన్యాసాలంటే మీకు తెలియవు. శాస్త్రా ల్లో చర్చలూ, పూర్వపక్షాలూ సిద్ధాంతాలూ అవన్నీ వి.సి. నాటి మాటలేమిటి ? వి.సి. అని ఎవడైనా గొప్పరాజు ఉన్నాడా లన్నాడు. నేను వి.సి. అంటే

Before Christ. ఇప్పుడ చదువు చెప్పటం

Page 27

మొదలు పెడుతున్నానునకుో. క్రైస్టు అనే వాడొకాయన ఉన్నాడు. ఆయన దగ్గరనుంచీ సంవత్సరాలను లెక్కవేయటం మొదలు పెట్టాము. ఇప్పటికి పందొమ్మిది వందల అరవై ఏళ్ళయింది. ఈ పందొమ్మిది వందల అరవై ఏళ్ళలో వడి జరిగే అదే నిజం. తత్పూర్వం జరిగిందీ నష్టానికి వీలులేదు. ఏదైనా విళ్ళనించటానికి వీలులేని మాటలు చెపితే అవన్నీ వి.న. మాట అంటాము. విళ్ళనించటానికి వీలున్నా ఇప్పుడా వప్పు లుడకవనే అర్థంతో అంటాము అని ఆయనతో ఇదికొక మాట వ్రాసుకొండి అన్నాడు. ఆయన నాకు 'వాత చేతకాదు అన్నాడు. నే నన్ను 'అయితే బాబూ! మీరు వెంటనే స్వర్గానికి దయచేయండి, ఆయింద్రు డెల్లాగూ మిమ్మల్ని రమ్మన్నాడుకదా! ఇక్కడ వాయటం చేతకానివాళ్ళు ఎందుకూ పనికిరానివాళ్ళు. వాళ్ళు చవటలు' అన్నాను. ఆయన 'అదేమిటయ్యా! నాకు వాయటం చేతకా దనుకో! నేను వెద్ర పండితుడ్ణి అనుకున్నాను. అంతేనాకు తెలుసు. చూచి చదవగలను! వాయటం అరివాటు చేయలేదు. ఏదో అది గుమాస్తాలు చేసే పని. పండితులు వేరే ఉంటారు. వాయనగాళ్ళు వేరే ఉంటారు." అన్నాడు. నే నన్నాను. "మేమందరమూ వాయనగాళ్ళమే. పండితులు ఉంటే ఉంటారు. లేకపోతే లేదు. ఉండవలసిన అవసరంలేదు. ఇప్పుడూ ఉంటానరుకొండి. వాయనగాళ్ళున్నారు.. Type writers ఉంటవి. పెద్ద పెద్ద అధికారులు చెపుతూ ఉంటే ఆ యంత్రంమీద కొడుతూ వుంటారు. గొప్ప పొండిత్యానికి దే అతణు మనకోండి. అది పొండిత్య అతణూం కావటం కంతో అధికారి అతణం. నే మీకు చదవటం చేతనయితే అంతా ఎంతసేపు నేర్చు కోవాలె' అన్నాడు. ఆయన 'మీ ఉపన్యాసాల మాట ఏమిటి?' అన్నాడు.

నే నన్నాను 'నే నీ దేలంట్లో గొప్పవఱ్ఱలొకణ్ణి. నాదగ్గర కొన్ని విషయాలు ఉన్నవి. మన్న ఉపన్యాసాలకు విిలస్తూ ఉంటారు. నేను వెళ్ళుతూ ఉంటాను. ఆంటే ఆయన ఎందుకు అన్నాడు. "నేను ఎందుకు ఏమిటి? ఉపన్యాసాల కొసమే ఉపన్యాసాలు. మేము ఏ పని ఎందుకూ చేయము. మాకు అనేక మెస్సూళ్ళు ఉన్నవి. కాలేజీలు ఉన్నవి. లైబ్రరీలు ఉన్నవి. ఆంధ్ర వాఙ్మయవాలు చేస్తూ ఉంటారు. సూక్ృల్లో inaugural addresses అనీ valedictory addresses అనీ అనగా ప్రారంభోపన్యాసములు, అంతొ శ్రీ వన్యాసములు ఇప్పిస్తూ ఉంటారు. ప్రతి, కళాశాలలో తెలుగుభాషా సమితులు ఉంటవి. వాటికి మమ్మల్ని పిలుస్తూ ఉంటారు' మేము వెళ్ళుతూ ఉంటాము." అంటే ఆయన ఏమి చెప్పతారు అన్నాడు: "మాటలో కొక్కొక్కడికి కొన్నికొన్ని అభిమాన విషయాలుంటవి. నాకు నాలుగైదు విషయాలున్నవి. ఒకటి. మన ఆంధ్రజాతియెుక్క గొప్పదనము. రెండవది మనదాన్ని కీర్తింపు. మూడవది తెలుగు సారస్వతము మీద

Page 28

ఆంగ్లమభాషా ప్రభావము. ఆవి మూడేసేను ముఖ్యముగాచెప్పి ఉపన్యాసాలు. అనగావిష్ణుశర్మ ఎప్పుడూ ఆవె చెపుతారావిన్నవే వింటే వాళ్ళకు విసుగు పుట్టదా' అనాడు. నేను నవ్వి అన్నాను. "వాళ్ళు ఎప్పుడూ విన్నవో కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకొంటూ వినరండీ. సభలో

మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు విననే వినరు. వాళ్ళదారి వాళ్ళు చక్కలే వింటారు. వాళ్ళని వినిపించే వాళ్ళది. నాదారి నాది. వాళ్ళు ఒకసేటి వింటారు. వాళ్ళని వినిపించే అందుకు మధ్యమధ్య మేముందగమూ కొంచెం బాంగారగవిషయకొద్దిగా ఆసభ్యంగామాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు దానిని మాత్రం

వింటారు. ఆవిన్నప్పుడు వాళ్ళు పెద్దగొల చేస్తారు. అందుచేత వాళ్ళు చూ ఉపన్యాసాలు వింటా రనీలు. ఒకసేటి ఉపన్యాసం ఎన్నాళ్ళు చెపితే మాత్రం ఏం ? ఈమూడూ విషయాలతో ముప్ఫై ఏళ్ళు గడిపాను. ఓసమో ! ఇంకొక పదేళ్ళు గడవక పోతుందా ?" అన్నాను. ఆయన తరే శపటినుంచి నాకు చదువు చెప్పొండీ అనాడు. నాకు ఒకసేటి దిగులు ఇంకా మూడేళ్ళోజులు

ఫరవాలేదు. తరువాత ఈయన మన ఇంట్లోనే తిథి వేసేట్లు ఉన్నాడే అని.

Page 29

మూడవ అధ్యాయము

'ఇంత సేపూ వింటూ నిల్సున్న తిక్కన్నగారు "వేమన్న గూఢ కవేనా" అన్నాడు. నాకాశర్యం వేసింది. సహజమేగదా. ఒక గొప్పకవిని చూస్తే ఇంకొక కవికి మాత్సర్యం ఉండటం అనుకొని 'క వేమిటి ? గొప్పకవి, ఎంత గొప్పకవి అంతే మేముందరం మీ అంత గొప్పకవి" అని అనుకుంటున్నాము అన్నాడు. ఆయన కొంచెం మొగం చిట్లించుకున్నాడు. పు మండి అలా చిట్లించు కుంటారన్నాడు. ఆయన అన్నాడు. "నాకేమోనయ్యా అర్థంకావటం లేదు. మీరందరూ వేమన్న నా అంతటి కవి అంటూంటే నా మనస్సుకే భ్రాంతి కలుగుతున్నది. మేమెప్పుడూ అనుకోలేదు. ఆయనను కవే అనుకోలేదు. ఏదో యోగి; పద్యాలు వాసుకున్నాడు. ఆ పద్యాలు ఎవర్లు పడితే వాళ్లే వాయ వచ్చు" అని ఆయన అంటూండగా నేనన్నాను. అవునండి ఇప్పుడా వేమన్నకి మల్లే మా దేళ్లో చాలామంది వాస్తున్నారు. అంతకన్న కూడా బాగా వాస్తున్నారు. అసలు కొందరు కవుల ప్రతిష్ట అట్లావాయటం మీదనే ఆధార పడింది కూడాను. అంతే ఆయన "అదేమి కావ్యమా? ఒక రసముందా? నైదిక మతంలో ఉన్న కొన్ని ఆచారాలు నిందించటం మొదటై నవి చేస్తాడు. వాళ్లకి మన సంఘం, సమాజం అర్థం కాలేదు. అర్థంకాని వాళ్లు అట్లాగే వాస్తారు. ఆయనా అది రచన యెమిటి ? అట్లా అయితే వచనం మాత్రం కవిత్వం ఎందుకు కాకూడదు" అన్నాడు. నాకు పట్టు చిక్కింది అనిపించింది. నే నన్నాను కవిత్వ మేని పద్యాన్ని ఆశ్రయించే ఉంటుందా ? 'అసలు కవిత్వ మేనే వస్తువే వేరే ఉంటుంది. అది ఒకొక్కకప్పుడు పద్యంగా ఉంటుంది. ఒకొక్కకప్పుడు గద్యంగా ఉంటుంది. మరి ఒకొక్కకప్పుడు గద్యం పద్యంగా ఉంటుందా ?" అన్నాను. ఆయన 'ఇంతేనా ఇంకొ విధంగా కూడా ఉంటుందా ?" అని ఆశ్చర్యపించాడు. నాకు కోపం వచ్చింది. ఏదో తిక్కన గదా అని ఊరుకున్నాను. అయినా మళ్లీ అన్నాడు. "వేమన్న కవికాదా అండి. కవి అని ఎవరన్నారో మీకు తెలుసునా? ఎవరు మిమ్మల్ని మహాకవి అని అన్నారు వేమన్నను. కూడా మహాకవి అన్నారు. తెలిసిందా" అంటే తిక్కన్న మీరు పడాలి. ఆయన పడేవాడేకాదు. ఇంతలావు ప్రసిద్ధం రాజా డండీ. అది మా విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథంగా మేముందరం చదివాము.

Page 30

రచనలో ఎన్ని మెలుకువలు ఉండాలో అన్ని మెలుకువలూ ఆయన దగ్గర ఉన్నవి. ఎంత భావమైనా సులువుగా చెపుతాడు. సంభాషన్ని విమర్శిస్తాడు. దురాచారాలను ఖండిస్తాడు. ఉపమాలంకారాలను చూపిస్తాడు. తెలుగు పలుకుబడి ఆయనకు స్వాధీనమై ఉన్నది. ఆటవెలది ఆయన చేతిలో ఉన్నది. అన్నాడు. అంజే తిక్కన్న "జానయ్య! అందుకనే ఆయన మోది అయినాఖు. సుజ్ఞకూడా ఒక ఆటవెలదిని పట్టు6. సుజ్ఞకూడా యోగి వపుత్తావు" అన్నాడు. నేను ఇప్పుడు మా దేశంలోనుంచి ఆటవెలదులను తీసి వేశాను. వాళ్ళ బదులు పాటవెలదులను పెట్టాము." అనగా తిక్కన్న "ఓక మీరు చచ్చినా యోగులు గారు" అన్నాడు, నాకు కోపం వచ్చి "యోగులేమిటయ్యా మా వాళ్ళేమంటున్నారో తెలుసునా. యోగి అనేవాడు స్వార్థపరుడు. తన కొక్కడికే ముక్తి కావాలని కోరుతూ ఉంటాడు. అటువంటి ము క్తి కోరకూడదు. అది తప్పు. మీ పూర్వాళ్ళనిన్నీ ఇట్లాంటివేవా టన్నింటికీ మే మొదురు తిరిగాము. అదట్లా ఉంచి వేమన నీ అంతటికవి అంజేనే సీకింత ఎగేసుకు వచ్చింది. మీ యిద్దరి అంతవాడు ఇంకొకడున్నాడు. ఆయన పేరు చెపితే నీవు మళ్ళీ భూలోకం వైపు చూడుకుండా వెళ్తావను కుంటున్నాను. ఎందుకంటే ఆ వేమన కనీసం పద్యాలనైనా వాఖాడు. ఆటవెలదులో, తేటగీతలో, కందాలో వాఖాడు. ఈ మూడువ ఆయన పద్యమనేది (వాయలేదు. (వాఖాడేమో నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలియకుండా (వాసి ఉన్న పద్యాలుంటే ఆ పద్యాల బలంచేత మా(త్రం కాదుమేము ఆయన్ని నీ దగ్గర నిలబెట్టడం. నన్నడిగితే ఒకమేళ వేమన్న నీతోపాటువాడేమో గాని, ఆయన మీ యిద్దరికంజే గొప్పవాడు. అంత గొప్పవాడనిచెప్పటానికి వీల్లేదు. ఈ మధ్య మా వాళ్ళొకడు (వాఖాడు. 'అది వరకు ఉన్నదంతా తెలుగుభావ కాదు. తెలుగు కవిత్వం కాదు. తెలుగుకవిత్వం ఆయనతోనే మొదలు పెట్టింది' అని ఆయనంతవాడు. మ8 ఆయనమాటఏం చెప్పొపు" అన్నాడు. అని ఊరుకున్నాను. ఎందు కూరుకున్న నంజే ఆయన పేరు చెప్పమని తిక్కన్న అడుగుతాడని. నేను ఫిరంగిని వెళ్ళినట్లుగాఆయన పేరు చెపుదామని, దానితో ఉచ్చాటనమంత్రం పూర్తి అయిపోతుం దని.ఈయనకూడా నానెత్తిన గురుబుంజే నేనేం చేయను ? ఆ విష్ణుశర్మ కొంచెం సాధువల్లే ఉన్నాడు. ఆయనతో ఎట్లాగో ఒకట్లా వేగవచ్చు. ఈయన నామీద అధికారం చేసే అంటున్నాడు. ఈయన యింట్లో కూచుని అక్కడికీ వెళ్లి ఈ పని చేసిరా, ఇక్కడికి వెళ్లి మేకు వేయించుకురా, నా గడ్డం మానించి మంగళస్నానం పలుకుకురా, అని సొమ్ము ధారకై పుంతులుగ సాగిచ్చే తిందీ.

Page 31

ఈయన దగర దమ్మిడి లేడు. ఈ ఖర్చంతో నాడి. డబ్బు వదలి ఖర్చుపెట్టెనని నాడబ్బులో ఈయ న్నింట్లో కూర్చొనెట్టి ఈ ఒత్తులనీ ఎక్కడ బత్తను అందుచేత ఆయన వేరు చెప్పలె: అడిగితే వెద్ద గొంతకతో బ్రహ్మొండంగాచెపుదా మనుకొన్నను. నా యింతటి యెత్తు వృధా అయిపోయింద. ఈ తిక్కున్న ఆయన వేరేమిటి అని అడగలేదు. అడగలేద. సరికదా అన్నాడు. "సరేలే పోనీ, నేనూ వేమనా ఒక్కమొస్తరు కవులం. ఆ మూడొవాణ్ణి ఇంకొకండ్డి తీసుకవచ్చి మా నెత్తిన ఎందుకు పెడతావు" అని. నేను తప్పించుక పోషునాఁడురా అనుకొన్నాను. నే వెందుకు ఊరుకుంటాను. నే నన్నాను గదా "నే నెక్కిఁచేడి కాదు. ఆయన ఇదివరకే ఎక్కి కూర్చున్నాడు" డనన్నాడు. నా ఉద్దేశం తల తడుముకుంటాడని. ఆయనకి నదురూ బెదురూ లేదు. "నా నెత్తిన ఎవడు కూర్చుంటాడు. రా పో" అన్నాడు. "నాదాకా వస్తేకదా, నా నెత్తిమీద ఎక్కాటమో ఎక్కకపోవడమో. దూరంగాఉండగానే నేనొక్క చూపు చూస్తాను. వాడు శాసాలబండయి థోక మూడవాళి. ఇదేం మళా అనుకున్నావా" అన్నాడు, నేను చూచాను. ఆ విష్ణుశర్మ మధ్యమధ్య నవ్వు ఏవండీ అన్నాడు కూడాను. ఈయన నవ్వు ఏంరా అనటం మొదలు పెట్టాడు. ఈయనని ఇంట్లో పెట్టుకున్నా నాటకగు రంగిదే. ఆవేరు అడగడాయె, అంత లెక్కదాయె. ఉరి తాబ్రియింత అహం కార మేమిటి అనుకున్నాను. మళ్ళీ అనిపించింది అడగకపోతే మా నే చెపు దాము. చెప్పినతర్వాత అయినా గొబరా పడడా అనుకున్నాను అని. 'అమూల్య ఆయనవేరు మీరు వినలేదు గనుక మీరింత దర్జాగా మాట్లాడు తున్నారు. విశే ఈపాటికే గుండెలో రాయిపడేది. అన్నాను. ఆయన "నిజం చెప్పట మెందుకు. నా గుండెలో రాయిపడట మెందుకు? తీరా నీవు చెప్పిన తరువాత వా గుండెలో రాయిపడకపోతే ఆరాయిని గుండెలో పెడుతుంది. నీ గుండెలో గాయిపడటం నిజమేనా నాకిపం లేదు. నీతో నేను వసుందీ వచ్చాను. నావని ఆయన తరువాత ఆరాయినీ గుండెలో పెడేసుకో, మాను." అన్నాడు. ఇంక వాకెం గతి? నాకేమీ లేదు భయం మళ్ళీ విష్ణుశర్మలా ఈయన ఇంక ఏపోకథ మొదలు పెడతాడు. విష్ణుశర్మ స్వరగంలొ జరిగిన చిన్న రివల్యూషనని గురించి చెప్పాడు. ఈయన ఏంచెపుతాడో తీరా ఆక్కూడి అవసరంల అ గూడెంతో జర గిన విషయాలు నా స్త్తిన క్రుమ్మరిస్తాడేమో అందుచేత ఇంక కొంత ఆలస్యం నిజం' అన్నాను. ఆయన "చెపితే చెప్పుకో వోయి. ఏమిటో వెరిస్తా వేమిటి? నాకెం భాగాలే డి తరహా" అన్నాడు. నేను "ఆయన కేమి ఉభయకవనిష్ఠుడుకు విరుడు లేడు. కనిష్ఠు అన లేదు. ఆయన యేమి యజ్ఞం చేయలేదు. నిజంగా కవి అవటానికి ఇవేమీ అక్కరలేదు" అన్నాను.

Page 32

అంశే తిక్కనను అన్నాడు: "కవి అవటానికి అక్కరలేదురా! భారతం వాయటానికి కావాలి? నువ్వు తిల్లాయిపదాలు వాసుకో ఊరురా మెుని ఉన్నవి. చింత చెట్టెక్కిన వాళ్ళను గురించి కూడా పాటలు ఉన్నవి. రావి చెట్టెక్కిన వాళ్ళను గురించి కూడా ఉన్నవి. వాటికి యజ్ఞం చేయ అక్కర లేదు. భగవంతుడైన వ్యాసుడు వాసిన భారతాన్ని తెలుగు చేయవలె" అన్నాడు. సేను నవ్వి "స్వామీ! ఈ బుక్కయింపులు అట్టా పెట్టండి. భారతం మీ రచించి వాయలేదు. నన్ను యజ్ఞం వశాదు. ఎట్టియ్య రకాల భారతాలు వాస్తున్నారు. వాళ్ళద్దరూ యజ్ఞాలు చేయలేదు. ఇప్పుడు మా దేశంలో రక కనుక కొంచెం కట్టి పెట్టండి. ఆ మహాకవి ఉన్నాడే, ఆయన కీ తిరుదులన్నీ లేవు. ఆయన అచ్చమైన కవి. ఆయనపేరు చెపుతున్నారు. చెపుతున్నారు. ఒకటోసారి రెండోసారి చెప్పి వేస్తున్న. ఏమంటావు" అన్నాడు. ఆ తిక్కన కడుపుబ్బ నవ్వాడు. నే ననకునున్నాను "ఈయన చాలా గొండాగొండుపాడు. ఉరి బాహోయి! ఇంకో డయితే ఈపాటికి శరీర వయవాలనీ కుంచించుకు పోయి, వెదవు లెండిపోయి, కళ్ళు తేలిపోయి, గుండె దప్పుట్టి చచ్చిపోయి బాహుడి! ఎవడి చేరుకు వస్తే అని కంచపెద్ద కాకపోతే కారాడే వాడు. ఈయన జెల్లము కొట్టిన రాయలే నిలుచున్నాడు. ఈయన కేమీ చినుకుట్టినట్లుకూడా లేదు" అనుకొని కిందదూరం వచ్చి వెనక్కి మళ్ళటమెందుకని తరహాకొంచెం మళ్ళించి ఇల్లా అన్నాడు. "అయ్యా! తిక్కనను మీ త్రిలేనా ఎట్టా వెగడ ఎంత మీ ఋష్మ్రిడైనా, నా చనగోసన్న మిమ్మల్ని ఎంత అనురించినా, తన కావించిన స్ర్పిట తకొకరుల చేతన్ కాదునన్" అని మిమ్మల్ని గురించి ఎవడో ఎంత అన్నా, యథార్థమైన ఆధునిక విమర్శ సూత్రాలవల్ల, నేదు ఖండిన భాషాపరిణామవల్ల, నేదఖండంగాన ప్రపంచలో చెలరేగుతున్న మహా విజ్ఞానజ్యోతి ప్రభావం వల్ల, పూర్వపు చిట్టాలనీ తిరిగిపోయినవి. తెక్కలు తారమాళయినవి. మీరు ముగ్గురూ ఒకటే మో స్తరు కవులు అని మేము తీర్మానించాము: మొదటమీరు, రెండవది వేమన్న, మూడవది గురజాడ అప్పారావు పంతులుగారు. కాలక్రమేణా మొదట మిమ్మల్ని చెప్ప వతని వచ్చింది తప్ప, తేకలోతే మొదటే ఆయనని చెప్ప 'తాము" అన్నారు. అంశే తిక్కనను "ఎవరాయన? ఆయన పేరు నేను వినలేదే. ఆయన బ్రతికి ఉన్నాడా, చనిపోయినాడా?" అన్నాడు నేను: "భూలోకపు తెక్క ప్రకారమైతే చనిపోయినాడు" అన్నాడు. ఆయన 'స్వర్గానికి రాలేదే' అన్నాడు. అంశే నే నన్నాను "స్వర్గానికి రావలసిన దుర్గతి ఆయనకేమి? ఇంకా వీరేళ్లింకం వంతులు గారు గనక కొంత మంచివాడు

Page 33

గనుక ఏదో వెళ్ళి మొదలెట్టె వాని చూక్యం పెట్టుకున్నాడు గనుక 'శ్రీ ఇల్లాంటి పాడు స్వర్గానికి వేమురాను' అన్నాడు తాని, మా అప్సరారావు పంతులు గారు మీ స్వర్గం ప్రసిద్ధి ఎత్తదు. స్వర్గ మన్నమాట 'నోటితో ఉచ్చరించడు కదా ! మీ స్వర్గానికి వస్తాడంటారా ! కనుక అయ్యా అది స్వర్గానికి వచ్చేమేళం కా చు. ఆ యన పరమస్వర్గతుడు. స్వర్గం, పైకుంథం కైలాసం, సత్యలోకం ఇల్లాంటి టోప్తాలు ఆయన దగ్గర పనికిరావు. అది టొంచి తిక్కున్న గారాబు ఆ స్వర్గమూ వైకుంఠం కూలిపోనివ్వండి. కైలాస మన్నాడు కదా ! ఆ కైలాస పర్వతం హిమాలయాలమీద ఉన్నది. అక్కడికి మా శేషున్నగు వెళ్ళి పచ్చినాడు. అతనితోపాటు మరికొందరు దొరలుకూడా వెళ్ళారు. అంతదాకా రయం దుకు. నిన్నకాక మొన్న చీనావాళ్ళు కైలాస పర్వతం మీదికి వెళ్ళి ఆక్కడ జండా పాతారు. ఆ తీనావాళ్ళక్కేవరకు కైలాసపర్వతం ఎక్కడం చాలా కష్టమని మే మనుకొనే వాళ్ళం. వాళ్ళు ఎట్లా బుడియగన ఎక్కి వచ్చారు. అంత సులభమైనది కైలాసం. కైలాసమే బిట్లా అయితే మీ స్వర్గాన్ని గురించి ఇంక చెప్పాలా ? మా అప్సరారావుగారు మీ స్వర్గానికి రాళ్ళదెనివేడో దర్శనం పోతున్నారు. మీ స్వర్గానికి వచ్చి జండా పాతివచ్చే అందుకు అనలు మా అప్సరారావుగా రెందుకంటా ? బొద్దుండని కవులు, కాళి గీతలు గిల్లని కవులు, మా వాళ్ళలో ఎవడు బయలుదేరినా మీ స్వర్గం హరోహరి దహనాగ్ని మవుతుంది. మా వాళ్ళని వంపిదా ! మను కుశ్నాము కాని మా వాళ్ళందరూ విజితేంద్రియులు, మహా ధర్మాత్ములూ. ఆ స్వర్గంలో వెళయండ్రు ఉన్నారనటం మూలంగా మా వాళ్ళకు అనవసరం వేసింది. శ్రీ శ్రీ స్వర్గంలో జోగపు పేటా ? రంభా తిలో త్తమ ఊర్వశి ఘృతాచి, మేనకందరూ దేవతాస్త్రీలా ? వేళ్ళందరూ ఉంపుడుకత్తెలా యె. వాళ్ళకు నీతీ లేదాయె జాణ్మ లేదాయె. అటువంటి అప్సరాపు చోట్లీ మేలు వెళ్ళము అని వాళ్ళు ఒద్దికంకుంటే యున్నారు. ఆ స్వర్గాన్ని గురించి అవేలుపు వెళయండ్రిని గురించి అనవిమ్మించుకుంటూ మాళవపు లెంతమంది వాళ్ళారే చెప్పలేను. కనుక తిక్కున్నగారూ! అప్సరారావుగారు మీస్వర్గానికి వస్తారని అనుకోకండి'' అని నేను ఒక్కడిగువున ఉపన్యాసం చేళాను. ఇది అప్సరారావు పంతులుగారి దగ్గర చేరుకొన్న దినమాట. ఆ గిరీశం పూనాకి గాబోలు వెళ్ళి అక్కడ ఒక క్రొత్త విగువున ఉపన్యాసం చేస్తే అక్కడి ప్రొఫెసర్లందరూ డంగ్గేనారట. ఆ ప్రయోగం తిక్కున్నగారీద చేస్తేగాని ఈయనరోకం కుదిరినటే ఉంది కొంతమట్టుకు. అనలు ఇది చూడండి ''ఒక్కడిగువున గంటనేపు ఉపన్యాసం చేస్తే అక్కడి ప్రొఫెసర్లందరూ డంగ్గేనారు.'' అన్న వాక్యంలో ఉన్న తెలుగువలు కుబ్బి, తెలుగువాక్య వధతి, నవీనభాషా సంప

Page 34

దాయలు తెలుగువాళ్ళ గుండెని పట్టుకొనే అళణం, తిక్కన భారత మంతా వెతకండి ఎక్కడైనా చూపించండి. అట్లా అనటం తిక్కన్నలకి చేతకావట మే; ఎన్నిజన్మ లెత్తితే కావాలి. తనతోపాటు వేమన్ననే అంగీకరించని ఈయన అప్పురాపుగా8ని అంగీకరిస్తారా? మళ్ళీ వచ్చి మన దేశంలో చదువుకుంటే, ఇంగ్లీము లున్నా జోకు తెరిస్తే, తెలుగు ఇంగ్లీషు కలిపి మనం ఎంత బడు వుగా వాడుతామో, ఆ ఒడుపు తెరియాలి. అప్పుడు గాని తిక్కన్నకు తెియదు 'అయ్యో ! మన భారతమంతా వృథాగా ప్రాశాంరా' అని. అది కాకుండా ఇంకొకటి తెరియాలి. మనం నరదాగా ఎట్లా మాట్లాడు కుంటామో మనం ఎల్లా మారిపోయినామో మనం ఎల్లా ఆశేపించుకొం టానమో, ఏడుపుమెన భావాలు వెట్టుకొకుండా వట్టి చమత్కారము కోనం చమత్కారంగా, భీముడు గదాయుధాన్ని తిప్పినట్టు ( ద్రోణర్థనుని చంపే టప్పుడు కాదు. గ8డతో అభ్యాసం చేస్తున్నపుడు, లేకపోతే సాగంధికాప హారచానికి వెళ్ళే ముందు డౌపదీ తనూ అడవిలో పికారు వెళ్ళుతున్నార చూడండి అప్పుడు ఆగదను ఎట్లా చేతికళ్ళను ఆడించినట్లు ఆడించాడో, పూర్వ కాలపు జిల్లాబుoదు మునసబులు ఒకమట్టలాగూ తొడుగుకొని ఒక పొట్టి చేతుల కోటు తొడుగుకొని, నయంక్రంపూట ఊరికి బయటికి ఒకరెండు మైళ్లు నడచివస్తూ ఉంటారు, వాళ్ళ చేతులో ఉంటుంది చేతికళ్ళు అది ఆదినట్లు) అల్లాగా తెలుగుని వాడటం మనేది తిక్కన్నలకి తెరిస్తే, అప్పుడు తెలుస్తుంది మాగురజాడ అప్పురాపుగా8ని రచనా నైపుణ్యం. ఊరికే మేము భారతాలు వా8శాము, మేం స్వగ్రాలో ఉన్నాము, అంతే తెలుతుందా? పరిపంక ఎవరు చూచారంట! విళ్ళవిద్యాలయాలలో గట్టిలేక విళ్ళ పుస్తకాలలోంచి అక్కడక్కడ ఏ పది పద్యాలో ఏరి పిల్లలచేత చదివిస్తూ ఉంటే చదివినపిల్లలు పెద్దవాళ్ళె ఆ పద్యాలే సభల్లో అప్ప చెపుతారే ఈయన ఇంకా మహాకవి ననుకుంటున్నాడు. ఆ రోజులు వెళ్ళిపోయినవి తిక్కన్నగారూ ! నీ కన్న. పూర్వ మెప్పుడో వేమన్న మహాకవి అయినాడు. వప్పుడు వేమన్న కాదు మీరూ 'కాదు తెరిసిందా అండి' అన్నాడు. నా మనస్సులో తిక్కన్నగారని గురించి ఎట్లా అనటం భంగా తేలు. కాని ఈయన నా ఇంట్లో తిష్ట వేస్తాడేమో అని భయం. ఎట్లాగైనా నే, ఈయనని వెళ్ళగొట్టానా నేలకి కోన్ని భియ్యం కలిసిప్తవి. అని యల్లా ఆయ నని రకరకాలుగా ఆశేపించాను. చివరకు నాకు తెరిసిం దేమిటంటే నేను శతమొందినైతే, ఆయన సహనశమొంది. ఆయన అన్నాడుకదా "ఒరే అబ్బాయి ! నీ పాండిత్యం నాకు తెరియక పోలేదు. మీరుపొందిన భాషా వి జ్ఞానం కూడా నాకు తెలును. అయినా నే నిక్కడి కెందుకు వచ్చానంటే తిక్కన ఉపాహ్యాయు నికు చూపిస్తా నవ చేతనలా తెనుక్కుతాను.

Page 35

గురువులుగా, అయ్యవార్లంగార్లుగా ఉంటూ ఉండేవారు. వాళ్ళకి శివ్యనంచారం ఉండేది. వాళ్ళు వాళ్ళు శివ్యలు ఏ ఊళ్లో ఏ ఊళ్లో ఉన్నారో అక్కడక్కడికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూతలో ఉన్న కొన్ని మంచిమాటలు చెప్పి తీర్థమిచ్చి, ప్రసాదమిచ్చి శివ్య లేమైనా దషిణ లిస్తే పుచ్చుకొని వెళ్ళుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పోడిమి అంతా పోయింది. ఎందుచేత నంటే వీళ్ళు శివ్యనంచారం వెడితే, వాళ్ళు వీళ్ళని గురువులుగా అంగీకరించ టమే లేదు. వాళ్ళకి మాగాచు పెండుతున్నవి. ఇంగ్లిష్ వచ్చింది. అందుచేత ఉద్యోగస్తు అవుతున్నారు. అందుచేత వీళ్ళూ శివ్యనంచారం మానివేశారు. అయినా అప్పుడప్పుడు ఎవడో ఒకడు శివ్యగంచారం వెళ్ళుతానే ఉన్నాడు. నిజానికి చాలామంది ఆ గురువులు వాళ్ళూ ఇంగ్లిష్ చదువుకొని వాళ్ళూ ఉద్యోగాలలోకి దిగారు! అయినా తలకమాసిన వా డవడో సంచారానికి వెళ్ళుతానే ఉన్నాడు. నేనూ అల్లాగే వచ్చానోయి, నేనూ స్వర్గంలో ఉండి ఆలోచించాను. 'మనకూడా భూలోకంలోకి పోయి ఇంగ్లిష్ చదువుకొని భారతం ఇంగ్లిషుల 'వాచ్చామా' అనిపించింది. ఆయనదేవరో రామాయణం ఇంగ్లిష్మలో 'వాశాడట. భారతం కూడా 'వాశాడట! కాని 'రామాయణానికి వచ్చిన 'ప్రతిష్ఠ భారతానికి వచ్చినట్లు లేదు. ఆ రామాయణానికి వచ్చిన 'ప్రతిష్ఠను చూచి వాల్మీకి, తులసీదాసు, భాస్కరుడు, రంగనాథుడు వీళ్ళ దరూ స్వర్గంలో గవ్ చివ్గా కూర్చున్నారు. సే నోపిక పట్టలేకపోయినారు. నిజానికి ఆ వ్యాముడికి మల్లే నేముకూడా కూర్చుంటే సరిపోయేది. సన్నయ్య గారు కూర్చోలేదా ? నేమా కూర్చోవచ్చు. కాని ఈ తెలుగు మండలంలో నేనంటే గొప్పకవి ననుకొనే వాళ్ళు కొంద రున్నారు. వాళ్ళను చూచి, 'వాళ్ళతో మాటాడి, నా 'ప్రతిష్ఠ మరి కొంచెం దృఢముగా చేసి వెళ్ళ దామని వచ్చాను. చాలా మంది నేను మహాకవి నంటున్నారు నేను వాసిన కొన్ని రహస్యాలు వాళ్ళకి తెలియటం లేదు. ఆ రహస్యాలు కూడా చెప్పి పోదాము. ఇకకడ మనకీ దృఢమైనకొడ్డీ, స్వర్గంలో మన ఉనికి గట్టి పడుతుందని అనే తాత్పర్యంతో వచ్చాను. మరికొక చిన్నవేచీ కూడా వచ్చింది. స్వర్గంలో ఇంద్రుడు నాకూ సన్నయ గారికి అద్దరికి చెరొక మేడా ఇచ్చాడు. సన్నయ్యగారి మేడకంతె నామేడ నిజంగా వెదది. అందమైనది, అట్లా ఉండగా ఈ మధ్య ఎవడో సన్నయ్యగారి కవిత్వంలో ఆరహస్యాలు ఉన్నవి, ఈ రహస్యాలు ఉన్నవి, అంతళ్ళిప్పం ఉన్నది, అంత శిల్పం ఉన్నదని 'వాశాడట! దానితో దేవేంద్రు డెం చేశాడమ్ శే ఆయన మేడమీద కొత్తకొత్త పూలు చెక్కించాడు. వాకిట్లో పెద్దదీపం పెట్టించాడు. అప్పుడప్పుడు పారిజాత 'పసూనములు ఆయన ఇంటికి వంపినూ ఉంటున్నారు. నా కనాదినుంచి వచ్చే ఆచారాలె తప్ప కొత్తవి ఏమీ కనపడలేదు. అందు

Page 36

చేత నా శిష్యులు ఉన్నారే ఈ లోకంలో కొందరు. వాళ్ళచేత నా కవిత్వంలో ఉన్న కొత్త శిల్పాలు వాయించి వెళ్ళా మని వచ్చాను. వెళ్ళితే ఇంక్రుడు నా మేడకూడా కొత్తపూలతో అలంకరిస్తాడు. అని వచ్చాననేను. అనేటపాటికి నాకు వంచ ప్రాణాలూ దిగజారి పోయినవి. ఈయన మనని వదలివేట్టి వెళ్ళేవాడు కాడు. పమి చేయాలి. అంత్య నిష్టురం కంటె ఆది నిష్టురం ముంచి దన్నారు. తెగబడి అడుగుదాము. "శ్రేయస్య అక్కడ (వస్తే నీతింి అప్పురమా ఎక్కడ? ఏమి చేస్తేమో ఆ దేకి వుచ్చుకుంటావా? ఇంక్రు ణ్ణిడిగి ఏమైనా డబ్బు తెచ్చావా లేదా? ఇవన్నీ అడిగి తెలుసుకుంటే ముంచిది. చివరికి ఊరకే లోపల లోపల పిసుకుంటూ కూర్చుంటే ఏంలాభం?" అని. మళ్ళీ అంతవాణ్ణి ఇంత వెనుసుగా అడగటం బాగుండదేమో అనుకుని ఉళ్ళా అన్నాను. "అంతే మీకు విష్ణుశర్మకి మల్లే ఏమేచే రాలే దన్న మాట. మీ అంతట మీరే వచ్చారా? ఇంక్రుణ్ణి అడిగి వచ్చారా! ఆయనగో చెప్పివచ్చారా, చెప్పకుండా వచ్చారా ? తీరా ఆయన మీ కోసం పాపం స్వర్గమంతా వెతికిస్తా డేమో! ఏమియినాడురా ఈ తిక్కన్న? కొంపతీసి గగకొ పడి చచ్చిపోతేడు కదా ! ఏ నంతాన వృత్తం కందన్న వదైల్పు తిని పడిపోతేడు కదా! ఏ యసురు మీపి ఆయనని కొంగున ముడి వేసుకొని కూర్చుండ లేడుకడా అని పాపం ఇంక్రుడు గాబరా వడతా డేమో! ఆ బృహస్పతినీ, మాతలినీ, జయంతుణ్ణి అటూ ఇటూ ఉరికిస్తా డేమో? చెప్పి వచ్చారా లేదా" అన్నాను. మొత్తానికి తిక్కన్న తెలుగువా ణ్ణి పించాడు. నేను ఇంత ఆదుర్దాగా మాట్లాడుతుఫం చే నా ఆదుర్దా అంతా దాని దారిని అడిపో యింది. ఏ అప్పర శ్రీ) అయినా కొంగున ముడి వేసికొన్న డేమో, అన్న నా మాట పట్టుకున్నాడు. "ఏమోయి ! ఏ మనుకొన్నావు ? మే మేం చిల్లర మనుష్యుల మనుకున్నావా ? ఆకాశి పోకాసివాణ్ణను కొన్నావా ? నీ యుంటికి వచ్చాననీ నీకు లోకువైనానా ? అసలు నేను మీయింటికి వచ్చా వంశే నినుసురహించడానికీ వచ్చా, వనన్మాట. అవలు నా పంటివాడు నీ వంటివానికొంప కేందున వస్తాడురా ? నీవు ఎం. ఏ. ప్యాసైనావనీ ననుకొన్నా వేమిటోయి. తాటాకుల చప్పుళ్ళకు కుందేళ్ళు జడువవు. మీకు వచ్చిన భాష నాకు రాదనుకుంటున్నావా ? ఇప్పుడు నే నన్నమాటలే ఉన్నవి. ఇవన్నీ నేను భారతంలో వ్రాయలేదు గనుక నాకు రావని అర్థమా ? ఎవదురా నీకు బోధన చేసిన వాడు ? అత్తుకొరు మాటలు. తేర్రుకొని, అది పొండిత్యమనీ, అది భాషఅనీ, గంథాలు ఆ భాషలో వ్రాయలేననీ, ఈ భాష నీకు వచ్చుకనక నీవు నాకన్న గొప్పవాడవనీ, ఏమిటా ! చెప్పెవాళ్ళు లేక చెడిపోతున్నారు. నేను యజ్ం చేశానం చే అప్పరశ్రీ) కాగిళ్ళకొనమే

Page 37

చేకొననుకోంటున్నారే! యజ్ఞమంచే ఏమిటో మీ మెుగాలికేనా.తెలునేడి? తెలుగులో భారతం చదివానే అందుకు నా జిహ్వాను పవిత్రం చేయపలేనని నేను యజ్ఞం చేశాను: పురోడాశం ఘృణించటం వల్ల జిహ్వా పవిత్ర మౌతుండి. అరేయి ! నా జిహ్వై ఎంతపవిత్ర మైందంశే అక్కడ నన్ను యజ్ఞారంథ వాదుంశే, ఆయనకంశే ప్రతిష్ఠ నాకెక్కువ వచ్చిందిరా! అదిరా నా యజ్ఞము యెక్కడ ఫలితము. కవిగా ఆయనకంశే నేను గొప్పవాడను కాను. ఆయన నిత్యసత్యవాక్కు, ఆయన మత్న్మశాధి పౌచార్యుడు. అయినా నేను యజ్ఞం చేయటం మూలంగా నాకిదీప్తి వచ్చింది. అప్సరస్త్రిలు వాళ్ళ కొంగులు, వాళ్ళ వేసే ముదులు, నీ విల్లాడటి చపట వని తెలిస్తే ఇక్కడికి వచ్చేవాణ్ణికాదు" అన్నాడు. ఇంక నేనేం చేయను. ఆయనస్థితి ఎల్లుండంకే యుద్ధభూమిలో కృష్ణ డన్నాడే 'సర్వభూతాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ' అన్నట్లుంది. అయితే ఇంక నేను చేయవలసింది ఏమిటీేదు. కానీ అర్జునుడు ఊరుకున్నాడా? యుద్ధం చేశాడుకడా! నాకొక్కళ్ళుధైర్యం. నాది పాంచభౌతికమైన శరీరం. ఈయనది తేజోమయమైన శరీరం. ఈయన ఉప్పొంగటే ఎగిరేతో తాహాడు. అందుచేత నే నన్నాను. "ఆయ్యా! కోప పధ కండి. అప్సరస్త్రీ సంగమమంచే మా వాళ్ళకు మల్లే మీకుకూడా ఇంత వెగట్ని నాకు తెలియదు. అది పదో దివ్యానుభూతలో ఒకటి అనుకున్నాను. తమించండి' అన్నాడు. తిక్కొన్న నవ్వాడు. నా ప్రాణాలు గూటికి చేరుకొన్నవి. ఆయన అన్నాడు కదా! 'అవునోయో; చాల భాగా అన్నాడవు. అది ఒక దివ్యానుభూతి. కాని అక్కడ అప్సరసలు లేరు. యజ్ఞపుటూ లేరు. అట్లే మాట్లాడితే స్వర్గమూ లేదు. నీ వొటిమెంటు బహురమృగమైన మాట: పచ్చింది. నీవు కొంత బుద్ధిమంథుడవు కనుకనే ఇంక్రుడు నన్ను నీదగ్గరకు వెళ్ళ మన్నాడు" అంకే నే నన్నాను కదా "సామీ! అన్నెమి జరిగించేమిటి స్వర్గంలో మీరుదిగారా? ఆయన వెళ్ళమన్నాడా ! నాకెరుకూదా స్వర్గాలో వచ్చిం దన్మమాట. నేనికూడా తెలివిగలవాణ్ణి మీరంకరూ అనుకుంటూ ఉంటారా అండి" అని అడిగాడు. ఆయన పరమ గడుసు. నా తెలివితక్కువకి నవ్వలేదు. అసాభ్య్రు డాయెను. కొంచెం శిరఃకంపం చేశాడు. నేనేమై పోయినాసు. ఆయనకి దాన్సాను దాన్సు డైన పోయినాసు. ఆయన చుట్టచుట్టుకొని నిప్పుతేరా అంకే తీసుకువచ్చి స్థితిలోనికి వచ్చాను. పొరపాటు, పొరపాటు. అప్సరస్త్రిలంకేనెళ్ళి కోపం వచ్చి నాయన చుట్టలు చాచగతాడా! డిలాకి మాటసా మెొసగా చెప్పాను. అయినా అడిగేశాను. "తమరు ఎన్నాఘంటూరు. తన యెక్కడ'క్రి భాగ్యనభాజనాదు అట్లాగా" అన్నాను. అంకే ఆయన ఏం చెప్పార్కి ఇంట్లో అన్నం పెట్టవాడవు నాకు వెట్టలేవా? ఊళి చవటా ? నాకన్నం పెట్టి

Page 38

అండుకు ఏడుస్తా వెందకురా! నీకేందో పెద్దగా ఈ కాలపు తెలువిటేట లున్న ట్లుగా మాట్లాడుతున్నావు. నీతలివి తెల్లవాడి నల్లే ఉన్నది. నీయిష్టం వచ్చిన చోటికి మనిద్దరం పోదాము. స్వరాన్నించి తిక్కున్న గారు దిగివచ్చారు. ఆయన భారతంమీద ఆయనే అన్వాళ్ళ మాట్లాడతారు. టికట్లు రూపాయి. అని వెట్టరా! నీ యిష్టం వచ్చినంత డబ్బు వస్తుంది. మొదట కొన్నాళ్ళు వస్తుంది. ఈ లోపుగా నే నెక్కడనా ఉద్యోగం సంపాదిస్తాను లే. పాపం విష్ణుశర్మకు ఈ బెడ్డులిన్న తెలియవు. తెలిస్తేగాక మన మహామేధావి అన్నాడు. వాకు శైర్యం వేసింద 'ఓరిబాబోయి! శిష్యు చచ్చాడరన్మాచె తప్ప, చచ్చారుగనక బతికి పోయినామ్ గాని, బ్రతికి ఉంటే శిష్యుని కించపెడితే పంటలు, పైన పెడితే హనలూ ఉండేవికావు. అవును శాక్తేయ గణపతి చక్ర వర్తి ఆస్థానంలోనికి వెళ్ళి మనుమసిద్ధిరాజ్యం ఇప్పంచిందానికంె ఇప్పుడు నాలుగురూపాయలు సంపాదించటం క్కువా?' అనుకున్నాను. అనుకొని 'ఏమి! ఉద్యోగం సంపాదిస్తారండి!' అని. ఆయన అన్నాడు కదా! 'వ్రే! అందులో ఏమున్నదోయి! విశ్వవిద్యాలయాల్లొ తెలుగు ప్రొఫెసర్లందరూ నా శిష్యులేకదా! నేనుపోయి ఒక్క! నాయనా నీవు నాలుగురోజులు వెందుక రాగా! పరితోకాలం అక్కడుంది, మనకి అయితే ఒక సంవత్సరం. ఈ పదిరోజులూ నేను చేస్తాను. వేనవికాలపు చెలవులజీవం తీను కొంశే నువ్వే తీసుకొందువు గాని అంశే ఎవళ్ళ ఒప్పుకోరు' అన్నాడు. నాకు లోపలనుంచి చచ్చేటంత నవ్వు వచ్చింది. 'ఓయి పిచ్చిబ్రాహ్మణుడా' అనుకున్నాను. అయినా రహస్యం నేను చెప్పటమెందులకు, చెప్పితే నాకు నష్టంకదా, టిక్కెస్లుడబ్బు పోతుందిగా, అందుచేత అన్నాను గదా "చిత్తం చిత్తం" తమరంటే కాదనే వాళ్ళేవురుంటా" రన్నాడు. ఆయన యింకా మనుమ సిద్ధి కాలం, గణపతి చక్రవర్తికాలం అనుకుంటున్నాడు. అనుకో శాబా , ఇంకో పదిరోజు లనుకో.

Page 39

సాలugav అధ్యాయము

వీళ్ళ బద్దరి వనులూ చేయవలెనంటే వెంటనే చేయటానికి వీలు లేదు. వాళ్ళుమన లోకంలోకి రావాలి. అప్పుడుగాని తేలదు. నేను ఈయనకి చదువు చెప్పవలెనన్నా ఆయనను వెంటనే తీసుక వెళ్ళాలన్నా ఎల్లా ఉంటుంది. నేను తీరా ఒక సభ పెట్టించి ఇదుగో తిక్కన్న అంతే ఎవళ్ళకి కనపడడు. వెనుకటి కెడో దేమతా వస్తో లకథ ఉండే అల్లా అవుతుంది. నన్ను నలుగురూ ప8 హిస్తారు. ఏమి చేయాలో తెలియదు. వాళ్ళతో అన్నాను. బాబూ ఈ బాధ ఒకటి ఉన్నది. వీరినేనా నాకు కలతో కనిపిస్తున్నారు ‘కాని మేల్కని ఉన్నప్పుడు కనిపించటం లేదుకదా! నేను మేలుకని ఉన్నప్పుడు మీరు నాకు కనిపిస్తేకదా అతరులకు కూడా కనిపించగలిగి ఉండటం ఈ విష్ణుళర్మ వ్యవ హారంకూడా అంటేను. ఆయనకి ఉద్యోగం సద్యోగం అక్కర లేదనుకోండి. నేను పదుకొని నిద్దురోతూ ఈయనకి చదువు చెపుతూ ఉంటే మా వాళ్ళు నాకు సంధి పుట్టిందని అనుకోవచ్చు. నేను చస్తా నేమో నని వాళ్ళకు భయం. మా ఆవిడ పుటింటికి వెళ్ళింది. రెండుమూడు రోజులో వస్తుంది. ఆవిడ పరమ. పలేటూరి మనిషి. నీదుంపశెక, ఎవరో ఒకాయన కలతోకి వచ్చి నాకు చదువుచెప్ప మన్నాడే, చెపుతున్నాను అంటే సంధి పోయి పిచ్చి ఎక్కిందని అనుకుంటుంది. దానిని అన్నగా ర్లున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరూ మారీచ సుబాహులు. నన్ను తీసుక వెళ్ళి పిచ్చాసుపత్రిలో చేర్పించవచ్చు. మీకేం మహారాజులు. మాళ్ళి స్వర్గానికీ దయచేస్తారు. నేను పిచ్చాసుపత్రిలో ఉంటే నా పిల్లల విషయం ఎవరు చూస్తారు ? వైగా మీరు మా యింట్లో ఉంటారూ అన్నం తింటా నంటున్నారు. మీరిద్దరూ మనుష్యులు కనపడకుండా మీ యిద్దరికీ మా ఆవిడ విస్తళ్ళలో అన్నం వడ్డిస్తుంది. మీరన్నం తింటూ ఉంటారు. కాళ్ళకవాలో , హస్తకవాలో , ముఖకవాలో ఉపిడ తేట తెలుస్తుంది. మీరు అర్థాకరిలో తేవిపోతారేమో ! అది నాకొక పాపం. ఆదట్లా ఉండగా, అంక ఊరంతా చెప్పుకోవటం మొదలు వెడతారు. అరేయి వాళ్ళింట్లో రెండు దయ్యాలు ఉన్నవి. విస్తళ్ళలో అన్నం వడ్డిస్తారు. ఆ దయ్యాలు తినిష్టూ ఉంటవి, అవి ఎవ్వరికీ కనిపించవు. ఇక జనం మా యింటికి రావటం మొదలు వెడతారు. మాయిల్లు అప్పుడు యిల్లం టూరూ? కోటప్పకొండ దౌతుంది. తిరనాళ్ళ ప్రశే అనుకోండి, పాథిక

Page 40

రూపాయల అద్దే ఇచ్చి ఈ రెండు గదులలో ఉంటున్నాను. ఆ ముందటి గొంచెం మెల్ల వుంది. అల్లా జనం రావటం మొదలుపెడితే 'ఇది ఇల్లేమిటి ? నేనిక్కడ నివసించట మేమిటి ? కనుక ఓ తిక్కన్న విష్ణుశర్మలారా ! దీనిని కేందినా మార్గం ఆలోచించండి. లేకపోతే మీ దారిన మీరు నేలను పుచ్చుకొండి అన్నాను. విష్ణుశర్మ అన్నాడు "నీవు చాలా తెలివిగలవాడ వయ్యు; ముందు జరుగ బోయే విషయాలన్నీ ఆలోచించి చెప్పావే" అన్నాడు. నేను 'సరే తెలివి తల్లివైన్లు ఉంది. ముందర ఈ గొండ్లలోనుంచి ఎలా బయటపడలో చెప్పండి'అన్నాను. తిక్కన్నగా రాన్నాడుకడా నీకా భయమక్కర లేదయ్యా, మాకు ఇల్లా గాలి ఆకారాలు, ఇవ్వాళ గడవనే గడచి పోయింది. ఇంకా మూడురోజులు మాత్రమే ఉంటవి. తరువాత మేము కనిపిస్తూ ఉంటాము. అప్పుడు చేచేలేదు అన్నాడు. నేనిట్లా అన్నాను.

"పరవాలేదు బాబూ ! మీరు మాత్రం మా ఆవిడ రాకముందే మాకుమ్లే మనుష్యులవలే ఉండవలె. ఆవిడ వచ్చిన తరువాత వళాత్తుగా మనుష్యుల వలె భయినారా. ఆవిడ దయ్యి మనుకోవచ్చు, ఎవడో దొంగ అనుకోవచ్చు, కేవలం 'ఏక్ పెట్టవచ్చు'. అప్పుడు నేను మన దురదృష్టం కొద్ది చూస్తూ ఉంటాను కొండ. చుట్టుపట్లవాళ్ళు పదిమంది వస్తారు కొలువు పుచ్చుకు బిజా యిస్తారు. నేను తిక్కన్నోయి బాబూ అంచే వాళ్ళకేం తెలుస్తుంది, తిక్కన్నవా నీ తిక్క కుదురుస్తా నుండ మంటాడు. ఎవరైనా పిల్లలెనా వస్తే నేను విష్ణుశర్మనిరా అని ఈయన అంచే 'ఒరేయి' మన నీతిచంద్రిక వాళ్ళ దురా అని వాళ్ళనుకోవచ్చు; ఇప్పుడు ఆ నీతిచంద్రికకి ఇంకొక ఆపద వట్టింది. గద్యపద్యము చదివించే అందుకోసము పాఠ్యపుస్తకంలో వాళ్ళూ వీథిన వాసిన ఏదో భాగాలు వేస్తున్నారు కాని నీతి చంద్రికలోని భాగాలు వేయటం తక్కువ. అవతారిక చదివిన వాళ్ళనలు లేరు. అందుచేత 'నేను విష్ణుశర్మని రాయ అంచే అణ్ణయ్యా'దిన మోకాలి పాయుదా ఉండది. అందుచేత మరద్దయ్యో మా ఆవిడ రాకముందే మనుషాకారాలతో మాయిట్లోకి రండి. చెప్పాను గదా ! ఇవ్వాళ ఆదివారం. మా ఆవిడ బుధవారం ప్రొద్దున వస్తుంది. మీరు మంగళవారం రాత్రికల్లా మనుష్యులు కావాలి" అన్నాను.

"అలా కాదయ్యా, మేము గురువారం ప్రొద్దునకాళ్లే కాము, మీ ఆవిడని రానియ్యి. ఆ రోజు రాత్రి నీతో మాట్లాడము. నీకు సంధి అక్కర లేదు. పిచ్చి పట్టనక్కరలేదు. గురువారం ప్రొద్దుననే కనిపిస్తాము అన్నాడు. ఈ లోపుగానీవు నీ భార్యతో చెప్పి వెట్టు. ఏమని అంచే"మనకిద్దరు బ్రాహ్మణులు వస్తారు. కొన్నాళ్ళు మనిట్లోనే ఉండవచ్చు.-*" ఈ మాటలు తిక్క ముందుంటున్నాడు. నేను ఒక వాళ్ళం పిల్లోల్లే ఎక్కువ ఉండకునే-విష్ణు

Page 41

శర్మ నాటుగేడు నేలు ఉండవచ్చు అనీ. విష్ణుశర్మ అన్నాడు కదా! ఇంగ్లీషు నాలుగేడు నెలలో వస్తుం డంటాడా" అని. నేనునవ్వి "బలేవాడవయ్యా, మా దేశంలో ఏడఫయెటో ఎనిమిదవఏటో ఇంగ్లీషు మొదలు పెడుతునా మాకు పాఠిక యొక యెడ్చేవరకూ ఆ ఇంగ్లీషు చదువుకుంటూనే ఉంటాము. ఆ భాష మాకు వచ్చిం దనటానికి పీలు లేవు. ఒక సామెత ఉంది .మాలో. మా వాడు. A B తో మొదలు పెట్టాడు. ఆ అటురం అటూ ఈఅటురం ఇటూ తిరిగేవరకూ పాఠికపబ్బం పట్టిందని. అంటే B. A. పాఠినయ్యె టప్పటికి అని అర్థం. అంటే B A అని ఒక పరీక్ష ఉన్నది ఇంగ్లీషుతో. అది ఒకటో ప్లాసు మొదలు పదిహేనెండ్లు చదివితేగాని పరీక్ష ఈయరు. అందులో మధ్య మధ్య కొందరు తప్పుతూ ఉంటారు. ఒకొక్క క్లాసు రెండేండ్లు తప్పుతూ ఉంట వనికో. నీవు వి. ఏ ప్యానయ్యె టప్పటికి సలుపునే పాళ్లు అవుతవి. అల్లాంటి చదువు నీకు నాకు నాలుగు నెలలో రావాలి ? అమ్మా, ఎంత ఆశ ? అన్నాను. ఆయన అది ఏమిటయ్యా ! ఏ శాస్త్రమైనా ఆరేబ్లలో పూ ర్తిచేయ వచ్చుకదా. ఈ చదువు పదిహేనెళ్లెమిటి ? అన్నాడు. నేను వి. ఏ తో అయిన్ దనుకునా వా, తరువాత M. A. అని ఉంది. తరువాత Ph. D. అని ఉంది. ఇదేం శాస్త్రం లను కునా రా? పాఠికేళ్ళుండవు. నేను భాష్యాంత వైయాకరణినీ, నేను తర్క శాస్త్రం ఆపాంతం చదివాననీ, ఈయన నాలుగు శాస్త్రాల్లో గట్టివాడండీ, తర్కం వ్యాకరణం, వీ మాంసా, వేదాంతమూ అని చెపుతూ ఉంటారు. వాడికి వడసారం పాఠిక పడ్లుండవు. నాకు ఒళ్ళుముడి పోతూ ఉంటుంది. మా దొరతనం వారి దయవల్ల వాళ్ళన్ని శాస్త్రాలు చదివినా మాకింగ్లీషు నరిగా రాకపోయినా, మే ఇంగ్లీషు చదివా మనటం, వాళ్లు అన్ని శాస్త్రాలు చదివినా అంతకంటె గొప్పది కావటం వల్ల బ్రతికి పోతునా ము. లేకపోతే వీభు మమ్మల్ని బతక నిచ్చేవాళ్ళా ? ఆ ఇంగ్లీషు విద్య అంత గొప్ప విద్య. దానికి మొదలే తప్ప విద్య అనేది లేనే లేదు. భాష్యాంతం చదివే టప్పటికి ఇంక వ్యాకరణం మిగులేదుకదా? ఏడెనిమిదేండ్లలో నీవు వ్యాకరణశాస్త్రం అంతా చదివేకావు కదా ! ఇంక చదువవలసిన దనేది ఏమిటేదు గాని మా ఇంగ్లీ షుతో అల్లా కాదు. చచ్చేదాకా చదువుతూ ఉండవలసిందే. మా ఇంగ్లీ ముతో పెద్ద పెద్ద పండితులు కొందరు వృద్ధులె గర్వపు మాటగా ఒకటుంటూ ఉంటారు. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళూ స్టూ డెంటునే అని. స్టూ డెంటు అనగా విద్యా ్యర్థి. అంత ఉన్నది మా ఇంగ్లీషు భాష. దానిని నాలుగు నెలలో చదివే స్తామే ? అవునులే స్వగ్రాణ్ణించి దిగి వచ్చావుగా" అన్నాను.

"నేని ఉపన్యాసం ఎందు కె చూపించినా విష్ణుశర్మను వాడలగొట్టాలని. నేను చదువు చెప్పాలి అంటే కవిత్వంగా ! ఇంకొకసారి కొబ్బరి ట్యూషన్ చెప్ప బోయినట్లు. వాడు మనమాట వింటాడా వెడతాడా. వైగా

Page 42

వాణ్ణి ఏమండీ అనాలి. దొరగారూ! తమరట్లూ తిరగకూడదు. తమరు కూర్చొని చదువు కోవాలి అనాలే తప్ప 'ఏమిటయ్యా ఆట్లా తిరుగుతావు' అని కసరుకొన్నవా నీకు'పాళ్లు నెలకు ఇచ్చే సలభయొౖ౛ ఏభయొౖ౛ డెరికే వదలు కొన్నలే. అసలు జమీందార్ల ఇంట్లో' ట్యూషన్ కుదరటం కం'తె అదృష్టం ఉండ దనుకోండి. అది వేరే అధ్యాయంం. విష్ణుశర్మ వంటి పండితుణ్ణి తీసుకవచ్చి ఆయనకి చదువు.చెపుతామని కూర్చు'టటం కొరివెట్టి తలగొకో వొటమే. ఏ జమీందారు'కి కొడుకు వైనా ట్యూషన్ చదవటం మంచిది మన మేమీ చెప్పనక్కరలేదు. నెల అవటం తో'శే నాలుగురాహ్మణ్జ్జెబులో పడతవి. ఆ జమీందారుగారి కొడుకుకుని గొరవిస్తూ ఉంటే చాలు. ఇక'కడో ఈ విష్ణుశర్మని ఏమండీ అనాలి. నీకేం బుద్ధిఏదా, చెపుతూ ఉంటే తెలుసుకో లేవా, అనకూడదు. నెలాఖరుకి మనకు వచ్చేదమ్మిడీ లేదు. ఈ శాఖలు ఉన్నవి. సరే మా ఆవిడ వచ్చిన తరువాత. ఇంకొక విషయం తీర్థానం కావాలి. ఆవిడ వీథ్ళకి అన్నం పెడతానంటుండో పెట్టనంటుండో రెండు తద్దినాలు తెచ్చి నా నెత్తిన పెట్టారంటుండేమో! అదట్లా ఉండగా ఆవిడ బయట ఉంశే ఇదివర కే నేను చేయి కాల్పుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పుడు వీథ్ళదరికీ కూడా వండి పెట్టాలి. తిక్కున్నగారు వంట చేయలేదని అడ గక్కరలేదు. చేస్తే విష్ణుశర్మ ఏమైనా చేయగలిగి ఉండాలి. పూర్వం మన పండితులు వేడవా'లే ఉండి శాస్త్ర9లు చదువు కున్నారని ప్రతిటి. తర్క శాస్త్రంలో పరమప్రమాణమైన గదాధరియ మ'నే గ్రంథం వానినవాడు, వాడి సేరు గదాధరుడు, ఆయన వం'దెశియుధ! ఏదో వెళ్ళికి వంటల వాడుగా పిళ్ళాడు. వెళ్ళివారి బింధువు అందరూ వం'కి తీ'కి భోజనాలు చేస్తున్నారట. వారిలో వారు తర్కశాస్త్ర9న్ని గురించి కొంత చర్చ చేసు కుంటున్నారట. వాళ్ళు తప్పుగా వాదిస్తూ ఉండగా ఈ పులుసు వడ్డిస్తున్న గదాధరుడు అది తప్పు అని చెప్పాడట. చెప్పి వాదించాడు, వాళ్ళు ఆశ్చర్య పోయినారు. శ్రీరా ని వేరేమిటంటే గదాధరుడు అన్నాడు. ఆయన పేరు ఆనేటు శితాచలమూ తెలిసినదే. మహాపండితుడని అందరికీ తెలుసు. కాని వెండ్లిళ్ళలో8 వంటలు చేసే అందుకు వెళ్ళేవాడు. తిండిలేక ఆరోజు'ల్లో చదువు అల్టా ఉండేవి. చదువులు చదువులకోసం చదివే వాళ్ళు తప్ప, పదపుల కోసం చదివేవాళ్ళు కారు. విష్ణుశర్మకి శతవిధాల వంటచేయటం చేతనై ఉండవచ్చు అని విష్ణుశర్మ నడిగాను. "అంగ్యా! ఎప్పుడైనా మా ఆవిడ బయట ఉంశే మీరేమైనా చేయి కాల్పుకో'గలరా" అని. ఆయన "ఒక్కచెయ్యే మిటయ్యా. కావలిస్తే ఒళ్ళొ'తా కాళ్ళు కుంటా'ను.. నీ కాథయ మక్కరలేదు'లే. నే నున్నాను కదా! నీ పిల్లలకి చదువు కూడా చెపుతాను. 'ఆ రాజకుమారు లకు ఆరునెలల్లో నర్వసిద్ధి శాస్త్రము చెప్పాను కదయ్యా!' నీ కొడుకులకీ

Page 43

అల్లాగే చెపుతాను కాబోతే అన్నాడు. నాకు భయం వేసింది. వెంటనే ఆయనకాశ్రు పట్టుకున్నాను. "బాబోయి ! ఆ పనిమాత్రం చేయకు, మా వాళ్ళని నీతిశాస్త్రవేత్తలను చేయవద్దు. మీ నీతికి, మా నీతికి, సంబంధం లేదు. మా చదువు అల్లా మొదలు పెట్టి ఇరవైఏళ్ళు వచ్చే వరకూ చదువు వలసిందే తప్ప), అంతా కలిపి ఆరునెల్లొ చదువుతా మనటానికి ఏమీ పీలుతేదు. ఒకవేళ చదివినా వనుకో. అది బూడిదలో పోసిన పస్తిరే. దానికి కేమీ అనగా పోలిస్తే? ఉద్యోగమో నదీర్గమో వరదుకు వచ్చిన చదువు ఆవేధవ చదువు. క్రమంగా S. S. L. C. ప్యాస్సుకావాలి. తరువాత బి. ఏ. ప్యాసు కావాలి కాని మొదటనే పొండిత్యమంతా నాకు వచ్చు వాళ్ళని నీతిశాస్త్రవేత్తలను చేయవద్దు. నీ వడుక్కు తినవలసిందే. బాబోయి జన్మలో నీ కడుపున పుడతాను. నాపిల్లలకు మాత్రం 'అ అపకారం చేసి పోత్లు' అన్నాను. అంతే విష్ణుశర్మ నవ్వి మరి నేను పదిహేనేళ్ళు చదవా లంటావా అన్నాడు నేను "కొంత తగ్గించటానికి పీలుస్తుంది. అది నీ ఓపికనిపట్టి మొదటి ఇదు క్లాసులు చదువు అక్కరలేదు. అట్లే పాఠ్లాడితే ఎనిమిదవ క్లాసుతోనే చేరవచ్చు. ఒక హెడ్మాష్టరుకానీ, ఒక ప్రిన్సిపాలుకానీ, నే నితనిని క్లాసులు చేర్చుకోవచ్చు. ఎనిమిదేళ్ళకు మిగిలిన ఎనిమిదేళ్ళు మాత్రం తప్పకుండా చదవాలిస్తే" అనగా విష్ణుశర్మ అన్నాడు. "ఓ కేసనా కొంచెం తగ్గెమార్గం చూచి పెట్టవయ్యా. ఇక్కడ ఎనిమిదేళ్ళక్కడ చావను." అన్నాడు. నేను "దానికి మార్గం ఉంది. తైలే తుగా చదివి వన్నెందో కానుకి సమానమైన మెట్రకు్యులేషన్ అనే పరీక్ష ఉన్నది, దానికి కూర్చుని ప్యాసైతే నాలుగేండ్లలో బి. ఏ. ప్యాసు కావచ్చు అన్నాను. దానికి కేమీ మార్గంలేదు' అనడిగాడు. నే నన్నాను. "ఆశకి అవధి, ఎక్కడ? పదిహేనేళ్ళు చదువు నీకోస మని నాలుగేండ్లకి చేసిపెడితే నీకంత దురాశ" అన్నాను. "అంతే అది తప్పదన్నమాట నూకాళ్ళలో ప్రవేశించి చదువవలసిందే." అనగా నేను మళ్ళీ అన్నాను కదా. పూర్వం ఇంగ కొంచెం సులువుగా ఉండేది. ఉభయభాషాప్రపిణ, శిరోమణి, విద్వాన్, మొదలెనవి పరీక్షలువుగా ఉండేది. వాటికి సూకాళ్ళలో చదు వక్కరలేకుండా ఉండేది. తైలేనెటుగా రొండేళ్ళు చదివి వెళితే అవి ప్యాసైతే ఎక్కడో తెలుగు పండితుడి ఉద్యోగం చేసుకుంటూ మెట్రిక్యులేషన్ ఎఫ్. ఏ., బి.ఏ. ఈతరగతులు సూకాళ్ళో చదువ నక్కర లేకుండా ప్యాసు కావటానికి, పీలుండేది. ఇప్పు డట్లా లేడు అక్కడ కూడా ఇట్లాగే పెట్టారు. నీవు విద్యార్ధి పరిషత్కి వెళ్ళవలె సంకే ఆరిళ్ళా సూకాళ్ళో చదువు వలసిందే. అన్నాను. ధిక్కరించి 'ఎందుకు గోలంతా' అన్నాడు. ఎందుకంటే మీరందరూ వట్టి పండితులు, మన చదువుల్లో భూగోళశాస్త్ర, దేశచరిత్ర, సామాన్యశాస్త్రము, గ్రామళాశాస్త్రము రాజ్యాంగ

40

Page 44

సభలో, వీటిని గురించిన వాక్బు ఏమీలేదు. అవి శేకపోతే చదువు పూర్తి కాదు. అవి చిన్నప్పటినుంచి నేర్చక పోతే అలవాటు కావు. అందుచేత మేము విద్యాపథకం ఇల్లా వెట్టాము." అన్నాను. తిక్కన్నగ రన్నాడుకదా అది యెమిటియ్యో నాకు ఖగోళం తెలియ దంటావా. దేశచరిత తెలియ దంటావా. సామాన్యశాస్త్రం తెలను కోవట మొందుకు. ఆందఱికీ తెలిసేది గనుకనే కదా సామాన్యశాస్త్ర మన్నారు." అంటే నే నన్ను "బాబూ! తల్లా అనికండి. సామాన్యశాస్త్రం అంటే తలకి కొఱ్ఱి. గాలికి ఉన్నదను కోండి. దానిని మనం చూడలేము. చెల్ట ఆకులు కదులు తుంఛే గాలివ వస్తున్నదని మనకు తెలను. విసన కఱ్ఱి పెట్టి విసరుకుంటూ ఉంటే గాలివ వస్తున్నదని తెలను. గాలి అనేది ఒక పదార్థము. పదార్థానికి మూడు ధర్మాలు ఉంటవి. ఒకటి దానికి కొంత బరువు ఉంటుంది. రెండవది అది కొంత ఒత్తుడి కలిగిస్తుంది. మూడవది అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. పదార్థములు మూడు రకాలు. ఒకటి ఘన పదార్థము. రెండవది ద్రవ పదార్థము. మూడవది వాయు పదార్థము. ఇవన్నీ మీకు తెలిసినవా" అని. తిక్కన్నగారిని నా చేయియైన అయిందికా, అన్నాను కదా "చూచారు కదా, మీకిన్ని చెపుతాను తెలియవు. అది శాస్త్రం కాదంటారు. చెప్ప నక్కరలే దంటారు" అన్నాను. ఆయన కాపాటున కోవం 'వచ్చింది. "శ్రీ బుద్ధిలేని వాడా ! నోరు మూయి" అన్నాడు. నేనేం చేయను. నాతో పని ఉండివచ్చి నన్నింతమాట అంటాడా ? తేచి ఒకడెబ్బు వేద్దామా అనిపించింది. శాని అతిథికదా. నేను కొటకుండదు. మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. ఆయన వట్టి గాలికదా, దేహ్ప్రేమ తగులుతుంది. నాచేయి శిరకే ఇట్లా దూసుక పోతుంది. అప్పు డన్నాను కదా! "తిక్కన్నగారూ మీరు నాతో పనిండివ చ్చారు. ఆనంగడి మీకు జ్ఞాపకం ఉందా ? నన్ను బుద్ధిలేనివాడా అన్నారు. అంటే నొకకడ్నే అన్నాడు. నని అనుకుంటున్నా రేమో. ఇప్టటి ఈకాలంలొ బ్రతికి ఉన్న విద్యార్ధే తలను, విద్యాబోధకులను విద్యా ప్రచారకులను అందరినీ అన్నట్లే. నన్ను ఒకకడ్నే అన్నమాట కాదు.. కనుక మీరు వెంటనే తమావణ చెప్పవలె. లేకపోతే వెంటనే వెళ్ళిపోవలె." అన్నాను. ఆయన "ఓయో ! నీ మీదిది తీశుకొని వెళ్ళి నా చేత తమాపణ చెప్పించాలని దేళ మందరమీదా కదుతున్నవా !" అన్నాడు. నేను "కాదయ్యో ! మామహో పండితులందరూ దీనిని విళ్ళవించియె కదా విద్యావృద్ధతిని ఇల్లా నిర్మించారు. నీ బిట్టు తగిలితే వాళ్ళకి భగలాళి నా కేమి నష్టం" అన్నాను. 'అప్పు డాయన "నీకు నేను తమాపణ చెప్పనక్కర లేదుకదా ! వాళ్ళు వచ్చి అడిగితే చెపుతా లె" అన్నాడు. నేనేం చేయను ? చేతిలో చిక్కుదరా అనుకుంటే ఇల్లా జారిపోయినాడే. గడుసువాళ్ళు శేకపోతే భారతం వ్రాస్తాదా ?

Page 45

మనుమసిద్ధికీ రాజ్యం అప్పిస్తాడా! ఎందుకూ వనీకిరానీ సూక్ల్లో తెలుగుపంతులని ఈయనకు నాకున్న మాత్రం, తెలువిటేటలు ఉండవూ? మరి ఇంకేమి చేయాలి? ఆయనని ఝమావణ చెప్పుమని అడగ టానికా నాకు ధైర్యం లేదు. నిన్ను కాదంటాడు. అందుచేత నేను ఆయన మీద కొంత కోపం వచ్చినట్లు మొగం ఇటు తిప్పుకుని విష్ణుశర్మతో “అయితే నాకు పరవా లేదన్నవాడు. ఆ మూడు రోజులూ మీరు ఉడకేసి వెంటనే అందుకు ఉన్నా రన్నవాడు” అన్నాడు. ఆయన “ఆ మూడురోజు లేమిటి అట య్యా? పన్నెండుమాళ్లు ముచ్చట ఆరురోజులు సంవత్సరానికి నే నిక్కడ కనీసం ఐదేళ్ళ యినా ఉంటేకాని బుద్ధి. ఏ పరిత కానదాయె. మొత్తము మీద సూటన్దైరోజులు అంటే ఆరు నెలలు నీకునేను అన్నం వండిపెట్టాలని అర్థము” అన్నాడు. అంతే నే నన్నాను...“అంత అక్కర లేదండి మా ఆవిడ రొండేళ్ళ కోసారి గర్భవతి అవుతూ ఉంటుంది. ఇందులో కొన్నాళ్ళు కలిసి వస్తవి అన్నాను. ఆయన అన్నాడు "సంతోషించానురే. నాకు ముదరా రావు. నీకే ముదరా వస్తవి. ఆవిడకి ఏడోనెల వచ్చే టప్పటికీ ఆవిడ కూర్చొలేదు. లేవ లేదాయె. తరువాత పిల్లవాడికి మూడు నెల్లతెనా వచ్చే వరకు వంట చేయ లేదాయె. కనుక ఒక సంవత్సరం కొత్తగా కలిపి పెట్టావా బాబూ, నయం. మీ ఆవిడ మంచిది కనుక రొండేళ్ళ కొకసారైనా గర్భనతి అవుతుంది. నేను బ్రతికున్న రోజుల్లో మా ఆవిడ ఉండేది ఎడపిల్లడూ, మడపిల్లడూ. పిల్లవా డొకా పాలుతాగటమే వదలి పెట్టేవాడు కాదు. ఆవిడ మళ్ళీ గర్భవతిగా ఉండేది. తొకేడు సంథానమై పోయింది. కొంచెము సొగెది కాదు. అందు కనే ఆ రాజగారి పిల్లలకు నీతి శాస్త్రం చదువు చెపుదామని వెళ్ళాను." అనగా ఆయన ఏమైనా ఇచ్చాడా అన్నాను. విష్ణుశర్మ “అస్సేకం నాయనా! ఐదారు డబ్బులు అగ్రహారం ఇచ్చాడు. పుత్రపౌత్రపారంపర్యంగా, ఆచంద్రతారార్కంగా అనుభవించచమని ఇచ్చాడట. మా వాళ్ళందరూ అనుభ విస్తూనే ఉండి ఉంటారు. ఎప్పుడో వెళ్ళి మా అగ్రహారాలు చూచి వస్తాను. నాకు నూవ్వు అన్నం పెట్టవలసి నంత అవసరం లేదు. మా వాళ్ళ నడిగ కొంత డబ్బు తీసుకొచ్చి నీ కిస్తానురే” అన్నాడు. నాకు వాళ్ళదరిసీ చూస్తే జాలి వేసింది. ఆయ్యె పాపం విల్లిద్దరూ ఇంత పండితులు. ఇంత చదువుకున్న వాళ్ళు. ఇంత తెలివిలవాళ్ళు. విల్లకి కాలం మారి పోతుందన్న జ్ఞానం ఎందుకు లేదా అనిపించింది. వాళ్ళ కేమిటి? ఆ అగ్రహారా లిచ్చిన రాజు ఆచంద్రతార ర్కంగా ఇచ్చాడుట ఏమిటి? తరువాత వచ్చే రాజ్యాలు వాళ్ళిచ్చిన అగ్రహోరా లను నిలబెట్ట వలసిన అవసరం ఏ మున్నడి? అనలు ఆ అగ్రహోరాలు పుచ్చుకున్న పండితుల సంతానమే అగ్రహారాలు మిగతా నివ్వరు. ఏమైనా మిగిలితే రాజ్యాలు చేసేవాళ్ళు కూరుకుంటారు. ఈ పూర్వపు రాజులకం తెలు

Page 46

తెలివి తక్కువ వాళ్ళు లేరు. ఏమిటో రాగిశేకు ఉన్నవికడా అని ఆచంద్ర తారార్కం గా, పుత్రపౌత్ర పారంపర్యంగా ఇచ్చినట్లు దానధర్మాలు వాశారు. అని నేను మనస్సులో అనుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ నాడిహస్త అను ఆకట్టి వేశారు. అయినా ఇంకా వాళ్ళకి మనుషుల తిరుగులు రాలేదుకదా? వాళ్ళకి ఎదటి వాళ్ళ ఊహలు తెలుస్తవి. టిక్కున్నగా రన్నారు కదా "నీడిహస్తం లస్సీ నాకు తెలుసును. పూర్వపురాజులు తెలివి తక్కువవాళ్ళు కాదు. వాళ్ళు కోరిక యొక్క స్వరూపం తెలియనిహట్టు కారు. వాళ్ళకి తెలిసినదీ ధర్మము యొక్క స్వరూపం. అది ధర్మము గనక ఎవ్వరూ దాని జోలికి పోకుండదని వాళ్ళ తాత్పర్యం కాని, ఇతర రాజులు రారనీ వాళ్ళ యిష్టం వచ్చినట్లు వారు చేయరని పూర్వపు రాజు అనుకో" తేదయ్యా" అన్నాడు. సరే నాకేమిటి? నే నూరకొన్నాను. అసలు విషయం అట్లాగే ఉన్నది. మా ఆవిడ బుధవారం ప్రొద్దున వస్తుంది. వీళ్ళు గురువారం ప్రొద్దున కాని మనుష్యులు కారు. ఇది ఎట్లా పొనగిద్దటం? నేను వాళ్ళతో అన్నాను. "అయ్యా! నాకొక ఊహ తోస్తున్నది. మీరిద్దరూ ఏంచేస్తారంటే గురువారం నాటి ప్రొద్దున ఆ కాలువగటుకు వెళ్ళండి. అక్కడ మనుష్యులు కండి. అక్కడనుంచి మాయింటికి రండి, మావాళ్ళెవరూ మిమ్ములను దయ్యా అనుకోవటానికి వీలు లేదు: విష్ణుశర్మ అన్నాడు "బలే మాట చెప్పావే, ఈ నాలుగు గోడలమధ్య ఏది జరిగి తే అది జరుగుతుంది. మీ ఆవిడతో కాపలిస్తే నేను చెపుతాను లే. నీవు భయపడ కమ్ము. మేము ఎవళ్ళమో వచ్చాము. మేము హఠాత్తుగా నీకు కన పడతాము. నీవు గాఢ భ్రాంతి పడకు. మేము దయ్యాల మనుకో"కు. అన్నామ. నేన 'భాబూ భాబూ! అపనిమిత్తం చేయకు. మా ఆవిడకు ఫెట్లు ఉన్నవి. అంతే మూర్చపో"గ మన్నమాట నీవు కనపడకుండా ఆవిడ చెవిలో ఇల్లా చెప్ప వసుకో, ఆవిడ నిలుచున్నది నిలుచునట్లు ఎగిరి బక్కగా వేస్తుంది. వాకిట్లో"కి వరు గెంతుతుంది. చచ్చినా ఈయింట్లో"కి రా సెంటుంది. ఆ యింట్లో" దయ్యాలున్న వంటుంది. నేనేం చేయాలి? ఈడ్లో" ఆ దెయికి ఇజ్జు దొరకపోయ చే యమంటాడు. ఆయనతో నేను బాధపడలేకుండా ఉన్నాను. పాపం ఈ రెండు గదులూ పాడుచేసి పాయల కిచ్చాడు. ఈడేరు మండి పోతున్నది. ప్రతిఊరూ ఇట్లాగే మండిపోతున్న దనుకొండి. సుద్దమైన కొండదొరకడం కష్టము కొండీ. నేనిక్కడ నుంచి వెళ్ళిపోయినానా? ఏ చెట్టుకిందో ఉండవలసిందే తప్ప ఇకో గతి లేదు. అపనిమిత్తం చేయ వద్దు భాబూ" అన్నాను. విష్ణుశర్మ "మరి ఎల్లాగయ్యా, మమ్మల్ని పోయి కాలువ బదున మనుష్యులై రమ్మంటావ. ఆ కాలువబదున చాకలివాళ్ళు గుడ్డలు ఉతుకుతూ

Page 47

ఉంటో రేమో? ఎప్పుడైనా నీళ్ళు పట్టుకొనే అందుకు వస్తారేమో మే మదివర కక్కడ లేమాయె. హాఠాత్తుగా కనిపిస్తామాయె. వాళ్ళందరూ దయ్యాలు దయ్యాలని ఎక్కడి వాళ్ళక్కడ పారిపోతారు. మేము మీ యింటికి వస్తాము. అప్పుడు చెప్పావు మేము ఊళ్ళో వెంట తెగి వన్నాళ్ళు మేము దయ్యాలమనీ నువ్వు దయ్యాల నిండ్లొ పెట్టుకుని కాపురం చేస్తున్నావనీ సీతో, ఓక డిళ్ళో ఎవళ్ళో మాట్లాడరు, నిన్ను వెళ్ళివేస్తారు. నువ్వట్లా పోతుంటే వాళ్ళిట్లా మీశారు. ని స్నేహితు అందరూ నిన్ను రహస్యంగా పిలిచి 'వమిటిరా' ఇంట్లోదయ్యాలను పెట్టు కొన్నావట అని అడుగుతారూ నీ వే మంటా వంశే కాదురా వాళ్ళద్దరూ గొప్పవాళ్ళు. ఒకాయన వేద పండితుడు. రెండవ ఆయన కవి బ్రహ్మ అంటావు. ఈ స్నేహితులు నీకు పిచ్చెక్కిం. దనుకొంటారు నీవు భూత వైద్యాలు చేస్తున్నా వసుకుంటారు.

నీ బతుకు ఏకాకి బతుకై పోతుంది. అంతదాకా వస్తే నువ్వుకూడా దయ్య నివే అంటారు. మనమగురినీ గద్దలు పెట్టి కొడతారు. మా యిద్దరికీ ఏమి ఆ కద్దల శాధ పడలేక పోతే మేము మళ్ళీ స్వర్గానికి చేరిోతాము. ఉన్న వాళ్ళము ఉన్నట్లుగా వాళ్ళకు కనపడము. నీతరహా ఆటలు కాదుగా ! మామీద కనికూర్చా నీ మీదే తీరుస్తారు. చచావనకో"-నిజమే. ఇపుడేమి చేయాలి? చా కేమీ తొ"చలేదు, ఈ సమస్య పరిష్కార మయ్యే టట్లు కనిపించలేదు. అన్నాను కదా "నన్నెందుకు చంపుతారు. మీదిరిని మీరు పోండి. ఓ విష్ణు శర్మగారు. ఈ యింగ్లీషు చదువు రాకపోతే నీకే మయ్యో"! అని డు. కూడా మోహంతో పడ్డా డెమిటి నీ దగ్గర యింగ్లీషు చదువు కోోవాలని అన్నా డన్నవుకదా? ఆహా ! ఈ యింగ్లీషు దేవతలకి కూడా మోహం కలిగిస్తుం దయ్యా. ఆ విష్ణుశర్మతేకి పదాశివుడికి కూడా ఈమోహం ఉన్నదా? ఉన్న దేమో తెలియదు అన్నాను. విష్ణుశర్మ "నరే లెవరాయె. ఇప్పుడు మన్మల్ని ఏమి చేయ మంటావు ?" అనగాాడు తిక్కున్న అన్నాడు కదా "ఇలా కాదయ్యా

మీ అ త్తవారి ఊరు యిక్కడి కేందదూరం ఉన్నది. ఉత్తరం వ్రాస్తే ఎన్నాళ్ళకొ వెళ్ళతుందీ". నేను "వ్వాళ్ళ రాస్తే రేపటికి చేరుతుంది". అన్నాను. ఆయన నరే రేపు ఉల్రం రాయు. నీవు బుధవారం ప్రొద్దుటికి రావద్దు. గురువారం పొయంోకాలానికి రావలసిందీ అంశె నరిపోతుంద. మే ము గురువారం వస్తుంది. కావలిస్తే ఆ ఉత్తరంలొ వ్రాయి మన యింటికి ఎవరె" యిద్దరు బాహ్మణులు వచ్చారు. వండితులు, మన యింట్లొ కొన్నాళ్ళు ఉండవచ్చు." అన్నాడు. నేను" బాబు అల్లా వ్రాయకూడదు. అల్లా వ్రాస్తే అసలురాదేమో ! వాళ్ళక వంటచేసే పడుచుతో ఎవళ్ళు కూర్చుంటారు. వాళ్ళు పెళ్ళైన తరువాత వస్తాంశె అనుకుంటుంద" అన్నాను. విష్ణుశర్మ అన్నాడు "ఆ భయ మెందు

Page 48

కయ్యా ! నీవు సుఖంగా రావచ్చు. ఇక నీకు వంట భాధలేదు. ఈ ఇద్దరు బ్రాహ్మణుల్లో ఒకాయన ఉన్నాడు. ఆయన నలకూమ పాకం చేస్తాడు. ఒకనీవూ నీ పిల్లలూ వాళ్ళకి తలుపుకోపటమూ, నీళ్ళు పోసుకోపటమూ, ఈబాధే తప్ప ఆ బ్రాహ్మణులు మన యింట్లో ఉన్నన్నాళ్ళు నీ కీబాధ లేదని వాయిదా ఆనాడు. నా మనస్సులో ఒక డక్కు ఉన్నది. మా ఆవిడకి అనుమాన మెక్కువ. ఆవిడ ఎప్పుడైనా బయట ఉంటే ఈ ఊళ్లో మాట్లాడుకుంటారు కొందరు. వాళ్ళెవరైనా నన్ను తీసుక వస్తే నంటాను. ఆవిడ చచ్చినా ఒప్పుకోను. ఎందుకంటే వెనుక ఒకావిడ వచ్చి ఇంతనేయి ఎత్తుక పోయింది. రహస్యంగా విషయం తీసుక పోయింది. రేపు మా ఆవిడ నీళ్ళనగా ఆనాడు గారేలు చేసింది. మా ఆవిడమీద వేమలే చేసి .సరిగ్గా ఒకపాతిక గారేలు మూటగట్టుక ఇంటికి వెళ్ళిపోయింది. అపుడే మాది ఒకపూటకి ఉంశే టప్పటికి కొంప కొంపతా అయ్యవార్లంగారు నటిలాడే చేసిపోయింది. అందు చేత మా ఆవిడ ఇంకాళ్ళు వంటచేయడమంటే ననేమిటో ఏమిటి ఒప్పుకోదు. అంత డాకా ఎందుకు ? తాను పుట్టింటికి వెళ్ళి నాలుగు రోజులు ఉంటే నన్ను హోటళ్ళలో తిన మంటుండి తప్ప ఇంట్లో వంట చేసుకో వద్దంటుంది. నేను మగవాళ్ళు మీకా శమ ? ఎందుకండి, నేను చేసి పెడతాను లెండి అంటే రేపో - అట్లా ఎవ్వరైనా వస్తే ఆవిడకి ఎందురకాలైన భయం. అందుచేత నేన్నాన్ను కదా ! "విష్ణుశర్మగారూ ! ఆ ఉపాయం కూడా జాగాలేదు. ఇంకొకటి ఏ దైనా ఆలోచింపండి అన్నాను. వాళ్ళిద్దరూ ఏమి ఆలోచిస్తారు? కర్ణుడిమీద పది బాణములు వేసెను. దుష్యాసనుని మీద ఇరువది బాణములు వేసెను. భలూయనిమీద నైదుబాణములు వేసెను. ఇదంతా ఒకసారి చూసుండీ - ఇల్లా వాయిదామా. లెకతోస్తే సంధి విగ్రహము చేయటమా ? నీకి వేయిరూపాయలు.జీతం వస్తూం దనుకోండి; నంసారం ఎంత బాగా చేయవచ్చు అనుకుంటున్నారు. ఇంట్లో ఏమిలేదనుకుండా చేయవచ్చు. నాకుమశే నీకి పందరూపాయలు తెమ్మనండి. వెళ్ళాము, నలుగురు పిల్లలూ, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు పూర్వం నయం. ఒకసారి భూలోకంలో వాళ్ళె వచ్చే వాళ్ళు. ఇప్పుడు స్వర్గలోకంలో వాళ్ళురావటం మొదలు పెట్టారు. చేయ మనండి నంసారం తెలుస్తుంది. జాస్త్రాలు చదువుకొని పెద్ద పెద్ద గొంతాలు (వాయగానే సరా! నిజమైన నంసారపు సమస్య అంశే ఇది. మా ఆవిడ బుధవారం నాడు వచ్చి తీరుతుంది. విజ్జు గురువారం నాడు కాని మనుష్యులు కారు. ఇంట్లో కావటానికి పీలేడు. కాలవగట్టున కావటానికి పీలేడు. ఇల్లాంటి సమస్య భారతంలో ఉందా ? పంచతంత్రంలో ఉందా ?

Page 49

ఒదవ అధ్యాయము

ఒక్కక్క సమస్య వస్తే ఈ దెబ్బతో మనం చైనటే ననిపిస్తుంది. కాని భగవంతుడు మనని ఇంకా మిగల్చాలి అనుకుంటే ఎడో పరమసులభమైన పరిష్కారం చేసి వెడతాడు. మా పూర్వపు చర్చంతా ఆదివారం తెల్లవారి నాలుగు గంటలెంది. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారూ కాబోలు. నాకు నిదుర పట్టింది. వాళ్ళేం చేస్తారు? నిద్రాదరి ద్రులా యె. నాకు అదేమిదేమని తెల్లవారిన తరువాత మెలకువ వచ్చే టప్పటికి ఇంచుమించుగా తొమ్మిదెంది. వాళ్ళు ఆట్లాగే కూర్చున్నారు. నాకు వాళ్ళని చూస్తే చాలా జాఠి వేసింది. బతికి ఉన్నప్పుడు ఎంతవాళ్ళటే ఏమి? చచ్చిన తరువాత వట్టి గాలిబ్రతుకులే కదా అనిపించింది. వీళ్ళిద్దరూ చాలా నయం. కొన్ని తెల్లైనా మళ్ళీ మనకు మళ్ళే కాబోతున్నారు; ఏం చేస్తారు ? నేను తెచాను. నా ఆలవాటు కొద్ది అప్పుడు వెపచెబుక్కి సవరైన పుల్లను వెదికి, అడంతా చెవ్పట మెందుకు లెంది, ఆ యజ్ఞంతా ఆయెట్టవ్పటికి వదెంది. ఇవ్వాళ చూసులుంది. ఇక వెంటనే వెళ్ళి వలిసిందే. కాఫీ ఏమాయెనో, టిఫిన్ ఏమాయెనో. ఏమిటో బాబూ అనుకుంటూ ఉండగా - మంచిరోజు కావాలి కాని ఏది కలిసిరాదు. మా ఇంటి కెదురుగుండా ఉన్న ఆశ్రమయ్య గబగబా నా దగ్గరకు పరుగెత్తుక వచ్చాడు. ఏం కొంచ మునిగిందో అనుకున్నాను. వాడు ‘మేస్తారోయి, మేస్తారూ, ఇవ్వాళ మనస్కూలికి తెలవు’ అన్నాడు. ఎవడో నంది కుట్టివాడు, మన స్కూల్లో చదువుకొనే వాడు, లారీకింద పడి చచ్చిపోయినాడుట అన్నాడు. సేనయ్య పాపం ! అన్నాను. వాడు ఉడాయించాడు. ఈ మాటలు తిక్కన్న విష్ణుశర్మ వింటున్నారూ జాగ్రత్తగా. లారీ అంటే ఏమిటయ్యా అన్నారు. సేను ‘అది కూడా ఇంగ్లీషు నేర్చుకోవటంలో భాగమే, లారీ అంటే అది ఒక మోటారుకారు అన్నమాట. దానిలో మనుష్యుల నెక్కించుకోరు. అందులో మనుష్యులు ఉండరు” అని దాని సంగతంతా చెప్పాను. చెప్పి నే నివ్వాళ స్కూలికి వెళ్ళకపోతేదు. మీ అదృష్టం అన్నాను. విష్ణుశర్మ మా అదృష్టం మేమిటి వాడెవడో చచ్చాడు గనుక కాని లేకపోతే సీ విక్కొడ చచ్చేవాడపు. నీ కిక్కు-ద టిండా టిప్పలా అన్నాడు. సేను ఎన్నింటి కని ఆలోచించను ? తిక్కన్నకు సరే, సేంకే

46

Page 50

విష్ణుశర్మకు కూడా తెక్కలేదు. అసలు పీక నేను చదువ చెందుకు చేపూలి పీకకు సాహోయ్య మెందుకు చేయాలి ? అదట్లా ఉంచి ఈ విష్ణుశర్మ వంటలో తాను వెద్దమొనగాణ్ని అన్నాడు కదా! నేను కాలక్రమేయలు తీర్చుకొంటూ ఉంటే నాగటిదుంపలే కూర్చున్నాడు తప్ప, ఏమైనా కాఫీ ప్రయత్నం చేశాడా? ఆ యిల్లాంటివాళ్ళు రోజుకు నేరుకాఫీ తాగుతారు. నా కపుధూ ఒక డిహా తోచింది. పీకకి మా(త్రం కాఫీ అలవాటు చేయకుండదు రోయి అని మే నేడో రహస్యంగా కంగ్లోకి వెళ్ళటం, ఆ రెండుగుటకలూ నోట్లో పోసు కోపటం, వాళ్ళకు తెలియకుండా గవ్ చివ్గా తాగి రావటమే గాని పీకకి తెలిస్తే ఏమిటి తాగావు అంటాడు. ఈ వెధవదానికొసం అబద్దం చెప్పాలి. కాఫీ అనాళి. అమాటకు సైలిలంగా చెప్పటం తేలికగాని, రెండుపూటలా కాఫీ ఇవ్వటం మా(త్రం సాధ్య మయ్యే పని కాదు. పొనుచెల్లగా పొను కాఫీపోడి, ఏదో తెందవరకం కొనకొద్దామంతే పిల్లేదు. మా ఆవిడకీ ఇండియన్ కాఫీ పాడరు గాని పనికిరాదు. మనకు స్వారాజ్యం రాకముందు ఇండియన్ కాఫీ ఖాగుండేది. ఇప్పుడీ అట్లాగే ఏదుస్తోంది అని అంటే అది వినదు. ఇంతకు ఈ ఇండియన్ కాఫీ ఎందుకు అలవాటైందంటే దానిని చిన్నప్పుడు నా వెళ్ళ యింది గాని అది కాపరానికి రాలేదు. వాళ్ళున్నయ్య బొంబాయిలో ఒక ఎన్బైరూపాయల ఉద్యోగం చేస్తుండేవాడు. అది మా ప్రాణానికి గొప్ప ఉద్యోగం. వాడు రేల్వేయిలాకా. అందుచేత దమ్మిడీ ఖర్చు లేకుండా, ఈవిడని ఒకసారి బొంబాయి తీసుక వెళ్ళాడు. అవీ ఇవీ చూపిస్తూ ఇండియన్ కాఫీహాసులుకి తీసుకెళ్ళి. దినికొక కప్పుకాఫీ ఇప్పించాడు. మరి నిజానికి ఆరోజుల్లా అక్కడ ఒక కప్పుకాఫీ తాగితే తరువాత ఆచెరుమీద వేడి నీళ్ళిచ్చినా తాగుతారు. కాఫీపోడి కాళ పాలు. పాలసంగతి చెప్పానుగదా. ఇక పంచదార. అది వేరే. మనదేళ్ళలో ఉత్తత్తి సర్ఫరా అయ్యే వస్తువులలో ఒకొకక్క దాన్ని గురించి ఒకొక పుస్తకం ప్రాయాలి. అది ఎట్లా ఉత్పత్తి అవుతుంది, ఎంగడిల్లోకి ఎలా వస్తుంది, ఎంత ఉత్పత్తి అవుతుంది, మనకెట్లా దొరుకుతుంది, ఇది వెద్దశాస్త్ర మాయెను. గవర్నమెంటు బడ్జెటు తెక్కలలో లాభాలు కనిపించి, జనోభయోగంలో చాలా కష్టపుమీద సిఫారసులు మీద దొరికే వస్తువులలో ఒకటైంది పంచదార. కాఫీపోడి, పాలు, పంచదార ఈ మూడుద్రవ్యములతో కావలసిన నటువంటి కాఫీ, నా జీతం నగం నెలనెలకీ టింటూ ఉన్న ఈ కాఫీ, పీకకి మరిగించటం బుద్ధిలేదని వాఢెవ్వైనా చేయాలి. మా ఆవిడ వచ్చిన తరువాత ఈ కాఫీ వ్యవహార మంతా రహస్యంగా ఉంచవలసిందే. ఇవ్వాళ ఎట్లాగూ బ్రద్దెక్కొండికడా కాఫీ తాగనే తాగను. నాలుగుమెతుకులు ఉడకబెట్టుకు టింటాను. అంతే చేశాను. ఇంతకూ జరిగిన డెమిటంటే నేను భోంచేసిన తరువాత పోస్టు

Page 51

హద్రోక ఉత్తరం వేచియుండ. అది మా ఆవిడ (వాసింది. దాని నలుగురి పిల్లలూ వేయియేండ్లు బృహత్కాల. ఏమి (వాసిందంటే 'ఆవిడ మేన తల్లి మనమ రాలు నే తెరుగను, దానిమేన తననే ఎరుగను. ఒకమ్మాయి పెద్దమనిషియం డని. బుధవారం నాడు బండి అట. కనుక బుధవారంనాడు రావటానికి వీలు లేదు. గురువారం బయలుదేరి శుక్రవారానికి వస్తానని (వాసింది. ఉత్తరం చివరి పుచ్చుకొని చూస్తే హృదయానికి తొయ్యి నిలిచినట్లు హాయి స్వర్గంలో' ఎక్కడో ఆంత నతోషపడరు. ఉభయులకూ గండం తప్పింది. ఉభయులిద్దరూ అనటం కంటే (తిభయులకూ అంచేజాగుండును. అర్థం తేడంటారా! నాకు తెలుసును లెండి. మీకు మల్లే అర్థాలుశెవనే వాళ్ళను గురించి అర్థాలు కాకపోతాలను గురించి, మేము రేడియోటాకులు ఇస్తునే ఉన్నాం. అదట్లా వుంచి ఇక ఇప్పుడు సమస్య ఏరిష్కరమై పోయిండి గనుక ఏమిచేయాలి. చదువు మొదలు పెట్టనా ఈ యనని తీసుకొ' వెళ్ళనా, అనుకుంటూ వుండే వాళ్ళిద్దరూ అవ్వానరు కదా 'మాకు మానుషాకృతులు వచ్చే వరకూ మే మేమీ చేయలేం. మనుష్యలివలె ఆయివ తరువాత కాని మాకు తెలిసేవన్నీ తెలియటం వూని వేయవు. అవ్పుడు కాని మా బుద్ధి మందగించదు. అవ్పుడు నీవు చెప్పే చదువు ఎక్కు-తుంది. అంతవరకూ మనం మాట్లాడకుండా ఊరుకుండ వలసిందే" అన్నారు. నేనను కొవ్వనను 'ఓహో' అల్లాగా జాబు చెప్పారు కాదు. రేపటినుండి మీ పోటు నాకు తేడన్నమాట. ఎల్లుండినుంచి వీళ్ళ తెలివితేటలుకుడా మనలాంటివేగా". అనుకొంటూ వుండగా విష్ణుశర్మ "నీకంత చైర్యం అక్కరలేదులే, మేం ఎంత మానవాకృతులొ ఉన్నా మీకన్నా బుద్ధివిశేషంతో' అధికంగానే ఉంటాం" అన్నాడు ఇదేమిటరా జాబు! తద్దినం ఇంటికి వచ్చింది. మన మనస్సుల్లో' మనం ఏమీ అనుకోవటానికి కూడా వీలులేదా యె. అనువునై వేళ నధికుల మన రాదు. కానీలే అన్నానను. అన్నానను కాని సోమ, మంగళ, బుధ, గురు

వాలుగు రోజులు గడవగల. విళ్ళతో నేనెక్కడ వేగను. ఈయన అవ్పటినుంచి' కాని చదువు చెప్పించకోడట! ఆయనను తీసుకెళ్ళి ఇదిగో తిక్కన్న అంశీ గాళినిచూచి అందరూ నవ్వునారు. విళ్ళతో నేనెట్లా వేగటం? ఇల్లా అన్నానను "అయ్యా! మీరీ నాలుగురోజులు వృథా ఎందుకుక్కడ ఉండటం. ఆ విష్ణుశర్మ గారు వాళ్ళ అ(గహారలకు వెళ్ళి రావచ్చు, తిక్క-న్నగారూ మీలెనా కావలె తెల్లొరైపుకి వెళ్ళి వస్తే ఆ ప్రొంతాలన్నీ మళ్ళీ చూచుకొన్న ట్లపుతుండీ ఏమంటా"రన్నాను. పాపం.విష్ణుశర్మ బయలుదేర బో'తున్నాడు. తిక్కన్న వున్నాడుగా వెటకం. ఆయన ఆన్నాడుకదా ఏమయ్యా విష్ణుశర్మా ఏనిమిది వందల ఏండ్ల కిందటివాణి. నీవు నాకంస్తే రేండు వేళో' మున్వేలొ ఏండ్ల పూర్వపు వాడవు. నెల్లూరే నానాటి నెల్లూరుళాదు. నే నళ్ళ వాచ్చాను. ఆ చెన్న నే గురు పట్టశేక పోయినాను. దాని కెడి వడ్డ

Page 52

పెట్టారు. అదేమిటో నయ్యా ఇంకోసక చేయించారు. అదేమిటో నీళ్ళ నానుకో కుండా వైన ఉన్నది. దానిమీదనుంచి ఏహో వెంటనే వరుగెత్తుతున్న విధంగా మన వెందుకని వచ్చాను. ఇంక నువ్వు నీ అగ్రహారానికి వెళ్ళితే చెప్పుతున్నా విను. నీ వక్కడ ఏమీ గురుతు పట్టలేదు. నీ కేమీ తెలియదు. 'నివేశ త్రైలానాం త దిధ మితి బుద్ధిం ద్రధయతి' అని రామచంద్రు డనుకొన్నాడని భవభూతి వాఖ్యాడు. నీకూ నాలుగు రత్నకుండా ఉంటది. ఒక వైపు మీ ఊరు వక్కసన పైవైపు ఒక చిన్నకొండ ఉండి, ఆ కొండని గురుతు పెట్టుకుండా మనుకుంటావా, ఆ కొండను త్రివ్వి ఈ పాటికే రోడ్డు వేసుకొని ఉంటారు. రోడ్డుమీద పోసిన రాళ్ళను చూసి మీ ఊరికి కొండరాళ్ళని నీవు గురుతు పట్టగలిగితే వెళ్ళు. నిలుపుని గురుతుపట్టగలిగితే పట్టుతప్పు, లేదా కాదా అని నేలమీద పడి జాగ్రతగా పరిశ్రమ చేస్తూ కూర్చు న్నవా నీవు మళ్ళీ ఇక్కడికి రావు. ఇంగ్లీషు చదువు లేదు, బూడిద లేదు. అయితే నేను వెళ్ళన నాడుడు విష్ణుశర్మ. ఇద్దరూ తైతాయించుక కూర్చొ న్నారు. ఇంక నేనెం చేయాలి, నిన్న అల్లా వీళ్ళు నాకు నిద్ర పోతున్నప్పుడే కలలో కనిపించారు. తివ్వాళ వట్టపుడూ కనిపిస్తున్నాడు. అక్కడ ఉన్నారో లేదో అనుకొని వెంటనే వెళ్ళదు. వెదురుగూడూ వెడిరాళ్ళల్లో కనిపిస్తానే తేలికను కోపడం ఎట్లా? వాళ్ళతో అన్నాను. "ఆయ్యా! మీరు వెద్రలు, ఇంక నాలుగురోజులు గడిచే వరకూ మీకు నా భాధలు లేవు. నేను నా వనులు చేసుకుంటూ ఉంటది. తమ రనుమతి ఇస్తే నా వ్యవహారాల మీద నేను తిరుగుకుంటూ ఉంటా" అన్నాను. విష్ణుశర్మ "నాలుగురోజులెందుకయ్యా మూడురోజులే కదా మీ 'ఆవిడ శుక్రవారం నాడు వస్తుంది తప్ప, మేము గురువారానికే సిద్ధం. ఈ మూడురోజులూ మాకు తిండి అక్కరలేదు, తిప్పలూ అక్కరలేదు. నీవు మాపంక చూడలేదని మే మనకోనిక్కడ అనుకొము. అన్నాడు. ఆయనెతే అన్నాడు కాని నాప్రాణం ఎట్లా ఒప్పుతుందో. వాళ్ళ నక్కడ వెట్టకొని చూస్తూ చూస్తూ వాళ్ళక్కడి ఏక రింపచటం ఎంతకష్టం. కాని తప్పే దేమీ కనిపించలేదు. సరే వాళ్ళక్కడ ఉంటే ఉంటారు. నేను కూడా మూడురోజులు సెలవుపెట్టి మా అత్తవారింటికి పోయిరానా అనిపించింది. సెలవు అనటంతోటే అది ప్రాణాంతకం. సరే కాదులే అనుకొని ఇంట్లోనే ఉన్నాను. నా కొక్కలే భయం. నేనా ఎం. ఏ. పాసైనాను. ఈ దేశంలో వెద్రవగ్గని వెదవపండితుడికింద లెక్క. వీళ్ళను మహాత్ముగా ఏడైనా ప్రళయవేస్తే నేను చెప్పలేను. నన్ను వెక్కిరిస్తారేమో! నేను మా సూర్యతో నే ఏదైనా పూర్వాచపుల గ్రంథం పాఠం చెప్పవలసి పస్తే మా సూర్యల్లో ఒక జాస్త్రిగా రునాడు. వండిటుడు. ముందర ఆయన దగ్గరకి వెళ్ళి అడిగితే, వెంటనే అప్పుడే కావలసి వచ్చిందిక్కడ సాధం

Page 53

చెపుతాను. "నీవు పండితుడవు కదా నన్ను గురించి కూడా 'ఉపన్యాసాలిచ్చి ఉంటాను. నా ఈ పద్యాన్ని కళ్ళం చెప్పు" అని తిక్కన్నగారు 'పగ యడిందు చెంతయు ఝుభం బది తెస్సయడంగునే వగంబగా" అన్న పద్యమో 'తుడి రాజ్యమ్ము నగమ్ము' అన్న పద్యమో, ఆ తిక్కన్నగారిలో వేచివద్యలు చాలా ఉన్నవట, ఒకపద్యానికి నన్నర్థం చెప్పమంటే నేను గుడ్డు కుడుచుకోనా? విష్ణు శర్మ తన పంచతంత్రంలోనుంచి ఒకళ్ళోకం చదువుతాడు, అర్థం చెప్పమంటాడు. నే వెక్కడ చదివాను? నాకెంత ఆయుధం ఉందనుకోండి. నా చేతిలో రెండు డాయిధాలు ఉన్నవి. ఒకటి చేమిటి. హిస్టరీ ఆఫ్ లిటరేచర్ ఒకటి, హైలాలజీ ఒకటి. అందులో ఒకటి పాణపతాశ్రమం; ఒకటి బ్రహ్మ శిరోనామ కాప్రమ్. అవి ప్రయోగిస్తే ఈ పండితులు 'కోవం ప్రభో సంహర సంహర' అన వలసిందే. అయినా అవి రెండూ చాలా వెడ్డ అస్త్రాలు. ప్రతిసారీ వేయ కూడదు. ఇక, లాభం లేదురా అంటే వేయాలి. ఆటంబాంబుల వంటివి ఎప్పుడు వేయాలి? ఆ దెబ్బతో బాపాను వంగి రావాలి. ఒక్క వంగటం చాలు. వంగి అట్లాగే నిలిచోవటం. అల్లాంటి దెబ్బప్పుడు వేస్తాను తొందరపేం? అనుకుంటూ కూర్చున్నాను. తిక్కన్నగారికంటే విష్ణుశర్మ పాఠద్యమం. నామనస్సులో పే మనుకుంటున్నానే" ఆయన చెప్పిన ఆకట్టు వేస్తాడు. ఆయన అన్నాడు కదా "ఓయి శాబు!" అని. అందు మహాస్త్రాల సంగతి నాకు తెలియదుకాని నువ్వు ఆ అస్త్రాలు మామిద ప్రయోగించ వలసిన స్థితిమాత్రం నీకు నేను తీసుకరాను, ఏమండోయి. తిక్కన్నగారూ! మనవాళ్ళనీ మీవాళ్ళనీ కళ్ళం చెప్పమని అడగవద్దు. అడిగి ఏం లాభం చెప్పండి. చెప్పలేదనకోండి. అతడు ఎం.ఏ. ప్యాసుకాలేదని అనటానికి మీకూ నాకూ ళ్ళకిలేదాయె. మనమేమీ ఆశ్రయించి పోవోపనులు చేసుకుందామని వచ్చామాయె, అతడ్డు తెదర గొడ్డిటే శాశుందదు. అంటే తిక్కన్నగారు, ఆయన మంత్రి దర్శా ఆయన కుండిగాన్ శిరీకంపం చేశాడు. కాని నేను కూర్చున్న వాణ్ణి కూర్చు న్నట్లు తెవాలో మహార్ధం వేస్తాను. చూశాడు విష్ణుశర్మ నే నెదుస్తున్నాను సను కొన్నాడో ఏమనుకొన్నాడో ఇలా అన్నాడు. "అయ్యో! భయపడకు. నేను ఊరకే నవ్వుతూ అన్నాను. నువ్వు సామాన్యుడవైతే ఏం. ఏ. ఎట్లా ప్యాసవ తావు. ఒక్క పద్యాల కళ్ళం చెప్పటం తోటే అయిపోతుందా పాండిత్యమంతా. ఏవో నువ్వు మనస్సులో అనుకుంటున్నావు, దానికి వేరేమిటి హైలాలజీయా? అంటే ఏమిటి అన్నాడు. నేను పుటిక్కిన వీళ్ళతో చెప్పివేస్తే నేను ప్రయోగం చబోయె అన అస్త్రముయొక్క రహస్యం వీళ్ళకి చెప్పటమే కదా! శ్రీనిళశర్మ ఎంత యెత్తు వేశాడు? వాతకవలె బుద్ధివిగహంలాగా కూర్చున్నాడు. ఓరి నీనిటి కాల! అవరిస్తే వేపులు లెక్క పెట్టేవాడు. ఇప్పుడు హైలాలజీ అంటే చెప్ప వేయసో వేదాంగం చేప తేమాత్రం ఏమి, అస్త్రాన్ని గురించి దాన్ని పట్ట

Page 54

సప్తమేమి? ప్రయోగి౦చి టప్పుడు దాని నైపుణ్యం చూపించాలికాని, అనుకొని చైలాలజీ అంశే చెప్పను. జర్మనీలో ఇంగ్లండులో వెడలివిద్ధ సంస్కృత పండితులు సంస్కృతం, అరబిక్, పార్సియన్, గ్రీకు, లాటిన్ మొదలైన భాషల నన్నింటినీ, దగ్గర పెట్టుకు చదివి శబ్దముల సామ్యాలు చూచి అవి ఎక్కడ పుట్టెనవి, వాటి కనీసె ఏమిటి మొదలెనవంతా విచారించి వెడ్డవెడ్డ గ్రంథాలు వాఱారు. లేడి. అనలు వేదం ఎప్పుడు పుట్టింది. వేదంలో కొన్ని కనుక ఋషిడి ఎని వారు వాఱారు. ఓహో! చాలా చేశారు. విష్ణు శర్మ గాథరా వఱిడానికి బరులు నవ్వుతూ వేదం ఎప్పుడు పుట్టిందేమిటి అన్నాడు. అంశే నేను నా గ విధాల శ్రీఫూ. రెండుమేల యేండ్లకు పుట్టి వుండవచ్చు అన్నాను. లంకే బృపాటికి ఎన్ని వేల ఏండ్లు అన్నాడు. నాలుగు వేల ఏండ్లు అన్నాను. ఆయన తిక్కున్నవంక చూచాడు. తిక్కున్న ఆకాశం వంక చూచాడు. వాళ్ళు యిద్రరి అళణం చూస్తే 'ఫీ! వీడి దగ్గరకు రావడం పనిటిరా?' అన్న ట్లనిపించింది. వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోవటం నాకు చాలా అభినుతమని వాళ్ళు తెలుసు. అవి రెండూ పెంకిఘుట్టాలు. నన్ను వదలిపెట్టి పోతారా! నుల్లిసెట్టుకుని కూర్చున్నారు. నేను గొంచెం వాళ్ళని పుడికించాలని 'ఏం, మాట్లాడరేం' అన్నాను. నేడాలు పుట్టింది నాలుగువేల షుండ కింద కాదా అన్నాను తిక్కున్న 'నిశ్చయముగా నాలుగువేల పండ్లకు పూర్వమే' అన్నాడు. విసుగుబర్రె 'నాలుగువేల పండ్లకు పూర్వమే అన్న నిజమే, నాలుగు వేల ఏండ్లకు పూర్వమే అన్నాడు నిజమే' అన్నాడు. భూత కాలంలో ఎంత దూరమో మన కిందురో? రాముడు రావణుని చంపాడు వెంటనే దాని సంవత్సరాల గ్రింద చంపాడో మన కేతుకు 'చంపెను' అన్నది భూతకాలక్రియ. మన బృక్కి చాలదా అనేనో చేయాలి. వాళ్ళు నాతో వాదనకి దిగితే ఎంటర్నేల్ ఎవిడెన్సు (Internal evidence) చూపింతును. అది బహ్యెండమైన పరిశోధనాభాగము. ఏక గంగం ఎప్పుడు వాఱారు అంశే ఎంత పతంగొతిన్నది. లిఖిత 'నందీ బొక్కర డానిర్ణయం చేసి పూర్వ పూర్వంగా విచారించుకొంటూ అన్ని పూర్వభాగము నిర్ణయించవలసిన విషయం. కాదా శబ్దరుహేళనిజ్జే ఉడ టే పోతన వేమన, మరీపత వేవి? వాటితో నిర్ణయం వలనిన రీతసుమతీశ్వర, అనసూయోత్తమ-టీ తిక్కున్న గారన్నాడు. 'ఔరౌరౌ! గొసుగుబర్రె నా పంక చూస్తే నేనాకాశంలె చుక్కలు 'బోనసనసనసన' అనెక్క లనీ భగళ్ళాన్నిపట్టి నిర్ణ యుండాఙో ఉ. పిచ్చి నిసస్కు అనికులుటున్న నూరాలసిని గప్పుడుసూర్జాలు. అది మీకాలనిదే విదిత 'ఏవిటండీ గుళ్ళుపై' అన్నాడు. నాకు గొంచెం కాఫీ వచ్చింది. 'అఖగళ్ళాన్ని గిచ్చు మీదుపై తెలుసున పాళు!' మాబాలగంగాధర తిలక్, మా

Page 55

వనువు మొదలైన వాళ్ళు ఆకాశంలో ఉండే వట్టి నత్రాలనే కాదు. ఉత్తర ధ్రువం దగ్గర ఉండే శిథోష్ణస్థితుల దగ్గరనుండి విచారించి వేడకాలాన్ని నిర్ణయించారు. మహా ఆయుతే వేడకాలం శ్రీ. పూ. వదివేల ఏండ్లు కావచ్చు. అంతకుమిమించి పోదన్నాడు. ఇంక తిక్కన్న పం చేస్తాడు. విష్ణుశర్మ అన్నాడు. "ఆకాశం అం లే పదో కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఓది నాయనా! కాలంమాట ఏం చెప్పను? నీకు వక్కవర్తమానమే తెలుసు తప్ప అనంత మైన భూతకాలం తెలుయదుకదా!" అన్నాడు. ఇంకముందికి వెనె కాని, లాభంలేదని 'అది మీకుమాత్రం తెలుసునా ఏమిటి' అన్నాడు. ఆ దెబ్బతో మక్కలు విరిగి కొట్టిలేలే. ఇంక లేవట మెక్కడిది? విష్ణుశర్మ ముఖం చూచాను. నల్లపడి ఉండాలని ఏమీ నల్లపడలేదు. గాలికదా నల్లపడ దనుకున్నాను. మొత్తానికి మోటువా డనిపించాడు. ఈ పండితు లందరూ చాలామోటువాళ్ళు. బండతర్రం చేస్తారు. ఆయన అన్నాడు! కదా ! "మీ తాతతాత ముండే చచ్చిపోయినాడు. మీతాతతం డిని కనక ముండే చచ్చిపోయినాడు. తరువాత మీతాత పుట్టాడు. ఏమంటావు?" అన్నాడు. నేను "మీ తాతతాత అంతే" నన్నాను. నాకు ఉక్రోషం పట్టకుండా వచ్చిందీ. ఆయన నవ్వి 'నిజమే మా తాతతాత అట్టాగే, మీ తాత తాత అట్టాగే. ఎట్లాగో మనకు తెలియదు. ఒకళ్ళా అని మనం అనుకుంటాము, నీ కనపసరంగా కోపం వచ్చింది. భూతకాలం నీకెంత తెలుసు. అందుకని చెప్పాను. కాని నీకు మీతాతతాతని గురించి దురభినూసం ఉంది. అందుచేత నీకు కోపం వచ్చింది. మాకు వేడాలనిగురించి అట్లాగే దురథి మానం ఉందనుకో. మాకు మాత్రం కోపం రాదా ! ఇంకోమాట చెపుతున్నా విను నాయనా. వేడాలు మాకు ఎట్లాంటివో నీకూ అట్లాంటివే. నీకు కూడా నిజంగా కోపం రావాలి. ఎందుకు రాలేదో తెలియదు" అన్నాడు. తిక్కన్న "నీ కెంత జీతమయ్యా!" అన్నాడు. నేను ఎంత? బూడిద అంతా కలిపి సూటయ్యె వస్తుందన్నాను. తిక్కన్న అన్నాడు. మ8 నూట వైశ్రూపాయల జీతానికే నీవు వేడాలు నాలుగువేలయెండ్లకింద వాఖ్యా ధనమూల మిదం జగత్. అవన్నీ నిజమంచె మీకు బిశాలు పట్టవి. శేళభోశి ముఖ్యో య్యనుఫయో య్య ఇస్తారు. ఏమంటావు? అన్నాడు. ఇంక నేనేమను? ఇదేమిటో విష్ళిద్దరూ నాకేదో శుద్ధిచేయాలని వచ్చిన ట్లున్నారు తప్ప, నావద్ద చదుకుకోవటానికి గాని, నావలన గుప్పునా ళ్ళవటా నికి గాని రాలేదు. నేను మనస్సులో ఒకళ్ళటి దృఢం చేసుకొ కూచున్నాను. విష్ణుశర్మంత మార్పినా నచే, ఎంతమార్పటానికి ప్రయత్నించినా సరే, నేను మారేది లేదు. మారదలుచుకోలేదు. మారను. విష్ణుశర్మ వేడాలు అపోహలు.

Page 56

'శేయాలు అని నేనంటే ఈదేశంలో ఎవడైనా రోపు నాముఖం చూస్తాడ? న స్న్నపన్యాసాలకి పిలుస్తాడ? అన్ని పత్రికల్లోనూ నన్ను తేవిడీ పడుతారు. ఆవని చేయదలుచు6 తేదు. అందుచేత ఎప్పటి కెయది ప్రస్తుత మప్పటి కా 'టాకు' 'టాక్' మన్నాడు. బిళ్ళనో బప్పటి పద్ధతంహా బాగుండలేదని తిడుతూ ఉంటాను. బియట యథాప్రకారం ఇంగ్లీమువాడు ఎంత (వాన్టే అంతే ప్రమా ణం. కలలో కనిపించిన జబ్బు మెలోకొం(టే డాకరతేదని ఏడ్పుడట! బిళ్ళ కోసం ఉద్యోగం పోరాడుతున్నా6 రోపు డాక్టర్లకి ప్రత్యన్నం చేయవే లనకుంటున్నాను. ఆచాశంంకచూస్తూ కూర్చుం(టే తెలిసినలే. వైకి అనబ6యి నాను, "ఎజ్జి వాడండి నేను బిజైపువా వాడ్ని. పైకిమాత్రం టిల్లా ప్రవ ర్తించాలి"

అని. అంతలో జ్ఞాపకం వచ్చింది. నామనస్సులో ఉన్న భావాలన్నీ బిళ్ళ కిది వరకే తెలుసునా(యో. లేఏఇగిరి మూటకూడా ఎందుకని ఓరకున్నాను. ఇదంహా ఎట్లా ఉందంటే బింగ్లీములో ఒక్కమనవల ఉన్నది. దానినేవICranford ఆడిఱోక అడపు6 యాణం. వాళ్ళుందరూ పేదవాళ్ళే. బళ్ళవిడ ఒక రోజున తిక్కిన వాళ్ళంకరినీ భా8జానాళి వలిచింది. వాళ్ళుందరూ వచ్చారు. వాళ్ళింట్లా9 భోజనం చెయ్యటం వెట్టి(ంది. వాళ్ళు అబ్బలెమిద ఖర్చుం(టే ఎల్లాగా? వాళ్ళు లేవారి? అనుభవాలు తీయాలి? వాళ్ళను తెచ్చుం(టే మర్యాదా నటం. మరి పద్దించడేమిటి అలా(టి నంటు కత్తె రాలేదు అంటుంది. సమస్య ఎల్లా తెలుతుంది. అన్న ప6ళ్ళాలు దానిక్రింద ఉన్నవని, వాళ్ళు లేస్తేకాని అవి బయ టకురావనీ, వంటగ ననలు లేడనీ, వాళ్ళకు తెలుసునని తనకు

తెలుసునని వాళ్ళకు తెలుసును. వాళ్ళకు తెలుసునని తనకు తెలుసునని వాళ్ళు తెలుసునని తనకు తెలుతుంది. ఇల్లా ఎంతదూరమైనా ఖోతుంది. కాని వాక్యం ఎక్కడో10 ఒకచోట ఆపాలి గనక ఆపాము. ఇల్లా ఉంది మా స్థితి. గు6తి8తో ఏంెచేయాలి భగవంతుడు నన్ను ఎంత అనాథ యను చేశాడు. బప్పటి బాణ్ణి నా ధగరకు వంపింఛే ముందు నా మనస్సు నకు కదలకుండా ఉండటి పునే విద్య నేర్పి బిళ్ళని తీసుకవస్తే బిళ్ళ ఈ ఆటలు సాగేది కాఫు. అడేమిట11టి, మునస్సు కదలకుండా ఉండటమే. అడేదో యోగుల '8తుంది. అంటూ లే8మా. నన్ను యోగిని చేయ మనటం లేదు. నా కళ్ళరనూ లేదు. చూ6గే ఏముంది బూడిద ? ఉదో8గం చేయాలి. దాన్ని చేటు పుచు్ప6వలి. మా విశ్వవిద్యాలయంలో మా శాఖకు ప్రధానా చార్యుడిని కావాలి. అప్పుడుంటి ముజా. తెలుగుదేశం మొత్తంమీద ఎవరుా గొప్పవాడని అడేమిడానా డసుగుతా డనుకో? నేనని చెప్పేస్తాను. అది అమె8. కాలో వకటిస్తారు. ఇక్కడ ఎంతమంది గింజుకున్నా వలే. అదయ్యవాళ్ళం గారి ముదే. నేను యోగాగి కానే అక్కరలేదు. అనలు యోగికావట మెందు

Page 57

కంటా. యోగులచరిత అని ఒక పుస్తకం రాస్తాను. ఆ పుస్తకంలోనే నే నెంతమంది యోగులని గురించి రాస్తానో అంతమంది కంటె నేను గొప్పవాడ్నిక దా! ఆ దనటానికి ఎట్లా వీలు? అనలచేత మాట్లాడితే యోగులని గురించి ఏదైనా వాకబు వస్తే ఎవరిని కనుకొనవాలి? నన్ను కనుకొనవాలి. అలాొంటి గొప్పదశ వదలి వెట్టి నేను యోగి నౌతానా? యోగు లెవడోతారు. వాడెవడో మాలవా డెనాడట, లేకపోతే ఒక పూజారి కావాలి. మరీ కాక భోతే రమణమహర్షివలె చిన్నపుడే కొంపతోనుచి లెచిపోయి కావాలె ఎం. ఏ. ప్యాసైంది యోగి అయేందుకా? బలేగా చెప్పావే. ఉరితే మూజువాణిగా విళ్ల ఇద్దరిభాదా నాకు తొలగే అందుకు. అడేనా ఎన్నాళ్ళగురు వారం ప్రొద్దుటి దాకాను, నా-మనస్సాడకుండా ఉంకే సరిపోతుంది. ఇందు లోనూ కొంతలాభం ఉందనకోండి, రేపు విళ్లు నాకు మల్లేనే మనుష్య లయ్యే టప్పటికి ఇవన్నీ విళ్లకి జ్ఞాపకముండి చస్తేగా. అనుకుంటూ ఉండగా విష్ణుశర్మ అన్నాడు. "అబ్బాయీ! నీవు తెలివితక్కువవాడవి కావు. నీవిహా నిజమే సుమా. మాకు గురువారం ప్రొద్దుటినుంచి ఇలా నీ మనస్సులో ఉన్న డీహాలు తెలుసుకొనే జ్ఞానం పోతుంది. దానికి కారణం పాంచభౌతికమైన శరీరం. పాంచభౌతికమైన శరీరం ఉండటం వోచే అజ్ఞానం చాలా సమా జంగా ఉంటుందోయి అన్నాడు. నేను వెంటనే లేచి నేనామాట ఒప్పకోను. మానవులలో ఎంతమంది తెలివిగలవా ఋజున్నారు. మాకుసము ల్లరె ఉన్నాడు బెడీల్ కీత్ ఉన్నాడు. హక్లీన్ ఉన్నాడు. ఇంకెంతమంది ఉన్నారు. పాంచ భౌతిక శరీరంతో అవివేకం సహజంగా ఉంటుంది అన్న సిద్ధాంతం మీవే దాలూ, శాస్త్రాలు చదివిన వాళ్ళనవలసినమాట తప్ప. ఇది ఇరవయ్య శతాబ్దం కాలం! జ్ఞానం ఊరికే వృద్ధిపొంది పోతుంది. ఎంత వృద్ధి పొందిపోతుందో స్వర్గంలోనే చూచారగదా! ఈ విష్ణుశర్మ నీడిచండ్రిక వాసిన వాడు కాదు. అని వందమంది అరిచి వెట్రారు. ఇన్ని యుగాలు జరిగిపనిని స్వర్గంలో ఇలాంటికథ జరిగిందా? మీరే చెప్పండి. స్వర్గంలో అంశే కొత్తగా వచ్చారా? అక్కడివాళ్ళె. అక్కడికీ వెళ్తున్నా రామోను. ఇలాంటివాళ్ళు పూర్వం స్వర్గంలో తిరంశే అర్థమేమిటి? భూలోకంలో జ్ఞానం వృద్ధి పొందుతోం దన్మాట ఏమంటారు?" అన్నాడు. ఇదివరకు ప్రతిదానికి విస్లు టానికి విల్లేక పోయింది. ఒప్పకు తీరవలసిందే. ఇద్దరూ ఒప్పుకున్నారు, నే నా పాటున లేచి ఎR8 కొతులేసి "ఇరువదవ శతాబ్దము జయించుగాక" అని అరిచాను. "ఇరువదవ శతాబ్దము చిరకాలము జీవించుగాక, జిందాబాద్" అని అరిచేళ్ళు. "పాళ్ళుదీరా తలలక యిస్తారు. పాళ్ళుదీరోరాబాద్ వే విని ఉన్నట్లున్నారు. జిందాబాద్ అంశె పైదరాబాద్ వంటి దనుకున్నారు.

Page 58

అబ్బాయి మేము నైధరాబాద్ వెళ్ళటం ఇష్టం లేకనే ఇక్కడకు వచ్చాము ఖర్చులను తిందాఖాద్ మాత్రం పంపించకు అన్నాడు. నేను నవ్వాను. "అబ్బా! ఎంతసేపటికి బిళ్లు నా చేతిలో చిక్కురు. ఎందురోజులు నాపాణాలు లాగ వేళారు. నేను ఏ మనుకోపటానికి ఫిటులేదాయె. మా ఆనిడ పుట్టినోటి ఉందికడా అని ఏదో శలీరధర్మంగా ఏ శ్రీంగారసపుటూహయో తెచ్చునుండా మేలు విడిచి కుంపట్టవెతె ఎదుట కూచున్నారు. బరేయి! నీవు నీవెళ్ళాన్నిగురించి బిట్టగ అనురుంటున్నావే అన్నా రనుకో. చెచానే ఇంకే ముంది. వాళ్ళు అట్ల అన్నారున్న సంగతి రేపు మా ఆవిడ వస్తే పొరపాటున చెప్పాను నను కాండి. ఇంరేముంది వాళ్ళని టంట్ల ఉండనిచ్చేదా, నాకన్నం వెట్టేదా.

Page 59

ఐదవ అధ్యాయము

మా ఆవిడ వచ్చింది. వా ళ్ళిద్దరూ మా ఇంట్లో ఉంచటమునే ది లీలామనమై పోయింది. విష్ణుశర్మ మూలంగాఅంతా నజావుగానడస్తోంది. మా ఆవిడకి విష్ణుశర్మ బాబుగారైనారు. ఆవిడ కింట్లో పని నగానికినగం తగి0ది. మా పిల్లలు పూర్వం వాళ్ళమ్మని ప్రాణాలు కొ8కే వాళ్ళు. ఆ విష్ణుశర్మ నేర్పేమిటో వాళ్ళనిదగరకుర్చో పెట్టుకో0టాడు. పాళ్ళు కేవలం చేతులు చెపుతుంటాడు. వాళ్ళు తాతయ్య తాతయ్య అంటూ ఆయన చుట్టూ మూగు తారు. ఆవిడ వచ్చిన మరునాడే వాన పడ్డది. కట్టెల తడిసినవి. ఆయ ముండలేదు. ఆవిడకి పరమచాదస్తం. హోరుమని వాన కురుస్తు0టే తడి గుడ్డతో ఊరేగటం మొదలు పెట్టింది. తడిగుడ్డని చూస్తూ ఉంటే బొడికట్టె ముండదే. ఇంక తడికట్టె మాట చెప్పారూ. అలకపీటలమీద వెండికొడుకులే కూర్చున్నది. సైకలు కొని పెడతా నన్నా లాభం లేదు. గడియారం కొని పెడతా నన్నా లాభం లేదు. ఆడపడుచుకి మాటపడహరిస్తే గాని తేలేట్టు లేదు. విష్ణుశర్మతోపలకు వెళ్ళాడు. ఒకళ్ళ అదమాయించు అదమాయించాడు.

నీ మొహోనే బ్రోద్దు పెడిచి0 దనుకున్నావా? నీవు శ్రేష్ఠుడోతే పెళ్ళికొడుకు లు దేళ్ళో తేరన్మా మాట. ఈ ఆరువేలు బదిస్తే కొండమీద దివి వస్తుంది. చాలు చాలు లేవోయి. ఈపాటికే మామగారు చితికిపోయినాడు. అలకపిటల మీద నుంచి ఇంక తే అనన్నాడు. ఏడుస్తూ ఆ కట్టెపుల్ల మండటం మొదలు పెట్టింది. ఆయన అన్నమూ వప్పూ కూరా పలుసూ ఇల్లా గిటున తిప్పి వేశాడు. ఇవతలకు వచ్చాడు. మా ఆవిడకి ఈ సులభం తెలిసింది. గాయ్ర్య పమాత్రం మండకపోయినా సరే. బాబుగారూ ! చూశారా ఈ గాయ్ర్య మాచారం చేస్తుంది అంటుంది. అంజే అయిదునిమిషాల్లో వంట అయిన ధనమూట. కొంశమాత్రం లోపల బాగా సాగుతోంది. పది పదిహేను రోజులు గడచినవి. ఈ తిక్కనని మీటింగూ పెట్టలేదు. ఆ విష్ణుశర్మ బంగ్లామ చదువూ మొదలు పెట్టలేదు. ఇంతలో మా ఆవిడ బయట ఉన్నది.

కొక ఇంట్లో పనెమున్నది. విష్ణుశర్మ నాలుగు మెతుకులూ అల్లా ఉడకేసి పోరే శాడు. మా ఆవిడ ఇంట్లో ఉంటే మధ్యాహ్నం ఒకటిగంటయినా తెసలని పని విష్ణుశర్మ అంతా గంటలో తేల్చి పారేశాడు. అ దిగోజున మైగానాదివారం అదివరకు కూర్చుని చదువుకో0డి రా నాయనా అ0టే, వాళ్ళు తెచ్చిన

Page 60

వినని మా పిల్లలు ఆ విష్ణుశర్మ వాళ్ళచేతికి పుస్తకా లిచ్చి చదువుకోండిరా అంటే బుద్ధిమంతులవలే కూర్చుని చదువుకొంటున్నారు. మావా డిట్లా చదివితే వాడు స్కూలుఫైనలకు కూర్చునే టప్పటికి చేను చిన్నవయస్సుకు పర్మిషన్ తెప్పించ వలసిందే. భోగనమైన తరువాత విష్ణుశర్మ వా దగ్గరకు వచ్చి ఏమయ్యా నీ యింట్లో చాకిరీ వేయించ కొంటున్నావ్ కాని నాకు ఏ డిసీలు మొదలుపెట్టలే దన్నాడు. ఈ పదిహేను రోజులు తిక్కన 'దశరాగా సువర్ణపుదోర్లలో వెళ్ళు వస్తాడు. భోగంచేస్తాడు. ఆయనకు ఇష్టం వచ్చినటో ట పదుకొని నిజగుపోతాడు. మాతో మాట్లాడడు. నరే, మన కెందుకు ? విష్ణుశర్మకు చదువు చెప్పర తప్పని సరైంది. కూర్చో బెట్టాను. మావాడి బుద్ధిశుద్ధి ముస్నది. మా అమ్మక యిలక ఉన్నది. ఇంగ్లీషు పుస్తకంలో అచ్చు పెట్టుశరాలు చూపించాను. ఆయన గురుతుపట్టడం మొదలు పెట్టాడు. ఇని చూసి 'భాస్తా నన్నాడు. అపి 'వాసేవి కాదు బాబూ ! ఊరకే గుర్తు వెట్టుకో వలసినవే నన్నాను. "ఆ భాష చూచి చదివేది మాత్ర మేనా ? 'వాసేడి కాదా ?" అన్నాడు. 'వాసేదే. దానికి వేరే అక్షరాలు ఉన్నవి అన్సాను. అట్లా 'వాయకూడదు. ఆ అక్షరాలు వేరే 'వాయాలి. ఇవి అచ్చు అక్షరా లంటారు. వాఙ్మిత అక్షరాలు వేరు అన్నాను" అన్నాను. "అచ్చుకు వేరు, 'వాతకు వే రెందుకయ్యా ?" అన్నాడు. వాఙ్మిత అచ్చు వేయటం కష్టం. అచ్చు అక్షరాలనీ గీతలు గీతలుగా ఉంటవి. వాఙ్మిత అక్ష రాలు గుండ్ర గుండ్రగా ఉంటవి.. అనలు కొందరు 'వాతే ఏ అక్షరాలూ శనిపించను. ఆ బాధ లేకుండా శెలికగా చదవటం కోసం ఈ అక్షరాలు ఏర్పరచారు" అన్నాను. ఆయన ఈ అక్షరాలే 'వాస్తుా ఉంటే వాటి మెలిక లవి తిరుగుతూ ఉంటవికదా. ఇంకొక అక్షరా లెందుకు? వేరే మెలిక లెందుకు? అన్నాడు. నేను "బి.ఏం అడుగులోనే హంసపాద ? మొదటి నుంచీ ఇల్లో అయితే రో చదివేపు లేదు భాషూ !" అన్నాను. అతి ముందకర ఈ అక్షరాలనీ పచ్చి పరకూ పుళికి మాటాడను అంటే చదువు చెపుతా నన్నాను. ఆయన సరే నన్నాడు. సేను గురుతు పెట్టుకుంటూ ఉండమని ఎక్కడకో వెళ్ళి పోయినాను. ఆ వేదవక్షరాలు గురుతు పట్టడానికి ఇంత సేపా నాకు ? వెంటనే ఏదన్నా పుస్తకం తీసుకొని మొదలు పెడదాం అన్నాడు.

Page 61

నేను ఆ ఇరవైయారఱరాలు వేరే కాదు. అదివరకు నీవు గురువుపట్లి పెద్దతరా అంటారు. అంగ్లిశబ్దా వాటికి Capital letters అంటారు. ఇప్పుడు గురుతు పట్టబోయేవి చిన్న అఱరాలు. అవీ ఇవీ ఒకటే. అంచే ఆయన అవీ ఇవీ ఒకటే అయితే రెండు బాఱ్ఱొందుకయ్యా. వాటిని విడిగా గురుతు పెట్టుకోవట మెందుకు. వీటిని విడిగా గురుతుపెట్టుకోవట మెందుకు. ఇదుగో వీడు చొకా తొడుక్కున్న మామయ్య. ఇదుగో వీడు చొకా తొడుకొని మామయ్య అన్నట్లుగా. ఇద్దరు మామయ్యలూ ఒకటే నాయ. అంచే, నే న్నాను, కాదన్న్యా ! బాబూ ! ఈ పెద్దఱరాలకి ఒక ప్రయోజనము ఉంది. ప్రతి వాక్యం మొదటా వాటిని రాయాలి, అన్నాను. ఆయన 'సా మెత ఉండిలే వెలమవారి వంకి' అని. మొట్టమొదట భట్రాజును కూర్చొ పెట్టాలిట. వాడు ప్రతిదీ వడ్డించుకొంటూ ఉంటాడు. వెలమదొర లందరూ వడ్డించుకొంటారు. లేకపోతే వాళ్ళ కేమో కావాలి, అడిగితే మర్యాద నష్టం. అది వెలమవం కీ అంచే. అట్లాగే ప్రతివాక్యానికి మొదట ఒక పెద్దతరం (వాయా లన్నమాట. దానికి చేరు కావిటల్ లెటరా ? నేను నేర్చుకొన్న వన్నీ కావిటల్ లెటర్లు అన్ని మాట. అంచే నేను నిముషం లో పట్టేశావే మాట అన్నాను. సరే, అట్లా ఉంచు. ఆ చిన్నఱరాలు కూడా ఏమిటో నేర్చు మన్నాడు. నేర్చే దేముంది ? ఆ అచ్చుపు స్తకంలో శ్రీ సి ఇవీ చిన్న అఱరాలని చూపించాను. ఏ బి సి డి అని చెప్పాను. వరుసగా అవే అఱరాలు (వాయటం మాత్రం ఇంకో విధంగా (వాస్తున్నాము కాని అన్నాను. అంచే ఆయన 'ఇవి కూడా అచ్చఱరాలే నంటివి కదా. (వానే తద్దినం వేరే ఉండంటివి. (వాయటంలో కూడా ఇల్లా రెండు భేదాలు ఉన్నవి బాబూ ! అన్నాడు. నేను 'అందులోనూ రెండు ఒక పద్ధతిగా (వాస్తే సరిపోతుందా- అన్నాడు. నేను 'అందులోనూ రెండు

భేదాలు ఉన్నవి బాబూ ! ముందర ఈ అచ్చు చిన్న ఱరాలు గురుతు పెట్టుకొండి అన్నాను. ఎంత వండితేనా ఒకొక్కళ్ళ దానిలో మొలిక పడతాదు. ఆయనకి పెద్దఱరాలు గురుతుపెట్టుకొన్న తరువాత మళ్ళీ అవే అఱరాలు ఇంకో విధంగా చిన్నఱరాలుగా ఉంటే గురుతు కుదరలే, G ఉంటే దానికొండీ పెద్దఱరం తేలికగా గురుతు పట్టాడు. చిన్నఱరం దగ్గరకు వచ్చేటప్పటికి, దానికి ఈమీ సంబంధం లేకపోయెటపటికి కొంచెం గాథరా పడ్తాడు. అదీ ఎఫ్ ఇడీఎఫ్ ఎల్లాగయ్యా అంటాడు. నే న్నాను బాబూ ! చదువులో ఉన్నది ఉన్నట్లుగా (గహించాలి తప్ప ఎల్లాగయ్యా అంచే, ఎట్లా కుదురు తుంది. అన్నాను. ఆయన 'అదేమిటయ్యా అవి పెద్దఱరా లన్నావు, అవి చిన్నఱరా అన్నావు. ఇప్పకొన్నాను. గురుతు పెట్టుకొటంలో వాటికి వీటికి ఈమీ సంబంధం లేకుండా ఉంటే వెట్లా. బాబూ ! నేను బుద్ధిచెప్పిన సంగతి న్నంచి వచ్చానసీ నేనె బుద్ధున్నవలీ, అవన్కీ

Page 62

మరచిపో. నీ కోడలు!న చెపుసన్నా ననుట. వాడికి చెప్పినట్లు చెప్పమన్న ను.. నేను నీకు వాడికి చెప్పినట్లే చెప్పతుసన్న నయ్యె. నీకు వాడు నేర్పకొన్నట్లు నేర్పుకొవా లన్నాను. అట్ల శె చె(గిన న “ఇట అభారాల్గి” రెండు రెండు డకాలుగ డంటి. వట వడ(కరి(న “దటన రకాలు. వాటి వలె గురువు పెట్టుకొమాలి, అని తన విని నోరుమూసెను. నేర్పకొన్న వాన. ఇట “దటవ అభి” చదువును చెప్పటంల ఉన్న వెంటనే గద. వటకు గురువు గారి(న ఆంకుకు క్రంథవేచి పెట్టవే. ఇట మగటన నీవి చెప్పనిచో చెప్పనంగొటవా? అన్నాను. అయన అన్నాడు “ఇట న(కమున నే ఏమున్న ది? కాదంలే గుడినె మీద బజాయంచి తేన చల్నను, పినన్ అలుగిదేశంల ఉన న పిల్ల అందరిటి రెలు బాధ ఇలసకుంటి ? ఇట అడకాలు రెండు విధాలుగ గురువు పెట్టుక మెందు(న “ఇట అలనాడు. ఇలను నీ కో హల రెండుకు, నుశ్వెదో, డకాడ డంగ్లెచి నేర్పు(రి. ఇట వలె ర(డిచి పున్చి(చి. నిప్పడయున ననువ్వక్క డుంటే నే నింగిములో ఉప్పర రగ్గి న్నాను. ఆయన అ చిన్నషరాలు కూడా గురువెట్టు డంటి “గురువు న్నాడి.”

మరునాటి పొడవున కేటలిం గచిన హొత్రలు, సూక బ్ర, నాగలంల నా కున్నడికదా ? నేను ఉప్పలి(న చిక్కటి రకగాని ఇంటికి రాను. అయన పిల్ల అందరిగి అన్న ల పాప(డబు. ఇట సగం కూడా తిన్నాడు. వెలుతు రుండగనే ము(ఆల్టి రకల అన్న పెల్లెనడు. నేసూ భోంచేశాను. పిల్లు నిదుర పో(నల్గు. నేన నిద్రల్గొన ఆ దిక్కుమాలిన సూకలుల నానా యాతనపడి నాళుగి(హొతుగొల నే వెనుకనే టప్పటికి ప్రాణం సొమ్మసిల్టో(గ నిద్రదే తలచుకుంట ఉంటే హయన వచ్చి చదువు చెప్పసుట న్నాడు. ఇట వలె నే నియను. పోనవ ! నిన్ను ఇవ్వాళా కూడా ఉదచేన “ఇటు(డ. దీవెర న మీరు నమ్మక నమ్మండి, నమ్మక పోలే నమ్మకపోది. ననట “ఇటుగ(ర వప్పనేసి వండాడు. దాని దుంపతెగ, అది సొగ్రానిచి ఇదిను(గొచి. ఇల పూర్వం బందరుల సపాచలు ఇది-నమల్కు ఇటొటూరపెసి అతోటకూర వప్పు(నం ఇలిద(లి వనిన ననుం బచ్చెవాళ్ళు. ఆ పోకంల పుడ గనుక ఉండి. ఇలను హొ దివె యజమిథాల వంట్రాహ్మణుడై యుంటాడు. అయన వెడిట నిని, పనిన చదువుచెప్పమని వస్తే కాదనటం వాఙుంటుందా? నేన లేడి కూరిన్నాను. ఆ రెండూ బళ్ల అచ్చున,, వాసెబళ్ల రెండు ఉన్నవి, అని భయపడి యిస్తాను, అమి గురు పెట్టుకొనెడి.

Page 63

"కావు. గురువు వెట్టుకోవా లనుకోవాలి. అయినా వాయటం అభ్యాసం చేసు కోవాలి. అని ఒక తెలుగు కాగితం తీసుకొని ఆ వెద్ర అతడాలూ ఆ చిన్న అత డాలూ రెండుబళ్ళు వాని వాటిని గురువు వెట్టుకో. ఈ పెన్నిలుతో పది పద కొండు సార్లు దిద్దితే వాయటం చేత నవుతుంది. తరువాత చదువు మెదలు పెడతాను, అన్నాడు. ఆయన "వాయటం తరువాత చూద్దాము లే. అతడాలు వచ్చినవి కదా. పుస్తకం చదువటం మెదలు పెడతాను. అన్నాడు. నేను జాబు. అదింత తెలికోగాని, మొట్టమొదట చదలా నేర్చు కోవాలి. అనేక మాటలు నేర్చుకోవాలి. ఆ మాటలు నేర్చుకొన్న తరువాత కాని చదవటానికి వీలులేదు". అన్నాడు. ఆయన అదేవిటయ్యా చదువుతూ ఉండగానే మాటలు వాటంతట అవి వస్తవి కదా!" అన్నాడు. నాకర్తం కాలేదు. "ఎట్లా గెమిటి?" అన్నాడు ఆయన "ఎట్లా గెమిటి?" 'శ్రీయన గౌరీనా భరగు జెల్వకు చిత్తము పలలింప' అని ఉన్నదనుకో. శ్రీ అనగా లక్ష్మి, అనన్ —అనగా. గౌరి—పార్వతిదేవి. నాన్ —అనగా వరగు చెల్పు—అనబడే స్త్రీ. ఇల్లా ఎక్కడి కక్కడికి రెండడాలలో మూడడాలలో నాలడాలలో అయిదడాలలో కలిసి ఒకమాట అవుతుంది గదా. అక్కడి కా వేడి. ఆ మాట కర్తం చెప్పుకోనేది." అన్నాడు. నే నాళోచించాను. అతడాలు రావటం తోటే ఇల్లా చదవటానికి వీలువుతుందా' అని. ఎల్లా అవుతుందీ. కాదే. ఏమాట కామాట నేర్చుకొంటే గాని డాళికే చదువు కోవటానికి కేట్రా పీలు. అక్కడ శ్రీ అని వ్రాసి ఉంటే పీదు శ్రీ అని చదువు వచ్చు, గౌరి అని వ్రాసి ఉంటే గౌరి అని చదువ వచ్చు. ర ఇంగ్లీషులు రెండు వేచీలు ఉన్నవికదా. నరే అదంశా ఎందుకని అల్లా కాదు బాబూ, ఈ భావ అటణం వేరు. ముందర కొన్నిమాటలు నేర్చుకోవాలి. తరువాత కాని చదువటానికి వీలులేదు అన్నాడు. ఆయన నిజమే, భాషలో ఉన్నటి వంటి జ్ఞ్ఞాలు మొదట తెలిసి ఉంటే చదవటం సులభ వుతుంది. అందుకనే :మనవాళ్ళు అమరం, ఆంధ్రనామసంగ్రహం ముందర చెపుతారు అన్నాడు. సేను నరే ననన్ను. అని ఆయనకు మెదలు పెట్టాలి. నాశిల్లవాడి పుస్తకం తీసుకున్నాడు. మొదట ఆ అన్న అతరం చూపించాను. ఇది ఒకమా టనుకొ డని కర్తం ఒక — అని చెప్పాను. ఆయన చాలా సంతోషించాడు. చాలా గొప్ప భాషయ్యా ఈ ఇంగ్లీషు ఏ కాదర నిఘుంటువులో మెదలు పెట్టు తుంది. చాలా గొప్ప భాష అన్నమాట. అనేక లోపలు చేయవచ్చు అన్నమాట అన్నాడు. నేను "బాబూ ! అనవసరంగా తొందర పడకండి. ఏ కాద రాలు ఈ భా పలో రెండే ఉన్నవి. ఈ అతరం ఒకటి. ఐ అనే అతరం ఒకటి. ఐ అంటే నేను అని అర్థం. అని చెప్పాను. ఆయన సరే గురువు వెట్టుకుంటాను అన్నాడు నేను శాబూ! 'ఐ' ఉంది కదా, నేను అనే

Page 64

అర్థంతో అది ఎప్పట్లూ వెద్దతరమే వాయాలి. వాన్తే నేను ఆనే అర్థం వస్తుంది లేకపోతే నేను అని అర్థం రావాలంటే 'ఇ' వెద్దతరం వాయాలి". అన్నాడు. ఆయన ఈ భాష నేను వాయట మొందుకయ్యె. నాకేమైనా ఉద్యోగాలు కావాలా, సద్యోగాలు కావాలా? కావలిస్తే ఆ టిక్కున్నను వాయమను. ఆయన తనళిమ్ము సొవ్వణ్ణో వై తొలగమని ఆ ఉద్యోగంతో ఉందా మనుకొంటున్నాడు. కాబట్టి అంగీకరిం నేర్కొనకపోతే ఆ ఉద్యోగం చేయటం కష్టమేమో ! ఆయనను పిలిచిరా వాకిట్లో పడుకొని నిద్ర పోతున్నట్లున్నాడు" అన్నాడు. నేను అదేమిటండీ యిద్పుడు చెపుతున్నార. నిన్ననే ఆయనకి కూడా మొదలుపెడితే సరిపోయేది. ఇప్పుడు మళ్ళీ ఆయనకుకొక పాఠమూ, నీ కొక పాఠమూనా? అన్నాడు. అంశే విష్ణుశర్మ 'అదిగో నయ్యె, పిచ్చివాడా ! నా పంచతంత్రం నువ్వు చదువుతే చదువు. తావు లేకపోతే లేదు మహా చదివితే మీ చిన్నయ్యసూరి నీతిచంద్రిక చదువుతావు కాని నా సంస్కృతపు పుస్తక మొందుకు చదువుతావు, కాని టిక్కున్న భారతం నీవు చదువక తప్పదు. ఆయన నీకు నాకంటె దక్ష వాడు, పెగాళ్ళుమో పణమో వస్తే రేపు బొదున ఆయనవల్ల నీకు రావలి కాని నావల్ల నీకెం వస్తుంది, మహావస్తే నేను స్వర్గంలోకి వెళ్ళిన తరువాత నిన్నుగురించి ఎందడి సిఫారసు చేయమంటే చేస్తాను. పాఠం ఆయన ఏదో ఉపశ్యాసాలూ గవస్యాసాలూ ఇస్తాడు. దాని విలువమలై కొంతకిర్తి ఉంటుంది గదా, దాని దీపవతు పుణ్యం ఉంటుంది నాలుగు రోజులు స్వర్గానికి శ్రీకురా అని చెపుతాడు" అన్నాడు, తే నవ్వాడు. ఓబో! ఆదంతా అక్కరలేదు. నువ్వు ఉన్న్ని నాళ్ళూ తోటకూర పప్పు ఇలా చేసి వెట్టు నాకది చాలు అన్నాడు. ఆయన నవ్వాడు. నేను ఆయన బలివంతంవల్ల వాకిట్లో పడుకున్న టిక్కున్నగారి వద్దకు వెళ్ళాను. ఆయన ఇన్నాళ్ళూ మా ఇంటొచ్చిన ఒకడు నులకపుంచం మీద పడుకొనే వాడు. మా ఆవిడ బయట ఉండటం తొందరే వసిపిల్లని పెట్టుకుని కింద పడుకుంటే ఏమైనా పాచుతమో నని ఆ ముంచం ఆవిడ వేసుకు పడుకుంది. ఈయ్ నేంచేస్తాడు? అదృష్టం కొద్దీ ఆ రోజున వాన లేదు. వాన ఉంలే ఆ మెల్లాలో పడుకోవ టానికి నేను అల్లాగే క్రింద పడుకొన్నాడు. నా సంసారం మొత్తం మీద ఒక్క చిల్లిగవ ఉంటి. అది ఇటారేండ్ల క్రిందటిది. దాని పుడకలు మా వాడు లాగి పేయటానికి పిల్లెనన్ని లాగి వేశాడు. అది కుచేలుని వస్త్రం వలె ఉంది. ఆ కథలు ప్రభువు అన్నట్లుగా 'శణ నహాప్రు పరిచ్చేద సంఘుటిత పురాణ టిక్కొనలియం' నంటిది. రోజూ తిక్కనగారే ముందర పడుకొంటాడు కనుక ఆయన రహ చిరుభావను కొఠేసుకున్నాడు. విమలర్క తనవె తుండుగుడ్డ వేసికొని తన సొయ్యే తలగడగా భండుకుంటున్నాడు.

Page 65

వేయకుండేది నాకు తెలియదు. వాళ్లు మానవాంకారాలు తాల్చి వచ్చినపుడు తాతి ఆకారం లుగానున్నపుడు ఏ గుడ్డలు కట్టుకొన్నట్లు నాకు గినిపించేది? ఆ గుడ్డలే ఇప్పుడు కూడా కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. తనాళ్ళు గడిచింది. పిల్లు స్నానాలు ఎట్లా చేస్తున్నారో ఏం పెట్టి తుడుచుకుంటున్నారో గుడ్డలు ఎట్లా ఎండవేసి కొంటున్నారో కట్టుకున్న గుడ్డలు తడిపి తే పిడిగా ఏ బట్టలు కట్టుకొన్నారు? భర్త ఆలోచనే పోలేదు. ఇట్లాం ఆశలలాగ అచారమీద శునకానికి విశ్వరూపాన్ని అముహూన్జాణుడు, ఆచారవిహీన, ఆచనుచసిద్ధి మంత్రిని చూస్తే నాకు జాలి వేసింది. పిల్లు రాచరాక దరిప్రుడికొంపకి వాకొంపకి ఎందుకు వచ్చారూ అనుకొన్నాను అని ఆయనని తేపాను. ఏమని పిలవాలో తెలియలేదు. తిక్కనగారూ, తిక్కనగారూ అనిపిలవనా? మా ఆవిడ, ఈ తిక్కనన్నను మామగారూ అంటున్నది. ఆ తెలక్కన నేను బాబు గారూ అని పిలువవచ్చు. అయినా బాబూ బాబూ అని పిలిచాను. ఆయన ఎంత చేపటీ లేవలేదు. నేను ముట్టుకోవచ్చునో ముట్టుకో బూపదో? తట్టి లేపితే ఆయన ఏమనుకుంటాడో? అంతవాళ్ళి తట్టి లేపవచ్చునా? మేము అప్పు ఋత్యని ఎంత వదలి పెట్టుకున్నా గొప్పవాళ్ళు, కొడ్డివాళ్ళు విళ్ళనిధ్య అప్ప ఋణమాత్రం ఏ యి బట్టి లేదు. నేను వెళ్ళి ముక్కు కుంటా ననుకొండి. ఆయన ఊరుకుంటాడా? ఆయనని ముట్టుకోగ పూనికి తీ టెట్టాగు తెంది. ఆయన చుట్టూ ఎప్పుడూ పెద్దపెద్ద ఉపాధ్యాయులే ఉంటారు. రహస్యభటులు ఉంటూ ఉంటారు. ఆయనను శాఖట మెట్టున? ఆయనతో మనము కలిసి నడవటానికి పిల్లతే కదా! మన మాయనని బొక్కటానికి పిలు. ఒకవేళ ఆయనతో బరాబరిగా నడచా మనుకోండి. ఆయనకి బుజాలు రాచుకుంటూ తిరుగుతున్నా డంటారు. అది ఎవళ్ళ వాళ్ళు వాళ్ళ పాయా వాళ్ళతో వాళ్ళు వాళ్ళు చేయాలి తప్ప మనం చేయడానికి పిల్లేదు. ఈ అప్ప ఋణాత మాత్రం ఎప్పుడూ తొలగదు. హారిజనులే విషయమైన అప్ప ఋత్యమాత్రత తొలగవచ్చు. తొలగిన లేనని మూడిద్యయమం. ఎప్పుడైనా కాదంశె వాక్పుణ ధనం చేస్తాము. ఇప్పుడు నేను తిక్కనగారికి ముగ్గుళ్ళ పచ్చినా ముట్టుకోవోకూడా తట్టి లేపవచ్చునా తేపకూడదా? యన అప్పు ఋణ్యడా? నేను అప్పుఋణ్యడనా? పెరుపెట్టి పలికితే పురోభ్యా కాదేమో ! మన దేళ్ళో మనిళ్ళలో చనవుగా తిరిగే పెద్దవాళ్ళని చూను పెళ్ళి పిలవడం తప్పు, బొడ్డుకొని పెరుపెట్టావా అంటారు. వరున పిలుస్తే పిని హాని. బాబు గారూ, బాబుగారూ అని ఎంగసపిలిచినా వలకటం లేదు. బొక్కటం మోసం అని కొన్నిసార్లు పిలిచాను. చివరికి ఈ గోలంతా ఎందుకని చూశిజిబవద్ది, ఉద్యయ మేళ్కని ఉన్నారా? అన్నాను. ఆయన కిది క్యార్ ని మేళ్కన తన్మిట అన్నాడు. ఇన్ని పిలుపులు బిలిశాక పలుక్ రేమి

Page 66

అన్నాను. ఆయన నీవల బాబూ, బాబుగారూ అంటూంటే నీ కొడుకుని ముద్దుగా పలుచునో?"ఓటునా వైమో అనుకొన్నాను. అన్నాడు. "నేను కాదు స్వామీ ! నిజరినే పిలుస్తున్నాను. విష్ణుశర్మగారు మీరుకూడా వొంగ్లీషు చదువుకుంటే బాగుండేది. బ్రిటిషు సన్యాసి. ఆయనకు రెండు బళ్ళు వచ్చినవి. మీరు ఊరకే వచ్చి ! లునుగునై ? లిది చెప్పుతాను. తమరు రండి అన్నాను. ఆయన మాట్లాడలేదు. నేను సుఖ్ఖీ చెప్పాను. "విష్ణుశర్మగా రెట్లా అంటున్నాడు రేపు ప్రొద్దున మీరు ఉద్యోగం వీయవలసిన అవసరం పడితే పట్టవచ్చు. జొంత కాకపోతే కైనథియనా వొంగ్లీషు రావటం మంచి దంతున్నారు. తనకం తే మీకే అవసరం లండ్తున్నాడు. అన్నాను. తిక్కున్నకు విష్ణుశర్మమాట అం టే చాలా గురి. ఆయన వైపు నిదివేపు. సముందు వెనుక లాలోచించి చెపుతా డని తిక్కున్న అభిప్రాయం. "నరే ! విష్ణుశర్మ అంటుంటే వస్తాను" అన్నాను. వచ్చాడు. వెరటో?పెన్నాడు. నే నన్నాను. నరే ! ఆయన్ని కూడా అరెండు బళ్ళు గు గు పట్టి సునండీ. తరువాతకా పాఠం అన్నాను. అద్దరికీ కలిసి వెప్పనటం? ననుకున్నాను. విష్ణుశర్మకి తిక్కున్నకు చెప్పాడు. ఇవి అచ్చుఅచ్చురాలండీ. ఇరువు? యారు అచ్చురాలు. అవి వెదవఱ్ఱాలు. అవిచిన సుగా లూను. వెదాక చిన్నాళ్ళీ వెట నారంలోతే కాదు, పరివాణంలోతే కాదు. ఈ8 కే అల్లా వొస్తే వెన్నిడరా అనుకొవాలి. ఇల్లా వ్రాస్తే చిన్నళ్ళరా? అనుకోవాలి. ఏమిటందు పాఠం! కవిబ్రహ్మ అయితే మా త్రం. అల్లా అనుతా?వాలి చా,విఁలు నరే నని అయిదారుసార్లు వాటివంక పరకాయించి చూశాడు. వరాబ్జ్ఞు వెంబాడు. క్రమంగా గుర్తుపడతాలే. ఇప్పుడేడో గొడ్డుగా కొంత ఉన్నది. పాఠము సొముదము?విట్టు, పాఠంముదనే అచ్చురాలు అలవాటవుతా ఉంటవిగదా! అన్నాడు. నాలు నిద్దుర వస్తున్నది. ఏమి చెయను? కాదవటానికి వీలులేదు. వాళ్ళ్‌గు అంటే నాలుచ్చేటంత గొడవ మున్నది. వాళ్ళికి చెంతేటి వెనక విని పెట్టుకొని వర్తిఁ గొట్రుం నా?కేమీ దైర్యం లేదు. విష్ణుశర్మని వంపించ టానికి వెలు?తేసి ఎట్లా వంపించటం. ఆయనవలన రావల సేన ఆదాయము లొచ్చే అందువెత ఏ, ఐ, అన్న తెండఱ్ఱాలను గురించి వెచ్‌చిప్పునటి కివ్వొచ్చు. ఆయన నరే నన్నాడు. అని అన్నాడు కదా! వె అయు?తే వెనుకనై గొసిపు అం టే ఏమిటి అన్నాడు. నేను 'యూ' అన్నాను. వెట్ర్టేని నిదా?గా "విదారాలతో" 'యూ' ఉననడే దానిని తీసి ఏకా చరాలిని "ది vi enoti" నిం?. వెరా?ర ఉననదికదా! ఇ అంటే నేను. ఆచక-

తరం రాన్తే నరికోతుండే కదా" అనుకొను. వెళ్ళు "అజంత" 'యూ' అంటే నీకు. శే 'యు' రాన్తే నరికోతుండి కదా" అనుకొను. బానిన్‌గ్రా ప్రాయో?ల"ని ప్రాసి చూపించాను. ఆయన ఇది వేరి వున్నది.

Page 67

"యూ" ఎల్లా అవుతుంది. ఇది వై, ఓ, యూ కదా అంటాడు. శాదయ్య ఇదే యూ అంటాను. దీన్ని 'యూ' ఆనాలంటాను దీనికి నువ్వు అని అర్థం తప్ప వట్టి ఓకి అర్థం లేదంటాను. ఆయన 'అబ్బాయి' అల్లా ఆగు. నీవు మూడళరాలు [వాచేవు, 'వై' ఒకటి. 'ఓ' ఒకటి. 'యు' ఒకటి. ఈచివరి అష్ట రాన్ని ఎల్లా ఉచ్చరిస్తున్నామో మూడళరాలని కలిపి కూడా అల్లాగే ఉచ్చరిస్తున్నాము కదా! అప్పుడు మొదటి రెండళరాలూ వ్యర్థం కదా! నీవేదో మాకు సరిగా చెప్పటం లేదు. విభాషపైనా ఇంతి అధ్వాన్నంగా ఉంటుందా దాని దుంపతెగ. ఆభామ గొప్పందటున్నారు. ఇల్లా ఉండగా మాకు మర్రం విడిచి చెప్పు వాయనా' అన్నాడు. ఈమడతపేచీ ఎట్లా? నేను వాళ్ళ నేడో అన్నాయం చేస్తున్నానని వాళ్ళనుకొం టున్నారూ. శాఖోయి! ఏమీ తెలియని పిల్లలమీద ఈభాష రుద్దవచ్చు .గాని ఇది తెలిసిన వాళ్ళకి చెప్పిని భాష కాదురా అని తెలిసింది నాకు. నిజానికి చెపితే You యూ అని చదువుకు పోహవటమే తప్ప మొదటి రెండళరాలు చచ్చినట్లుగా, చినరి ఒకళ్ళరాన్నే ఉచ్చరిస్తున్నామని నేనితమట్టు కనుకోలేదు. ఇదిజ్ఞానముట"నా, అజ్ఞానమను కోనా; నరే కానిమ్మని నేను వాళ్ళ ముందర 'వి. ఏ. డి' అని అట్లరాలు [వాసి పెట్టి చదవండి అన్నారు. ఇద్దరూ వి. ఏ. డి అని చదువుళారు తప్ప చచ్చినా bad అను, నేను బాడ్ అవుతుందని చెప్పాను వాళ్ళు ఎల్లా అవుతం డారు? ఈమాటకు చెడ్డ అని అర్థ మన్నారు. ఒప్పు కున్నారు. దానికేమి? వేదో ఒకభాషలో ఏవో కొన్ని అట్లరాలు కలసి ఓకమాట లోపుపది, దానికొక అర్థముంటుంది. కాని దీన్ని బ్యాడ్ అసమంటా వేడిటి" అన్నాడు మరి ఏమంటారు అంటే వి.ఏ.డి అంటా మన్నారు. నేనన్నాను. "బాబూ! అది వర్ల క్రమము. దాని వేరు ఇంగ్లీషులో స్పెలింగు అంటారు. శేస్పెళింగుతో చాలా తగాదాలు. ఉన్నవి. తరువాత చెపుతాను. ముందర శబ్దముఖటపరాలను కలిపి 'బ్యాడ్' అనవేల. అది మీరు నేర్కుకోవలె' అన్నాను టీకలన అన్నాడు

Page 68

ఆన్నపు కదూ. దాని వర్ణక్రమం చెప్పు మన్నాడు. జ, బ, డి అని చెప్పను విష్ణుశర్మ దిక్కుననేవాడు తిరిగి 'అదయ్యె' రహస్యం. ఆకారము హస్తమైతే 'ఇ' దీర్ఘమైతే '0' వాయాలి అన్నాడు. నాకు బళ్ళంతా కంపర మెత్తబొత్తెం. వీళ్ళకి ఎంగ్లిష్ చెప్పేది ఎట్లాగురా? అప్పుడు నాజాతకంలో గురుగ్రహం తిరుగుతున్నది తెలియదు, అంత ధుష్టి|గ్రహం నాజన్మలో ఇదివర కేప్పుడూ తిరగలేదు. అసుకొని 'బాబూ మీరు హిందీషు చదువుకోవట నంశె మీకు వచ్చిన చదువు పరిచిహ్నవిద్య' అన్నారు. వాళ్ళు అద్దరూ తెచ్చోయి పడుకన్నారు.

Page 69

ఏడవ అధ్యాయము

మళ్ళీ ఆదివారద వచ్చేవరకూ వాళ్ళ బ్బపుణ్యమూ అని నాళ్ళ రాశేడు. కాని వాళ్ళిద్దరూ కూర్చుని ఏమిటో అప్పుడప్పుడు మాట్లాడుకోవటం జరుగుతూనే ఉంది. అది ఇంగ్లీషు అష్ఠారానుగురించే నని నాకు తెలియగాని వినిపిస్తుంది. వాళ్ళు అష్ఠారాలు గుర్తుపెట్టుకొంటున్నారూ కాబోలు. ఒక నాకరు సంప్రదించు కొంటున్నారు. ఇద్దరు కలిసి చదువుకోవటంలో ఉండే శాఖం ఇదేకడా అని అనుకొంటున్నాను. ఆదివారంనాడు భోగినమైన తరువాత ఇద్దరూ వచ్చి నాదగ్గర కూర్చున్నారు. "ఏమయ్యా! రాత షరాలూ పెద్దపి చిన్నకూడ నేర్పుతావా" అన్నారు. మొన్న రాళ్ళె వాని ఇచ్చాను కదా అన్నారు. "సరే అయితే అది అట్లా ఉంచు. మొన్న మాచేత వి.ఏ.డి. అని మూడు అష్ఠారాలు వాయించి బ్యాడ్ అన మన్నావు. సరే వి. డి. ఈ రెండక్షరాలూ బకార డకారా అని మే మప్పుడే గ్రహించాము. ఈ మీ అష్ఠారాలనీ ఈ నాలుగు రోజులబట్టి విచారించాము. నిన్ను కొన్ని అడిగాలి చెపుతావా?" అన్మారు. నాకే మతంతరముండి అన్నారు. అంతే విష్ణుశర్మ అన్నాడు: "ఈ రెండక్షరాలనే. తీసుకుందాము. వి. డి. ఈ రెండక్ష రాల మీద ఉన్న ఇకారము ఉచ్చారణా సౌలభ్యంకోసం ఏర్పరచాదు అందాము. అట్లాగే వాళ్ళుల్నీ చూచాము చూస్తే ఇల్లా ఇకారంతో ఉన్న ఏడక్షరాలే ఉన్నవి.

జి. వి. సి. డి. పి. టి. వి. ఈ అష్ఠారాలు ఉచ్చారణా సౌలభ్యంకోసం ఇకారంతో చేర్చబడి ఉన్నవి. అట్లా ఏడు హల్ల్లు ఉన్నవి. వాటికి ఇకార మెందుకు చేర్చరాదు? అందులో "రెంటినీ మరీ కేటాయించి ఎల్. ఎల్. ఓ. ఎల్. ఎస్. ఈ అయిదక్షరాలనీ ఇకారంతో మొదలు పెట్టాడు. హ్రస్వానికి ఎకారం బెట్టి చకారం తగిలించాడు. రేఖారం ఉన్నది. దానికి మొదట ఏ పెట్టాడు. దానికి వెంబడి 'కు' పెడుతున్నాడు మాఖి తెలియదు. అసలు ఈ అష్ఠారాలనీ ఈ వరసలో ఎందు కుండాలో మా కసలు తెలియలేదు. అచ్చులు తగినన్ని లేవు. కొన్ని అష్ఠారాలున్నవి. ఎందుకో తెలియదు. U ఉన్నది. అది యకారానికి గుర్తు. ఉకారసహితమైన యకారము, అది గుర్తు. వకారముమీద ఇకారము చేరిన్తే అది వి అయింది. మళ్ళీ వకారముమీద ఇకారము చేర్చిన ఇకొక అష్ఠరమేందుకు? అనవసరము.

Page 70

ఘనీ Q అన్న అడ్డగమనె్తి. అది ప్రవేశించిన మొదటి ? అది ద వాళ్ళ కూసనం. ద అచ్చుగ్రేపతి. నుం దానికి దేరు జాడలు. యొద్దలొ అనెకాశరములు టెవు. కనీసం మనుష్యులెైనా అనునం టెట్రేరాలున్నవి. అవి జూడా అక్కడ చనిపోయెను. F వెదకి ? P హుకనే టెంటి. దానికి వెత్తు వెంటనే ఫ అపరముల ద్రాక్ష. అనగా 'ఇ వాళ్ళను. "ఇది గట్టుదు. ఫ అన్న అహరం ఒండు వెదకిన వెంటనే దొడ్డి nది దొడ్డెి వస్తుంది. ఎక్కడ అల్లాడు. తై పబ్లి వెతకగా వెదకగా అనిని 'సంపదిగొ డొడ్డెి వస్తుంది. కాదు. తై అహరం పేరు. దీన గురించి అనిన్నాని. వాళ్ళనే నన్నారు. ఆదొక మొనె తరుగా వెచ్చిందిగొ ? వెచ్చింద. అహంకరములు మాట్లాడటప్పుడు అనేక చకాలుగా మాట్లాడెను. వెంటనే అల్లాంటి ఒక స్వరానిని టెట్టుడున్నారేమొ. పోనీ, పరేగాని టెక్కొ డొండగరాలున్నవి. తై వెంట వెదక ఎళారం చేశాప్పుదు. శాయా అదేమిటి నా స్నేహితు లెవరో వచ్చి పరామర్శించి అన్నాడు. వెను "అయ్యా ఈ పరమేశ్వరు డనుగ్రహించిన భావము. ఇప్పుడు భవ లగుటెలు నా ఉద్యోగస్తులు డనుగ్రహించిన భావము అప్పుడు ప్రవంచకొలొ దన ప్రేమతో నా మాట్లాడరు, దాలుసె గానున్నాను. వాళ్ళు "పరమేశ్వరానుగ్రహం అంకెి అది కాదు నాయనా! ఇ వెదకిన వెంటనే దొరికినదుకే. అది సంస్కృతమైనభావ కాదయ్య !" అన్నాడు. నేనలను "దొరా గొప్ప విషయం చెప్పారండి. దీనికొసం స్వర్గాన్ను డి మిమ్మెప్రురు. ఇది సంస్కృత భాషకాదు. ఇది అంగ్లిశభాష. వెదికిందిగొ అన్నాను. వెంటనే 'సెను సంస్కృతభాష అనేదు. సంస్కృతె(న భాషలోను టెలిసిందా" అన్నాడు. అన్నాడు తాను నాలు నిజాని వెదకవలెనని. తమితరా దీని అర్థముని కొంతసేవు విదా రించాను. అర్థం ద విషయం వెండగునెి వెమిదైని నిగుడించి అడిగాను. "రెంటికీ తిం చాను. అర్థం ద భాషదు. వెండగునెి 'ఇది గొప్ప అడ్డగమన ఉపమే" అన్నాడు. అని "నాయనా ! వెదకిన వెంటనే భాష అం కె దొస్త్రా పరిజ్ఞానమైన భాష అని అర్థం. ధామదు అడ్డగమన అడ్డగమున డి పరిజ్ఞానభాష ఉంటుంది. సంస్కృతభాషెిగా అనబడుతెంది. అది యిదివలెనే ఉలస్కర టెబుటి పుట్టింది. ఈ భాష ఉన్నవే కోన్ని్లు అగపడె గుణములుగొ ఉంటి, మాట్లాడటానికి తప్ప (వాయ ఖడెికాళ్ ఎగ బాటిద్వారా ముహూర్తులు టె వాస్త్రా వివర ధనినటి కెన్ని ఉపయోగింనప్పుడు వాళ్ళనిట్టి కెన్ని అగ్రాలు చేసురెవటమే గప్ప. అహరం మొట్టమొదట దొడ్డె పుడుతుంటి, యెక్కడనులచి వెదక దాని ధ్వనిని అలయుడె దానికి ముఖముండది, హ్రస్వదీర్ఘయముండది, గలద తినుండది గనుక్తాన .

Page 71

స్పృశించి కొన్ని కొన్ని అక్షరాలుగా బయటకు వస్తుంది. అనేటువంటి మహోత్పస్సుచేసిన బుషులు కనిపెట్టి నిర్మాణం చేసిన భాష సంస్కృతభాష. అందుచేత నాయనా అందులో అందాక మేము చెప్పిన అన్ని విషయాలు ఉంటవి. ఇందులో ఏమిలేదు. ఇవి ఒక అక్షరాలగుంపు. ఇది వర్ణసమామ్నాయ మనటానికి విలులేదు. మా కళ్ళం ఇల్లా కాళింది. అదొక అట్లా ఉంచి ఇపుడు Q లో పడ్డాము. ఈ Q ఎందుకో చెప్పు. ఈ Q ఏమిటో చెప్పు" అన్నాడు. నేను మరి అనలు ఖచ్చితంగా రాశాను. నేను ఈ Qయొక్క ప్రయోజనం దానియొక్క ప్రత్యేకత చెపుదామని ప్రయత్నం చేసాను. నాకేమీ పాలుపోలేదు. Q దేనికిరా? ఇది మేధావిని చెపుతుంది. oblique అన్నమాట ఉన్నది, cheque అన్నమాట ఉన్నది. ఈ చివర మూడక్షరాలూ కలిసి వట్టి కకకారం కింద మిగిలిపోతున్నది. మరి Q ఎందుకు? అది 'చాలనట్లు' అ చవరేండక్షరాలు అనలెందుకు? Quarter, Quadruped, ఇలాంటి మాట్లొ మాత్రం Q ఏంచేస్తున్నది? C సరిపోసుందే. K సరిపోతుందే. ఎందుకో అంతటమా. ఆ సాకు తెలిసింది. ఇది 'వాడుక భాష'నిక అందంగా ఉంటుంది. సరిగా క్రియాభ్యాసలు ఒక గోలుసంలాో పట్టుంటుంది. అది చాని గొప్పదనం. అమ్మయ్యో దాన్ని వపటప్టుట మాట్లా ఉండగా విష్ణశర్మ "బాబూ వి. ఏ. డి. బ్యాంక్ నెడ్డి, పిల్లి గొడ్డిలో చిన్న మాట ఇంకొకటి చెప్పమన్నాడు. నేను వి. ఏ. టి. క్యాష్ ఏమిటి నీ.నె_కోలను అన్నాడు. ఆయన వెంటనే సి. ఏ. టి. క్యాష్ ఏమిటయ్యా అంటావు అన్నాడు. ఎన్. ఉండగా ఇది అనవసరం. కుంటి 'న' టీన్ని 'క' గా ఉచ్చరిస్తున్నావు. చకారంగా అన్నా అదు_సే డాకుందును. ఎందుకంటే ఈ అక్షరాలో చకారానికి వేరే గుర్తులేదు. అందుచేత ఈ 'న' వనికి వస్తూ దనుకొన్నాను. దీనిచేత ఒకవేళ ఎన్. మీదికి గం డె నిపాసేమో అనుకుంటే 'అదే మిదేమని 'త' మీదికే దం డె టించావు) అన్నాడు. 'నే నేం చేయను. ఇదేమిటిరా బాబూ! నా గురుత్వం ఇల్లా తగలడుతున్నది. అని "బాబూ మీ రిద్దరూ గొప్పవాళ్ళు. మీరెంచేజారంలెటి ఈ ఇంగ్లీషు అక్షరాలని హరానం హరానం చేళారు. రోట్లో పడేసి పచ్చడిగా పో_జారు. ఇంతవని ఎవ్వడూ చేసి ఉండడు అన్నాడు. విష్ణశర్మ అన్నాడు "పచ్చడి రో జా మీ ఇంట్లా చేస్తున్నాను కదటయ్యా! నేను చేసిన పచ్చడెళ్ళె మో రమ్ముగా ఒళిగా ఉన్నాయని టింటున్నావు. ఈ ఇంగ్లీమ అక్షరాలను పచ్చడి చేస్తే నీకేమి తాగా లేదు" అన్నాడు. అని వరేకొని చాబూ! ఎన్. ఉన్నదానికి దాన్ని క, వ న మూడూగా ఉచ్చరించాలికదా! సందేహాలని బెటెనా ఇంకేమన్నా

Page 72

బ్రహ్మందం అస్నాడు. నిన్ 'ర్య' C మొదలెము, 'ఇన్' అలి మొదలెము అన్నను. ఆయన ఒప్పుకొనలేదు. మోహ్యంద మొదలెము, 'ఇత్' మొదలెము అన్నాడు. బోలుండె గురించెముందు 'ఆహ్వాన్' అని చదువురు పో'వటమే' అని'యలి. అంత 'ఆహ్వాని'యె, మొయుమె 'శ్యామ' అని వ్రాయువలె, నిజే Lకొనుమె) ఒప్పుకొనె. అది 'శ్రీ' అయ్యెనుట. ఒప్పుకొనె, అనిన అతనికి 'ఓ!' మొదలె. ఇట్లు జేయుట వేమి ? Y 'గ్ర' అని'యలి 'బ్రహ్మన్' అని యేమి'టి ? దానికి కొ'ల్కెవుడు 'బ్రత్' అని'యలి 'న్ద్' అని యేమి'టి ? ఎక్కువపాట్లు అది 'క్రియా' విఁశేషము. 'ఇబ్బంది' పొందెను అది అచుబె యుల్లె 'ఇన్' అని పలికెను అమ్మె 'పట' పుట' ఉంచు 'కన్' అని వ్రాయుమె. అనిన 'వర్' అని'యలి 'టెన్' అని వ్రాయుమె. అందులె 'పర్' అని'యలి 'షన్' అని వ్రాయుట 'కనబడలేదు. అది 'యు' ఉంచెం ముందు 'సెన్టెన్స్' out 'ట్' కె'చె'యు, mutatis mutandis అయిన నే'రు'గెర. 'ఇన్' అని'యలి 'టు' అని యేమి'టి ? తున్మను. నిది'యు'హ, అసారంగాని తల'దె' యు'రి' 'ఓ 'తున్మను. రేటు'పదని నే'నిని'స్త్రి, ఒ'న్' 'ఇన్' అని యేమి'టి ? 'అయ్యె ! స్'నిన్, 'హెడ్' అని'యలి 'ఆ' 'ఓయె' నే'లి' దే'ఖె'యు. తుయ్య ! దా'వె' అని'యలి 'టె' అని యేమి'టి ? తేందుకు ముం'చె'యు, 'ఇన్' అని'యలి 'టెన్సిల్' 'పెన్' 'వుత్' 'నిబ్' అని యేమి'టి ? ఉన్న అచురమ్ముల్ 'ఇన్' అని'యలి 'ఆ' అని యేమి'టి ? ఆయన అంత 'కె'విట, అనిన 'ఓ 'పెన్' 'హద్, కట్' అని యేమి'టి ? పదిచె బొంగే'లి'యెమ్ము...మ్ముల్ 'ఇట్' 'వాస్' 'కట్' చేర్చకుండెము. అనిన 'సో' 'హద్, కట్' అని'యలి. నిజ'నె' డెనిమిడ మాటలు, 'ఇన్' అని యేమి'టి ? కున్మను. నే'నె 'బు'గెర, 'హెడ్' అని'యలి 'టెన్' అని యేమి'టి ? వేను పొంచెపె 'ఓ 'నిన్ 'యుస్' అన్మాడు. 'బీట్'గ్ర 'హెచ్, యర్' అనిన 'సెమ్స్' 'టు' 'బె' 'ఓల్డ్' అస్నాడు. ఇద్దరు గుడ్డివాళ్ళని టె'కె'వుతో ముందు బె'ట్రె'యుట మొదలె.

Page 73

గుడ్డి అంటే ఇంగ్లీషు మాటేమిటి చెప్పు మన్నాడు. నేను లెండి న్నాను. నేలింగు చెప్పమన్నాడు. దక్కిస్తూ చెప్పాను. అంతటితో ఆయన ఇక్కడ 'ఇ' అనే అఱరం పూర్తిగా ఊరుకుంది. ఇట్లానికీ కావలసినంత పొణో అఱరం లేదయ్యా చిన్న అఱరమాయె. దాన్నీ 'ఇ' అనట్లు మెట్టాగా. ఊరకే అఱరాలతో చదివేటప్పుడు అంటావునోయ్. నేనికా ఈ అఱరం ఇకారానికి గురు అనుకుంటున్నాను. అది ఇ అయితే ఇకార మేమిటి అన్నాడు నేను 'అదేను' అన్నాను. ఆయన "అదేనా, అదేనా" అని నివ్వెర పోయినాడు. పోయి వడీ అది ఇకారంగానే ఉండే మాట ఒకటి చెప్పు అన్నాడు. నేను 'విండ్' అని చెప్పాను. ఆయన ఇక్కడ ఇకారమెట్దా నస్ముఖ మేకదా మళ్ళీ మారుతుం దంటే నేనొప్పుకోను సుమా!" అని నాతో చమత్కారo చేశాడు. నరిగా ఆయన చమత్కారo అస్థానపదిత మయింది. నేను వెంటనే చెప్పాను, మీకాదెర్య మక్కర లేదు. ఘనప్రభూ!అది నామవాచకమె 'గాలి' అనే అర్థ మైతేనే విండ్ గాని, అదిక్రియ అయి 'తిరుపుట' అనే అర్థమైతే అది 'వెయిండ్' అవుతుంది. అన్నాను. ఈ దెబ్బకి మాత్రo వాళ్ళిద్దరూ తట్టుకో లేక పోయినారు. నేనింకా రహస్యoచారునూ చూశాను. అప్పటికే 'పొద్దు కుంకవచ్చింది. ఇదేo మజా. ఊరికే వాళ్ళుoటే చదివేవాళ్ళకి సులభంగా ఉండేమో తప్ప అందులో ఉన్న కష్టం వాళ్ళు ఎదురుగుండా కూర్చుoడి ఈజోధ వడేవాళ్ళకి తెలుస్తుంది. ఈ పూటకి శ్రీబాధ వదిలిoదిరా అని నేను ఎక్కడికైనా మీకారు పోయి కొoచేం జోరుడుపోయి వద్దాము. రాత్రికి మళ్ళీ చదువు చెప్పమoటే శాబూ! వగలల్లా శ్రిమవడి ఉన్నాను! ఇవాళ్ళటకీ శoభించoడి అoదాము అనుకొని వెళ్ళాను వీళ్ళరోగం ఇట్లాకాదు కుదేసేది అని ఒకసినిమాకీ వెళ్ళాను. ఇటువoటి అవ త్సమ్యాల్లో వెళ్ళానoటే చెపుతున్నాను. ఇదొక హిట్లోపదేశం. వెలుగుసిని మాలకి వెళ్ళoడి. ఎoదుకoటే ఇoగ్లీషుసినిమా వెళ్ళవా వాడు తొoకిమిదిoటి కలా వదలి పెట్టేసాడు, ఆ ఇoగ్లీషుసినిమా బోo్మలు మా అబ్బాయి వేలం ఉంటవి. ఇoటర్వెల్ వరకూ బోo్మే ఉండదు. హిoదీ సినిమాలకు వెళ్ళావా వాడు వడీ పదిన్నరకు వదలి పెట్టేస్తాడు, కనుక ఇట్లాంటి ఆపత్సమ్యాల్లో తెలుగుసినిమాకీ వెళ్ళాలి. వాడు వదకొoడున్నీరకు గాని 'వదలి పెట్టడు. అక్కడి నుoచి సుప్వు నడచి ఇoటికి వచ్చేటప్పటికీ వన్నoదు దాటుతoడి. నీవు వస్తావుకదా అని జివాళ్ళు తలుపులు వేయరు. ఈ లోపుగా ఏ దొoగ దూరినా దూరవచ్చు ననుకోoడి. ప్రస్తుతం మాయిoటికా భయoలేదు. వాళ్ళ దగ్గర మాయiంటికి వచ్చిపడితేoగీ వెళ్ళితే నమ్మoడి మాoటే చుట్టుపట్ల శాఖీ ఆడటం లేదు. ఒకసురోహిలా వలె కూర్చుoటాడు, అoకొకడు సిద్ధవిద్యాల

Page 74

వహే భార్యొంటాడు. అటిప్పుడు మంగళసూత్రలు ధరాడెని. అప్పుడేళక్కడే మాటాడ్డిగునిగో పిండ్లుజాడ వీఆర్ మాధడు. నా కనుమాన మేమీ లో చె వీళ్ళు మానవాళ్ళి(లవత్6 దినెడి దాని సౌఖ్య సౌలియగుండా గాలివాన ఆకారాలు వీళ్ళలొ ఉన్నవని. దీనికి(రో మనటి రనసిడ పుళాని గుగ్గిలకి కనపడతా యంటారు. అది వీళ్ళనా నిరోధమీ వీళ్ళు గనుంగట్రో, మనుష్యులొ తెలియక మొరగాలొ మొరగాని(ద వీ(రింద వ్రిల్లిని)త్ ధైర్యలగిచూడటం లేదను కొంటాను. ఎట్లాగో తేలియు రొల్లు వినోదిని వహించునదున్నర ఆయంది. ఎక్కడో వహ్ఫ్రి-మనిరా దోసొప్పున్దెర. నీను వెనక్కిగా తలుపు తోసి లోపలు వెళ్ళినింద. నేను మీమ చప్పుడు వాకుండా గిన్నెలో అన్నం ఉండె వెనుకమునది, మీధ రొప్పున్దెర పడో ఉన్నది. వెనుక గుమిగ తప్పలా దింపుతున్నాను. ఆగత్ గు నాళ్(రొగి అదిలొమె. మరొ ఆవిడ లేచి పడో అనగాోంది. వెను వెనకా(టి మొగమున్దె)ని అది వెళ్ళక వెళ్ళాను. తరువాత అన్నం ధిన్నారు. వెను వెనక్కా వెళ్ళి వెళ్ళాను. తరు దానూ వెక్కడిదో అడిగె. వెనకా దీ(ల్వంద. వెను వెళ్ళినిందా వన(గు. వెనక్కి వెళ్ళెదెన్ కొని కట్టుకొని వస్తారు. ఉరకతేవటి వెనకా, దీని వెనకా లేది. వెనకా ఉపడదో దోవసలెదో వెళ్ళియో అదిలొ నిలిచెగుది. దానికిజరీ ఉండున్ది కనెడో, వెనకా దానినిజేరి అనాళి శాని లేకపోతే వెనక్కు వెళ్ళెగుడె. నడిమిఁగి నిలపడి వెండు వుండు గుడ్డలు. వాని గొప్ప వెనక్క వెళ్ళె వెనక ఉత్క రియమూ ఉన్నది. అది వెనక్కు గుడ్డలు. అద్దరు అంతే మోటుగా ఉండవు. అప్పుడు వెద్డాపురంజెరు అని వెనుక వెళ్ళెచూడండి. అలాగొంటెడి. పుంజంఏక్కువ వెట్టి వెనకా గుడ్డలు వెనక్కు వెళ్ళెగుడె. అది వెనక్కు కట్టుకొన్న వెట్టలు వెనక్కి వెళ్ళెగుడె. వెనక్కు కట్టుకొన్న గుడ్డలు మాట్రం సుమా రేడువెడె(రొ వెనక్కి వెళ్ళెది చేసిన గుడ్డలని మనకు తెలును కదా వాళ్ళు గొల మన వెండురు వెనక్కా చెప్పె వచ్చిందేమిటన్ చేవాళ్ళు బ్రొద్దుస్నే వెళ్ళపారెకముందే వెక్కడకో వెళ్ళిపోతారు. పది గొంటలవరకూ వాళ్ళనిగురించి మేము ఏమి మాట్లాడుకున్నా మాట్లాడు కొవచ్చు. మా ఆవిడ అన్నెదిరదా వెదిమిటి రాద్రి మాట్లాడ వద్దని వొటమీద చేయి వేసుకొన్నారు"అటెడి. సేను ఒక్కిలేదు. నీవు వెలుసుగదా! వాళ్ళనాదగిర వెళ్ళిము వెళ్ళు కొంటున్నారనివాళ్ళకు చదువుచెప్పలేక నేటంగుడెగివోతోంది. వాళ్ళని శప్పించుకోపాలని రాదిరి సినిమాకి వెళ్ళాను. పొయ్యిదుపోయి వద్చాను. అప్పుడు వాళ్ళు మేలుకొన్నారా చదువు చెప్పమని కూడపెం(శ్రు నాపుట్లుచెందు

Page 75

కలువురారే అన్నాను. ఆవిడ వసినిమాకి వెళ్ళారంది. నాగుండెలో రాయిపడ్డది. చచోంరా బాబూ! వాడెవడో సూడికోసం వొడెకు తొయినాడట ! అల్లు ఉంది. తనను తీనిక వెళ్ళకుండా నేను వెళ్ళ నంటుంది. ఈవిడని తీనిక వెళ్ళే పిల్లని తీనిక వెళ్ళాలి. రాత్రి పది అన్నాలు పెట్టటమే తప్పని నేర్కి పెట్టాను. వీళ్ళను తీనిక వెళ్ళే వట్టి టిక్కాట్టు కాదా యె. రానూ పోనూ గుళ్ళి పు బజారు లేకపోతే రిజాలు. ఈ రిజాల నాళ్ళతో, గుళ్ళుప బళ్ళవాళ్ళతో చచ్చి పోతున్నాను. రైలుమీద పవురో వెళ్ళాలనికొండి. ఆ పొరిక వెళ్ళ అందుకు రైలు టిక్కాట్టు పది అన్నాలు. రైలుకు వెళ్ళేందుకు రిజావాడికి పది అన్నాలు. ఇది యెమి న్యాయమో నాకు తెలియలేదు. ఆ గొల ఎందుకు ? నేను మా ఆవిడతో పోనీవే నిన్ను బతిమాలుతున్నాను. ఏదో సినిమాకి వెళ్ళాను. బుద్ధి గడి ధిని వెళ్ళాను. వాళ్ళబాధ తప్పించుకొనే అందుకు వెళ్ళాను. నిన్ను తీనిక వెళ్ళటం ఇష్టంలేక కాదు. వెగ్గా ఇప్పుడు నిన్నూ పిల్లలనీ తీనిక వెళ్ళనికొ. వాళ్ళిద్దరూ దంపనాళ్ళలే ఉన్నా నీకాని వాళ్ళు పిల్లలే. అందులో మీ బాబుగారున్నాడే ఆయనని సినిమాకి తీనిక వెళ్ళే ఆయనకి ఒక టిక్కాట్ ఒప్పకొంటారో ఒప్పకోరో. ఇంతదబ్బు ఇప్పుడు నా దగ్గరలేదు. ఒక టిక్కాట్ కారి కున జీతం వస్తుంది. అప్పుడు తప్పకుండా తీనిక వెళ్తా ను. అని ఒట్టూ పత్యాలు పెట్టుకొని ఆవిడని ఒప్పింప జేనేటప్పటికి నా తలప్రొాణం తోపక వచ్చింది. కాని ఆవిడ ఎంతనే ఇంట్లో వి య్య మె యున్ వనంది. నేయి లేద న్నది. నిజమే రాత్రి చూచాను. నేయిలేడు. పప్పులు గెంటుంది. ఏమి చేయాలి? ఇదివరకు నెల మొత్తమీద ఒక క్రొత్త సారే తెచ్చేవాణ్ని. నేలాఖరుదాకా వచ్చేవి. ఈ నెలలో ఈవిడ అరురోజులో ఏడు రోజులో లేదు. నిజంపడి మిగిలాలి. కాని వీళ్ళిద్దరూ వచ్చి అంట్లో కూర్చున్నారు కదూ. భవానీ భర్తమీదో వచ్చేసారు. పిల్లికే వట్టి పది అన్నాలు వెటిందీ. పగే శనివారం కెళ్ళక ఆక్కడ అప్పు తీసుకో ఆనాడును. సాయంక్రం తెస్తానన్నా ను. ఆ గొల్లెముదాశ యెంతో మంచిదం లే ఇంత మంచిదనటానికి వీలులేనంత మంచిది. ఎందుచేత నంలే ఆ భాషలో ఉన్న ఒకసూత్రి నాకు జ్ఞాపకం వచ్చింది. 'Necessity is the mother of invention' మనం ఒక మహోపాయాన్ని కనిపెట్టాలని కనిపెట్టక తప్ప్ పోదం తల్లివంటిది అని అనుకొంటాను దీనిఅర్థం. గొంటా సుబ్బంగారెవ రన్నా ఆంధకరిస్తారేవో నాకు తెలియదు. అదట్లోటంచే వాళ్ళ సొయం కాలం డబ్బుకావాలి. ఇల్లాగ? మా స్కూలులో మొట్టమొదట విద్య కచ్చిన నా య్యనం వెట్టదా. మనుకొన్నాను. స్కూలుకి వెళ్ళాను. మధ్యాహ్నపు పూట విడిచేత 'కాలంతో మా ఉపాధ్యాయుల్లొ తలుగు ఉపాధ్యాయులని, తెలుగు అంశే అభిమానం కలవాళ్ళని పోగుచేని ఇలా ఉపన్యసించా ను. "మీ అందరికి

Page 76

మాఱంట్లో ఇద్దరు రాజమృగులు వదిపోను ఇట్రై రోజులిట్టె ఉంటున్నారని, తెలుసు ననుకొంటాను. ఇది దేవరహస్యం. ఈ శాలంలో ఎవ్వరూ నమ్మరు. :కాని యధార్ధం చెపుతున్నాను. మీరచ్పంగా అంగీషు సాచక బుధ్ధులైతే చేను చెప్పెవాణ్ణి రాదు). కొంత తెలుగు మైత్రులకడ! తెలుగుభాష అంశే అథిమానం కలవాళ్ళు కదా! అని చెపుతున్నాను. అందులో కొంచెం ఎడ్జిగా ఓడుగుగా ఉన్నాడే ఒకహంసతె కొట్ట వచ్చినట్లుంది. కలువ ఎంతో దివ్యంగా ఉంటది. ఆయన తేజస్సు అన్నాను. అందులో ఒకాయన వాళ్ళింటి పేర న్నాడు నేనుఇంటి'పేరు 'మదయ్యా. భారతం వాసినడి ఆయనే. ఆయన మా అంటికి వచ్చాడు. నేను ఎలా ఆయన్ని గురించి మీకో చెప్పాలో తెలియక ఊర ఖున్నాను. దేవాదాయ శాసనగ్రమ్మెన పాళ్ళెదరు భూతగ్కానిక వచ్ఛారు. ఆ రొండవ ఆయన సంచక్కెనతో ని సలచటం 'మవాజ డే ఆ విష్ణుశర్మ. మీరు నమ్మితే నస్కుందు. నశ్శెననుస్కుండు. వాళ్ళిద్దరుమందిటలు కదా ! ఎవరైనా వండిటలు వస్తే మనసు'రొల్ల' సప్పగిదగుంచి పార ఉపన్యాసాలు మనం విన వచ్చకదా! సున్క-ఉ పిల్లల డాక్టరో ఉంటుంది. అందులోకొంత వాళ్ళ కెప్పిచ్చె వాఘ్బు బహుగ్జి'రు' అన్నాను. కొందరు ఉపాసనం చూ'పి చారు. కొందఱు నిలిచి'మవగో'నొందఱు. అల్లా'చదని నేను చందాలు వేయొచ్చాను, లు'క్కెముగ్గు చందాబాదిది. 'పన్నీపాలు దగ్గరకు వెళ్ళ -చెప్పను. నా అదృష్టం'నో ఆయన పుయన్సేపి మసలుస్తి తిక్కన వచ్ఛాడంశే ఎందుకు 'రాఘవా'న్సబ్బిది. నా తొందటో'గు కావలసిన డెమున్నది? కాళేళ్ళ భండ్లు'ఒడి చు'క్కె నన నోడు. చదుపురా రాబు! ఈ తెల అరసొంటొ'రె కళ్ళుప'ట నడీ! అప్పుడు న చచ్చెక నను మొదటిహొందుస్తాను. ఉగ్రా-దొరుచెప్పి ఎనలైకాదు, వదిపోను రూపాలు'ఉస్తే పొంగుతోంది. నాశ్ర తెలిసియుండి. మనరొట్టె నేతలో పద్దిరా' అని. పిల్లల 'డగురు' ననుపొదిచిన 'దుగురు' సనుపొందినో' తరువాత సంపాదన అట్లా'ఉంచు. నే'గొంటెలు నేస్తె, పిల్లల తపకుండా తీను'చావచ్ఛు. న కే కానిమ్యు నాణ్ను. కొత'నొ'విచ్చెను. దీన్ని'గోరిక' చెప్పను. అయ్యో! తమరి మీటొకు నో'కు'ij వచ్చెనే'విన్నను. సొముఖం నాలుగు న్నరళ్ళా మా తెలుగు భాషోనమిటి 'రొదిరె'విద న పశ్చాడు. అతనితో సూట్లుకు రంది. మాట్లాడుదుగాక!) అన్నాను. విష్ణుశర్మ నను దేనిగురించి మాట్లాడ మంటాను. మీ చొంగి'నొ అసరాలముగుంచి మాఱ్గొ'దాను. 'ఇంశకొ'తె, అవభ్రొ'పు వగ్గమో'త అస్పష్టంగా ఉంటదని చెపుతాన. నీ కిష్టమైనా'' అన్నాడు. 'ఆలు జాఙ్జి'రు! అవనిమా'తం చేయకు. మా 'పిన్ని'పాలు అందునికీరు స్వర్గలో'కంలోనుంచి వచ్ఛారంశె ఒప్ప

Page 77

కొన్నాడు. వాళ్ళ కింగ్లీమ మాతృభాషకంటె గొప్పది. నీవుగనుక కింగ్లీషుని టిట్టటం మొదలు పెట్టావో మన కివ్వాళ పచ్చే డబ్బు పోగా పీల్చి నెక్కడినుంచి తెచ్చావని నామీద విరుచుకపడతాడు. నా ఉద్యోగానికి కూడా దెబ్బ తగుల వచ్చు. కనుక థాబూ ! థాబూ !. ఆ పనిమాత్రం చేయకు. కావలిస్తే పిల్లలకి ఏవైనా కథలు చెప్పు అన్నాడు. నరే నన్నాడు. సాయంక్రం నాలుగున్న రెండి. మా కార్యదర్శి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని చూసి నక్కలతో వెక్కిరించి తనివి తీర్చుకున్నాడు. ఉద్దరివి పందుచెంగావి బట్టలు. కోట్లులేవు నరే, చొక్కాలు లేవు. బుజాలని తుండు గుడ్డలు వేసుకొని పాడుము అమ్మె బ్రాహ్మణులకి మల్లె చెక్క వచ్చారు. ఆ శివాలియం దగ్గర నిలుచుంటారు కొందరు. వాళ్ళకి మల్లె వచ్చారు. నా తెలివి ఏమిటంటే వాళ్ళు కాలేజీలో అడుగు పెట్టేవరకూ వాళ్ళ రూపథేయ విజ్ఞానాలు తోచలేదు. తోస్తే నా వేయినా పాఠశాలలు ఉన్న యెందుమొ డిగిని చి రమ్మనేవాడి. ఇప్పుడు తోచింది. ఈ వచ్చే ఎన్కై రూపాయలతో విద్యమూ, నేయిమాటా అట్లా ఉంచి ముందర పిల్లిద్దరికి రెండు రెండు ధోవతులూ ఎందు రెండు చొక్కాలూ, రెండు రెండు ఉత్తరీయాలుకొని పెట్టక తప్పదు అని విళ్ళికి అవి కొనిపెడితే ఉంకొ నేను విద్యగం ఏడిజ్ఞులో తీనుక్రాను. ఇదేమిట్రో ప్రభూ అనుకున్నాడు. తానీ. వాళ్ళిద్దరూ వచ్చి మాసూకొల్లో హాల్లో కుర్చీలమీద కూర్చున్నారు. విద్యార్థులు క్రిక్కిరిసి వచ్చారు. మా సూకొల్లో మీటింగు జరిగితే ఎవ్వడూ రాడు. ఎపుడో మంత్రులు వస్తే వస్తారు తప్ప. ఈ సారస్వతోపన్యాసాలకి పాడు తెనుగు విద్యార్థులు నలుగురు వస్తారు. ఆ తెలుగుమాష్టర్లు నలుగురమూ ఉంటాము. అల్లాంటిది. ఇవ్వాళ సభకు రానివాడు లేడు ఏమిట్రో థాబూ ! వీళ్ళిద్దరూ స్నేహాన్నించి వచ్చారని తెలిసిందీ కాబోలు అనుకున్నాడు. ఇదీ భాగానే ఉన్న డనుకున్నాడు, కాని వాళ్ళిద్దరూ వచ్చి కూర్చునేటప్పటికి ఈ వెధవమాళ ఓహో అరవటం మొదలు పెట్టారు. ఇందులో కొందరాచడపిల్లలు. భయోరంగా ఉంది. ఎవరు మాట్లాడినా వారూకోరు. ఉంక మీటింగ్ గెమున్నది. మా ప్రెస్సిపాలే అధ్యక్షుడా హోరుకున్నాడు. ఆయన లేచి తన థియాసఫీ ఉపన్యాసం మొదలు వెట్టాడు. ఆయన దొక ఇంగ్లీషుభావ. పాఠ ఉసిరికాయవచ్చడి ఇంగ్లీషుభావ. అని ఏకటున్ది. ఆయ నాభాషలో మాట్లాడుతూ ఉరిటాడు. ఆయన ఆ ఇంగ్లీషులో మాట్లాడు తున్నంతనేపు ఆయన మొఖంలో నేకేదో లోపం కనిపిస్తూ ఉంటుంది. ఏమిట్రో ఆ లోపం అని విచారించాడు. అదివర తెప్పుదూ తోచలేదు. ఇవ్వాళ తోచింది. ఆయన నెత్తిమీద అదొక మొప్పతరు తలగూడ పెడితే ఆ లోపం తీరుతం దనిపించింది. ఆ తలగూడ పెట్టడానికి విలువలేదు. ఈయన థియాసఫీ వాడుగా పోవం. ఆయన ఏదో ఏవిటో తవ్వాడు. ఏమిటో

Page 78

చెప్పాడు. Astral bodies అన్నాడు. Esoteric అన్నాడు. ప్రక్కన ఉన్న మాకే తెలుస్తోంది నప్పు ఎవరికీ?వస్తే ఒట్టు. ఇప్పుడు చిక్కిన్న గారు మాట్లాడాడు వెంటనే. పిచ్చి వన్న గారు లేచి నిలుచున్నాడు. జనందరూ నిశ్శబ్దంగా యున్నారు. గుహోంత రమునా' అన్న పద్యం చదివాడు. 'సర్వతోముఖ సాక్షియగు బ్రహ్మసాక్షిగా వహించునది నిజము. ఆ ఖాళీగోంత నాగరకం 'రూపుగల. పద్యం మొదటి పంక్తి చదివాడు. వినటానికి ని'ఒంపుగా ఉంది. ఒక విలువ డంగా ఉన్నది. అలువుగి'ఉన్న పంక్తిలో స్వరాలు డన్మడి. కాని వచ్చిన కిబ్బంది ఏమిటలా చేసి పట్టి నిచేసపు భిక్షాభిక్షాటి గట్టనే గట్టు. వాళ్ళు'కెవ్వల' ఉడతాడు. వడి సానిరదచా విక్కున్నాడ. ఏమిటి'నిచేసి వాళ్ళు మెచ్చుకుంటారు?తప్ప వలిక్కన్న కాదు నరికదా విక్కున్నాడ. ఏమిటా 'యుపుడునిక నటిచినానికి వాళ్ళు చేనేత 'చేయటమే. ఏమిటి'నిచేసి వాళ్ళు ఈ వెడదామను కుసున్నారు. 'ఒంపుగ'కల పొ'రారముల సుందరానం సు గంగభా' అన్నాడు... విన్నపాలుగ డెక్కు. పద్మ వ్యాసకాభివృద్ధికి "డెక్కు లేదు. పామ్ ప్రయోగాల దిక్కులేదు. సారు వెళిసినంతమట్టుకు ఆయన కాను ఎప్పుడో వెళాడు. వెళ్ళిన 'నసు ఎట్లా ఉంటే మీకు వెళియా లొంటే దాన్ని మీరు దూరకు'టొంచేసి'నొక విషయం చెపుతాను వినండి. అమూల్యమస్త్ర 'రాబట్టి. ఒగ్గొ'లి ఎవ్వడూ లేదు. సీతాక్కడవే మంచం వేసుకు పడుకున్నారు. వెంట్రుకలొడ వెండు పిల్లులు వెరినవి. ఒకటి మగపిల్లి, ఒకటి ఆడపిల్లి. వెలుసుగ మీగసు. వెళ్ళిన డుటుంది ఆయన కాను. కాని ఆయన మా చాచాభివృద్ధిని పిల్లులు ఆయనని వెంటస్నే డురుకుంటాడు వెప్పు. మేమేమేనా వెంట మెచ్చు మజా వాళ్ళెస్తేడ. అంత ఆయనకే దిక్కులేఖపోతే వెను వెంటి వెలుకుడేలుకుండిరా వెంత వాళ్ళు నన్ను మాట్లాడ నిస్తారా ? వాళ్ళ అదుపులోత నసన్ను ఆరాశానిక లెవసెత్తేస్తారు. పోపం చిక్కిన్న గారు 'రెండు ముడ్డుసెండ్లు ఏటి' చెప్పటానికి ప్రయత్నించారు కాని వాళ్ళు వినలేదు. అలువున హూర్పు సన్నాడు. అప్పుడు విష్ణుశర్మ లేచాడు.. ఆ గంటలూజాశంరాన్నిచూచి వాళ్ళు దుంపలుతెగ వాళ్ళు రకరాలుగా అడపడలు మొదలు పెట్టారు. ఈ సూక్ష్మలో చదువుకొనే వాళ్ళునికీ వాళ్ళకి చదువును మినహాయిస్తే బ్రహ్మండమేయిన వెలివిథేటు వెంట. అందుకే 'విక్కు నిక్క అడపిల్లి వెలుసుగ డిద్ద డగ్గునిక అల్ల

Page 79

దగటం మొదలు పెట్టారు. నిజానికి ఎలుగు గొద్దు అల్లా దగుతుందని ఎంత మందికి తెలుసు ? అడవి నెక్కలం ఆ ప్రొంజాల ఉండె పిల్లిద్దరు ముగురికి మాత్రమే తెలుసు. కాని అదేమి జ్ఞానమోకాని యిదు నిముషాల్లొ ఎలుగు గొద్దు అల్లా దగుతుందని అందరికీ తెలిసిపోయిం దండీ. తెలిసిపోతమే కాదు. వాడెకాదు యింకా అయిదారుగు రట్టా దగటం మొదలు పెట్టారు. ఎట్లా దగారు? వాళ్ళ తెలివితేట తేమిటి అనలు? పిల్లలుంపలు తెగ! పిల్లల ఆడిలోనుంచి ఏకాయెకి ఈ సూత్రాలతోనికి ఏచోపోరా ఏమిటి? ఇంతలో ఒక ఆళ్ళర్యం జరిగింది, విష్ణుశర్మకూడా నరిగా ఎలుగుగొద్దలేదగాడు. వాళ్ళొందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. ఆయన ఒక చెరుండులివ్వలాగ ఇలా అన్నాడు: "ఎలుగు గొద్దువలె దగటమే కాదోయి, వెద్దపులి వలె గర్జిసా". నవ్వాడు. అని వెద్దపులివలె గర్జించాడు. సూత్రలుపిళ్లల మొగాలు ఎక్కడి వక్కడ మాడి పోయినవి. ఆయన యింకా యిలా అన్నాడు: నేను నీతిచంద్రికలో అన్ని జంతుపులు మాట్లాడుతవి. నాకు వాటి అన్నింటి భావాలు వచ్చు అనగా వాటికి మల్లే కూస్తా నన్నమాట. ఆకూతలోని అడ్డాలు వాకు తెలుసు నన్నమాట. ఆ అడవిలో ఆ మృగాలన్నీ కూస్తూ ఉంటే వాళ్ళ కూతలోని ఉన్న భావాలన్నీ గ్రహించి నేను నీతిచంద్రిక వాఖాను. అందుచేత వాటి కూతలన్నీ నాకు తెలుసు, వాటికి మల్లే నేను కూయ గలుగుదును" అని యింకా వదిజంతువుల కూతలు కూశాడు. నా కాళ్ళర్యం వేసింది. సభంతా నిళ్ళడింగా ఉండి, నేను పెంటనే ఏమి చేశాను, కాగితం వుచ్చుకొని చందాళల బయలు దేరాను. నమ్ముండి మహాప్రభూ! మా కాలేజిలో పదహారువందల మంది విద్యార్ధులు ఉన్నారు. కొందరు బాగా డబ్బుగలవాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎంత వసూతేం దనుకుం టున్నారు అదేమిటి తేండి. పురాణమైన తరువాత మంగళవార పళ్ళమలే పటాగా. తొమ్మిదివందల యాభైతోమ్మిదిరూపాయల పదహాణాల నాలుగు వైనలు వసూలయింది. మా ప్రిన్సిపాలు యాభైరూపాయ బిచ్చోద్దు. మా మాసరు నెలాఖరుకి గాని ఏడవరు. ఇంటికి తిరిగి వచ్చాను. సూత్రలుపిళ్లల టెట్రా తెలుసిందో, ఇంటికి పచ్చెటప్పటికి వాళ్ళు విష్ణుశర్మకే నే, అని అనుసూ ఎదురు గుండా వచ్చారు.

Page 80

దశమోధ్యాయము

అదృశ్యమై నశించెను. మనము నిజముగాని యెడల నిజముగానే కనిపించును. అదృశ్యమై దాని దృష్టి నశింపజేయును. అది యెట్టిదియనగా మానవులచే నిశ్చయింపబడినది. కాన నిశ్చయము విడుచుము. విడువక మాన్పరి వలెనని మనసు కలదు. మత కొందరు నిశ్చయించి యిట్లనిరి. యిది నిజమని నిశ్చయించిన వాని మనస్సు నిలుకడగానే నుండును. కాన నే నేను తీయకున్నాను. వాళ్ళిద్దరు భోపతులు కలిసికొని యుండగా వస్తుండె మోహనిని చూచి రెండు బుద్దులు దోపతులో దెందు నిజమో యని వలె ఉంచాను. వాళ్ళొకసారి అనగానే అప్పుడు కట్టుకొనేవే తప్ప, కొంపలు పెడతునె వ్రాయుదు. తు చుట్ట ఉన్నవని మరచిపోండి. మీరు యథాప్రకారముగానే వారికి చెప్పవలయును మీ స్నానాలు అట్లే చేసుకొని తమ్మిదిగా తాము రావటము దానిచ భంగము ఉండ

Page 81

బూడదు అని చెప్పను. వాళ్లు నరే నన్నారు. మరిసే బొ కొక్క విషయం చెప్ప వలసి వచ్చింది. అయ్యా ! మనం ఏదైనా సభలకు పో యెటప్పుడు మీరు ముఖ శౌచం చేసుకో వాలి. లేకపోతే బాగుండదు. ఈ కాలంలో ముఖ శౌచం చేసుకోనివాడు మనుష్యుడే కాడు. వాడు వట్టి పశ్టూ ర్భై తు. వాణ్ణి హిందీలో గవార్ అంటారు. ఇంగ్లీ షులో బూ ర్జి అంటారు. దీనికి మా త్రం మీరు తప్పకుండా అంగీకరించాలి అన్నారు. విష్ణుశర్మ అటూ ర్ిటూ చూచాడు. తిక్కున్న గారు మాటాడలేదు. ఆయన ఎట్లా గైనా రాజుల ఆస్తా నాలలో మం త్రిగా ఉన్న వాడా యెను. ముఖ శౌచం అలవాటయ్యే ఉంటుంది. విష్ణుశర్మ అన్నాడు కదా ఇదేమిటయ్యా నాకీ వెటకం పెట్టావు. నేను మంగలి వాణ్ణి ముట్టుకోను అన్నాడు. నేను ముట్టుకో అక్కర లేదు: నా దగ్గర Safety razor ఉన్నది అన్నాడు. దాని వాకబు చెప్పమన్నాడు. ఆ రెండు ఖడ్గాలకి న్పైంగులు, అర్ధాలు, చెప్పాను. నా razor తీసుక వచ్చి చూపించాను. ఇది తెగదు అన్నాను. safety అంశే అదేను అన్నాను. అన్నా నేగాని ఆయనకు చూపించాలని ఆరో జన ప్రొద్దున గడ్డం చేసు కొంటూ వుండ లే నా గడ్డం రెండు చోట తేగింది. ఆయన నవ్వాడు. నేనెమి చెయను. దానికి safety razor అని నేను పేరు పెట్టలేదా. ఎవడో పెట్టాడు. నన్నేం చెయమంటారు అన్నాడు. నరే ఆయన మా త్రం మంగలి వాణ్ణి ముట్టు కొడు. తనకడ చేతనా దన్నాడు. అక చేతే నేను చెయవలె. చెద్దామని ఖర్చు పు న్నా ను. అప్పుడు నాఖు తెలిసింది. ఇ8 దీని దుంప తెగ మంగలి వాణ్ణి దగ్గర న్నె తీసుకో వాడు మనకు చెయ్యవచ్చు. మనకూ మనం చేసికొ వచ్చు. ఈ safety razor ఔ మనకు మనం చేసికొ వలసిందే తప్ప ఇంకొక డికి చెయటం సాధ్య మయ్యే టట్లు లేదు. ఆ వ్యవహారం అల్లా టటిది. దానికై కెమి ఇడిట్లా ఉండగా మా స్నూ క్లో పిల్లి అందరూ నన్ను వేరే అడగటం మొదలు పెట్టారు. "అయ్యా ఆ దో జన మోకు తెలియక అల్లా రిచేశా. ఆయన నిజం గా అక్కర న్నా గాని అటకడ, మళ్ళీ మన కాశే జీలో ఆయన ఉపన్యాసం పెట్టించంది. రా సో రి అల్లా రిచే యం" అని మొదలు పెట్టారు. నే నాలో చించాను. ఆ లె నీతో మళ్ళీ పెట్టించి నా కేమి లాభం. అక్కడ రావలసిందేమో ఇది వరకే వచ్చింది. అంశకన్న ఎక్కువ అక్కడ దమ్మిడీ ఖర్చు రాదు. కనుక డబ్బా లోనే ఏదైనా ముంచి ఎత్తు వేయాలి. వట్టి మా స్నూ క్లో నే వేయి రూపాయలు వస్తే డబ్బా గాని నేను వేల న్నా రాఖ పోతే ఎల్లా గా ఆలో చించాను. టొ కొట్టు వె ళె ఎవలు కొంటారు. కాలే జీ పిల్ల లె వే లె తా తి మూ ల్య గనుక డబడా డబ్బి చ్చారు. ఉ ఓ రా ఇస్తా రా డ లో పె ద్ధ డ య్యుగల వాళ్ళు యె ఉన్నారు. ఇద్దరు బ్రాహ్మల లో అజా దిశారు లున్నారు. వాళ్లు దో మహర్షి వమికి వెదిక లకు సంభావన లిస్తారు జాని టి క్రా న్ని గారు వచ్చాడు.

Page 82

ఆ కెడిప్పెనిరథంబునై వచ్చెనొకానొక వానివాళ్ళుకృతిజ్ఞానంబె అతనికిముటమునై డప్పుడు కప్పవచ్చు. ఆడెప్పెనట్లాగే డప్పునెడి ్లొప్పుడు - వప్పున 'మపున్దు. అది వనూలు రావటం లేదు. ధైర్యంబున డప్పు నిడుచునెడి ్నిని వాడు ప్రయత్నం చేసాడు. అ ప్పిదపు చప్పున మదిని అర్థం. ఇతర పర్ణాల్లొహొందరు డప్పుగలపట్టి పొల్లు తిహితిన బలువే మొవర్గాల వాళ్ళయిదే శక్తిముదలరు. ఆ రథుల దెప్పున గమ్మెదుచే నను దోసెలు లోనం బెటపుగున గిన సిద్దెముదుటి. మనలె ముందునాచి బజ్జెటులొనే అంటాడు. అం వెను వెంట వెదు డొచాను. డప్పు మూడె పైసూ-ఖుప్న్ని. ఎండు మిడిమిడి మనకుబున్రి. నాలుకు టూటము యలెకాళ్ళీ ఉన్నని. పీటన్నొడి మెడలె పివాడి 8 పావ లె కొపునా, మూసరు వంద డప్పునాణ్ణి? ఎప్పుడు బయిటె రెండు ఇల్లెడ డప్పు వసూలొ చెయ్యన? అనిభ నథ 'దియాళి. తరువాత డిబ్బె పెద్దమనుము లునరిగి ఇంటిదాక్కొని వచ్చి?D. అనిభ! తెగిట్టు గెదు రూ పా య లు, ఇంటింటికి పోయి అమ్మె). పొందుటొనెలు) అధికరెనిగనక వెంట వెట్టుకు వెళ్ళెనే వగ దుప్ళిరి" పురెెన నలుగురులెరా నలుపవలెనెద. డప్పు వస్తులెచి. వాళ్ళకె ఉొం! డప్పు వస్తులెచి. వాళ్ళికె తనె సథ పెట్టెండాళి. అన్నె సొమ్ము వేళాను. వాళ్ళికె తనె సథ పెట్టెండాళి. అన్నె సొమ్ము వేళాను. రాగిచాలు అత్తు డిద్దానెను.టి వెక్కిళ్ళె వయ్యెండాను: ఎక్కడె క ళ్ళ డ వంద రూపాయల? పటిగుపొయ్యల మిది నిస్సానిరాపుటు చేళాను. ఈ మూడు సథ లడియెటపట్టెకి చప్పు సంభావనగా పది-లెయినా వ సూ లు రావాళి. వెక్కటె వెపిడిని'ముడు దాచి'టమె మిదటెడి. వెళ్ళిద్దరూ నాయెంటి వెండుకొచ్పరు. మిళ్ళె వెంట కుదురుకొనున్ ఆలోచించాను. ఇందులె విళ్ళెకొ గుడిఱుట 'పెమున్నెడి?- అదెం మాట. ఎవళ్ళె రొగం కు ధ ర్ప అన్నె నాలె జనంలెరా వనూలు డియుట మే. డప్పు జవాని ద య నా వాళ్ళ) చేగుమిగె వెప్పునాణ్ళి వందులో! అందఱుదిష కుడికిన ర గత వాళ్ళచే వసువరాటు ఎక్కడె కళ్ళ డి కళ్ళె అమ డస్తులె-P-డి. వెక్కటె వె రా జ్య లు.దేయ గలు గుదుమా?

నేసు అన్నొటిని గురించి ఎలు దిసుంై మళ్ళీ అదివారం చ క్క నే వచ్చింది. నేను ఓ-ెతనుటంలె గెద్దగూ వచ్చారు. తుర్పున్నారు. చదువు చెప్పమంటూ. 'సెను ఉక్కె నిలుచుమకం చేళాను. "అయ్యె! సెళింగు దగ్గఱ మీరు పట్టుగైరూపడు. అిశరాళను గురించి విచారణ వేయకూడదు. వే ను కొన్నిమాటలు చెప్పగను.ఉ మాటలు మీరు వేర్కొని పలసిందే. కొన్ని మాట లయిచా వన్తేళాని చదవపు సెంగడు. గనుక మీరు కొన్నిమాటలు వేర్కొన్న తరువాత మనం చదువుకొందామె- మళ్ళీ ఒకముత్తరగాఉు చెప్పితే

Page 83

వెనూరకొంటాను గాని ‘జార్జి’ అనటంలో జి కి జికారోచ్చారణ ఎందు కున్న డి. జార్జ్ రాయాలి. ‘వా శేకాని జార్జ్ శాడు. ఇల్లాంటి వేచీలు మానివేస్తే చెపు తాను. ఒక కె చెమాట చెపుతున్నా వినండి. ఇది గట్టిగా మనస్సులో పెట్టు కోoడి. ఏ ఇంగ్లీషు అతర మెనాసరే దాని ఇష్టం వచ్చినో ట దాని ఇష్టం వచ్చి నట్లు వలుకుతుoది తప్ప మీఇష్టం వచ్చినట్లు పలుకనే పలుకదు. దీనికి మీరు ఒప్పు కొoచేతరచూత చదువు సాగుతుoదనా ను. ఎటా గెనా మం టి చేసినా డే మె తిక్కుoన. ప్రపంచకమా, రాజ్యాలు నడపటమూ, వాటిల్లో ఉన్న కపట నిష్ఠూ రా లాయనకు తెలును. ఈ విష్ణుశర్మ కెం తెలును. ఈయన అన్నాడు కదా ! "సరే నయ్యా! ఇందులో ఉన్న వేచీ పమిటoడి ఎప్పటికప్పుడు ఏడొక కొoత శబ్దం వస్తూనే ఉంటుoదాయె. దాని ఉచ్చారణ కొత్తగానే ఉంటుoదాయె, కనుక బతికి నన్నాళ్ళూ చదువు కోవటమేనా" అన్నాడు. "నీ నాన్నను ‘అoడు కనె కటoడీ బాబూ నేను చెప్పా ను. మాటలో ఉన్న పెద్ద ఇoగ్లీషు పoడితన లొ దరూ తాను ము చచ్చెవరకూ విద్యార్థులమే. అoటారు" అని. మీ రన్న మా ట నిజమే. కొన్ని శబ్దాల ఉచ్చారణ భాగా చదువుతుoడి న్న సూ-గ్ర 'ధి లి రు దు ఇoగ్లీషు చదువుకుoన మాటలో నే ఒకడు ఒక విధంగా ఉచ్చరిస్తాడు. ఎవడైనా ఇoగ్లీషు దేశస్థుడు వoచి మాటoగ న్యాయo ఇచ్చి పోతాడు. మేము అదివరకం అటి నిభuగా ఉoగరించి శబ్దాన్ని ఆతడిoకొక విధంగా ఉచ్చరించి పోతా డు. అపు డి సుల సి మీ మ వాళ్ళమలే ‘ఉచ్చరించటం మొదలు పెడతాను. ‘లా బ్రేటరీ’ అనేవాళ్ళం తగువాత అది ‘లెబొ రెటరీ’ అయింది. కనుక దీనికి నియమం లేదు. మరికొన్ని శబ్దాలు ఉచ్చరిoచినవి. ఆభావo మరి అధ్భుతoద. అoదుచేత మరీ నా గ. రిక మెన భాష అట. జకమాటకు చివర అయిదా రషరా లుoటె. అది కలిపి ఏడో ఒక కాకువుని ఊదాలితప్ప నీతి, జాతీగల ఉచ్చారణ ఉoడదు. కనుక మీ కిష్టమైతే ఈ కట్టడికి లోబడి చదువుకుoడి చదువుఓoడి" అన్నా ను. విష్ణుశర్మ అన్నాడు; "గొప్ప గడసను ‘ముoడాకొడుకు, ‘అబ్బాయూ ! మొన్న వేయి రూపాయలు సంపాదించావు. మాకు కుట్టించిన గుడ్డలూ, నీ యిoట్లో వెచ్చుకున్న సామగ్రి" అంతా కలిపితా మూడు వందలరన్న ఎక్కు వచoదు. నీకు వడువoడలు మిగిలoది. నీవు లెక్కలు వేస్తున్నా వు, చూ స్తూనే ఉన్నా ను. అదoతా ఆట్లా ఉoచు. ఆ ఏడువoదలూ నిన్ను ఊరికే తిననిచ్చి ననుకొన్నవా? వమైనాసరే నీచేత ఇoగ్లీషు చెప్పించుకొని తీరుతా" నన్న డు. ‘నేను నరే వనా ను. పా డాకoదుకు పోతుoడే మన మొళకoదుకు తాగుతున్నా ము. నరే వని మా పిల్లవాడి పుష్టికం ఉoదిగా; ఫస్ట్ ఫారం పుస్త కము. అది శీను క వచ్చా ను. అoదుచో ప్రతిపాఠం మొదట కొన్ని మాటలు ఉన్నవి. ఆ మాట

Page 84

అనీ ఒక కాగితంమీద వ్రాశాను. ఉచ్ఛారణలూ, అర్థాలూ అనీ వ్రాశాను. నేనాక తెలివిళల వనిచేశాను. మీతో చెప్పలేదు. వీళ్ళిద్దరూ కదూ! అందుచేత విన్న సాయంక్రం ఒక కారణ్మేవరు కొనుక్కు వచ్చాను. కారణ్మతో రెండు కాపీలు ఒకకసారి తీసివేశాను. ఇద్దరికీ చెరొక కాపీ ఇచ్చాను. చదవండి కూర్చొని అన్నాను. శతకాగితాలు వాళ్ళు కప్ప జెప్పి నేను ఈ సారి భార్య పిల్లలతో సహా సినిమాకి వెళ్ళామని.రాత్రి వన్నెండింటికి వస్తాము. అప్పుడు ఈ పోటుండీడుగాక. అన్నం పెట్టుకు తినమని చెప్పి పో అతాము. వాళ్ళకు మంచాలుకొని పరుపులు కుట్టించి దుప్పట్లు వేసి అన్నిహంగోత్రపు ఝాటువలు కొన్నప్పటినుంచీ వాళ్ళిద్దరూ బలేగా నిద్ద్ర పోతున్నారు లెండి. వాళ్ళు గుళ్ళు వింటూంలే వేడెంలో చెప్పారే వర్షాకాలంలో కప్పలు ఎదురు బజ్జు పడి పనసలు చెప్పినట్టుంటుందని. అల్లా కాకపోతే దేవుడిగుళ్ళో మంత్ర పుష్పం చెప్పినట్టుంటుందని. ఆ రెండు పేర్ల లిస్టులూ వాళ్ళు కిచ్చేశాను. మా ఆవిడని రెడ్డి కమ్మన్జాను. ఆవిడకి అప్పటినుంచీ నామీద గుళ్ళు పోనెయ్యేదు. నేనావిడని సినిమాకి బయలుదేరవే అంటే ఇంక చెప్పబాబూ! ఇంట్లో మొదలు పెట్టింది కథ. ఆ ఉన్న నలుగురు పిల్లలకి తలలుదువ్వి నీళ్ళుపోసి ఉతికిన చొక్కాలు తొడిగే తప్పెటిరి-ఇంతా ఏడిఏంటే ఇద్దరు వెధవలకి కాపిమ్ గేసరిగ్గా రెండుగంటలు పట్టింది. నారు భయమేమిటంటే ఇద్దరూ రాణి ముందాకొడుకుల్ని ఇంట్లో వెట్టుకున్నాను. వీళ్ళిద్దరూ అరగంటయ్యే అప్పటికీ మాకా మాటల్నీ వచ్చే సినవి. పాఠం చెప్పముటా రేమోనని. వచ్చినవా లేదా? అని ప్రశ్నలు వేద్దామంటే సుర్యారగ తాదాయె. పంచతంత్రం వాసిన విష్ణుశర్మ నడగనా? భారతం వాసిన తిక్కనన్న నడుగునా? నిజానికి నేను వాళ్ళకి వాసి వ్రాసినమాటలు అనీ కలిపి నలనై లెవు. శాస్త్రాలు కూర్చుని వల్లెవేసిన ముండాకొడుకులకి ఈ నలనై ఇంగీషు మాటలు ఒక బుద్ధికిరావు. నేను ఆవిడనేమో తొందర పెడతాను. మగి మం వసిపుల. దానికి వాళ్ళమ్ము ఉతికిన చొక్కా తొడుగుతాన్ టుంది. అది పెట్టుకొని పట్టుచొక్కా తొడుగు మంటుంది. అది పండక్కి-తొడుకొని వాళే. రాత్రికి తొడుక్కుంటే మాసిపోతుందని ఇదంతుందీ. అది మొదలుపెట్టింది. ఏది నే ఏద్పొంది. ఈవిడ దానికి కంటికి కాటుక పెట్టొంది. గడ కాటుక ఎవర్రు పెట్టకుంటా నారు? వద్దని నేను. కాటుక పెడితే గజ్జు పెద్దవి అవుతవి, అని అదీ. వెదవో చిన్నో ప్రస్తుం నాటంగు పెగుతుంది. అది ఏద్చేటప్పటికి ఆకన్జాళ్ళతో ఆకాటుక అంతా దాని మొహం సుంద్రా అయింది అంటే మళ్ళీ వదినిముపా లాలస్య మన్నమాటే. మొద్దా మొవహముతాం చేసుకున్నావని మొట్టమొదట దాన్ని కొట్టాలి. తరు తా అదగ్గా తాదాగాగా నలుపుపెట్టి కడగాలి. నలుపుపెట్టి కడిగితే పోదుగా, నలుపింగా వ్రాయిస్తుంది. అప్పుడు కడిగిన మొహమే ముత్యం సున్ని పిండితోలో

Page 85

కుంకుడు కాయల రసంతోనో కడగాలి. అంతే రెండు సార్లున్నమాట. ఇల్ల అయ్యం తరవాత ఏమైందో తెలుసునా? మీరు కినుగుగాక ఉన్నటుందేమో! మీకు వినుగుగాక ఉన్నమాట అట్లా ఉంచండి, ర ఆలన"ర్జో!! నాలు ముళ్ళమీద కూర్చున్ట్లుండి. మొదటే సున్నిపిండితో కడిగి సరిగా తుంచి మొదటసబ్బుతో కడిగింది. ఆ కడగటం ఎట్లా కడిగిందీ, డాని డుడ్డిన చోట్ల తొడిగిన తరువాత డిగింది. అది ఎ డిట్టిన పొ గుప్పొర వెంటనే మొగం తుడుచుకొన్నది. పిళ్ళ రెండు చేరబట్టి, ని మొగ గొయ్యి నెమ్మి? పెట్టెలో ఉన్న కొ ట్టోచాక శొభుగల సప్పలేదు. పిల్ల లనినిసొనైన తరువాత తన ముస్తాబు మొదలుపెట్టింది. ఇదంతా ఎందుగ చెప్పనున్నానంటే, మీరు పెళ్ళాండ్లు కలవాళ్ళేకదా. ర జాంత్రి' లన్ని కనుమ గొనిన్ 'తలుపుగా అని చెపుతున్నా. ఇదంతా సట్టప్పుడు కట్ట్లాగా? సి'కిదర ఏనయినా వని పెట్టుకున్న ప్పుడు, ఎక్కడికైనా తపించుచుపోతాం గాని,నపనికిన్నప్పుడు అప్పుడున్నది ఇంగుతో బాధ. చివరికి ఆవిడా నిలు లొట్టెదనాడు. ఏరుకొంట లైంది. అప్పుడు బయలుదేరి తే సినిమా హాలు దగ్గర!! న బళ్ళెన్పెట నడుకొంట లవుతుంది. కొంత బ"మ్మ అయిపోతుంది. అయిసోనికి క'లింగ గిరం వచ్చిన తరువాత నేను వెనక్కి తిరుగుతానా బిళ్ళ పొడ్ నా గొంతుకొ బాధ; ఎక్కు వపుతుంది. నే నేమూ తూగుచున్నాను. అరిగబుళ్ ఔట్రి గ "ఏమిటటలు మాకు వచ్చినవయ్యా? నీవేదో పెళ్ళాం విడిదలొ సిని సి'మాట్టి న్ని న్ని న్నవు వేషము పడుకొని నిదురపోయినతరువాళ గాని ర"కేనంటావా" అన్నాడు. అవళి'స్తే పెనులు లెక న్నో" పిల్ల. నేను "అబ్బాకాదు. రేపు రాత్రికి కూర్చుందాం" అన్నాను. అయిన ని' నస్నాడు. మరునాడు రాత్రికి కూర్చొక తవ్వగ సచ్చి'గి రు'చెస్నాడు. నాకు రా[త్రిపూట కూర్చొవటమంటే చెప్పనుగాదా ఏమి గి'తుదు. ఇగో పు"ఒంట్ల విద్యుదీపాలు లేవు. లాంతరు ఉన్నవి ఆ లాంతరు వెలుగట'నిల గురొంచి అదొక వెదకథ ఖోనిప్వండి. అవి ఎప్పుడ్ర గుడ్డిగాసే డొంగుడిటప చ్చినా తెల్లగా ఉండవు. ఎక్కడచూచినా రాజీ'దుశ్రీ. కరణ'కొ లొంటుంది. ఆ గ్లాసుని నువ్వెప్పుడైనా సీమసుద్దపెట్టి తోమి'పు గు'ర్ల. గు'నెలుకొంటి, ఆ కిరసనాయిలు అచ్చమైన కిరసనాయిలతేనా. అనగన న్నో అసలది ఎట్లుగాన్నది. అది అంశకన్న ఎగుకు.ప ఔటు లుదాం ఉంటుంది. ఆనలు రాజ్యం చేసేది వ త్తి, అది ర చలనంటుంది, గు'ర్ల జో'సినా కదలదు. వైనించి లాగుదాంశే అందదు. సి'గట్రి ఔ"నటుగ చొక్కాలకు వెట్టుకుంటామే వెదదిన్నులు హాటిని వేసి హె"డి" ఆగుతాదాసి, అందులో నుంచి దారపు లోగన్నా తెగివస్తుంది తప్ప ఏమీ నిల చరచుకొన

Page 86

బోయిన ఆవలత మళ్ళి కోడిగట్టుపుంది. ఆ ఒక్క లాంతరులో ఈ రోజుల్లా కిన్ని రాజకీయలు డుటవి. ఆ లాంతర్లముందర కూర్చొని చదవటమంటే వాకేమి బాధంతలేదు. విళ్ళ్ల పాఠమిష్టు డెప్పుడుచెపుతాడు? నిజమే ననుకొండి. వాళ్ళు డబ్బు ఖర్చు బ్యాంకులో వేజాను. వాళ్ళవాతం ధినటంలేదు. ఈ వారం రోజులమట్టు తిరిగి ఉన్మా-రేమిటి? మంతులను పిలిచి టీపార్టీ లిచ్చిన టెస్టున్నా సపోర్టుబల సలబై మాట్లాడే ట్రాసియిచ్చింది. స్పెళ్ళింగు లడిగి అబ్బోలుడిగి డిపిష్టునుని పుట్టింది. ఆయారే! మీరేమి అనుకొ కూడదు. మీలు మాట్లు సహించనవో రాలేదో నేను ప్రశ్నలు వేస్తాను. దయ చేసి సమాధానాలు ఇవ్పాలి అన్నాను. వాళ్ళు సరే నన్నారు. మొట్టమొదట ది అన్న దాన్ని అడిగాను. స్పెళ్ళింగుచెప్పారు. చెప్పి విష్ణుశర్మ ఇది ది ఏమిటయ్యాలి. ది అనాలి. ది అనటానికి de ది అనాలి అన్నాడు. అంతే తిక్కున్న అల్లా కాబయ్య de ది అవునసుండి. దిక The ది ఉండాలి అన్నాడు. నే సురట కూడదూ. నా భాగర ఎంత గాదుండి. నిజానికి The దే థెరపీ అనేమాట ఉంది, అందులో డేయే ఆయుండి. విడిగా దానంతట అది యిమ మాత్రం ది అపుసుండి అన్నాను. ది అంతే ఒక అని అర్థం వాని వెట్టును. ఆయన ది అన్నా ఒక్క. ది అన్నా ఒక్క. రెంటికీ ఒక్కటే అర్థమా అన్నాడు. నేను "బాబూ! అంత బొందర పడకుండదు. మొట్టమొదట పిల్లలకు చదువు చెవ్పుట చెప్పుదు పిట్టను ఒక్క అని అర్థము చెపుతాము తప్ప నిజానికి ది రెండు మాటలు అల్లాలు లేవు, a dog అంతే ఒక కుక్క కాదు. పట్టి కుక్క అని అర్థం. అట్లాగే The man అంతే పట్టి మనుష్యుడు అని అర్థం. ఆ మనుష్యుడు అని దోక్కొల్కప్పుడు The man అంతే ఆ మనుష్యుడు అని కూడా చెప్పవలగి వస్తుంది. అది పోగా పోగా కాని తెలియదు అన్నాను. విష్ణుశర్మ అలెమిట్ అని అన్నాడు. నేను "ది అన్నా ఒకటుటానికి ఇపుడు ఆ అని ఆర్థముంటా వేమిటి?" అన్నాడు. నేను నిళ్లు నమిలి కాడు కాదు. The అన్న మాటకి ఒక అని అర్థం లేదు. తథ్ అనే అర్థమే. ఒక అని మీ వెండు కర్తం చెప్పానిక్కా అని ఆలోచిస్తున్నాను. విష్ణుశర్మ "ఆలోచించకు, ప్రమాదం దిమజా మడి అన్నాడు. అన్ని ప్రమాదాలు కలి ఆ భాషలో నీకు ఒక్క ప్రమాదం వస్తే తప్పమిటి" అన్నాడు. నేను Man చెప్పమన్నాను. విష్ణుశర్మ స్పెళ్ళింగు చెప్పి అర్థం చెప్పాడు. తిరిగున్నను Woman చెప్ప మన్నాను. ఆయన స్పెళ్ళింగు చెప్పి అర్థం చెప్పాడు. విష్ణుశర్మ అన్నాడు, ఏమయ్యా నీకు రెండు మూడు భాషలు వచ్చునల్లే ఉండే. నేను ఆయన ఎందు కడుగు తున్నాడో తెలియక వచ్చునన్డి అన్నాను. ఆయన సహస్రనామతలో Man కేమిటి అన్నాడు. పురుషుడు అన్నాను. Woman కో అన్నాడు. స్త్రీ అన్నాను. తెలుగు లోనో అన్నాడు. మగవాడు, ఆడది అన్నాను. నీ కిదే భాషలు వచ్చు

Page 87

అన్నాడు. హిందీ వచ్చు అన్నాను. మరందులోనో అన్నాడు, మర్డ్ల్ చౌరతే అన్నాను. ఇక విష్ణుశర్మ చూడు మూడు భాషల్లో చెప్పవు మగవాడికి మాట వేరు. ఆడదానిని చెప్పై శబ్దం వేరు. ఇదేమిటయ్యా ఈ ఇంగ్లీషులో ఆడది అనటానికి మగాడి కేదో తగిలించా రేమిటి ? అన్నాడు నాకఱ్ఱం కాలే. మళ్ళీ ఆయన అన్నాడు. తెలియలేదా? తెలియదు నాయనా? అది నీతెలివి తక్కువ కాదు. ఆమాటలన్ని బుద్ధికి అభ్యాసమై ఉండటం మూలంగా వాటిని ఆలోచించే నిశితత్వం బుద్ధికి పోతుంది. ఇప్పుడిది నేను చెప్పకూడదుకాని ఒక విషయం ఇప్పుడే చెప్పుతాను. ఈదేశంలో మీరందరూ ఇంగ్లీషు చదువు తున్నారు. మేము అతురాలు నేర్చుకొని పదిమాటల కాడికి వచ్చే టప్పటికే మాకిభావ ఇంత కంగాళీగా ఉన్నదే. ఇది యింత కంగాళీభావ అని మీ కెందుకు తెలియటం లేదో తెలుసునా? మీ కలవాటైపోయింది. వాళ్ళు చదువ మంటున్నారు. మీరు చదువు తున్నారు. చదివితే కాని మీకదో యోగాలు రావాడు. పైగా శరీర మాద్యమం ఖలు ధర్మసాధనం కదా! అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. మశ్శ్యాదగా చెపుతే ఏమనె వాడినో కాని ఇంత ఆశ్చర్యం చూస్తే ఇంగ్లీషులో అంటూచే Turned to bay అని అల్లా అయింది నావని నేనన్న కదా "అయ్యా! మరి అంత తీసివేయకండి. Woman అని ఊరకే అనలేదు వాళ్ళు. పురుషనియొక్క శరీరంలోనుంచే వాళ్ళు భగవానుడు శ్రీని తీశాడు. అందుచేత పురుషనిలో నుంచి పుట్టినది గనుక Woman అన్నారు. అది కాకుండా నాకు తోచిన ఒకమాట చెపుతాను. మన దేశంలో మల్లే వాళ్ళ దేళ్ళలో సంబంధాలు తల్లిదండ్రులు కుదుర్చటం ఉండదు. మగ వాడు ఆడదాన్ని Woom చేస్తాడు. Woo చేయటం మేలే దానితో స్నేహం చేసి, దానితో నాట్యం చేసి దానికి పూవులు కొనిచెట్టి ఇల్లాగా చివరికి ఆది వాడ్ని వేళమించి వెళ్ళి చేసుకుంటాను అనే టటుగా చేయటం. అందుచేత Woman అన్నారు. చూడండి ఎంత భాగా ఉంటో శబ్దం అన్నారు. అంతే విష్ణు శర్మ చాలా ఖాగుంది. కాని నిన్న కాబోలు నేను వీధివెంట వస్తూ ఉండగా ఇద్దరు నిలుచుని పోట్లాడు కుంటున్నారు. వాళ్ళు చోళాకులు గిక్కాలు తోడు. కుక్కున్నారు. ఒక అతడు శ్రీ స్వాతంత్ర్యం ఉండాలి అని పోట్లాడుతున్నాడు. Man లోనుంచి Woman పుడితే శ్రీస్వాతంత్ర్య మేమిటి? వాడు మగవాడూ ఇది ఆడది అయితే శ్రీస్వాతంత్ర్యం ఉండవచ్చు. ఆశబ్దం వేరు. తళబ్దం వేరు. అందుచేత అనాదిలో వాళ్ళకూ వాళ్ళకూ సంబంధం ఉండక పోవచ్చు. ఇక్కడ అట్లా కుదురదే అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయి 'అయ్యా! మీరు వేదాంత సృష్టి ఎట్లా జరిగిందీ. శబ్దం ఎలా పుట్టిందీ. పుడితే ఇల్లా పుట్టాలి, పీటిని గురించి చదువుతున్నారు? భాష నేర్చుకోవటానికి చదువుతున్నా అన్నాడు. తిక్కున్న అన్నాడు "అవనయ్యా ! విష్ణుశర్మ! పాపం అతడు

Page 88

ఈ దీపం ముందర కూర్చో లేకుండా ఉన్నాడు. ఈ పూటకి వడ్లపెట్టరాదా అన్నాడు. విష్ణుశర్మ అన్నాడు కదా! అవునయ్యా! ఎందుకు వడ్లపెట్టాలి. నేనేమో రెండు పూటలా వంట చేస్తుంటిని. మొన్న కనకుకు వచ్చాను. రెండు పూటలా అన్నం పెట్టి, నెలకి ఇరవై రూపాయలిస్తేకాని వంటవాళ్ళకు కుదరటం లేదు. మైగాకు వాళ్ళు అవీ కవీ ఎత్తుకు పోతున్నారుట. ఏదు వందలూ శనశేరి బ్రాంచిలో వేసుకువాళ్ళు శనివీకి వాళ్ళు రూపాయలు వాడుకో మని ఏమన్న ఇచ్చాడు! దారిలో వస్తూ ఉండగా ఆయన ఎవరో చేతిలో ఏదో వేసుకొని పేలుస్తున్నాడు. నేనేమిటయ్యా అని అడిగాను. నళ్యం అని చెప్పాడు. ఎట్లా ఉంటుందో అని నేనూకూడా ఒక్క చిటికెడు పట్టి పీల్చాను. నిజంగా తిక్కున్నగారు! మీరు భారతం వాసే రోజుల్లో ఆ నళ్యమే పీల్చి ఉంటే మీరు వాసిన భారతంకంటే ఆ భారతం పదిరెట్లుకవ బాగా ఉంటేది. అన్నాడు. అంతే తిక్కన్న "దానికేముంది వళ్ళి" వాస్తాను. అది దేనితో చేస్తారో కనకుకు రాక పోయినావా" అన్నాడు. విష్ణుశర్మ "కనకుకు వచ్చాను. భయం లేదు. అనలు కొనకుకునే వద్దామనుకున్నాను. ఇతడు నా చేతికి వమీ డబ్బెవ్వాడు. మైగాకు తిక్కకొక వచ్చి వెచ్చింది. మనకు ఈ నాణాలూ, పీటి మారకం తెలియదు. ఈ ఇంగ్లీషుతోపాటు ఈయన దగ్గర లెక్కలు కూడా చెప్పించుకోవలని వచ్చేటుంది. రూపాయకి ఎన్ని అణాలుగో, ఎన్ని పైసల్లో ఏ నాణెమొక ఆకారం ఎట్లాంటిదో, తెలియసుండా బజారుకి వెళ్ళితే వాళ్ళు మనని వెట్టి పుచ్చకాయ కింద కళ్ళే స్తారు. పూర్వం మనం బళ్ళికి ఉండే రోజుల్లో లెక్కలు వేరాయె. దీనారము అనిగాని, మాడ అనిగాని, రోలి అనిగాని ఇల్లాంటి మాటలు వినబడడమేలేదు" అన్నాడు. నేను చప్పున ఇంట్లోకి వెళ్ళి నాలుగు రూపాయలు తీసుకువచ్చి ఇద్దరికీ చెరి రెండు రూపాయలు ఇచ్చాను. ఇచ్చి ఇంట్లో ఇంత చిల్లర ఉంటే తీసుకవచ్చి ఆ నాణాలన్ని. చూపించి అర్ధరూపాయలూ, పావలూ, అణాలు కానులూ అన్నీ చూపించాను. చూపించి బాబూ మీ డబ్బు నా కక్కరలేదు. కావలిస్తే ఆ బ్యాంకు అకౌంటు మీ పేరనే పెడతాను అన్నాను. విష్ణుశర్మ వగలబడి నవ్వుతూ మొదలు పెట్టాడు. "వరి పిచ్చివాడా! నీ డబ్బు మా కెందుకోయి. నేను డబ్బుకే నిన్ను ఏడిపించే అందుకు అన్నాను. నీ భార్య నాకు కూతురాయె. నీ పిల్లుడువగరా? ఆడబ్బు నీ వెళ్ళికొ కట్టు మిచ్చాననుకుంటాలే" అన్నాడు. ఎగతీనే బ్రహ్మహత్య, దిగతీనే గోహత్య. పీకలతో వ్యవహారం క త్తిమిది సొముగా ఉంది. శరేనని నాలు విసుగెత్తి చెపుతా వట్టిం కూడోచొంది అన్నాడు. విష్ణుశర్మ 'ఇప్పుడేందుకలే' అన్నాడు. తిక్కన్న అదేంటమూట! నీ వాయన మనస్సునంత కష్టపెట్టావు. అతని కిప్పుడప్పుడే నిదురపడుతుండా వెదుతుండా కొంతసేపు నేర్చుకొందాంన్నాడు. శరేనని

Page 89

ఇద్దరూ కూర్చున్నారు. వెళ్ళుట అన్న మాటకి ఇంగ్లీషు ఏమిటి అని అడిగాను. విష్ణుశర్మ 'జీ.ఓ. గో' అని చెప్పాడు. నేను I go అన్నాను. ఏమిటి అని అడిగాను. ఆయన నేను వెళ్ళుట అన్నాను. నేను అల్లాకాడు I go అంటే నేను వెళ్ళును అని అర్థం అన్నాను. ఆయన ఇందులో "దను" ఎక్కడ ఉంది అని అన్నాడు. నేను అల్లా అనుకోవాలి అన్నాను. ఆయన 'ఇది ఏకాలమో చెప్ప మనాడు. నేనేం చెప్పను? వర్తమానకాలమో? భూతభవిష్యత్తులు కావు. తద్ధర్మ కాలిము అనవలె. ఇంగ్లీషులో దీనిని వర్తమానకాలం అంటారు. అంటే నిశ్చయంగా చెప్పటానికి వీలులేని కావచ్చు. ప్రతిరూప వెళుతూ ఉంటా నని కావచ్చు భాషమీద ప్రయోగము ఉండగా దాన్ని వాడే సాగను తెలియాలి తప్ప ఖచ్చితంగా చెప్పటానికి వీలులేదు అన్నాను. విష్ణుశర్మ "అది కాదయ్యా, గో అన్నది, పట్ట ధాతురూపం కదా. అది క్రియ కావలెనంటే దానికొక ప్రత్యయం చేరవలెను కదా. నామవాచకములకూ క్రియలకూ ప్రత్యయాలు చేరుతవికదా, ఇప్పుడు man అని ఉంది. Man అనగా మనుష్యుడు. మనుష్యుని చేత అని తెలుగులో తృతీయా విభక్తి చేరుస్తాం. సంస్కృతంలో మనుష్యేణ అంటాం. హిందీలో ఏమంటారు, మనుష్యనే అంటారని నేనన్నాను. ఆయన 'సహ' చూశావు కదా! మన మూడు భాషల్లోను నామవాచకానికి కర్ణజార్థంలో తృతీయా విభక్తి వాడాం కదా అల్లాగే క్రియల మీద కూడా ప్రత్యయాలు వాడతాం! దానికి దగ్గరికి తరవాత వస్తాను. మనుష్యుని చేత అన్నట్లు ఇంగ్లీ షులో ఏమంటారు అన్నాను. నేను by the man అన్నాను. అదేమిటి అన్న డు ఆయన. నేను బి.ఎ. బై అంటే చేత అని మీరు ప్రతిసి యచ్చానుగదా. ఆ ఇందుకనే మీ సూత్రలో నీకు జీతం వెరగటం లేదు. తేల్చో అంటే మేము మీబ్బుడు రావటమేమిటి? మీసూత్రలో మీ తెలుగు శాఖకి ఇంకొకడు అధ్యపుడు కావట మేమిటి? అన్నాడు, నేను "బాబూ! కాదు. ఈ భాషలో బద్రము తరువాత ప్రత్యయము చేర్చు. మరీ నామవాచకానికి వెనకనే చేదుస్తారు" అన్నాను. ఆయన అయితే విభక్తి ప్రత్యయాలనీ చెప్పు" మన్నాడు. అని ద్వితీయా విభక్తి ప్రత్యయ మేమిటి అన్నాడు. నేనేం చెప్పను. ద్వితీయా విభక్తి ప్రత్యయ యము లేదు అన్నాను. ఆయన అల్లా అయితే 'రాముడు రావణుని చంపెను' ఇంగ్లీషులో ఎలా చెపుతాపు అన్నాడు. నేను చంపుట అన్న మాటకి మీరు ఇంగ్లీషు రాశి పెట్టలేదు కదా అన్నాను. ఇప్పుడు చెప్పు అన్నాడు. చెప్పాను. kill అని. ఆయన చెండు ఎల్ టు ఎందుకు అన్నాడు. నేను అట్లొంటి ప్రెళ్ళి వేయటానికి మీకు హలుకం లేదన్నాను. అని Rama killed Ravana అని

Page 90

చెప్పను. Killed భూతాళిక గ్రీయ అన్నాను. ఆయన అది సైన్యయా చంప టొన్ని మధ్య పెట్టా పెట్టి అన్నాడు. సైనంతే నన్నాను. ఆయన నవ్వి ఎవడు చంప బడాలో వాడు తప్పించుకు పోతాడు సుమా అన్నాడు. ఆయన చమ తాక-రం నాలు బొందరగా అర్థం కాలే. కొంత సేపటికి అయింది. నావంటి బుద్ధిమంతులు ఎక్కడో ఉంటారు కదా. వాళ్ళ కోసం వెందులో ఉన్న చమ తాకర మేమిట్ర చెప్పతాను. నిజానికి ఇలా భాషని చూనే ఆ భాష విలువ పడదు. ఏ భాషా నిలువదు.సంస్కృతం ఒక్కటే నిలుస్తుంది. అందులో నుంచి పుట్టిన భాషలు ఒక నిక భారత దేశపు భావాలు నిలువ వచ్చు. ఇటి శబ్దాలూ, అర్థాలూ నేర్చుకోవటం కాదు. రాముడు రావణుని చంపెను; అన్న వాక్యము ఉంకె రావణుని అన్న శబ్దం వెనుక ఉన్నది. 'చంపెను' అన్న శబ్దం తరువాత వచ్చింది. చావటం జరినం దన్నమాట. ఎవడు చంపబడ్డ వాడో వాడు తప్పొర్వ ముందే చెప్పబడ్డాడు.చంపుట అన్న ధాతువులోని అర్థం వాడికి తగులకతప్పడు. బదొక మొస్తరు విలహనమైన ఊహ. అక్కడ ఎవ్వడూ చంపటమూ లేదు చావటమూ లేదు. కాని ఆ క్రియయెక్క ఫలము ఎవనికి చెందుతున్నదో వాణ్ణి వెనక పెట్టటం మూలంగా వాడిటి తగిలినది. ఇంగీమతలో అట్లా తగలటానికి వీలులేదు. మాటల యెక్క వరున ఇట్లా ఉండాలి కాని అట్లా ఉండ కూడదని ఒక చనుబొగ్గమైన తత్వ దృష్టితో ఆయన వ్యాఖ్యానం చేశాడు. అది చమ తాక-రంగ అన్నాడు. ఇది ఎంతమంది కళ్ళ మువుతుందో నాకూ తెలియదు. నాలు అర్థమొందని తెలిసిన తరువాత ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, ఇంకా చనుతాక-రాన్ని కొనసాగిస్తూ. Rama killed అని నువ్వన్నాను. Ravanaఅనక ముందు హాడించి నుంచి లేచి పోతాడనుకో. నికేం చేయాలో తెలుసునా ఎపుస్తు ఒక మేకనో, కుక్కనో తెచ్చుకొని అక్కడ పెట్టూ వాడి. ముందరే రావటించిన అక్క-డెట్టావనుకో ఇంకెట్టుం పోతాడు, చచ్చి తీరవలించే నవాడు. చేను 'చావటం' చాలు ఈ చనుతాకరం' అన్నాడు. తీర్గాని అన్నాడు, ఇందాకటి బట్టి డఇరన్న వాడు, "అట్లాయె, ఇది చనుతాకరం కాదు. భావ. భాషంతే భావాలని ఆక్కడ ఉన్నటువంటి శబ్దాలూ వాక్యాల ద్వారా పునం తెలుసుకోవటం. మనుష్యులయొక్క బుద్ధి ఎప్పుడూ పనరిస్తూ ఉంటుంది. వాని పనస్సు చలిస్తూ ఉంటుంది. ఇది మనో లటణం. ఆ పనస్సు యెడల నడకలు అనుకులంగా భాషని నిర్మించుకోవాలి. వాక్య నిర్మాణం అట్లా ఉండాలి. చంపెను అనటం తోసేయి ఎవణ్ణో ఇదివరకే తెలి గురలి. తరువాత తెలియట మనేది మనస్సులో ఉన్న పగమ సూత్రాంశము నగు, బుర్రునైన విషయం. ఇంత వరకు మేం చదివింది ఏమిలేదు. ఈ అర్థాలు తెచ్చుకోటి నే, వద మాటల దగ్గరదు వచ్చి ఉక్క వాక్యానికి వచ్చి అప్పటికి ఇది 'ఏ దంత భూతం'గా ఉన్నది. ఈ భాషని ఈ దేశంలో, బంగారం వంటి

Page 91

దేశంలో, సంస్కృతంలో నుంచి పుట్టిన తెనుగుభాష చదువుకున్న దేశంలో, వసిపిల్లల అందరి బుద్ధుల మీదా, అందరి మనస్సుల మీదా వందల ఏండ్లుగా మీరు రాశ్తున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనస్సులలో ఉన్న పరమ సూత్మమైన, పరమ పరమ సుకుమారమైన మనోవృత్తి ఎంత బాధ పడుతున్నదో ఎంత బరువు తున్నదో మీకు తెలియటం లేదు. అందుకనే కాబోలు మీరందరూ ఇంత తెలివి కల వాళ్ళుగా ఉన్నారు" అన్నాడు. అప్పుడు విష్ణుశర్మ ఇలా అన్నాడు, "ఇదిగోనయ్యోయి! ద్వితీయా విభక్తి (పత్యయం లేకుండా ఉండటం చాలా తప్పు. అసలు విభక్తి లేకుండా ఉండ కూడదయ్యా. ఒక విభక్తి ప్రత్యయం కోసం ఇంకొక విభక్తి ప్రత్యయం ఊహించుకో వచ్చు. కాని అది ద్వితీయా విభక్తిలో చేయటం తగుండదు. చూడు Rama killed Ravana అన్న వాక్యం ఎప్పుడూ అక్కడ పడి చావాలిసిందే. మన భాషలో రావణుని చంపాడు రాముడు. రాముడు రావణుని చంపాడు. రాముడు చంపాడు రావణుని. రాముడు రావణుని చంపాడు. దీన్ని విధాలుగా చెప్పుము. అన్ని వాక్యాలకి తలా ఒక అర్థం వస్తుంది. రావణుని చంపాడు రాముడు, రాముడు రావణుని చంపాడనే అర్థం వస్తుంది. ఆ అర్థం నీకు తెలిసే అట్టగా ఇంకా నాలుగు వాక్యాలు చెపుతాను చూడు, హిరణ్యకశిపుణ్ణి చంపాడు నరసింహమూర్తి. కన్యాశుల్ని చంపాడు కృష్ణుడు, రావణుణ్ణి చంపాడు రాముడు. ఇప్పుడు చూశావా. రావణ శబ్దం మీద ద్వితీయా విభక్తి వేస్తే దాన్ని మొదట ఉంచితే ఈ అర్థం వచ్చింది. చెండో వాక్యం ఉన్నది. రావణుని రాముడు చంపాడు. ఈ వాక్యానికి అర్థం ఎట్లా వస్తున్నదో చూడు. ఇంద్రజిత్తుని అతఁడు చంపాడు. రావణుని రాముడు చంపాడు. మూడో వాక్యం రాముడు చంపాడు రావణుని. ఇంకోడొకాదని అర్థం. దీన్ని అర్థాలు ఎట్లా వస్తున్న వంటారు. ద్వితీయా విభక్తి ప్రత్యయం ఉండటం ముఖ్యంగా, ఆ ఖాతాన్ని మూడు చోట ఉపయోగించటం ముఖ్యంగా వస్తున్నవి. విభక్తి ప్రత్యయం లేకపోతే ఆ అర్థాలు రావు. ఈ బోకులు లేవు. భాషని ఒదుపుగా వాడటానికి వీలులేదు. ఈ భాష గొప్పభాష అంటున్నావు. సరిభంగా అనేకార్థాలు చెప్పటానికి వీలున్నట్లు లేదే. తృతీయా విభక్తి చెప్ప మన్నాడు. నేను ఇందాక చెప్పాగదా by the man అనాలి. అట్లాగే by the lion. lion అంటే సింహము. అంతే స్పష్టింగు చెప్పమన్నాడు. చెప్పాను ఆయన ఇదుగోనయ్యా! ఈ lion కెమిటి గాని 'గో' అంటే వెలుగు అన్న ధాతు బాగుండయ్యా. Ko గఛ్ తో నుంచి వచ్చింది. మన గో శబ్దానికి వ్యుత్పత్తి కూడా అదేనని చెప్పాడు. మొతానికి వాళ్ళ భాషకూడా సంస్కృతంలో నుంచే పుట్టిందేమో అన్నాడు. నేను సంస్కృతం లోనుంచే పుట్టిందట. పారశీ, అరబ్బీ లాటిన్ గ్రీకు సంస్కృతం ఇవన్నీ పూర్వం ఏదో ఒక భాష ఉండేదట. దాని

Page 92

ఓో నుంచి సుట్టినని అంటున్నారు అన్నాను. ఆయన ఏభాష ఉండేది అన్నాడు. నేను నాకు తెలియదండీ. ఒక భాష ఉండి ఉండాలి. అందులోనుంచి ఈ భావ లినీ పుట్టి ఉండాలి అని వాళ్ళంటున్నారు. అంటే ఆయన ఆ భాష ఏమిటో తెలుసునా అన్నారు. నేనన్నాను, తెలియదండీ. అని వాళ్ళు ఊహ చేళారు అన్నాను. ఆయన ఎందుకు చేళారు అన్నాడు. నేను నవ్వి వాళ్ళు ఊహా చేళాగానే ఎందుకు చేళాగా అని అడిగో? అల్లా ఊహించారు. ఎందుకు ఊహించారంలే ఎవరు చెప్పగల్గుడు రన్నాను. ఆ యన "అది ఏమిటయ్యా ఒక కొణకొలికి విధంగా ఊహించారంలే, ఒక మేతుకు చేత ఊహిస్తారు. మేము ఇప్పుడు నీదగ్గరకు వస్తామని ఊహించాము. ఊరకే ణము తెలుసు నే మా ఆడిగాను" అని అన్నాడు. నేనన్నాను. శతవిధాల కారణం లిట్లా అయి ఉంటుంది. మనుష్యులు మొట్ట మొదట టి బెట ప్రక్కన ఏసియం మైనర్ అని ఉంది. అక్కడ పుట్టాడని ఒక సిద్ధాంతం ఉంది. అక్కడ ఒక భాష ఉండి ఉండాలనీ అక్కడ నుంచి మన భారత దేశానికి వచ్చిన వాళ్ళు సంస్కృతంలాగా ఆఫ్రికనీ వదారుకొంటలే ఆయా దేశాలకి వెళ్ళిన వాళ్ళు ఆయా భాషలుగా మారుకున్నారు. మూల భాష మొత్తం చచ్చిపోయింది. ఆయన "ఎట్లా చచ్చి పోతుంది. ఆ ఏసియా మైనర్ భాష ఉండి ఉండాలి" అన్నాడు. నేను ఇప్పుడు డక్కడ ఆభాష లేదండీ అన్నాను. ఆయన అంత లాపు మనిషి భాష పెట్టు వేసుకున్న వాడు భాష పెట్టు తీసి ఒక కాళిమెద కూర్చొని కుడిచేయి చెక్కలి కానించి "ప మేఫోయుం దళ్ళా" అన్నాడు. తిక్కన్న పకాలున నవ్వాడు. నా కేమి తోచలేదు. వాళ్ళు ఏంచే సినా నాకు కొంతసే పైతే కాని అర్ధం కావటం లేదు. ఇదంతా ఆచేవణ అన్నమాట. తిక్కన్న వగలబడి నవ్వుతుంలే నాకు కొంత సేపటికి తెలిసొంది. డు సునిశిలో ఇంత ఆచేవణ ఏమిటి అని వేనవలూ, అల్లా! నవ్వు తేపీ చడం చాలా తెలిక, మా వెనుచ్ఛాసలరూ మా మంత్రులూ మా పెద్ద పెద్ద "పండిహులూ వెద్ర్ర ఓ ఫనరూలూ వాళ్ళు దగిరిపోయి ఆచేపించాలి తప్ప, తల గిల్లిటే గుడ్డి గవ్వ చేయని నాదగిర అచేపిస్తే ఏమిలాభం అన్నాను. ఆయన మేము వాళ్ళు దగిరికెళ్ళా వెళ్ళామయ్యా. వాళ్ళు సుఖంగా నిద్ర పోతారాయె. వాళ్ళకి కలలే రావాయె. కలువన్తేకదా మీము వాళ్ళదగ్గిరికె వెళ్ళటం. నేను ఎందుకు మూడు సార్లతో చించాను. వాళ్ళె వెళ్ళకేనా కలలో కనిపిద్దా మని. వాళ్ళు చక్కగా మాంసాలూ ఆప్వీ తిని, చక్కగా తాగి వడి ఖుంటారు. వాళ్ళు తాబిన ఉతమజాతి మద్యం వాళ్ళ కడుపులో ఉన్న మాంసంతో ఖు సేలు వదుతూ ఉంటుంది. "వాళ్ళు హోయిగా నిద్రపోతూ ఉంటారు. నాకు సాళ్లదగ్గిరికె వెళ్ళటంచేత కాలేదు. ఇంత ఆలో చించాను.

Page 93

ఎవడ్ర నీవంటి దొరాఁగుడి దగ్గరకు వస్తే తప్ప వేను నా ఆశేపణ జిల వద లించుకో లేవని తెలిసొంది. నీదగ్గరకు వచ్చాను. నరే కాని తృతీయా విభ క్తి నొాడు by man అంటాఁవ. by the man అంటా వ (అనా డు). నాకు అను మానం వేసొంది. దీని దుంప తె?. ఈ ఇంగ్లీషు పాతిక ఏను చదివాను. ఈ దక్కడ వాడాఁలో నాకు తెలియటం లేదు. మా కాఁలేజీలో తెలికగ ఆర వేసొంది తె?. రు ఉనా రు కిందులొ నలుగు రెండుగురు చూస్తూ వెది ఇంగ్లీషు వండితుముంటూ ఉంటారు. ఒకడు Fowler's dictionary చూస్తి వస్తాడు. ఇంకొక డడేమిదేసుని Encyclopaedia దే చూచి వస్తాడు. వాళ్ళు కు స్త్రీలు పడుతూగారు. అనే పు స్తకాలు ఉన్నవి ఇంగ్లీషు తప్పులు లేకుండా ఎట్ర మాట్లాడతి అన్లు దాన్ని గురించి ఈ పాత్య గంథాలే చదువలేక చస్తూ లే ఆ వేక డ చదువము? కాని ఈమధ్య ఈ దేశంలొ ఇంటర్మీడియటు తప్పినవాఁ్లు కడొ యిగాలు లెకుండా తిరుగుళ్ళా వ వ తికలకి ఈ పత్రి కలకి లేఖ కులుగా ఉంటూ ఇంగ్లీషు భాషంతా వాళ్ళకే వచ్చిచట్లు నటిస్తు న్నారని పంటు నాఁను. వాళ్ళ కేమైనా ఈ the ఎక్కడ వాడాఁలో తెలుసు నేమో. తెలియదు. వేను విష్ణుశర్మతో ఎట్లా ఆయితే నేమంది తృతీయా విభ క్తికి by వెక వేయాఁలి అన్నాను. ఆయన ఏంచేస్తేను. వేస్తాను అన్నాడు. అని వేస్తాను వ నే. నీ కొప్పుచేసి వేయించే అప్పటికి నీటింగు తెగుటుందిలే సుమా! అన్నాడు. వదసారు చెపిటే వాడే వేస్తాడన్నాను. ఆయన టంగు తెగటమే లే పదిసార్లు చెప్పటమే నన్నాడు నేనన్నాను. "అయ్యా! మీతో వచ్చిన అబ్బొంది ఏమి లం చే మీ కడియర కే వ్యాకరణం వచ్చు. సంస్కృ తాంధ్ర వ్యాకరణములు మీకి. తెలుసు. అంచేత ఈ బాధ.పడుతు న్నారు. మీకు మళ్ళీ తెలుగు వ్యాక రణం రాని పిల్లలకు by the man మనుష్యుని చేత, by the dog కుక్క చేత, by the cat, పిల్లి చేత, అని బట్టి పెట్టించేస్తాము. వాడికి ఈ తృతీయా విభ క్తి అనీ, పక్కటి అనీ, ప్రత్యయమనీ, ప్రాతిపదిక అనీ ఈ గొలి చేర్చి తెలియనువు. వాడికి ఇంగ్లీషు వచ్చేస్తుంది. అల్లా వస్తుంది. ఇంతవరకూ కోట్లాది జనం అన్నాను. ఆయన అన్నాడు కడా 'బాబుకి పెళ్ళి యుండని సంతోషించాడు కాని మేకై కూర్చొండె సవితమ్మ వస్తుందని తెలియదట. శా లా! నువ్వు ఏం వి. పాఁక న్నావని చెపుతు న్నావు. నీకు ఇంగ్లీషు, తెలుగు, సంస్కృ తము, మూడు భాషలొ పొండితరొ ఉనదని నీవనుకుంటు న్నావు. by the man అనాఁలొ నీకు తెలియదు. నీకు వచ్చిన ఇంగ్లీషు ఒం ఖాగా డంది. సంస్కృ తమూ తెలుగూ నీకెంత వచ్చునో మాకీ నెల్లాళ్ళటి తెలుస్టూనేఉంది. ఈ దేశంలొ ఇంగ్లీషు వచ్చిన వాళ్ళుందరూ కట్నాంటి వాఁలే నన్నమాట. కనీసం నగాటికి తొంబై తొమ్ముందుగురికి ఇంగ్లీషు రాదు, తెలుగూ రాదని ఆరం. ఎందు

Page 94

చేతరాదో? ఏ భాష మాతృభాష అయితే ఆ భాష మాట్లాడేసూ ఉండటము వల్ల భాషోన్నా నోటికి వస్తుంది. తరువాత ఆభాషలో ఉన్న వ్యాకరణం తెలుసు కుంటాము. వ్యాకరణం తెలియటంతో చే పండిటుడని అర్థం. నాలుగు వందల పుస్తకాలు చదివినా చదరే. నీకు వ్యాకరణం తెలియక పోతే నీవు అపండితుడవు. మీ రందరూ అపండితులు. నీ మాతృభాష వ్యాకరణంతో సహా నీకు వచ్చిందనుకో. ఇంతమైన ఏ భాషనైనా చదరే సులభంగా నేర్చుకో వచ్చు. మీ ఇంగ్లీషు భాష నేర్చుకొనే చదువుతాను. ఇదుగో ఇల్లా గేనము. శబ్దములు తెలిసికొనే భాషలో నగము వచ్చినట్లు, నామ వాచకములు, సర్వ నామములు క్రియలు, కాలములు మొదలైన వన్నీ తెలుసు కుంటాము. తరువాత అభ్యాసము చేత ధారాళంగా మాట్లాడటం వస్తుంది తప్ప భాష వచ్చేసినట్లే. ఈ రీతిగా కొనిన నెలలోనే నేర్చుకో దగిన పరభాషని మీరు ఇరవైఏళ్లు చదువు తమే వచ్చిన లాభం మీమి టంటే మీకు తలిభాషా రాదు. అత్త భాషా రాదు. తెలిసిందా అన్నాడు. నే నేమనను? ఊరుకుంటే నామ ర్యాద ఏమిటి? అన్నాడా?"అయ్యా, ఇంగ్లీషు భాష పనికిరాదు. అనే వాళ్ళు మా దేశంలో చాలామంది ఉన్నారు. దాని కోసం వని పెట్టుకొని మీరు స్వగ్రా నుంచి డిగ్రీ రావలసిన అవసరం నాకు కనబడటం లేదు" అన్నాడు. ఆయన "ఇంగ్లీషు భాష పనికిరాదనటం కోసం రాలేదు నేను. ఇంకొకడు నన్ను నేర్చు కొని రమ్మన్నాడు. నాదగ్గర ఆయన నేర్చుకొంటాడట." అన్నాడు. అని సరేలే. ఆ the ఊంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇభక్కి ఉపయోగాలన్నీ నామ వాచకాలకి వెనక వస్తవన్నమాట. చతుర్థీ విభక్తికి ఏమిటి? అన్నాడు. For the sake of అని చెప్పాను. ఒకొ కొక్కపుడు ఒక For వాడి తేనే చాలు అయిన for కి పెళ్ళింగు అడిగాడు. ఎఫ్, టీ, ఆర్, అన్నాడు. ఆయన టీ డీర్ఘా కారానికి కదల్యా. ఇక్కడ ప్రాస్వాద కారానికి వచ్చిందే మనాడు. నేను డీర్ఘాకారమే తే అస్తుంది. Far ఫార్ అని చెప్పాను. మరిన్ని ప్రాస్వాద కారానికి కూడా వస్తుంది. Fur ఫర్. అంటే బొచ్చు. అన్నాడు, నేత ఆయన చతుర్థీ విభక్తి అదే. పంచమీ విభక్తో అన్నాడు. నాకు తోచ లేదు. గొంతులో పంచమీ విభక్తి లేదన్నాడు. ఎందుకు లేదన్నాడు. నాకు ఒకటి గుర్రొ వచ్చొంది, ప్రాకృత భాషలో లేదుకదా అన్నాడు. జీవుడు మళ్ళీ మాట్లా డితే ఒట్టు. అలా సమాథానాలు కుదరాలి, పష్టీ విభక్తి అడిగాడు. T, O టు O, f. ఆఫ్. I, n. ఇన్ ఈ మూడు చష్టీ అన్నాడు. నపుంసక లింగము on అన్ అని చెప్పాను. ఆయన సంతోషపడ్డాడు. పరవాలేదులే. బాగానే ఉంది మీఛాష అన్నాడు. అని కాని నాయనా ఇందులో ఒక మేళి ఉంది. నాకు చెప్పటం తెలుసే. మీ పిల్లలకి చెప్పటం కష్టం. ఎందుచేత నం?శే ఒకటిచూడు. వాళ్ళకి నీవు ఇంగ్లీషు చెపుతున్నానం?ే వాళ్ళకి ఎప్పుడు

Page 95

మొదలు పెడుతున్నాను. ఏ ఎనిమిదేళ్ళో వచ్చిన తరువాత కదా మొదలు పెడుతున్నాను. అప్పటివరకూ వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు. కనుక నీవు ఇంగ్లీషు మాటలకు అర్థాలు తెలుగులో చెప్పాలన్నమాట. వాక్యనిర్మాణం కూడా తెలుగులో చెప్పాలి. వాళ్ళ మనస్సులిదివరకూ వాళ్ళకి విభ క్త్యయాని తెలియక పోయినా నామవాచకం వైన ఈ విభ క్త్యయాల చేర్పట మనేది అలవాటే ఉన్నది. ఈ భాష దగ్గరకు వచ్చేటప్పటికి వెనక్కి మళ్ళవలసి వస్తున్నది. వనిపిల్లల కోం తెలుస్తుందయ్యా, పెద్దవాళ్ళయిన తరువాత అలవాటు! కుడివైపుకు తిరగరా అంటే తిరుగుతాడు. పనివాళ్ళకి కుడివైపు తిరగటం చేత తెలుయదాయె. మనం వాళ్ళని పట్టుకొని తిప్పి నిలుచో పెట్టాలి. ఆ కష్టం వాడి మనస్సుకు లుగుతుందన్న మాట. వాళ్ళకుడివైపుకు తిప్పి నిలుచో పెట్టాలంతే చేతతో పట్టుకొనితిప్పి తావు. వాడి మనస్సు చేతతో పట్టుకొని తిప్పేది కాదు కదా. ఇంక నీవు చేయగలిగిన దేమిటంటే తెలివి తక్కువ వెధవా అని వాణ్ణి రెండు చరుపులు చరుస్తావు. ఆ తెలివితక్కువ ఆ వయస్సులోవాడికి ఆ చమువుచెప్పె నీది కాని వాడిది కాదు. ఇంక ఏమిటయ్యా అంటే ఏడేళ్ళ మీదనో, ఎనిమిదేళ్ళ మీదనో పదేండ్ర మీదనోవాడు అట్లాగే అలవాటు, వాడికి ఏ పదహారేంళో పడేనిమిదేండ్లో వచ్చేటప్పటికి అందతో పోటు వాడూ ధోరణిగా మాట్లాడుతాడు. అంతే ఏమవుతోంది. పదేళ్ళు వాడి బుద్ధికి సరియైన శిక్షణ లేక పోతున్నది. నియమం లేక పోతున్నది. ఊరకే వింటూ ఉండగా అలవాటుకొద్ది ఆభాష మాట్లాడటం చేతనవుతోంది తప్ప, బుద్ధి యదని తెలుసుకొని వాడు ప్రవర్తించటం లేదన్నమాట నేనుకో, నీవు ఈవిభ క్త్యయాలు వెనుక వెయ్యాలని చెప్పవు. గుర్తుంచుకోంటాను. నాకు తెలిసి పోయిందని నీ కొదుకే ఉన్నాడు చూడు. వాడికి అయిదారేండ్లు మీద కాని ఇది అలవాటు కాదు. ఈ అయిదారేండ్లూ వాడికి తలుగు చెప్పు. తెలుగు వాక్యరచనం చెప్పు, ఇది శబ్దము, ఇది ప్రత్యయము, ఇది ఇది అని వాడికి అప్పుడు శ్రద్ధగా తెలుస్తుంది. ఆభావన బక్క సంవత్సరాలో నేర్చుకుంటాడు. ఇంట గలిచి రచ్చ గెలువు మన్నారు మీరు రచ్చ గెలుస్తామని పోతున్నారు. ఆరచ్చ మన దేళ్ళలో లేదు. ఇంగ్లొండులో ఉంది. అక్కడికొందరూ వెళ్ళటంచేత కావటం లేదు. ఇంక గలవట మేనుందిరెండుచోట్లా గెలువటంలేదు. నీ కింగ్లీషురాదు, తెలుగురాదు" అన్నాడు. నేనన్నాను. "అయ్యా ! నాకు అజీర్తి రోగం ఉన్నమాట నిజమే. ఈ రోజుల్లా నా ఒక్కడికే ఉందా. ఈ మరవిద్యం ఇంటూనే అందరికీ ఉంటోంది. అన్నో తినటంతోనే మూకలుకి పరుగెత్తుతున్నాను. నా కనం ఎట్టా అరుగు ముందీ అందుచేత నాకు కళ్ళు వపని వచ్చేవాళ్ళవుతోంది? వాళ్ళని ఉందా? ఎక్కడైనా కలువతే ద కలికి ఆ కలేసా వెళ్ళిని కూర్చోవాళ్ళని ఉందా?

Page 96

మీ రొట్ల కాడ మేయు. నిన్న కల ఎక్కడ పడలి పెట్టినదో అక్కడ పొయ్యి క్రుక్కుటున్నారా మేయు. నాకిట్లా కలలు వస్తున్నవని ఎవడితోనైనా చెప్పినా నమ్మటానికి పిల్లేకుండా ఉన్నది. శుక మహాప్రభో ! మీరు నాకిట్లా రావుండా ఉంచే మా చపరం ఆంజనేయస్వామికి వండ కొబ్బరి కాయలు కొడశాన్నను. ఆయన అన్నాడు కదా, ఓరిపిచ్చివాడా, తొందరపడి మొక్కు-కొబ్బరి కూడుదు వంద కొబ్బరికాయలంచే మజా అనుకున్నవా? కాయ విరిగిందోయి, మెనుక్కు కసమ్ము నరకాను వంద ఇరగాలంచే పంత ? ఇరువందల ఆరాలు. రూపాయి ఎన్ని అరాలు.అన్నాడు. పదహారు అన్నాడు. మరి చూశావా? పదహారూమాళ్లు నలబై ఎనిమిది. ముప్పయ్యొక్క రూపాయులు నాలుగడాలు అవుతుంది. డజనుక్కడ ఉండోమునీకు. కసుక నీవు ఈ మొక్కు ఈ కలతోనే చెల్లించివేయి. మా డబ్బు ఉడిగదా. మళ్ళీ మేలు కున్న తసువాత వెట్టుకున్నవా ! ఈ నెల గడిచినవలసిందే . నన్నాడు. అ మాట నిజమే ఈ మొక్కు కలలోనే తీర్చేయాలె. పరే, వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకొని బజారువెళ్ళి వండ కొబ్బరికాయలూ కొన్నాను, తిక్కన్న గారిచేన మోయిస్తే, భాగుండదు. ఇక నేనూ విష్ణుశర్మ మోయాలి: ఈ గొడ్డెందుకని ఒక రిక్షావాడు మాటాడాను. వాడు కలతో రికావాడు. నిజమేన రిక్షావాడుకాగు సుమండీ. ఉత్తర రిక్షావాడుకదా. పావలాకి రావచ్చుకదా ! వాడు రూపాయ అడిగాడు. స్వార్థానికి వెళ్ళినా పడి యేకులు తప్పలేదని కలలో కట్టించినా తాడుగ ఎక్కువనే అనుకుంటూ కానీ డబ్బు వాళ్ళదేకదా ! అని ఆ మొక్కు చెల్లించివచ్చాను. ఇంటికి వచ్చాను. నా వెంబడి వాళ్ళిద్దరూ వచ్చారు. బాబూ ! పొండయ్యా అన్నాను. వాళ్ళు వెంటనే వచ్చున్నారు. మరి దేవుడికి మొక్కు చెల్లించి అమిలాభం నా కర్తం కాలె. నేను వాళ్ళతో అన్నాను. "అయ్యా ! మీరే చూడండి. మీ పీడ నాకు వదిలే అందుకు నేను కొబ్బరికాయలు కొట్టాను. మీరు వదలటు లేదు. విష్ణుశర్మ మా డబ్బుతోనే కొట్టావు. అందుకని వదలడం లేదు అన్నాడు. అయిదే మేలుకున్నతరుహాతే రేపు బ్రోద్దున నిజంగా కొడతా నన్నాను. విష్ణుశర్మ అన్నాడు,. ఓయి పిచ్చివాడా ! మేలుకొన్నతరువాత ఏ పనిచేళామా? ముప్పయిదు రూపాయలు ఖర్చు. అందుకనే ఇప్పుడు కొట్టించాను నిచేత, నవ్వు కొట్టినట్లూ అయింది. నీకేం నష్టం అన్నాడు. నేను "మీరు నన్ను వదలిపెట్టండి, మహాప్రభో !" అన్నాను. విష్ణుశర్మ అన్నాడు. అబ్బాయీ ! స్వప్నములయొక్క రహస్యం నీకు తెలియదు. మెను నిన్ను వదలిపెట్టక పోతేమిటి? వదిలిపెట్టం లేదు. అది నీ అంతరాత్మరలో నమోదు అయి ఉన్న విషయం. ఇది ఒక చివరకు తేలేవరకూ నీమనస్సు ఈ స్వప్నాలను తెచ్చుకుంటూనే

Page 97

ఉంటుండి. నీ విట్లా మొలుక్కున్పావా నీ కేనప్టం 'మా డబ్బు భర్తపుతో°డ అన్నాడు. నేను ఇది తప్పే తద్వినం కాదనుకొని, నే నివ్వొండి చదువు వేమిట° అన్నాను. అని మరి ఈకాడికి నాచేత కొబ్బరికాయి ఎందుకు కొట్టించారు అన్నాను. ఆయన నీకం నప్టం అందులో° కంతపుణ్యం నీకు కూడా ఉంటుందిలే అన్నాడు. కలో° కొట్టిన కొబ్బరికాయలకు కూడా ఉంటుండా పుణ్యం వాక్కుమ. ఆయన మనపు ప్రపంచమునైక జన్మలు కూడా స్వప్నములో పోతయట అని మన పుస్తకాలలో° వాళ్ళారు. వాటిని మీ వాళ్ళు చెపుతూనే ఉన్నారుకదా! ఇదిగో° చూడు, ఆటర్లు, అభినయం పాటినిగురించి చెపుతున్నప్పుడు మీ ఉపన్యాసాలిచేవాళ్ళు అల్లాంటి కథని ఒకటి చెపుతుంటారు. మిమ్మల్ని మీరే నమ్మలేరేమి అన్నాడు. నే°! ఆయిన తరువాత మళ్ళీ చదువు మొదలుపెట్టాము. ఆయన క్రియలు వాడటం, ఒక చిన్న వాక్యాలు చెప్పటం, నేర్పమన్నాడు. నిన్న I go అంటే వేచీవెట్టాడు కదా! దానిమీద నే° అది అనిష్టమైన వర్తమానార్థం కదా. నిషితం ఆయిన వర్తమానార్థం చెప్పు అన్నాడు I am going అని చెప్పాను. ఆయన అంటే వెళ్ళుమన్నాడు అని అర్థమైది అన్నాడు. అవును అన్నాను. గ° అంటే వెళ్ళుకదా. చున్నాను లో°డెనికేది అవుతుడు. ing ఇంగు అనే° చు. am అనేది ఉన్నాను. అన్నాను. అంటే నేనున్నాను వెళ్ళచు అనికుదుర-భ°నే ఉంటు. బాగ°నే ఉండి అన్నాడు. అని దీనిమీద నే నర్థాలు తీయటం మొదలు పెడితే° నీ విప్పొదిపశతావు. ఆ బాధ నీకెందుకulele. వాడు వెళ్ళచున్నాడు. He am going అంటేకదా అన్నాడు. నేను అల్ల°కాదు. బాబూ ! He is going అనవలె అన్నాను. ఎందుచేనంటే am ఉన్నాడు. ఉన్నపు అంటే ఏమిటని అన్నాడు. వాకు.వచ్చి వెళగకాయ నోట్లో° వడ్డియింద. ఏమి చెప్పను. Thou art going అని చెప్పాలి. చెపుగ° ననుకో° ఆది వాడి చేతిమాట కాదా? ఉంటేచేత you are going అనగా నివు మీరు అని చెండిట్టికి అర్థమే. అది ఎప్పుడు బహువచనంగా వాడాలి. is కి బహువచనం are అందుచేత you are going అనాలి. you are going అంటే నీవు వెళ్ళచున్న వని ఏకవచనమునకూ అర్థమే. అని చెప్పాను. ఆయన ఇదేమిటయ్య° ఉత్తమ పురుషకు am అన్నపు. ప్రథమ పురుషకూ is అన్నాడు. ఏమి లేకపోతే అన్నాను. ఆయన ఇదులో° ఇదొక తెలివా?

అన్నాము. పోయి చున్నానని అర్థం వచ్చింది. ఆట్ల°గే ప్రథమ పురుషకూడా is going అనటంతో°చే వాడు వెళ్ళుతున్నాడనే అర్థం వచ్చేస్తుంది. అల్ల° మధ్యమ పురుషకేడి అన్నాడు. నేనన్ను. అయ్య° ఇక్కడ ఆ వప్పు లుడ

Page 98

క:పీ. ఎప్పుడూ క ర్త ఉండ టీరాలించే. ఆందుచేత ఎట్లా?న్న పరవా ళేదు అన్నను. ఆయన అన్నాడు, ఎప్పుమా క ర్త ఉండే టట్లుయ,తే am ఎందు కు? I ఉండనే ఉండి కదా? Is సరిది"తుంది అన్నాడు. I is going I ఉండనే to be. అత డెందుకు అన్నాడు. నేనేం చేయను. ఈ అంగీమ ఖామ వృత్తి నమ్మిత్తిన భామ. మన భావమంటే ఎంతో శ క్తిమతేౖన భాష అన అందరూ అంటూ ఉంటే నేనిన్నాళ్ళూ నిజమే అనుకుంటూ ఉన్నాను. అ రే ఇంటిమె చిన్న పిపయాలలో కూడ ఈ భాషలో ఇన్ని లోపాలున్న వేమిట్రా! . నాకే తెలియక పోతే చిన్నపిల్లల కేమి తెలుస్తుంది. ఊరకే గుడ్డెడు చేలో పడ్డట్లు చను వుక పోతున్నారు. నాకింకో టనిపించింది. ఇదంతా కలలో గనక సరిపో యుంది. ఓయి రాబోయి, నిజంగా మేలుకొని ఉండగానే నాకీ ఉహాలన్ని వ స్తే, నేను నలుగురిలో చెపితే నా ఉవో్యగం ఉంటుందో ఉండదో. వైగాన నను వ ప్త్రికలో ఏడుతూ ఏవోటే వాళ్ళేమో! అని భయపడ్డాను. కాని వరమేళ్ళవుళ్ళ. అనుగ్రహం వల, అనుగ్రహం అనటంకంతో మనదేళ్ళరూష్య ఆగ్రహం వల అన. టం కాగుంటుంది- ఇదంతా కలలో జరిగటం చాలా విలిచింది. విష్ణుశర్మ అన్నాడు సరే! are అన్నదిహముచనమా! is కి బహువచన మేమిటి? అన్నాడు. దానికి are వి ఆన్నను. ఆయన కో'రు తెరచి నాలుకలో దంశాల లోపల -పాయటం మొదలు పెట్టాడు, చితంగా చూస్తూ.

Page 99

తృతీయదవ అధ్యాయము

శోకలతే చమత్కారంగా వున్నది. ఒకొక్కప్పుడు కలవస్తు వున్నదని తెలుస్తుంది. సామాన్యంగా మెలుకు వచ్చేవరకూ కల అని తెలియదు. ఒకొక్కప్పుడు కల జరుగుతూ వుండగా ఇది కల అనిపిస్తూ వుంటుంది. అందుకేనె ఇది కల కాదు మెలకువనే వున్నాము అనిపిస్తుంది. ఇన్ని వేషాలు వేస్తూ కూడిన ఈ కలలయొక్క లతణం ఇదమిద్దమని చెప్పటానికి వీలు లేకుండా వున్నది. ఒకరోజున కల మొదలు పెడుతోంది అనుకుంటూవున్నాను. ఇద్దరూ కూర్చున్నారు. విష్ణుశర్మ తాంబూలం నమలుతున్నాడు. నాకు వక్క వేసుకోవటంకూడా అలవాటు లేదు. తమలపాకులూ భోకచెక్కలనేవి మింట్లో పుండవు. మా నాయనగారి తద్దినానికి మాత్రం అవి తీసుకుస్తాను. మొదట్లో రెండుమూడు తద్దినాలకి తమలపాకుల తీడాలు తీసుకవచ్చి ఇచ్చాను. ఆ బ్రాహ్మణ కేముందో వాళ్ళకి కావలసింది సంభావన. అది రొండైన పెట్టుకొని వీడా జమాయించి వెళ్ళారు. అద్భుతానికి మా మేనమామ వచ్చాడు. ఈ వీడా లివ్వటం చూచాడు. ఆయన కోపపడ్డాడు. 'అప్రాచుర్యా ! వైధవ్యములు నుప్యాను. తొండ్రి ఇద్దరం పెట్టి వీడాలి స్తావా.. ఏం. ఏ. పొమ్మనాడివి. ఏడవక డాకెక్క లూ, తమలపాకులూ శీసుకవచ్చి మా తల్లిదండ్రుల ఇద్దరి తద్దిన శర్మ తాంబూలం జమాయిస్తున్నాడు. ఎక్కడిదరా శూబూ అనుకున్నాను. ఎక్కడికైనా బ్రాహ్మణార్థం వెళ్ళాడేమో ! మన కెందుకులే అనుకున్నాను. ఇంతలో నాకో సంకటి జావకం వచ్చింది. మా నాయనగారి ఆద్దికం ఇంట్లో వెలాళ్ళలో వుంది. అంతవరకూ వీళ్ళుంటే కొంత కలిసివచ్చేటటుంది. వీళ్ళు మింట్లో ఎట్లాగూ ఉంటూనే వున్నారు. ఇద్దరి చేతుల్లోనూ తలాకాసిని నీళ్ళు పోసే ఆద్దికమయ్య్రి పూరుకుంటుంది. అదటా వుంచి విష్ణుశర్మ భాగానే కూర్చున్నాడు. తిక్కనగారు మాత్రం ఏదో కోపంచసిన వాడికముల్లే కూర్చు న్నాడు. నా కర్థంకాలే. ఏముండీ తిక్కనగారూ ! అల్లా కూర్చున్నా రేమిటి అన్నాడు. ఎల్లా కూర్చున్నా వేమిటి అన్నాడు. నేను విష్ణుశర్మ చూచిందీ, దాన్ని గా తాంబూల నేవనం చేస్తున్నాడు.. మీరేదో వెళ్ళక మురకటించుక కూర్చున్నారు. ఆయన ఎక్కడికైనా బ్రాహ్మణార్థానికి వెంచేళాడేమో. తమరు కూడ వెళ్ళక పోయివారా, మీకుగూడా మంచి వీడా దొరికేది అన్నాడు.

Page 100

అంతలో విష్ణుశర్మ అన్నాడు "అల్లా అనక యోజ్యో హీ స్త్రీగ ఉక భగాద పుట్టింది. ఇక్నడికి వచ్చిన కొత్తరోజుల్లో అయితే నాకు బ్రహ్మాదేానికి వచ్చేవాడెమో ! ఇప్పుడు రాడు. మేము ఈ పూర్వం అక్కడికి వెళ్ళ వస్తున్నాము. చాలామంది ఇక్కలు వెళ్ళాము. మాకు ఒక్క విషయం తెలిసిండి. నేనువైదికినట. ఆయననియోగిఆట. ఇంకలూ నువ్వు వెడికివా నియోగివా అనిఅడిగాడు. నేనునియోగినే అన్నాను. అంతేతిక్కునను "అయితేమటి వాళ్ళం దరూ నీవు వెడికి వన్నారెమి"అని అడిగాడు. వేను "మటి బ్రహ్మలు వాళ్ళతో పమిటి ? నేను నియోగినే" అన్నాను. విష్ణుశర్మ "అయితే మీరిద్దరూ నియోగులా, నే నొక్కడిని వెడికివా" అన్నాడు. వేను "బాను. నీవు బ్రహ్మ జాదానికి వెళ్ళపుకదా ! నియోగులు వెళ్ళరు. నేను వెళ్ళను. తిక్కనగారు వెళ్ళలేదు. అంతే" అన్నాను. తిక్కన్న "అదికాదయ్యా వెడికులంలే బ్రహ్మజాదానికి వెళ్ళటమేనంటావా" అన్నాడు. వేను తిక్కన్నని 'అయ్యా ! మీరు వెడికులా, నియోగులా"అన్నాము. తిక్కన అన్నాడుకదా "ఈ నియోగి పమిటోయి నాకర్తం కావటంలేదు. నేను వెడికుడను. "వెడికధ్యాయిత కిచ్చ మెచ్చు పరత తేము కాలు నమీక్షనిదికే" అన్నానాయో, పమిటో ఈ పూర్వం అందరూ నన్ను మనం నియోగులం. మీరు వాళ్ళింటికి వెళ్ళారెమిటి అని దుయ్యిబట్టు కొట్టున్నారోయి. రేపు వాళ్ళతో చెపుశానుండు. ఆతను వెడికి కాడు నియోగేనని" అన్నాడు. అంతే నేవన్నాను "ఆ అన్నీ చెప్పారెందీ" అని. ఆయన ఏమట్లా అంటున్నావు అన్నాడు. వేను "వాళ్ళందరూ మిమ్మల్ని నియోగి అంటుంటే కాడు నేను వెడికిని అనే మగతనం మీదగర లేదుకదా. నా విషయంలో ఎట్లాపస్తుంది" అన్నాడు. తిక్కన్న అన్నాడు"ఓ నియమోయి వెధవగోల. ఈ నియోగులూ వెడికులూ పమిటి. ఈ పూర్వం బ్రహ్మల్లో ఈ ద్వేషాలేమిటి" అన్నాడు. వేను ఈ పూర్వంకాడు మహాపభూ ! ఈ ఉత్తర పశ్చాద ధ్రువో అనిఅంటారు. తిక్కన ఈమెహాం మరుశుకోవటం నరకే శాడు, మూనెసి అన్నాడుకదా. 'అత్బాయీ', నిజంగానాకు కోపంవచ్చిందీ. ఎందుచేతనంటే నీవు ఎంతసేపటికీ ఆ విష్ణుశర్మకి చదువుచెప్పటమే ప్రధానంగా చూస్తున్నావుగాని నావిషయం ఏమన్నా అలోచించావా అన్నాడు. నేను 'బాహుళ', కాలేజీలోకి తీసుకెళ్ళతిని. మీరు ఒకటనగా ఒకటెపద్యం చది వారు. ఆ చదవటం ఏమిటో కొంత నెళ్ళోరైపు చదవటంగానుంది. మరికొంత ఏడువందల యెంద్లక్రింద మేళంగాఉంది. మీ ఉచ్చారణే మావాళ్ళకి తెలియ లేదు. మీ సంగీతం మావాళ్ళ కనలర్థం కాలేదు. మేము మీరు భారతంలో వాసిన తెలుగే ఇవ్వాళ వాడుతున్నాము. అయినా మీరు మాట్లాడుతుంలే ఆ విద్యం చదువుతూ ఉంటే వీదికొత్తిగానుంది. మన్మల్ని అనుకువెళ్ళా నను పురమందిరంలోకాని, పుస్తక భాండాగారంలోకాని ఉపన్యాసం పెట్టకే నా

Page 101

పరువు దక్కతుండో బక్కతో తెలియకుండో ఉన్నది. అముషాహివ్వోళ పురమందీ రలో మీ ఉపన్యాసం వెట్టించాను. మనం బయలుదే వెళ్ళుతున్నాము. మీరు డెన్ వేసుకొండి అన్నాను. విష్ణుశర్మ కదలలేదు. నేను ఏమయ్య బయలు దేరవేమి? అన్నాను. ఆయన నాతో ఎందుకు? అన్నాడు. నేను కాదుఖాబో! రండి అన్నాను. ఆయన అబ్బాయీ, నీ సంగతి సార్లు తెలుసు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన నీవు అవుతాడు. నన్ను నీవు మైగోరి కూతలు కూయమంటావు. మంగళహారతి పళ్ళెం వడ్డిస్తావు. పళ్ళి నియోగి నంటావు, అన్నాడు. నేను నువ్వెక్కడ పట్టావురా ఖాబో నాకు. నిన్ను జంతువుల కూతలు కూయమనను అన్నాను.. అంతే ఆయన నువ్వు కూయమనే డేమిటోయి, ఆ సభలోవాళ్ళే కూయమంటారు. వాళ్ళు ఈతక్కన్నని ఉపన్యాసా లిప్పనిస్తారా వెట్టనిస్తారా. కూర్కో కూర్కో అని కేకలు వేస్తారు. నన్ను కూయ కూయి అని అరుస్తారు. అన్నాడు. నే నాభ్రయభోయి ఇదంతా నీ కేట్రా తెలుసు ఖాబో! అన్నాను. ఆయన నాయనా! నీ యింట్లో ఊరికే టింటూ కూర్చున్నారు మనుకున్నావా! మాకు బ్రతైనప్పుడే ప్రపంచ జ్ఞానాన్ని గడించు కుంటూనే ఉన్నాము. యెందో యెటో నాటకం మాడుతున్న రంతే చూడ ఖోయినాము. పాండవ విజయం నాటకం మట. అందులో నారదుడు వచ్చాడెందుకో. ఎందుకయ్య తిక్కన్న అన్నాడు. తిక్కన్న నాకూ తెలియదు. నేను నాటకం రాయలేదు గదా అన్నాడు. విష్ణుశర్మ నువ్వు రాయలేదులే. వ్యాసుడి భారతంలో ఎప్పుడన్నా నారదుడు వచ్చాడేమో. అప్పుడు చూటా మంది బుషులు వచ్చిపట్టున్నారు అన్నాడు. విష్ణుశర్మ పోనియ్యె! వచ్చాడు. వచ్చి పాపం మానవుడు (అంతే తిక్కన్న అడేమిటయ్యా డెవరిని మానవుడు డంటావు అన్నాడు. అంతే విష్ణుశర్మ వట్టి మానవుడా మనం వెళ్ళాంచూడు, అదేడో కోటలో గోడలమీద బొమ్మలు చూచాం. అందులో వాడెవడో నయ్యా తెల్ల నిపాయో అట, వాడి మీసాలు చివర ఒక నాలుగంగుళాల పొడుగుకలిగి దానికి తుమ్మెద పెట్టాడు. అల్లా ఉండయ్య ఈ సాదుని జుట్టు, వాడు డెవరి ఏమిటి?) వాడు పూర్వం ఎవ్వ డో మాకు తెలియదు. ఏదో గిరా గిరా తిరిప్పి తే తిరుగుతుండటం. అది పాడు తుండట. దాన్ని మీరు పాడించాడట ఇదివరకు. సభ సభంతా (ఆయన సభ అం టూ వేమిటి? మళ్ళీ ఇంగ్లీమె చదువుతున్నా నంటావు. దాన్ని ఆడియన్సు! అనాలి. ఆయన్ని కనుక్కుని ఆ మాటకి స్పెళ్ళింగేమిటో తెలుసుకో. ఆయన ఏమిట్రాలూ చూపుటాడో నాకు తెలియదు. కాని ఈశబ్దానికి మొదట

Page 102

దీర్ఘాకార మున్నది. అడుగు ఏముంటాదో అన్నాడు.) అని a, W, ఖ. రోమశ రాలు మొగట ఉన్నాయి అన్నాను. తిక్కన్న 'అపు'నన్నడు. విష్ణుశర్మ నవ్వటం మొదలు పెట్టాడు. నాకు తెలియలేదు, కొంత సేపటికి ఎందుకయ్య నవ్వతానన్నను. ఆయనన్నాడు, 'ఏ' ఖదయ్యా a, i, u, ū. ఇదయ్య తిక్కన్నన్నటి au 'అపు' అపుతుండి 'ఆని 'ఆ' ఖాదంటున్నాడు అన్నాడు. పిళ్ళ తస్నిగ"య్య, పిళ్ళతో వేగేడెట్టాగ? కంత చమత్కారం ఎల్లాగ. అపు మంత్రి వేశివో చెలుగు మాటకునుకున్నాడు. ఈ పూర్వకథల కలియ్వాడి. తలియ యక బొ"వటాని గిడే మేలువు. పిళ్ళ వెనుక ఓహో! అండాళ్ళు పెట్టుక చసారు. అనుకున్నాడు. మళ్ళీ విష్ణుశర్మ అన్నాడు. "ఆ ఆడియన్స ఆ నారదుడి వేషం వేసిన వాడిని, పాశం అతడు దురోధనునితో ఏదో చెప్పతా మనుకున్నాడు. ఆ పాట పాఢమంటూ మొదలు పెట్టారు. పోడాఢు జీవుడు. పోడకపోతే చస్తాడో వాడైనా నేనైనా వాళ్ళు పాడమంతే పోడక పోతే, వాళ్ళు కూయమంతే కూయకపోతే స్వర్గలో'కానికి వెళ్ళవలసిందే అబ్బాయి! నాకిక్కడికొచ్చాల పనిఉంది. నేను వెంటనే స్వర్గలో'కానికి వెళ్ళటానికి రెడిగాలేను. అందుచేత నేను సభకు రాను"అని ఖండితంగా చెప్ప డు. తిక్కన్న అన్నాడు, "చావయ్య! నిష్ఠురశ"ఖదలాడెద. ఆ సేరి సీ కూతలని పట్టి డబ్బు సంపాదించడదే. తిక్కటివరే అమ్మాఘ్దు" అన్నా డు. నేను "ఓ8 ఖాళోయి, ఈ రో'గం తిక్కన్నికి కూడా పుట్టిందే అనుకు న్నాను. సరే. నేనూ తిక్కన్న బయలుదేరాము. మా'సందు చివర మేం వెనక్కి తిరిగి భూసేటపటికి ఆయన వస్తున్నాడు. ఎల్లా వస్తున్నాడో తెలు సునా! పెద్ద సంతర్పణ లైతే గుండిగతో పులుసు కాశ్తారనుకోండి. ఆ గుండీ గంథా మనసి అవుతుంది. దాన్ని తెండువైపులా పట్టుకొని అటూ ఇటూ తిప్ప తూ తోసుక వెళుతుంటారు, అట్లా వస్తున్నాడు. మే మిద్దరమూ నవ్వు కున్నాము. ఎట్లాగైతేనెమి? మీటింగుకు వెళ్ళాము. నేను తిక్కట్లమ్మాను. అయినా రూపాయలుా పదిరూపాయలుా అందామను. మహోరాజ పోషకులుా, పోషకులుా, అగిమానులూ అని మూడు తరగతులు పెట్టాను. మహోరాజ పోషకులంేే వేయి నూట పదార్లివ్వాలి. రాజ పోషకులంతే నూట పదా ర్లివ్వాలి. అభిమానులు పాతికకి తక్కువ కాకుండా ఎంత ఇచ్చినా సరే. మీరు నస్పుండి నన్కగొండి. పది వేలు వసూలు చేసాను.. ఎందుకరా. మహోరాజ పోషకులు అంటారు మీరు. మీటింగుకు మహోరాజ పోషకు లేమిటంటారు? నేనం టాను. కాఁందరు గంథమాలు వేడుతున్నారు. నం'పా'దొ చటో కాదసుకో'ఓటి. ఇల్లా సంపాదిస్తున్నారు. ఎవడో వాఖ్ఖయం దధిమానం కలవాడు ఒకడు మహోరాజ పోష కుడుతునాడు. అట్లాే వాక్కాసు తిక్కన గారి చేరు మూలంగా అయిదు

Page 103

గురు మహారాజ్ పోపకులని సంపాదించాను సేను. ఏమి చెప్పనో తెలుసునా. తెలుగు భారతంలొ రహస్యాలన్నీ తిక్కన్నగారు నాకు చెప్పేశారు. తిక్కన్నగారి స్వంతవ్యాఖ్యానంతో పదిమేను పర్యాలు నేను తిరిగి ఆచ్చు వేయించలోతు న్నానిచెప్పను. ఈ మహారాజ్ పోపకులూ, పోపకులు, అభిమానులువీఱందఱి "వేరు మొదట ఆచ్చు వేయిస్తానని అన్నాను. యావదీ మనుష్యాదాం గొగొ తోయేము తిష్టి అవ్వారు కదా. గొగ నీళ్ళలో ఎవ్వాళ్ళు మనుష్యుని భామిక ఉంటుందో అన్నది స్వర్గలకం లో ఉంటాదు. అని చెప్పాను. వాళ్ళ e ప్పు కు వ్వాన రు. మ 8 దే మి ట య్యా. వాళ్ళు మ హా రాజ్ పోపకు తేమిటి? వాళ్ళపేరు ఆపుస్తకంలో ఉండటం మనుష్యని భామిక గొగ నీళ్ళలో ఉండటం వంటిదా? అని మీరడుగుతారెమో. సరిగా నా ఉడ్డేశ మదే. వాళ్ళపేరు ఆపుస్తకంలో భామికల్లో ఉంటుంది. అంతకన్న ఏం చేస్తుంది. వాళ్ళకి నేనీ అర్థం చెప్పలేదనకొండి స్లొకం మా త్రొ చద వాను. అదంశా అట్లా ఉంచండి. ఎందుకు చెప్పనానం శే వచ్చిన వాళ్ళందరూ వెద మనుష్యులు, వెధవ కోతిమూక కాదు. వాళ్ళ కిష్టం లేకపోతే తెచిపోతారు. లేకపోతే ప్రకృతవాడిలో ఏదో తెమ్మదిగా అంటారు. అంతకన్న అల్లి క ఉంటది. వద మాటలందుకొని సభ దివ్యంగాఒ జరిగింది. తిక్కన్న గారు మూడు గంటల సేపు మాటాడాడు. Pin drop silence. కాథలిక్కు సే డిమిటంలే ఉపన్యాసం చివరకు వచ్చేటప్పటికి డాబులో ఉన్న ఐదారు సూకల్లోని తెలుగు మాసర్లు తప్ప ఇంకేవడూ లేదు. ఆయిటే మనకేం నష్టం. ఇంటికి వచ్చాము. తిక్కన్నగారన్నాడు కదా! సరే నళ్ళాయి. నేను వాసిన పది వేను పర్యాళ మీదా నీకు వ్యాఖ్యానం చెపుతాను. ఆ వ్యాఖ్యానంతో భారతం అచ్చు వేయి, నేను నీకు కలలో కనిపించి నందుకు చారితార్ధ్యం కలుగుతుంద"ి అన్నాడు. నేను ఈయన దగ్గర వ్యాఖ్యానం వింటూ ఖాశోనా?. ఈయన అహర అహరానికి నేనీమాట ఎందుకు వేళాను. నేను ఈ అన్నయ్యం ఎందుకు ఇల్లా మరిచాను అక్కడే ఈ చింతాక్షరం చేళాను. ఇవన్నీ ఈయన చెపు చాడు. నీవనిన్ని రాసాను. చివర కడెన్ని వేజే అవుతుందో. కాదని అంకా అయిదారు ఊళ్ళలో ఇంకో పాతికవేలు ట్రై గుచేసినా డాబులో ఈ వ్యాఖ్యానంతో సహా భారతం అచ్చేసే అందుకే నరికోతుంది. ఇక ఆపుస్తకాలు పుచ్చుకొని అయ్యా ఇవి ఆరు సంపుటాలు. ఒక్కొక్క సంపుటం ఇరవై రూపాయలు. మీ లెబ్రరీ చేత కొనిపించండి- మీ కాశేషి చేత కొనిపించండి- ఈ యాచనగా తిరగాలి. ఈ కాథంశా ఎవడు పడతాడు. డబ్బు వసూలు చేస్తే చేస్తాముకొండి. అచ్చు వేయవలసిన బాధ్యత మనకేమీ లేదు. అంతగా జాదంచే ఒక సంపుటం వేస్తాము సరిపోతుంది. కాని ఈయన దగ్గర ఖర్చుని అన్నీ వెదవు చదువు ఖర్చు. తిరుపతి నేను ఆపుస్తకాలు అచ్చు వేయి

Page 104

పాతను వేయించను. ఆయన కైద తెలుస్తుంది.. నేనే నను ఉఁ ఆన్నను. సేన నన్ను కదా అని ఆయన ఆర్తున పాథం చెపుథాను ఖూర్పి అన్నాడు. వచాచమురా బాబూ! అనుకొని ఆయ్యా, ఆయ్యా, అపుడే కాదు. అందుచేత నంైె ఓంైా కొన్ని వెద్ర పెద్ద ఊళ్ళున్నవి. అక్కడకు వెళ్ళి మిమ్మల్ని చూపిం చాలి. అనాదిలొ మీది గుంటూరు కదా. మొట్ట మొదట అక్కడికి వెళదాము. తరువాత మీ నెల్లూరు వెళదాము. తరువాత రాజమహోంద్రవరము. వెళ్ళ దాము. చివరికి విజయవాడకియోని వెళ్ళి రాజధాని తప్పడు అన్నాను. ఆయన నరే.నవ్నాడు. గుంటూరు వెళ్ళాము. అక్కడ ఎవళ్ళకి పూర్వం తిక్కనను అపూర్వం ఉండేవాడని తెలియవే తెలియదు, ఎన్ని ఇండ్లకని పోయి నేను చెప్పను. వినుఁగొతి జాగ్రత్త అచు వేయించి పంచిపెట్టుము. ఆడిళో కాలే జీలో హాళ్ల సభ వెట్రాము. అడోరో ఒక చిన్న వేటి పుట్టింది. ఆహ్లోదో ఓంకక్కడి దన్నొక ఒక రంగులతో వేసిన పెద్ద తిక్కనను బొమ్మని తీసుక వచ్చారు. తిక్కనను బొమ్మవేస్తే నూటపదార్లిస్తా మన్నారట. ఆ బొమ్మకా నూటపదారులు వచ్చినవి. ఆ బొమ్మను తీసుకవచ్చి ఎదురుగుండా వెట్రారు. ఆ బొమ్మవెై తిక్కనను లేదు. అని వాళ్ళంటారు. సేన్వాన్నను కదా, తిక్కనను వలె ఆటబొమ్మ లేదయ్య, అన్నాను. వాళ్ళు ఒప్పుకొలేదు. ఆ బొమ్మవెై తిక్కనను లేడంటారు. వచ్చిన ఇబ్బంది ఎక్కడున్నదంటే ఆ బొమ్మ వాళ్ళనా యన మళ్ళీ తిక్కన నూటపదారులు ఇచ్చివేయవలని వస్తుండే మోనని భయం. క్రమంగా ఇది పెద్ద తగాదా అయింది. తెబ్బలాటకేందికి వచ్చే ఆటబుందగా ఉయ్యూరు మీద మేడూరు పద్దని నేను మాట్లాడకుండా తిక్కనను గారిని కొశాను. అదృష్టం కొద్దీ విష్ణుశర్మని గుంటూరు తీసుకెళ్ళలేదు. మేమిద్దరం నెమ్మదిగా అలాగా అవెనక రోడ్డు వెంటపడి రైలువీస్తేచనుకి వచ్చాము అదృష్టం కొద్దీ రైలు స్టేషను మీదే ఉంది. ఎక్కాము. రైలు కదిలింది. రైళ్ళొనుంచి దొంగ చూస్తే వెనుకనుంచి వస్తున్నారు కొన్ని వందలమంది.

కొన్ని వందలమంది. కౄతల తిక్కనన్నకూ అవతలే ఇల్లా ఉందిమోత. నాకు గుండెలో గుబులు గుబుకు మంటోంది. ఒకొక్కప్పుడు ఈ రైలొళ్ళ నులూ బయలుదేరిస్తే బయలుదేరి టున్సుమని అవిడి వదలిపెట్టి ఆగి ఊరుకుం టవి. అల్లా జరిగిందా ఇవ్వాళ. ఆయింజన్ డ్రైవరికి ఎందో బ్రహ్మహాస్త్ర పాథకాలు కట్టుకొన్నవే. కాని జరగలేదు. ఇంతికి చేరాము. వస్తూ ఆలోచిం చాము. ఇది ఒక అదృష్టమేరా. నెల్లూరు వెళ్ళవలసినా రాజమండ్రి వెళ్ళవల మీరాణ్ణర్య పోశారు. గుంటూరిలో వదలిపెట్టానా ఇద్దరు ముగ్గురిని మహా పోషకులనుగా చేరాము. ఈ సంగటి తిక్కనన్నతో చెప్పి 'నేను నియోగి నైడికినా' చెప్పవయ్యని అన్నాను. ఆయ నే ఒప్పుకున్నాడు. ఔరిసాబు, నివు

Page 105

నాళన్న గొప్ప నియోగివని. సరిపోయిందా? వాసి కిమ్మన్నాను. ఎప్పటి కైనా ఉద్యోగానికి అక్కరలు వస్తుంది. కాథయ్యా, రేపాయన భారతమే ప్రథమ సంపుటం అచ్చు వేయిస్తాను. అందులో ఆయన దస్తూరి నమోజు అయి ఉంటుంది కదా. దానికి బ్లాక్ చేయిస్తాను. అప్పుడు ఈయన తిక్కన్న కాదని ఎట్లా అంటారో చూస్తాను. అదే దస్తూరి, దస్కుత ఉంటూ ఉంటే. దీని కన్న బొమ్మ ఎక్కువ సాహ్యమేమిటి? ఎపడైనా. మరీ ఎడిరించాడా? ఆ బొమ్మలో తిక్కన్న చేత దస్కుత చేయించుకు రావటం చేత. చేయించుకురా. ఎందూ tally చేద్దాము, మీ దస్కుత కూడా మా దస్కుత మల్లే ఉంటే మీ బొమ్మ తిక్కన్నదే అని ఒప్పుకుంటాను అంటా. ఆయనని నెల్లూరు పోదాం రమ్మన్నాను. ఆయన టరిఖాబూ! చాలులేరా నాయనా, గుంటూరులో చావు తప్పి కన్ను లొట్టపోయి బయట పడ్డాను. ఆ నెల్లూరులో ఏమవుతుందో అంత కన్ను నవ్వుకసీనం నాలవతారికఅయినాపాథంచదువుకోవోయి అన్నాడు. 'నేన ఓకవి బహ్మా? మీకు నెల్లూరి సంగతి శెలియదు.. ఆక్కడ మనకు బిహ్మారథం పడతారు. నామాట వినండి' అని బతిమాలి బామాలి చివరికి ఒప్పించి ఒక రోజున నెల్లూరు బయలుదేరాము. తత్పుర్వము వత్రికల్లో ప్రక టన చేశాను. స్వగ్రాన్నించి తిక్కన్నగారు వచ్చారు. ఫలానా రోజున నెల్లూ రును దర్శించ బోతున్నారని. టేవనులో మా రైలెందిమి. ప్లాటుఫారం కిట కిట లాడిపోతున్నది. పాపం! వాళ్ళుందరూ తిక్కన్నగారు ఫస్ట్ కాసులో దిగుతా రనుకొన్నారు. మేం ఫస్ట్ కాసులో దిగాము. అందుచేత నేనే తిక్కన్నగారు అక్కడ ఉన్నారి అక్కడ ఉన్నారని అరవవలసి వచ్చింది. ఆయన మెడలో దండలు వేశారు. ఎన్ని వేళారంలే ఆయన మొహం కనబడటం లేదు. చాలా సంతోపించాను. ఎందు కంటె ఒక వేళ ఎవ డైనా ఈ ఊళ్లో పూర్వం తిక్కన్నను బతికున్నప్పుడు ఆయనను చూచినవాడు న్న డేమో. తీరా ఈయనను చూచి ఈయన తిక్కన్న కాదని చూచిందే గొడ్డు. మేము ఆయనని నడిపించుకొని తీసుకవెళ్ళి మోటారు కారులో కూర్చోబెట్టాము. ఇంక పూరెగింపు సాగింది. ఫస్టుక్లాసు సన్యయి మేళం. పదిమాట లెందుకు? అఫ్సోరెున్న మహమ్మదీయులు కూడా బ్రో సెషన్ వెదు తుంశె ముందర నడుస్తా 'కవిబ్రహ్మకూ జయ్. ఉభయ కవిమిత్రకూ జై-సర్వాంధ్ర భారత రచయితకూ జయ్. తెలుగు పలుకుబడికీ జై' ఇలా అరవటం మొదలు వెట్టారు. నభలోకి వెళ్ళాము. తిక్కన్నగారి కాల పెద్దకుర్చీ వేశారు కూర్చోబెట్టారు. ఆఊళ్లో తిక్కన్న గారంలె.ఇంత గౌరవమని చెప్పటానికి విలువలేని ధనవంతులున్నారు. వారందరూ రంగస్థలముద కూర్చున్నారు. కుర్చీలమీద కూర్చున్నారు. ఇంక అభినందన వత్రికలు మొదలు వెట్టన

Page 106

యుండీ. వాళ్ళ తస్నాఘోయ్య, వాళ్ళ వదలీపెట్టరే ఒక మాటిక్ సన్మాన్ వస్తాలు నాటక కంపెనీవాళ్ళట వాళ్ళె చదివించారండీ!, రావటం పూలటండ వేయటం. ప్రతి సన్మాన పత్రం ఒకటే నమూనా. ఆరు పారాగ్రాఫులు. ప్రతి పేరా మొదట ఒక సంబోధన. ఆసంబోధనంతా వెదక సమాసం. వేణి సంహారం చూటండి అభివృధ్ధామని కర్రుడు, కర్రుని అభివృధ్ధామ పిలుక్కొంటూ ఉంటారు. 'ఓయీ! రథసారకుల కలంకా! దుర్యోధన దయాప్రసాదితాలాబ్ది రాజ్య సమృత్థి గర్వచెతస్కా'; 'ఓయీ! బ్రాహ్మణ కులకంకా, వైదాశ్ర(పధారీ—,ఇలాటి సంబోధన లుంటని, ఆసన్మాన పత్రికల్లో ఆజకొక్కర. సమానం చదివేటప్పటికే చదివెవాడికి దంతపటుత్వం కొంత తగుతూ ఉంటుంది. అల్లా రాత్రి సన్మాన పళయాలదేయే టప్పటికి తొమ్మిదయ్యొంది. ఇక్కడికి అవండి అంటారు. ఎవడో వస్తాడు, నానస్మాన పత్రం ఒకటేనండి ఒకటే నండీ అని బితిమాలుతాడు. పార్ధేయ వడతాడు. దేవరిస్తాడు. ఏంచేయాలి: అల్లా వెళుతూనేఉంది. రాత్రి వడి అయింది. అక తిక్కన్నగారి ఉపన్యాసం మరునాడే నన్మారు. ఇంటికి తిరిగి వచ్చాము ఇల్లుటే ఎక్కడ మాకు తెలియదు. మళ్ళీ మహ్ముల నాళారులో ఎక్కించారు. ఆదండల మధ్య తిక్కన్నను కూలపడేశారు. ఎక్కడకో వెళ్ళాము. మెతుకులు వెళ్ళారు. ఆడై డాబామీద తిక్కన్నగారూ నేనూ పడుకొన్నాము. తిక్కన్నగార రన్నాడు కదా, ఈ ఊర్లో దమనాళ్ళు డబ్బు సంపాదించావా అన్నాడట. నేను ఈ ఊరు చాల గదును ఈరండీ! ధేలికగా అల్లా అివ్వారు. ఈ ఊర్లో ఒక ఎత్తుంది లెండి. మీన్వంత వ్యాఖ్యానంతో మీ భారతమంతా అచ్చువేస్తే డబ్బొంతా ఒక్కో యనే ఇవ్వగలడు. కాని ఆయనకి మీరు తిక్కన్న అనే నమ్ముకం కుదురాదు. అన్మారు. ఆయన వచ్చాడా సభకి అన్మాడు తిక్కన్న. నేనన్నాను. మనం ఎక్కడన కారు. శతవిధాల వారిదే అయి ఉంటుంది. అలటే తిక్కన్నగార న్నాడు, నన్మాయన దగ్గరకి తీసుక వెళ్ళ- నేను నచ్చెపుడా నన్మాడు. వేన న్నాను, అనలు ఒక ధాన్సు పోయింది లెండి. ఒకాయన చచ్చెట్రాయనాదు. ఆయన గనుక మిమ్మల్ని తిక్కన్న అని ఒప్పుకొంటే తెలుగుచేళ మంథా జయించెవాళ్ళం. అనలు ఇద్దరు గొప్పవాళ్ళు ఒక్కసారి ధూమీమీద ఉండరు. ఆయన ఉన్నన్నూళ్ళూ మీరు ఈ భూలోకానికి వచ్చారు కాదాయె.' మీరు వచ్చేటప్పటికి ఆయన చచ్చిపోయె. అంటూంటే తిక్కన్న అన్మాడు. అభ్మాయ! ఒకమాట చెపుతున్న విను. అందరినీ నిదురపోనిచ్చి మన దారి మనం చూసుకొందాము. ఈ ఊర్లో మనం నిభాయించుకోలేము. దాని నంగథి నాకు తెలిసింది. నేను తిక్కన్న నైనా సరే, కాళిదాసు నైనా సరే. ఈ ఊర్లో రెండు సాహిత్యపు పార్టులున్నాయోయి, పదో ఒక పార్టీకి చందినో తప్ప మనం నిభాయించుకోలేము అన్మాడు.

Page 107

మీకు కూడా ఎల్లాంటి పట్టెంపు పట్టేస్తారా, అంటే ఆయన నీకేం తెలుసు నోయి బాబూ! గుంటూరి లొ జరిగిన అల్లరి నీకు తెలియలేదు నేనాకట్టాను. అది నియోగి వై దికి అల్లరి. ఈ ఊళో ఈ వ్యవహారం ఉంది. బతికుండే బలు సాకుడని బతకవచ్చు. వను అదృష్టం ఏమవుతుందొ ఆరాజమండ్రి లొ చూచు కుండాము వద" అన్నారు, ఏం చేస్తాను నేను. హిరో వేము వేసేవాడె శాగి పడుకొంశే నాటక మెట్టా సాగుతుంది. కొంపకి తిరిగి వచ్చాము. తరువాత పదిరొ జులకి కాబోలు రాజమండ్రికి వెళ్ళటానికి నిళ్ళయము చెళాము. జానీ ఈ లోపుగ వత్రికల్లో ఎంత వ్యతిరేకమైన పరిచారం చెళారు! ఆయన తిక్క నే కాదన్నారు. ఆయన దొంగ అన్నారు. సర్గాన్నించి మనిషి దిగిరా వటము అనంభవ మన్నారు ఇదంతా విరుచుకొని నానెత్తిన వడ్డది. ఈ పెద్ద మోసము నేను చేస్తున్నాని పత్రికలనిండా ప్రచారము. నేను రాజమండ్రి వెడదా మయ్యా అంటే తిక్కనంగారన్నారుడుకదా అబ్బాయియి మననిగురించి ఇంతవ్యతి రేకప చారంసాగింది ఆటల్లో మనని బతకనిస్తారంటావా. అన్నారు. నేనన్ను "మీకా భయం అక్కర లేదండి. ఆ ఊరికా వూరెను, ఒక సినిమా వస్తుంది. ఒక ఊళో బాగుండలేదంటారు. ఇంకొ ఊళో దానికే డబ్బు ఇోస్తారు. కనుక స్థలమహాత్మ్యము, కాలమహాత్మ్యము అని చెప్పాను. రాజమండ్రి వెళ్ళాము. మీటింగు పెట్టిందాను. మేం వెళ్ళక ముందే ఆ ఊళో వ్యతిరేకప చారము చెళారు. ఒక వటంవాళ్ళు రానే రాలేదు. వాళ్ళెప్పుడూ రాడు. తక్కిన వాళ్ళు వచ్చారు. ఈయన తిక్క నేను అన్నారు. కానీ ఆ వ్యతిరేకపు పార్టీ వాళ్ళు లోపలోపల చాల చమత్కారాలుగా మాట్లాడుకున్నారట. కద్య తిక్కనను ఉండగ రాలేదు. అదృష్టవంతుడని. అబ్బెరేకాని వద్దాడి సుబ్బారాయుడు గారంత గొప్పకవి అటో యి అని కొందరు. భారతం ప్రాస్తే గొప్ప పమిటి జే భక్త చింతామణి వాయమను అన్నాడట ఒక అభాండరాయిగాడు. ఇంకోడు 'అబ్బాయియ, సుప్పి లిటచెప్పు, వేయిచెప్పు విల్కిందిరూ కాదొయి. నిజంగా తిక్కనంగారు వస్తే ఈ ఊళో ఆయనను మర్యాద చేయదగిన వాళ్ళకే డబ్బు వస్తే ఈ ఊళో ఆయనను చచ్చిరోయినాడొ అన్నడు. ఎట్లా గయి తేనెం ఆ ఊళో ఒక వేయి రూపాయలు సభాముఖంగా తిక్కనంగారి చదివించారు. కొంటే చేతికి చ్చారనకొండి. అది ఆ ఊళో నన్న మాటెమి ? ఏ ఊళోనైనా అంతేకదా! ఇంక మిగిలొంది ఒక విళ్ళ విద్యాలయం. అది కూడా చూస్తే ఆ తిక్కనంగారి బుఱపాటం దీకొతుంది. మళ్ళీ వెనక్కి డగ్గి రావట మెందుకుని తోచేళాము ఆ వెపుక్కి. ఆ ఊళో ఎక్కడ దిగాలని ప్రశ్న. టర్నర్లు చూట్టి లొ దిగాలి. ఎందుకయ్యా ఆ ఊళో టర్నర్ సత్రం ఉన్నది అంటే, ఆందులో దిగనహానిక అదృష్టం లేదు. అదుగొము.

Page 108

మరునాడు విళ్ళవిద్యాలయానికి వెళ్ళాము. మీరు తిక్కన్నగారని చెప్పాను. ఎవడి దారిన వాడి పోతున్నాడు తప్ప వట్టించుకొన్నవాడూ లేడు. తెలుగు శాబ్ధ్యశుడు అగడిలో ఉంటే డండీ వెళ్ళండీ అన్నారు, వెళ్ళాము. ఆ యనంటికి వెళ్ళి చూయించాడన్నారు; వంశేయాళి. ఇంకా కొందరు పండితులుంటారట! అని ఏఏ ఆయన దగ్గరకు వెళ్ళాము. ఆయన దయచేయండీ కూర్చొండీ అన్నాడు. పీకె తిక్కన్నగారండీ అన్నాను. అయన 'భాగుండీ' అన్నాడు. భాగుండట మేమిటో నాకు తెలియదే. చూచెను తరువాత తిక్కన్నగారితో అన్నాడుకదా! ఏమండీ మీరు 'నిళ్ళిపంతగా' అని వాళ్ళారు, 'నిళ్ళిపంశముగా' అని ఉండనక్కరలేదా అన్నాడు. తిక్కన్న కథ్బు చింత నిమ్మ తైనవి. నేను వెమ్మడిగా బయలుదే8 బయటికి వచ్చాను, ఆయన నాతో వచ్చాడు. ఇల్లాలుదని ఆ తెలుగు శాబ్ధ్యశుడని ఇంటికే వెళ్ళాము. వాళ్ళ ఇల్లు కనుక్కున్నాము. వెళ్ళాము. ఆయన ఇంటిదగ్గర లేదు. ఎక్కడికి కూర్చొవలసిందే. రాత్రి తొమ్మిదయింది. వచ్చాడు. వచ్చి "ఎవరా కూర్చు న్నది" అన్నాడు. నేను లేచి 'అయ్యా! మీరు తిక్కన్నగారు. స్వర్గలోకం లోంచి వచ్చారు. వారు తాము వాసిన భారతంలో అనేక రహస్యాలు అందరికీ తెలియటములేదు. భూలోకంలో చెప్పి పోదామని వచ్చారు. మీ దర్శనంకోసం తీనుకుని వచ్చాను అన్నాను. ఆయన 'సుప్రీవరపు' అన్నాడు. చాచాను పో. నేను ఫలానా సూత్రాల్లో మోస్త8ని అన్నాను. ఆ పాటున ఆయన అన్నాడు కదా, 'స్వర్గాన్నించి అల్లా తిక్కన్న వస్తే భూలోకంలో ఎవరి దగ్గరికి రావాలి అంటే నీకన్న ఇంకెవడూ దొరకలేదా' అన్నాడు. నేనేం చేయను? నాకు తప్పు మండిపోయింది. అన్నానుకదా! 'ఇదుగుండానే డాయన. వీడంత చాదస్తంగా అంటున్నాడు. ఈయన నిజంగానే తిక్కన్న ఏమో, అనుకున్నాడో ఏమనుకున్నాడో. చాలా మర్యాదగా ఆ తిక్కన్న గారిని లోపలికి దయచేయమని తీసుక వెళ్ళాడు. చేను వాకిట్లోనే కూర్చు న్నాను, రాత్రి వస్తోంది. తిక్కన్నారాడు. ఎవరూరారు. వచ్చారు ఎందుకో తిక్కన్నగారేం చేస్తున్నారు? అన్నాను. నిద్రపోతు న్నారు అన్నాడు. ఇది యేమి గోలరోయి శాబూ! వచ్చి వచ్చి పులినొట్టె వద్దామనిపించింది, అప్పుడు టర్నల్ సత్రంలో కూడా అన్నం పెట్టరు. ఏం చేయను? చలివేస్తుంది? అల్లాగే కనుకొని సత్రం దగ్గరికి వెళ్ళి పడుకొని నిద్రపోయినాను. కొంచెం ప్రొద్దెక్కి లేచాను. కళ్ళు తెరచేటప్పటికి తిక్కన్న ప్రక్కన కూర్చుని ఉన్నాడు, 'బలేవాడయ్యా శాబూ రాత్రి బలేవని చేస్తా' వన్నాను. అబ్బాయిలు రెలుకి పోదాం పదమన్నాడు. ఇదేమి టన్నాను.

(11

విష్ణుశర్మ : ఇంగ్లీషు చదువు - Rs 2-50

Page 109

చేపుతాను లే పద అన్నాడు. ఏం చెపుతాడు? చెప్పవయ్య్రీ థాబూ ! నా కథం కావటంలేదన్నాను. నీ కథం కానక్కరలేదు. పోదాంపద అన్నాడు. ఇంకేం చేస్తాము. రైలులో పడ్డాము. అది మెయిలు. మూడోక్లాసు. ఆ తిక్కన్మొ చే గాలిమని పి కనక ఆయనకేం ఖాథా పోదా ? నా బళ్లు వచ్చెబోతుంది. కొంపతె చేరేటప్పటికి రాత్రి పదయింది. విష్ణుశర్మ తన పస్తెమంచం మీద పడుకొని అగ్నిహోత్రపు శాలువా నికడన్ని గుట్టుకొడుతుంటే తిక్కన యొక్క సింగం శబ్దంతో గుహాంతరముననుండి లాగా ఉంది. వెస్తూనే తిక్కన్మొ మాట్లాడకుండా పడుకొని నిదురపోతున్నాడు. నేను నిద్దరేట్లాబోను. ఈ ప్రయాణంలో వచ్చిం దెంత? ఖర్చెం దెంత? ఇదంతా చూచుకొవాలి కదా? కూర్చున్నాను. లెక్కలు రాసుకుంటున్నాను. ఎందుకోగాని ఆ తిక్కన అయంలోగ్రా మనకేమీ రాలేదు గదా అని తోచింది. ఎందుకోగ్రాని నిదుర పోతుంటే పోయి అతని జేబు వెతికాను. అతని జేబులో రెండు వేల రూపాయలు ఉన్నవి. ఓయి థాబోయి, ఇదా రహస్యం. పోదామన్నాడు. నాకు తెలియకుండా డబ్బు సంపాదించాడు, నాతోచెప్పిటే నేను కొఱేస్తా ననుకున్నాడు కాబోలు అని జేబులోనుంచి డబ్బు తీయబో తేయనా. ఆయనకి మేలుకువ వచ్చింది. ఏయి దొంగలు దొంగలని కేకే శాడు. నేను 'ఎవరు దొంగల'న్నాను. ఆయన నవ్వి అదికాడోయి, "నీకు తరువాత చెపుదా మనుకొన్నాము. నన్నాయనట్లా తోపలికి తీసుక వెళ్ళాడా, ఏం జరిగిందో చెపుతాను. నీతో ఆ పూటకో చెప్పవద్దన్నాడు. చెప్పలేదు. అలా పలికి తీసుక వెళ్ళాడు, నన్ను కూర్చో పెట్టాడు. అక్కడినుంచీ సుపు వాకిత్తో కూర్చున్నాను. దొడ్డితోవగ్గానే కలురు వెళ్ళినవి. వచ్చినవి. ఆ విశ్వవిద్యాలయంలో ఉ ఉండ పండితుల నందరినీ పిలిపించాడు, వాళ్ళందరూ ఏమిటో అలోచించుకున్నారు. నాకీ 'డబ్బు తీసుక వచ్చి ఇచ్చారు. మీరు మాట్లాడకుండా వెళ్ళవన్నారు. ఆ రాత్రిపూట నను నడవనివ్వ లేదు. నన్నేం చేయ మంటావు" అన్నాడు. నేను "థాబూ ! నీవు మనుమనిద్ధి మంత్రివి కదా! భారతం 15 పర్వాలు వ్రాశావు కదా ! ఎందుకల్లా చేస్తా రో నీకు తెలియలేదా." ఆయన అన్నాడుకదా! "వాళ్ళు ఎందుకల్లా చేశారో నాకు తెలుసు. నేను ఎందుకు అట్లా పుచ్చుకు వచ్చానోకూడా నాకు తెలుసు." అన్నాడు వ్యవహారం ఎందు తిరిగిందని ఏమిటి కథ అన్నాను. తిక్కన్మొ గాన రన్నాడు కదా? 'ఓయే ఆబ్బాయి! నేను నిజంగాన తిక్కన్మని తెలిస్తే వాళ్ళం దళి నోళ్ళకిఁద కూడూ పోతుంది. అందుచేత వాళ్ళు నన్ను వెందలాడే అక్కడినుంచి వంపిస్తా మనుకొన్నారు. నే వెందుకు బయలుదేరి వచ్చానం తే వాళ్ళేదో తెలివి కలివిల్లునవి అనుకుంటున్నారు. తప్పు వాళ్ళు పిలిచినా వాళ్ళ నాకు తెలుసు, నేను తిక్కన్మని బుజుపు ఏమిటోయి, నన్ను పోల్చి చెప్ప

Page 110

పోడున్నాడో! నా దన్కతును నిరూపించే వాడున్నాడో, అసలు నాకు వయస్సెంత? సోను పరిత ప్యాసైనాను. రాజ్యంలో నన్మెవ్వ డొప్పుకుంటాడు. నాకు తెలుసు. అయినప్పటికీ వాళ్లు రెండు వేలిస్తామన్నారు. నీ కెందుకు నష్టం చేయాలి. నీ యింట్లో ఇన్నాళ్ళమంటి ఠికటున్నాను కదా, నీ తెలివి తెటలను బట్టి నవ్వు సంపాదించు కొన్నది నే నిచ్చినట్టు కాదు కదా? ఇది మాత్రం నేను నీకిచ్చినట్టు. కానీ నేను పాతం చెప్పేదే. నీవు వినవల సిద్ధమే. 'నారాయణా! నీవు భారతం అనుచేయ పఠింపదే' అన్నాడు. నేను అన్నాను, 'ఓయి స్వామీ! నీవు కలలో వచ్చి చెప్పవంటే ఎంత నమ్ము శకారో నీవు కలలో కనిపించి ఈ వ్యాఖ్యానమంతా చెప్పవన్న అంతే నమ్ము శకారు. వైగాగా నేను కల్పించి వాఖా నంటారు: నీకు హరిహర నాథుడు కలలో కనిపించి భారతం వాయమన్నడని నీవు వ్రాస్తే మహాప్రభూ! ఒక్కడు నమ్మటం లేదయ్యా. నేను ఠిక్కరన్నని కాదాయె. నీవు హరిహర నాథుడవు కాదాయె. ఇంక మనసంగతి నమ్మి చచ్చేదెముంది ? అందుచేత మహాప్రభూ! స్వర్గానికి వెంచేస్తే మంచిది" అన్నాడు. ఆయన పాపం తెల్ల బోయినాడు. 'అరే నాయనా! నమ్మేవాళ్లు నమ్మిటే నమ్ముతారు. లేకపోతే చేస్తు చేను కొని వెళ్ళి 'ఏమిటయ్యా తెలుసుకో కూడదటరా" అన్నాడు. నేను 'సరే ఎట్లాగూ చెపుతా నంటున్నాడు కదా. ఈయన భారతాన్ని గురించి ఎవ డికి తావాలి. నేనెట్లాగూ డాక్టరేటుకి ప్రయత్నం చేయాలను కుంటున్నాను. సవర భాషలను గురించి పరిశోధన చేస్తామను కుంటున్నాను. వాటిని గురించి ఈయనచేత చెప్పించుకుంటే బాగుంటుందని, అయినా ఈయనకంచే సన్నయ్య గొప్పదె తాగుండే దన్కొని మీరు శలిర భాషలని గురించి ఏమైనా చెప్పగల గుదురా అన్నాడు. ఆయన నీ యేడుపు నాకు తెలుసునే. శివకువులని గురించి చెపుతాను తెలుసుకో మన్నాడు. నరేవని కాగితం చేతిలో పుచ్చు కొని కూర్చున్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసునా? 'పథాకర శాస్త్రి'లు గారు బసవ పురాణానికి ప్రాసిన పీఠిక అంతా తాను నోట్సు చెప్పా డండి. ఇదేమిటయ్య అంటే ఆయన ఇంకో రహస్యం చెప్పాడు. ఓరిపిచ్చి వాడా! అచ్చంగా ఆహే అనుకున్నాడా. ద్విపద భారతం పీఠిక కూడా కలిపా నోయి అన్నాడు. నేను నమస్కారం చేసి 'తాబూ!దినికి డాక్టరేటు ఇవ్వరండి' ఇంకేదైనా చెప్పండి'అన్నాడు. ఆయన ఆలోచించాడు. అన్నాడుకదా'అబ్బాయిల, తెలుగు దేశంలో ఉన్నశివలింగముల చరిత్రగురించి పరిశోధన చేయము. తేడా లేకుండా రాకముందు వలంకలు, వరాసులు, మొదలైన వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు వారిచేత ఏమి మార్పు జొందినదో దానిని గురించి పాయి. నేను ఈ రెండో విషయం బాగుందన్నాను. ఎందుచేత నంటే

Page 111

వా9స్తే కాదనిటాని కేడి వీలు? మెకెంజీ రిజార్టులో ఉండటాము. ఇంతలో విష్ణుశర్మ మేళ్కని "అబ్బాయి! చాలు" అంటే ఇంగ్లీషు ఏమిటి చెప్ప మన్మాడు. నేను Enough అన్నాను, ఆయన నవే పడుకుందామ్ అనుకుంటూనే తిక్కన-ను స్పెళింగు E, n, a, f, ఏనా అన్నాడు. కాదు,e, n, o,u, g,h,అన్నాను, ఇంక విష్ణుళర్మ అఫ్, ఇఫ్ అని దగ్గటం మొదలు పెట్టాడు. నేనర్తం చేసుకోవాలి. ఏమిట0 తెలుసునా అది ఎనఫ్ కాదు ఎనగ్ అని. ఆ స్వగ్రాన్నిః వచ్చిన వాళ్ళ భాష అట్లా ఉంది. ఆ దగ్గుతో నాకు మెలకువ వచ్చింది.

Page 112

పదవ అధ్యాయము

తిక్కన్నగారూ నేనూ ఇంటికి తిరిగి వచ్చిన తరువాత నేనెమనుకొన్నాను నే ఈయన మనకు చదువు చెపుతా నంటాడు. అనుకున్నాను. ఈ బాధ పడటం ఎట్లాగురా అని అనుకుంటున్నాను. కాని చదువుకుంటే జాగానే ఉంటుందని ఉంది. ఆయన దగ్గర చదువుకుంటే తిక్కన్న భారతాన్ని గురించి అనేకమంది 'అబ్బో' వాళ్ళకే తెలినివట్లు మాట్లాడుతున్నారు. అల్లా కాదోయి గొంకయ్యగారూ ఇలాగు. ఈ తిక్కన్నగారు నాతో చెప్పారు అని నోరు మూయించవచ్చు. అయినా ఈయన ఇదివరకు చెబుదామని ఎంత ఊగాడో ఇప్పుడంత సబ్లుగా ఉన్నాడు. ఏదో మందకొడిగా ఉన్నాడు. పాపం ఆయన్ని ఆ ఊరూ ఈ ఊరూ తిప్పాను. ఏదో పాలమాలు తున్నాడను కున్నాను ఈ లోపుగా విష్ణుశర్మ హాయిగా రెండుపూటలా భోంచేయడమూ గదిలో పడుకొని నిద్రపోవటమూ. ఆయన వ్యవహారం ఎంతదూరం వచ్చిందే మా అవి దొరికిన భాబుగారూ, ఆకుకూరలో కొంచెం తిరగమూత వేసి పెట్టండి అన్నదని, ఆయన పోపు నేనేం వంటి|భాహుడి ననుకొన్నావా, నాకే మహసరం. అన్నం పెడితే పెట్టు లేకపోతే లేదు. లేకపోతే ఏ హోటల్లోనో తినివస్తును అన్నాడట! మా ఆవిడకి భయం వేసింది. తాగి వచ్చాడేమో అనుకుండిట. నే నన్నాను, అదేమిటే నీ దంప దెగ నాలుగైదు గొస్త్రాలు చదువుకున్నవాడు, తాగుతాడా అన్నాను. అది అన్నది "మీకు తెలియదు. ఈ రోజల్లొ వీడు తాగుతాడు. వీడు తాగడు" అని చెప్పటానికి వీలులేదు, పండితులని మానేళా రనుకున్నార? మా పుట్టింటి ఊర్లో ఒకాయన ఉన్నాడు. చదువుకున్నవాడే అంటే నంస్కృతం. ఆయన తాగుతాడు. మా నాన్న అడిగాడట 'ఏమండి మీ కిది న్యాయమా' అని. ఆయన సమాధానం చెప్పాడటకదా. అది కార్యం, తాగటమొకటి వీడితే లాభం ఉన్నది. వెడ్డ వెడ్డ అబ్బీర్లతో స్నేహం అవుతుంది అన్నాడట. వాళ్ళు వీళ్ళూ కలిసి తాగుతూ ఉంటారు. పనులేమైనా తేలికగా చేయించుకోవచ్చు. కావటం మొదలు పెట్టవాడు. ఈ విష్ణుశర్మ "అబ్బాయ్! ఈ తిక్కన్నని వెంటేసుకొని నీ సంపాదనమీద నువ్వు పడ్డావు. నేను వచ్చి ఎన్నాళ్ళో దంటావు. తేలికగా నాలుగైదు నెలలు ఆయి నట్టుండి. అక్కడ ఉండటం

Page 113

సాకు భాగాలేదు. నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. మిగిలిన చదువేదో చెప్పి వేసేయ' అన్నాడు. నేను బలేవాడవే. అవగింజలో అరభాగం కాలేదు. ఆసలు నీకెం వచ్చనయ్యా. అహరాలు చదువుకున్నావు. అన్నీ కలిపి ఇరై మాటలు వచ్చునో రావో నీకు. నీ అంతట నువ్వేం చదువుకుంటా వస్తాను. ఆయన నవ్వాడు. ఆ సంగతి నేను వెళ్ళేటప్పుడు చెవు'తాను కాని నేడిగినవి చెప్పు మన్నాడు. అభ్యాసి, ఏభాషలో అయినా మొట్టమొదట నామవాచకం క' లుంటవి. పాఠకు విభక్తి ప్రత్యయాలు చదుస్తాము. అబి నాకు చెప్పావు. అంశే భావంలో నాలుగ' వంతు చెప్పావన్న మాట. ఇంక మూడు వంతులే మిగిలింది. ఆ మూడు వంతుల్లో రెండు వంతులు మరీ తేలిక. సర్వనామాలు, అవ్యయాలు. అబి రెండూ తెలుసుకోవటం చాలా సులభం. ఇక మిగిలింది క్రియలేక'దా. అవి గనక నామవాచకాలకి మళ్ళీనే ఆ ప్రత్యయాలు చేర్చటం చెప్పావా ? సరిపోతుంది. అనేక ధాతువులు, అనేక నామ వాచకాలూ నిఘంటువులు చూస్తాను. తెలుసుకుంటా ననన్నాడు. నేను నవ్వాను. అయ్యా నిఘంటువులంలే ఏమి టున్నాను. ఆయన 'ఏమిటోయి' అమర ముందనుకో దేవవర్గు అంతా ఒకచోట ఉండిపోయి. భూవర్గు, వాఙ్మయము, ఇవస్నీ తెలిసి 'ఒకటు చేశ'న, అన్నాడు, నేను 'అయ్యా, నిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది. మీకు నేర్పిన ఈ కొంచెం ఇంగ్లీషు సునబటై మనకు వాళ్ళకు ఏమే సంబంధం లేదని తె'లసి ఉండాలి. వాళ్ళ నిఘంటువులు ఇట్లా వరసములుగా విభజింపబడి ఉండవు. అకారాదిగా ఉంటవి. అంశే అ' మీద వచ్చే మాటలస్నీ ఒక'చోట ఉంటవి. b మీద వచ్చే మాటలన్నీ ఒక'చోట ఉంటవి. అంశే Man, monkey రెండూ ఒక చోటే ఉంటవి జాబూ, ఇది మనుష్యవర్గులోనూ, అది పశువర్గు మనుష్యుడూ, కోతి ఒకటేమిటి అన్నాడు. నేను అబ్బరమా ఏమిటి ? మనుష్యడు కోతిలోంచి పుట్టాడుట, అని వాళ్ళ ప్రకృతి శాస్త్రవేత్త, అతని పేరు డార్విన్ అనుకుంటాను అట్లు చెప్పాడు. నేను డార్విన్ అనుకుంటున్నాము, ఖాబూ, కాకపోవచ్చు. నేనిట్లా అన్నాననీ గనుక నీవా పొదరాభాదుపోయి చెప్పావా ? అక్కడ నా మీద పడతారు వాళ్ళు న8గా తె'లియదన్న మాట కూడా వాళ్ళు నేనేదో ఇంగ్లీషుభావ. గొప్పభాషట దానికి నే నన్యాయం చేస్తున్నానట! కథల రాయలు పో'లేదు మందున్నారూ ఎందుకు వచ్చిందీ. వాళ్ళతో బాధగా ఉంది. అన్నాడు. అంశే విశ్వకర్మ 'కోతిలో' నుంచి మనుష్యుడు పుట్టట 'మేమిటయ్యా' అన్నాడు. నేనేం చేయను ? ఇలా వరిజామ సిద్ధాంత మని ఒక టున్నదండి. నీటి జంతువులలో నుంచి నేలమీద తిరిగే జంతువులు వాటిల్లోంచి క్రమ క్రమంగా కోతులూ, వాటి లోంచి మనుష్యు'లా పుట్టారట. అన్నాడు. విశ్వకర్మ మొన్న

Page 114

63* Woman అన్నమాటికి మనుష్యుడిలోంచి పుట్టింది శ్రీ అని చెప్పినట్లు న్నను. వాళ్ళ దేవుడు ఆరు రోజుల తేడా సృష్టి చేశాడు. ఏడవరోజున రెస్టు దీసుకున్నాడన్నను. దానికి దినికి ఏమిటి సంబంధం అన్నాడు. నేను "మీరు అల్లా ప్రళయలు వేయకూడదు. ఆదివారాలు సెలవులు వచ్చే అందు కొసం దేవుడు సృష్టి చేశాడు. అసలు చదువు, విజ్ఞానము మొదలైన వాటికొసం ధార్విను మొదలైన వాళ్ళు వీటిని కల్పించారు. దానికి కదే, దిని కిదే అన్నాను. అని బాబూ!

మేము ఇంతమందిమి ఇంగ్లీషు చదువు కుంటున్నాము. నీవు వేసినవాళ్ళు ఒక్కళ్ళము వేయలేదు. కోతుల్లోంచి మనుష్యులు పుట్టారంలే ఒప్పుక తీరాము. అయితే భగవంతుడు కాదు కదా సృష్టి చేసింది. ఆదివారం సెలవు తీసుకోవటం అన్యాయం కదా! మాకు ఆది వారం సెలవు బోతం దేమోనని భయం. మేము ఆవలేనే వేయము. విష్ణు శర్మ "మీచావు మీరు చావండిరా" అన్నాడు. అని అవ్యయాలు చెప్పుమన్నాడు చెప్పాను. నాకు తోచినవి చెప్పాను. మధ్యమధ్య ఉచ్ఛారణలో మళ్ళీ తప్పులు పట్టటం మొదలెట్టాడు. నేను చేసిన కట్టడిని జ్ఞాపకం చేశాను, ఇంక పర్వానా మాలు చెప్ప మన్నాడు. సర్వనామానికి Pronoun అంటారు అన్నాను. సర్వనామానికి Pronoun అని ఎందు కన్నారూ?

అన్నాడు. నాకేం తెలుసు? వాళ్ళు చెప్పిందే చెప్పాను. నామమునకు బదులు వస్తుంది గనక అవన్ను. ఆయన నామానికి బదులు రావట మేమిరా అన్నాడు. నేను బదులే వస్తింద కదా. రాముడు రావణుని చంపెను. అతడు కుంభకర్ణుని కూడా చంపెను. అతడు అన్నది రాముని బదులు వచ్చింది, అన్నాను. ఆయన "నీవు రాజమ హేంద్రవరము వెళ్ళితివి. నీవు విశ్వవిద్యాలయమునకు వెళ్ళితివి" ఈనీవు దేని బదులు వచ్చింది? అన్నాడు. నేనేం సమాధానము చెప్పను. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ను వ్యంటున్నాడు. నాబదులు వచ్చిందని చెప్పనా?

ఆక్కడ నాశేరే లేదాయె. పుత్రకంతో ఏదైనా కథగా వెళ్ళుతుంలే అప్పుడు ఒకడు ఇంకొకడితో మాట్లాడు తున్నట్లు వాస్తే ఆక్కడ వాడిఫేరు బదులు నీవు వాడాడు అందాము. అదైనా సంభంశంగా కనబడటం లేదు. రాముడు రావణునితో నీవు దురాచారివి అని అంశే నీవు అన్నది రావణునికి బదులు వచ్చిందని ఎట్లా చెపుతాము. అని ఆలోచిస్తూలే విష్ణుశర్మ అన్నాడు. అబ్బాయ్, Pronoun నామవాచకానికి బదులు వచ్చే ఆటయితే నీవు నేను అనే మాటలు ఉండకూడ దోయి అన్నాడు. నువ్వనుకుంటున్నట్లే రాముడు రావణునితో బ వతడు దురాచారి ధైర్యము. అంశే పరిపోతుంది. అప్పుడు నీవూ నేనూ అనేమాట అక్కరనే లేదు. అయిపోయిం తరువాత మళ్ళీ ఇలా అన్నాడు. నాయనా సర్వనామమంటే ఏమిటో తెలుసునా? అందరికీ ఉండే పేరోయి. వా'తి వాళ్ళూ

Page 115

చేను అనవచ్చు, మనం వెడితో మాట్లాడుతూ ఉంటామో, ఆపరివాడూ ఉంటామో, ఆపరివాడ్రూ నివే. ఎవరిగురించి మాట్లాడామో ఆపరివాడే అతడి. ఇది సర్వనామము ంటే. ఈభాష భావహద్ది లేని భాష. ఇదివరకే చెప్పాకదా! ఏదో ఎరుకల భాష వంటిది. ఆజాతి ఎందుకో ఈనృతిలో వైకివచ్చింది. ఇతర భాషల్ని చూచి ఒకసారస్వతం, ఒకవ్యాకరణం, ఇలాంటివి నేర్చుకుంది. ఆత్మబుద్ధిలేని భాష, జన్మబుద్ధిలేని భాష అనానడు. నేను నీనొమ్మె పోయిందని మవప్రభూ! నీదా రిని నిపుడొయి స్వగ్రంలో కోర్తుంటాను. ఏమోలను నేనవరితో నిస్నాన్ చెప్పానా? నాకళానికొ ఉరే,నన్నాను. ఆయన ఒకసారి అది వేసుకుంటే సరి పోతుంది. ఎందుకువచ్చిన బాధ ఇది అన్నాడు. సరే. క్రియనిగురించి చెప్పమన్నాడు. నేను చెప్పాకదా, I go, నేనువెళ్ళుదును. ఇది అనిచ్ఛితమైన వర్తమాన కాలము. He goes అనవతే, They go అనవతే. పృథమ పురుషలో ఏకవచనానికి క్రియకి 's' చేరుతుంది. బహువచనానికి ఉండదు అన్నాను. ఆయన మొత్తానికి నామవాచకాలకి క్రియలకి విరోధమల్టే ఉండేది మొయి నామవాచకాల్లొ బహువచనానికి 's' చేరుతుంది. క్రియకు ఏకవచనానికి చేరుతుందేమిటి అన్నాడు, అని I goes తప్పా? అని అడిగాడు, నెమ్మదిగా అంటా రేమిటి? అమ్మాబోతు" అన్నానను. అని అంత తప్పనటానికి వీలు లేదు. వాళ్ళదేశంలో వాడుకభాషలో ఇలాగే వాడుతా రప్పుడప్పుడూ. బహువచన క్రియలు 's' గలుపుతారు, అన్నాను. ఆయన మరింకా ఏం అల్లా చెప్పు. ఈదోషంలో సగంనికి సగం వాళ్ళభాషని బాగుచే ద్దామనుకున్న వాళ్ళదన్నమాట. వాళ్ళపాశం కొందరు మహజంగానే మాట్లాడుతారు కాబోలు సరే. ఇది అనిచ్ఛితవర్తమానకదా, నిచ్ఛితవర్తమాన మేమిటొ చెప్పమన్నాడు. నేను ఇంగ్లీషులో 'be' ఉండు, దీనికియొక్క మారుపలు వస్తుంటవి. నేను అయిటే am అని వస్తుంది. తక్కిన ఏకవచనానికి is వస్తుంది. బహువచనాలకి are వస్తుంది. I am going, we are going, He is going, They are going ఇలాగు అన్నానమ. ఆయన ఇదివరకు చెప్పవయ్య ఇది, మరచిపోయినావు. సరేలే అదటా ఉంటు. He is going వాడు వెళ్ళుచున్నాడు, వాడు వెళ్ళుచున్నాడా? అని వాళ్ళవేస్తే ఎల్లాగు అన్నాడు నేను ఈ 'be' యొక్కరూపాన్ని మొదట వేయాల? Is he going అనాది అన్నాను. ఆయన ఏమిటేమిటి మళ్ళీ చెప్పు అన్నాడు. ఏదో ముంచుకు వచ్చిందిరా బాబూ అని మళ్ళీ చెప్పాను. అంతే విష్ణుశర్మ "నాయనా వొళ్ళ వాక్యమించివర పుడుతుందా" అన్నాడు. అదిశాక వాడు వెళ్ళుచున్నాడు పళ్ళన్వేసే టప్పటిక వెళ్ళుచున్నాడా? అన్నాము. ఎంతసులభంగా ఉండంటావు. ఇదివరకే ఉన్న వాక్యానికి ఒకలిపాము. సుఖంగా పళ్ళ అయింది. రొండు ధాతువులు, ఆందులో ఒకదాన్ని తీసుకవచ్చి వెనకవేస్తే అది ప్రశ్న రూపటం. ఇది

112

Page 116

పిల్లలికి టేబుల్ కాదయ్య అన్నాడు. నే నన్ను, కూర్చునే టేబుల్ మీది కాబూ' ఆన్ ది టేబుల్ మొదలైన వాటిల్లా8 e prepositions వెనక వేయించటం మా పిల్లలికి చెప్పలేక' నా ప్రక్కలొ8 ఊనహోయి క్రియని వెనక వేయించటం మా పిల్లలికి చెప్పలేక నాలుగైడైన్లు అయితే నేను కాని వాళ్ళ కథ్యానం కాని టూ లేదు. అ8 స్నేలిలంగులకాథ స్నేలిలంగుల 'రాథగానే ఉంది. చచేవరకూ చదువుగానే 'ఉండి. ఆ కాథమీద ఈక వాలిటే చేపుముక్కు కొడుతున్నారు. అన్ని చెప్పుదేట్లు ఉంటిన్నా దానికి బుద్ధి రావటం లేదు. నన్నుం చేయమం టున్నారు. నన్నడిగితే ఈ 'భాధ ప్రతివాడూ వదుతూనే ఉన్నాడు. ఒకడికి జ్ఞానమున్నట్లు కనపడటం లేదు. ఇందులో కొందరు జగన్మోహనులుూ, రామమోహనులు, ఇలాంటి మోహనులు ఉన్నారు. వాళ్ళు మోహనం అంటే ఇతరులని మోహింప చేయడం కాదు. వాళ్ళే ఈ భావనిని చూచి మోహ పడ టుం. వాళ్ళ వెర్రివర నకారం ఎందుకో తెలియదు. ఇది మా'త్రం ఇట్లా జరుగు ముంది అన్నాను. ఆయన నరే నని భూతకాలం చెప్పవున్నాడు. భూతకా లం చెప్పను. చెపితే కాన్నిని బిలహీనపు క్రియలూ కొన్ని బలంకల క్రియ లాయ. ed కలిపితే కాన్నింటికీ past tense. ask, అడిగిన అడుగుత దీనికి దీకలిపితే అడిగేను. అనిచెప్పము ఆయన మాట్లాడెను అంటే spoke అన్నాడు. అలా కాదు ఖాఖూ, దాన్న spoke అనవలె అని, wrote, మొదలైనవి చెప్పను. ఆయన క'ొం'దేం చెప్తీయె నయ్యా ఏ చిహ్నాకి అచిహ్నా చదవాళ్లే ఉండే. ధిన్న రూపం కాదాయె. ఒకకే రూపమా యె. దానికట్లా గా యె. దీని కిట్లా గా యె. go అనటానిక్ past tense కి సంబంధం లేదా యె. అది wen అంటూంటి. dos did అంటూంటివి. నేనేదో సులభంగా (వకృతి ప్రత్యయ విభేదం తెలుసుకొ'వటంతో'జే భాష వస్తుందను కున్నాను. ఇక్కడ (వకృతీ లేదాయె, ప్రత్యయఃలూ లేదాయె. ఈ కేటాయింపుగా ఉన్న మాటలసీ ఒకకొ8 తెకకడనాళ్ళ [వాని ఉన్నాయా. ఉంటే ఆ పుస్తకం నాకియ్య అన్నాడు. 'నేను 'అనీ ఎక్కడా (వానిలేవు ఖాఖూ! కొన్నికొన్ని వ్యాకర ణాలలో ఎక్కువ ఖాదాలు (వాసి ఉండవు. వైగా ఇప్పటి మా లింగీషు చదు వలో8 ఎ వ్యాకరణాల్నీ దీసి పారేశారు. భాష ఖావమా చదువ వలసిందే తప్ప వ్యాకరణం ద్వారా చదువకూడ దన్నారు. చదివితే భాష రావటం కష్టసాధ్యం అంటున్నారు. అలా అయితే పిల్లలకు భాష రావటం కష్టమే తుందట. అందుచేత వాఖ్యాలు, వాక్యాలుగా రావలిండే అన్నాను ఆయన అం'తే ఏమిటో8 తెలుసునా? అన్నాడు. వాకు తెలియ దన్నారు. చెపుతా వ్పాకరణం మనకు వస్తుందా ఇతర భాషనీ. అందులో కొన్ని కొన్ని భేదాలున్న ఇవి నామవాచకములు, ఈటి స్వరూపము. ఇది, ఇవి ధాశువులు వీటిల్లో ఈ

Page 117

భాషలు భిన్న. అని భాషని ఏ భాషమైనా నరే వివేకము వచ్చిన తరువాత సులభంగా నేర్చుకోవచ్చు. చిన్నప్పటి నుంచీ ఈ భాష నేర్పటం ఎందుకొనె. భవేకోదయం కలిగకుండా ఉండటం కోసం. అదే అలవోకై పోతుంది. అలవోకై పోయిన దాన్ని గురించి ఏవడూ విచారించడు. ఏమిటిరా గడ్డి తింటున్నాడు నన్నాడట. వాడికి ఎంత అలవోకై పోయిందంటే పదే పదే గడ్డి తింటున్నాడు నని చెప్పడం కూడా వాడి దగ్గర గొప్ప అనుకుంటున్నారు. మన భాష మనం చదువుకొని వెదకైన తరువాత వాళ్ళ భాషనే నేర్చుకోవటం వస్తే ఆ భాష ఎంత కొఱికలికి భాషో నేను నుకున్నట్లే అందరూ అనుకుంటారు. అందుచేత ఎవరికైనా నరిగ్గా జ్ఞానమే రాక ముందు భాష అనగా వ్యాకరణాన్ని ఆశ్రయించి ఉంటుంది, సర్వభాషలూ సర్వవాఙ్మయములూ అన్ని మాటలూ వ్యాకరణాన్నే ఆశ్రయించి ఉంటవి. అనే జ్ఞానం ఉదయిస్తుంది. అప్పుడు వరాళకు నేర్పటం తేలిక. ఆ జ్ఞానం కలుగ కూడదు. అందుకొరము మీకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు చెపుతున్నారు అన్నారు. నేను అదేమిటండి, సర్వభాషలకీ వ్యాకరణం మూలమంటే ఏమిట? మా దేశంలో అప్పుడు వెదవెద కవులు ఉన్నారు. వెదవెద రచయితలున్నారు. వాళ్ళు వ్యాకరణాన్ని నాళనం చేయమంటున్నారు. మనం ఎట్లా మాట్లాడుతున్నామో మొఅల్గా గ్రహాయాలంటున్నారు అన్నారు. అంతే ఆయన నన్నాడువాళ్ళ నేమీ తప్పు లేదయ్య. ఎలా మాట్లాడు తున్నారో అలా వాఖ్యమూ ఎట్లా లేకుండా ఉంటుంది. వ్యాకరణం లేకుండా అసలు ఎప్పుడూ ఎవ్వ డూ మాట్లాడలేదు. భాష ఉండదు. వాక్యం ఉండదు, అనాడు. అయిన తే మనవాళ్ళు మరొండుకట్లా అంటున్నారు అన్నారు. విష్ణుశర్మ అందు కంటె న్నారో ఇంకాళటిమట్టీ చెపుతున్న కథే. పోపం వాళ్ళకీ వ్యాకరణం అనేది వేరే. ఉంటున్నదని అనుకుంటున్నారు. ఏదీ వ్యాకరణం లేకుండా నవాళ్ళు మాట్లాడరు అను అన్నారు. నేను "పదిశా వుంటే" అన్నాను. అయిన నేను కాదు సుమ్ము. ఏదిశా వుంటే అన్నది. వీదిశివి తే అన్నదాని అపభ్రంశము. ఏడుధాతువు దానికిమీద ఏడిశితి అన్న మధ్యమపురుష భూతకాలిక క్రియ. లెమ్ము వైన చేర్పము. ఆ లెమ్ములో ఉన్న చివరి ముజారమ్ పోయి పూర్వాచ్చునకు దీర్గం వచ్చింది. ఏడిశిది అన్నదానికి ఏదిశా వు అని వాదుగుతున్నపు అపభ్రంశ రూపం వాదా గుతప్పు. వ్యాకరణం లేకుండా ఎట్లా మాట్లాడవు అప్తుడు వాడు తెలిసింది. నిజమేనండి. మేము వ్యాకృతమైన శబ్ద స్వరూపాలు మా తమే వ్యాకరణం అనుకుంటున్నారు. అది మేం పదే పదే చూపుతు. నేనూ మీవూ వాడూ అన్నా గిద్దాము. నీవు వెళ్ళావు. మేమీద కూర్చున్నారు. ఇన్నీ వ్యాకరణాలతో విండిన. వాక్యాలే. వ్యాకరణం లేకుండా భాష ఉంటుంది అనకునె ఆట్లుగా మోహశ్శ్రయం కలిగే ట్ట్లుగా

Page 118

నీళ్లు చేజేరన్నమాట. " అంతే ఆలోచన అక్కరలేకుండా వేళ రన్నమాట. ఆసలు వాడిని ఆలోచన లేనిఫాణ్ని చేశా మనకోడి. అక్కడ ఆలోచి చకపోతే అక్కడా ఆలోచించడు. అప్పుడు వాడితో మనకు పేచీ లేదు. మన మెట్టా చెపితే అట్లా వింటాడు. డూడూ బిభవన్నా పాలు తాగుభావా, పద విషయలు ఇంటావో అంతే ప్రతిదానికి తలూపుతాడు. ఈ అక్కచెల్లి విష యాలతో అంత సూక్ష్మ సూక్ష్మలైన రహస్యాలను విల్లులకు తెడియకుండా నీవు ధామన్నావు. . . వాడు వెద్దయిన తరువాత పరభాష చెప్పితే. ఈ రహస్యాలు వాడికి తెలుసుపి. చిన్నప్పుడే చెప్పిస్తే వాడి కీకోలంక డుం తెలుసు. గొప్ప భావ కాబోలు అనుకుంటాడు" అన్నాడు. నే నవాడిని, "అయ్యా మీరు వట్టి గాళిమనుష్యులు. మీకు యథార్థ వ్వరూపం లేదు. కలలో కనిపిసు న్నారు. మీరు పూర్వకాలంలో ఎప్పుడో పంచతంత్రం వ్రాసినమాట. నిజమే కదెచ్చు. ఇప్పుడు తంత్రముఖు అయిదుకాడు. ఇదువంద అయిదవి. తోక్రో ఊరికే పెరిగి పోతుంది. మీనాటి చదువుకి ఈనాటి చదువుకి ఏమీ సంబంధం లేదు. చూదండి పంచభూతము ఉన్నది. భూతము అంటే Element అని ఏదైనా ఒక పైతే పదార్థం కైండ ఈ element లు కొన్నైనా ఉంటాయి. ఇప్పుడేనా తెలుసున్నా కొన్ని వెంద లున్నిది ప్రపంచకం అన్నాను. ఆయన అన్నయ్యో! నీ ఇలమెంట్లు పెరిగిపోతు న్నా ఏమో తప్ప మా పంచభూతాలు పెరిగిపోవటం లేదోయి అన్నాడు. అవ్వే పెరిగిపోవటం మొదలు పెడితే నువ్వుండదవు, జే నుండను, మీ ఇంగీత చదువు కూడా ఉండ దన్నాడు. నే నవన్నాను. అదేమిటి మావి పంచభూతా లకసుక ఆ భూతాలు పెరిగి పోతే మేముండక పోవచ్చు. మీది వేజ్జరీరాబో వాయుళరిదాలో మీ రొక్కడికి వెళ్ళతారు అన్నాను. ఆయత వేజ్జను, వాయువు వెండూ భూతాలే నోయి. నీ దుంపవెక, నీవు ఎందు మీ పొయ్యిస్తానావు, నీ తెలివి తెటలు చూస్తే వసివాడికన్న కనకప్తంగా ఉన్నది. మీ లాలోనించి చేతిలోయి, ఏదో ఒకటి పనకు చేయుతమే వాడె. వచ్చునా వేయకూడదా అనే విచారణ లేదాయె. ఆయినా మీ దన్న భస్మీ ముందీ ? ఆ చదువు లాంటిది. అది మిమ్మల్ని ఆలోచించ నీయదు. ఆలో చించే మార్గంలొసె చదువు చెప్పటం లేదాయె. ఆలోచించే శక్తి మీ మనస్సు లకు కలగటం లేదు. అది కలిగిన తరువాత ఆలోచించే మార్గాలు ఇట్టి అని వాళ్ళి స్వరూపం మీకు చెప్పారాయె. మీదేం తప్పుంది" అన్నాడు. నే నేం అన్నే అదల్లా ఉంచు వర్తమాన కాలంలో ప్రళయ వేయాళి అంటే be అనేమాటెయొక్క రూపం వెనుక వేయాలన్నావు. ఈ భూతకాలా ఖం, చెప్పాను. అక్కడ am going ఉన్నది. కనుక am ని వెనుక పెట్టనున్న థి. can see ఉన్నది. కనుక can ని వెనుక పెట్టనున్నావు ఇక్కడ went ఖం can ని వెనుక పెట్టనున్నావు

Page 119

వీముండి వెళ్టే ఆందుకు?" అన్నాడు. ఏం చేయను? అన్నాడు. "అయ్యా, ఘూతకాల మనటం లే సర్వదా do అనే ధాతువు ఉన్నది అనుకొవటే. went అం టే అర్థమేమి టం టే did go అని అర్థము. do & did past tense. 'అందు చేత' He went అం శే He did go అని అర్థము." ఆయన అన్నాడు, 'బాగానే ఉంది. మళ్ళీ went ఏందుకు, spoke ఏందుకు? wrote ఏందుకు? ఆనాడు. నే నవా ను. "నన్ను డి గిటే ఏం చెప్ప మంటావయ్యా, ఆ ఖాఖ అటా ఉంది. నీవు నేర్పు మన్నావు చేర్పుతున్నాను" అన్నాడు. అయితే నరే. Went అం టే did go అని అర్థమన్న మాట. ను చెవ్వు డుకు చెప్పా వో నాకు తెలిసొండిటే. వాడు వెళ్ళినా? అని నేను ఆడిగితే ఈ did వెళ్ళక వేయటానికి చెప్పిన ట్టు న్నా వు" అన్నాడు. సరి గా, అంతే అన్నాడు. Did I die? అని ప్రశ్న వే సాడు? వేసి నీవు చావలేదు. నేను చచ్చాను. ఏం టే ఏం గ్లీ షు ఏమిటో చెప్పమన్నాడు. నేను చెప్పాను You did not die. I died అని. ఆ పాటున ఇందాక టిమిట్టి మన్ను తిన్న పాము లే పడుకొన్న టిక టన్న, ఈ విష్ణు శర్మ కళిసి బక నవ్వటం మొదలెట్టాడు. నాకు బలే చికాకు వేసిొంది. ఏమి టు న్నా యి, నీవు రెండు నవ్వా లు చెప్పితిని ఇంగ్లీ షు చెప్పు మంటిని. నేను చెప్పితిని. మీ ఇద్దరూ వగలబడి నవ్వుతున్నారు. మీకు etiquette తెలియ దన్నాను. ఆ టిక టన్న అసాభ్యుడు. 'నాయనా, ఆ మాటలo k ఉందో q ఉందో' అన్నాడు. నన్ను వెను చి కింద కి ది వాలా తీని పో రేస్తు న్న రను కోo డి. నేను ఏందుకు నవ్వా రో చెప్పిo డి అని నిగ్గ తీశాను. టిక టన్న అన్నాడు, "ఓహో అమాయకుడా! ఆయన నిన్ను ఏమాటల కింగ్లీ షు చెప్పమన్నాడు. నీవు చావలేదు. నేను చచ్చి పోయినాను. ఈ మాటలకి నీవు కింగ్లీ షు చే ప్పి ట్ట టికి అర్థం ఏమి వచ్చిoది, విష్ణుశర్మ చావనివాడు,. నీవు చచ్చిన వాడవూ అయి నావుకదా!' అందు కని నాకు నవ్వు వచ్చిoది అన్నాడు. "ఈ మాట్రం మెలకువ నీకు తెలియలేదమి" అన్నాడు. ఎందుకు తెలియలేదో ఏమో అన్నాడు. నాయనా నీవు చిన్న పిల్ల త నుంచి ఇంగ్లీ షు నేర్చుకొని ఉంటావు. అందు చేత పిల్ల లూ ఆడుకోవటం, ఆ జేపించుకోవటం, ఇలాo టి చమత్క రాలు చేసి కోవటం ఇవన్నీ నీకు తెలిసి ఉండవు. అల్లా చేసికొనే పిల్ల ల బుద్ధికి కొo త వాడి వస్తుంది. తెలుగు దేశపు పిల్లలు ఇల్లా అనుకుంటూ ఉంటారో యి. ఇప్పుడు మానేళా రేమో మాకు తెలియదు. దారిమెంట బోతూ చూస్తు న్నా ను. బక్క పిల్ల వాడి మొఖాన తెలివి హేటలు కనిపించటం లేదు. ఆ దిక్కు మాలిన సినీమా పాటలు పాడటం తప్ప ఇంకొక టి ఏమీ కనపడటం లేదు. పూర్వ కాలం లే పిల్లలు అం టే తెలివిగల లెక్కలు వేసికోవటం, పొడుపుకథలు చెప్పుకోవటం, ఆ జేపిo చుకోవటం, ఇలాo టివి ఉండేవి. వాళ్ళ బుద్ధులకు నైపుణ్యం వచ్చేది. ఇప్పుడు ఆ తెలివంశా on the table; In the భూతానము.

Page 120

Did he go ? Am I going ? ox s బహువచనం oxen ఈ డిక్కుమాలిన విషయాలన్నీ వెదకయిన తరువాత సులభంగా తెలిసికొని దగినవి. ఇందులో పడటంతోటే సరిపోతుంది. సరే. ఆ భవిష్యత్కాలం చెప్పమన్నాడు. నేను మొదలు పెట్టాను. అయ్యా ! వెండు నహాయక క్రియలు ఉన్నవి. చకటి w, i, l, l, విల్. వెండవడి. S, h, a, l, l, షల్. ఇవ్వీ వెండూనేర్చుకోవాలి. నేర్చుకుంటే I shall go I will go అన్ని వెండూనేర్చు భవిష్యత్కథన క్రియలు అన్నాను. ఆయన వెండెందు కన్నాడు. నేనేం చెప్పను నాకొద్దం. ఉన్నవి. నేర్చుకో అంటే నాకు విసుగు వచ్చిందని ఆయన అనుకొని ఆడికా దయ్యా వెంటకీ ఏమనాలి భేదం ఉండా అని అడుగుతున్నాను అన్నాడు. నేనన్నాను, ఉన్నది మహోప్రభో! ఏమున్నదో నాకు తెలియ లు. వెండు మాటలు వాడటం చాలాకష్టం. ఇది వరకు The అన్నమాట చెప్పను? దానిని ఉపయోగించటంలో ఉన్నకష్టం ఇక్కడా ఉంది. I will go అంటే నేను తప్పకుండా వెళతాను అని కాబోలు అని అర్థం. వాడు తప్పకుండా వెళతాలి. అంటే He shall go అనాలి. సామాన్యంగా అయితే I shall go, He will go అనాలి. ఈమాటం కోసం వెండుమాట లెంచ కురా? ఏది ఎప్పుడు వాడాలో తెలియిక పోత మెందుకు? తప్పకుండా అని పక్కన చేర్చితే సరిపోతుంది కదా? అన్నాడు. మన మనటం లేదా తెలుగులో నేను తప్పకుండా వెళతాను అని దానికోసం నేను shall వాడనా? will వాడనా అన్న విచారణ చేసి వాడటం మెందుకు? అలవైలెం తరువాత భాగా వాడితే వాడు ఇంగ్లిషు ఎంత Correct గా మాట్లాడతాడని ఇంకొక చవట వాడితే వాడు బాగా ఎందుకు సంపోహించటం మెందుకు? అన్నాడు. అని ఎందుకు ఈబాధ? ఎందుకు పిల్లలని ఇల్లా బాధ పెడతారు. నీకు కూడా తెలియ దంటున్న వే. నీకు కూడా అనుమానం కలిగే ఉంటే ఇంత చిన్న విషయాలలో కూడా ఇన్ని సంకేహాలు కలగటం మీజాతి అంతా చదవటం మెందుకు? ఈతప్పులు తప్పులుగా నే ఉండగా ఆతప్పులతోనే మాట్లాడుతూ మేం వెదకవండిటుల మనుకుంటా రేమిటి మరి? స్పష్టంగాబోధలు, ఉచ్చారణబోధలు, The సరిగా వాడటం చేతకాకపోవటం వలన గుబాథలు, ఉచ్చారణబోధలు, The సరిగా వాడటం చేతకాకపోవటం

will, shall నేర్చుకొని అందులో తూర్పు వడమర తెలియకుండా ఏవో పుస్తకాలు చదవటం. వందితుల మనుకోవటమూనా? నాకెందులే? దీనిని పాఠశాలయాలినే Shall I go అనా అన్నమాట. అంటేనా అన్నాడు. అవు నన్నాను. అయిపోయుందా. ఇంకా ఏమైనా క్రియావిషయాలు ఉన్నయ్యా. అన్నాడు. ఉన్న డి. will తప్పుడే ఏంటేలేది? shall should ఉన్న డి. will

Page 121

కి wouldఉన్న డి. ఇది be ధాతురూపాలు. నున్న has అనే vcrb ఉన్న డి. డా ని కి ల హ వ చ న ము have. డా ని కి భూ త కా ల ఓ had. shall have b:en, should have been must have been, పీటి ఓపాటు would have been done లాంటి అనేకము లున్నవి, అవనీ ఎలా వాడాల ఓ నాకు తెలియదు, నా కేమిటి? ఇంగ్లీసు భాషయందు దురదృష్టి వశముగాని రహస్యం అనన్నాను. మరి ఎందుకురా ఈగ ఓల అన్న డాయన న న్నడుగుతా వేం బాబూ అని నన్నాను. అని 'అప్పుడే కా లేదు. Past participles ఉనాయు అన్నాను. అం శే ఏమిటి అన్నాడు. నాకు తెలియ లేదు. పామాణ్యంగా Passive Voice ఉపయోగిస్తా మన్నాడు. Passive Voice అం శే ఏమిటి టన్నాడు. రాముడు రావణుని చం పెను. ఇది Active Voice అంటాడు. రావణుడు రామునిచేత చంపబ డెను. ఇది Passive Voice అనన్ను ఓహో! అలాగా అనన్నాడు. దీన్ని తెలుగులో ఓమంటారు అనన్నాడు. ఏమం టార ఓ నాకు తెలియలేదు. Active Voicె అం శే క ర్తృకము Passive Voice అం శే క ర్మకము అన్న మాట. నే నను కుంటూ ఉండగాన పడి అ Past participle ఒకటి చెప్పు అనన్నాడు. నేను do, did, done; write, wrote written అని చెప్పా. చెప్పి It is writlen అది వా యబడినది అం శే అది తాంత మన్నమాట అనన్నాడాయన. భా గానే ఉందయ్యా కాంపాలు కూడా ఉన్న య్యన్నమాట. మన ధాతువు ఉందనుక ఓ మతము ఆల ఓచి చబడినది. గతము వెళ్ళిపోయినది. పీటి సన్ని ఓటీ మనము నామవా చకాలుగా వాడుతాము. కృతము కృతమె య ఓయంది, గతము గత మె య ఓంది అంటాము. ఎట్లాగే వా యబడది (వా యబడ్డది. అనట ని కి Written is written అనవచునా అనన్నాడు. అనకూడదు. that which is written లేకథ ఓ శే What is written is written అనవలె మళ్ళీ అశ్రము ఎందుకు అనన్నాడు. ఏమిటయ్యా ఈ భాష యేద ఓ భాష మంత మె య ఖావ అనీ సమర్థమె యిన భాష అని అంటునా ఓరు. ఇందుల ఓ అనీ క ష్టాలె. నేర్కో నేందుకు సులభంగాలేదు. గతము గత మె య నది. That which is past ఎందు'కు which ఎందు'కు? అందుత ఓ (పతి దాని కీ is రావల సిం దేనా యె. నాకర్తం 'కాలె దజ్ఞాయిల. రేపు చదువుదాము లె. రేపు అం శే ఏమిటి ఇంగ్లీ షు అనన్నాడు. Tomorrow అనన్నను. ఆయన మరి నిన్నక ఓ న్నాడు. yesterday అనన్నాను. 'మున్న అం శే అన్నాడు. `Day befor'eలుండ ఓ అనన్నాడు. Day after tomorrow. ఆయన 'ఒండు వెదవుమె యద శరణి క టాఆడం గా వెట్కొని కావ్యేపు నా వంక చూని నా యిన 'విన్న, మొన్న, రేపు, ఎలుండీ ఈ మాటలు ఎంత సులభంగానున్న డి. నీ ఇంగ్లీ

Page 122

ములో చెప్పిన మాటలు ఎంతకట్లంగా ఉన్నవి. మన మాటలు చెందు చెంద శ్రాలతో తెరిసతో ఉండె. వాడి మాటలకి స్పెళింగులతో చ స్తు వా మారేయ. మొన్నకి ఎబ్బుండికి ఒక్కమాట చెదాయు. అందులో రహస్య మేమిటో చెప్పుటోవాళికి మొన్న పలుండీ పట్టింపు లేదోయి. వట్టి డప్పులటి జాణపలు ఉంది. తప్పుడుకడా అని నిన్ను చెప్పా ఒప్పుకున్నాడు. గోపెమో ఎనిష్టి అత్మ్రాలతో ఒప్పుకున్నాడు. నిన్న కో ముద్దిరాలతో ఒప్పుకి న్నాడు. ఆ భాష సుతరమైన భాష అనిగాని ఏదో గొప్పభాష అనికానీ అనుకొనేవాళ్లు నామాన్యంగా కూడా ఆలో చించిన వాళ్లు కాబోలు.. నిజానిక నాకు చాలా కోప మొచ్చింది "అయ్యో ! ఆది అంత్రార్థమైన భాష. మేత్తనివాణ్ని నన్నుచూచి మీరు కలతో వచ్చి నను డబాయుచి సంస్మాత్రం చేత ఆభావ కేమీ నష్టి లేదు వెండి. ఆ భాగోగ్పదనం ఇక్కడకాదు. రాజకీయ ఓపయాలతో, సాంఘిక విషయాలతో, మరి సెనుస్సోవయ్యల ఉన్నది.ఆ భాష గొప్పదనం అన్నాసు.ఆయన నాయనా ఓసెనుసుమాట నాకు తెలియదు. తక్కిన ఏవిషయాలలో నై నసరే,సంస్థలొక్రా లికి మించిని ఆభావ ఉంటుందని ఎవడను కోవాలంకే మన సంస్కృతం ధోలు రానివా డెంతకొఱాలి ! నే నన్నానుకుడా ! 'ఆవును నాశే అనుకుంటు న్నాడు' అని. ఆయన నవ్వి నువ్వు కానేపు నా వైపున మాట్లాడతావు. కానేపు వాళ్ళవైపున మాట్లాడతా వేమిటి" అని అన్నాడు. నేను "నిజమే మీరం టొంశే జెలుస్తోంది. నేనటూ ఇటూ మాట్లాడుతున్న మాట నిజమే. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా నంటున్నారు" అని అడిగాను. తిక్కనగారు తెచి కూర్చుని నన్ను చెప్పుగొంటావా అన్నాడు. చెప్పుండి బాబూ ! అన్నాను. ఆయ నిక్కం మొదులుసేటాడు. "ఓరి నాయనా, నీ తమ్ముడికి నీ భావమరదికి అంటే నీ వెక్కొం తగ్గిడికి ఇద్దరికి తగాదా వచ్చిందుకో. న్యాయం నీ తమ్ముడి వైపునది. అచ్చంగా తమ్ముడివైపు మాట్లాడా నీ వెక్కనికి కోపం వస్తుంది. అందుచేత ఎంత సేపూ భావమరది జైపె మాట్లాడుతూ మధ్య మధ్య నీకు తెలియకుండా సి తమ్ముడి పతపు మాటలు మాట్లాడుతుంటావు. సహ జంగా అది నీ హెచ్చులో ఉన్న లిషణ. భావమరదివైపు మాట్లాడటం ఆ నేను దులో ఉన్న సొరాణ్ని ఇయటికి పంపించే లిషణం అనాడు. నేనేం చేస్తాను. మాట్లాడకుండా ఉండకున్నా ను. మళ్ళీ నే నన్నాను, అయ్యా నిజమే కాని మా పెద్దపెద్ద ఇంగ్లీషు పరిడితు లందరూ ఏ శాస్త్రాన్ని గురించికూడా ఇంగ్లీషు వృద్ధి బొందినంత సంస్కృతంతో వృద్ధి బొందలే దంటున్నారు రన్నాను. అంశే విష్ణుశర్మ ఏమో నోము నేను పంచతంత్రం (వాశానకడా. అది నీకి. ఈమాటకి అంగీ వేమిటి చెప్పమన్నాడు. నే నాలో చించాను - నాకొక్క విషయం జ్ఞానక మొచ్చింది. వద్దు ఒక ఆమెరికన్ పంచతంత్రాన్ని ఇంగ్లీషులోకి తెర్జ

Page 123

మా చేకాడు. నాకతని వేరు జ్ఞాపకం లేదు. అతడు ఆ పు స్తకానికి పీఠిక వాస్తూ పిఠికలో వాళాడు కదా! "సంస్కృత భాషలో ఈనీతి అన్న శబ్దం ఉన్నది. దీనికి వ8యెన శబ్దం మన భాషల్లో ఎక్కడా లేదు! మనం తలవల్చు కొన వలసిన విషయమిది. సంస్కృతం అంత గొప్పభాష" అని వాళాడు. అంతే విష్ణుశర్మ 'అది నీతిలేని భాష' అని అతడే ఒప్పుకొన్న డన్నమాట అన్నాడు. అంతే నేను నీతి అన్నమాట లేని భాషండీ అన్నాను. అంతట విష్ణు శర్మ "నిజమేనోయి, ఖావమరింద స్థానంలోనే భాషికదా! ఆమాటం హోస్యమాడకూడదా? అన్నాడు. అంతే తిక్కన అన్నాడు, 'అనకూడ దయ్యా, విష్ణుశర్మా' అని జ్ఞాపమరడి కళ్ళెపరనుకో. వాడు ఖావమరడి పరా చిక మనుకుంటాడు. కళ్ళెపరుని నన్నన్న డనుకొంటాడు అన్నాడు. అంతే విష్ణుశర్మ "బలే అన్నవయ్యా బలే అన్న"'వన్నాడు. అందుకినే పదిహేను పర్యాల్లువాశావు"అన్నాడు.అంతేతిక్కనఅందుకినే యుద్ధపఱ్ఱిలోబి పద్యం మొధలు పెట్టాను. 'నవుడు నవ్యుల కనినన్', అని మొధలు పెట్టనోయి"' అన్నాడు. నేను ఇంతకూ మీరే మంటారు అన్నాను. విష్ణుశర్మ ఇంతకూ అంటావేమిటి? ఎంతకు? మన మేమన్న బేరమాడవా? నువ్వు పది రూపా యలు చెప్పవా? నేను సగానికి సగం అడిగానోయి? మనిద్దరి మధ్యా బేరమే నడవటం లేదాయె. ఇంతకూ ఏమిటని అడిగాడు. నేను తెల్లోయి చూస్తున్నా ను. వీళ్ళతో మాట్లాడటం మహాపెద్దగా ఉన్నది అప్పుడిటిక్కన అన్నాడు, నాయనా అంత తెల్లబోకోయి. సువ్వెన తెల్లోయినా దొరపు కానేకావు. వాళ్ళభావ ఎంత చదివినా నీవు సల్లజాతి వాడవేత్పొత్ల జాతి వాడవు కాదు. నీవు ఆభాష చదివి తెల్లపడదా మనుకొంచే అఫ్రికాలో మనుష్యులెందకావాలి వాళ్ళ మతం పుచ్చుకొంటేనే దిక్కులేదు. నువ్వు ఇంతకూ అని అనకూడ దని విష్ణుశర్మ ఎందుకన్న డంటే దీని వలన ఏమీ లాభం లేదు. ఈ దేళంలో ప్రతిదాన్ని గురించి చర్చలే తప్ప సారాంశ మనేది ఉండదు. నువ్వే చూడు, దేవు డున్నాడా లేదా? ఒక పతి వాడి శిష్యక పేదవాడు. తెలుగులో కవులున్నారు లేదా? ఒక పతి కవా దీ శిష్యక పేదవాడు. తెలుగులో నవలా రచయిత ఉన్నాడా లేదా ? ఇదొక శిష్యక. గురజాడ అప్పారావు కవి అవునా కాదా ? ఇదొక శిష్యక. కృష్ణదేవరాయలు ఉన్నవా లేవా ? ఇదొక శిష్యక. ఇల్లా పతికలు శిష్యకలు పెట్టడం. ఎందికి తొ చింది వాడు రాయటం... అని టిక్కనగా రంటూఉంచే నేనన్నాగదా "స్వామీ ! మీరు ఎంత కవిబ్రహ్మలైనా ఒకకడ పొరపాటు పడుతున్నారు. ఎవరికి తొ చింది వాళ్ళు రాయటం కాదండీ, వాళ్ళకు తోయ్యదు, అంతే తోచదు అని అను కొండీ మీరు. ఒక వేళ వాడి మనస్సుతో వాడు తుదిపారేకముగా అంకొక టనుకున్నా వాడు వాఖనేడి వేరు. దాని వెనక ఎంత సొంఘికం ఎంత రాజ

120

Page 124

కీయం, మజా అ అండి ఇది" అన్నారు. విష్ణుశర్మ "నిజం చెప్పవోయి, నా ఆయుర్రాయం 'కూడా పోసుకు బతుకు" అన్నాడు. తిక్కున్న నవ్వి "ఎందుకు కయ్య పాపం అతన్నే టిపిస్తావు. నీకాయుర్రాయం ఏముంది? ఇదివరకే చచ్చిపోయె." అంటే విష్ణుశర్మ అన్నాడు, అదిమాట్రం ఆశీర్వచనం కాదే మిటి ? అతని కెన్నాళాయ ఆయుర్రాయ మున్నదో తన్మాఘు) బతకమని అర్థం" అన్నాడు. అది రహస్యం. నుచేందుకు, రైలులో వెళ్ళు. కలుపులో కూర్చుని పదిమంది కిలకిలలాడుదురు వెను, నీకో అక్కడల్లాగే విష్కళ్ల నూ అల్లాగే చర్చ, చర్చ, చర్చ, ఒక్కడానికి నిశ్చయమనేది లేదు. ఇది తీర్మానించాము. అనేది లేదు. ఇది నిష్క్రయ మనేది లేదు. అంత అగాధంగా ఉందోయి ఈ ఇంగిమ భావ. వాడు చెప్పిందానికీ నీవు సమాధానం చెప్పలేకపోతే పూర్తి కాలం(లో అవతలవాడు చెప్పింది ఒప్పుకొనేవాభు. ఈ కాలంలోనో వాడు చెప్పిందే అందుకు అడుగుతాడు. (I beg to differ) ఇక దేనిత త్వం ఎల్లా నిర్ణయుంప బడుతుంది. సరిగ్గా ఇల్లాంటి మనః ప్రవృత్తికి ఈ ఇంగిమ చదువులో ఉన్నటువంటి పరమరహస్యానికి ఇంత దగ్గరి సంబంధం. దేశమంతా ఇంగిమ చదువుతున్నారు కనుక అందరి మనస్సులూ ఇల్లాగే ఉన్నవి అందరు ఇల్లాగే మాటాడుతారు. కనుక ఇంగిమ చదువుతారు. తెలిసిందో ఈ రహస్యం అన్నాడు. మన భావ ప్రతీతీ నిర్వచనంతో, నిష్క్రయంతో జరిగే భావం, జరిగే ఊహా, జరిగే బ్రతుకు, జరిగే భాష. అక్కడంతా గాలికి వెళ్ళుతూ ఉంటుంది. ఎట్లా వెళ్ళితే అట్లాగు అన్నాడు నేను మనసులో గుడుసులు పడుతున్నాను. ఆలోచించాను. నిజమేరా అమెరికాలో ఆధునిక Philosophers అయలుదేరారు. శాంతాయనవాళ్ళు అయి పోయినారు.

కొత్తవాళ్ళు వచ్చారు. వాళ్ళు కనిపెట్టారట. దానిపేరు behaviourism అట. దానిమీద నడుస్తున్నాడు డిప్పుడు సంక్షోమయ్య. నిజమే, ఎల్లా వెళ్ళితే అల్లా వెళ్ళుతుంది. అదే గాప్ప అనుకున్నాడు. మనుష్యుడు ఇల్లాగే నడువాలి అన్న నియమమేమిటి ? అంటే ఆభివృద్ధి లేదన్నమాట. ఎప్పుడూ నడవగ్గా నడిస్తగ్గా నడవటమేనా ? చక్కగా పితలే వక్కిగా నడిస్తే ఎంత బాగుంటుంది.

నేను విష్ణుశర్మతో అన్నాను "ఎమయ్యా ! బాబూ ! మీ మోస్తరుచూ నే ఇంక ఇంగిమ చదివేట్టు లేదే" అని. ఆయన అన్నాడు ఇంతమట్టుకే చాలురా నాయనా ? నీతోపాటు కూర్చొని ఇరవై ఏళ్లెక్కడ ఉండమంటావు మళ్ళీ ఈ భూలోకంలో ఉంటేగాని. నేను పి. ఎ. యో ప్యాసు కానోయె. తీరా అయింతరవాత నేను ఉద్యోగం కోసం పోతే వాడు date of birth అడిగితే ఏంచేయమంటావు. నేను ఎప్పుడు పుట్టానని లెక్క ? అన్నాడు. నేను అప్పటిదాకా ఎందుకండి మీ మే వెంట్రూగానే వెళ్ళ

Page 125

ఎనిమిదో క్లాసులో ప్రవేశ పెడతానని. మీ జన్మ తేడీ మేచీ అప్పుడే వస్తుంది అని. ఆయన అడుచేత నే నిప్పుడే వెళతాను అన్నాడు. మనస్సులో రతీం చారు బాబూ! అను కున్నాను. "మీ యిష్టం" అన్నాను. మీ ఇష్టం ఏమిటి తెలుసునా అర్థం. దయచేసి వెళ్ళొండి బాబూ అని. కాని తిక్కన్న వెళ్ళటం ఇష్టంలేదు. ఆయనచేత భారతంలో ఉన్న రహస్యాలు ఎవ్వేనా చెప్పించుకొని అవతాన నా తెలివి తేటలలే వాసనని బక ఊహా. తిక్కన్న వా ఊహా గ్రహించాడు. గ్రహించి అన్నాడు. "ఏమోయి, నాచెత చెప్పియ కొని నీ స్వాంతంగా వాస్తో మనుకుంటున్న వే అన్నాడు నే నన్నాను. "ఏం బాబూ వా నే తప్పు. ఈ రోజుల్లో ఎవడ్డు వాసిన పుస్తకాలో కాజేసి తమ పేరు వెట్టుకుని ప్రకటించటం లేదా? మా కవి లున్నారు, ఎవడో పద్యం వాసి వినిపిస్తాడు. నేను ప్రకటిస్తాను అని తీనుకుంటాడు. తన పేరుతో ప్రకటిస్తాడు. దానికన్న చెడిపోయిందా" అన్నాను. విశ్వకర్మ "ఆటయితే అనలు వాసిన కవి ఊరకుటా డటయ్య" అన్నాడు. నేను "ఊరకొనే కవిని చూసే చేస్తాము ఆ వని.. ఏయి! ఆక్కడికేళ్ళి అణా బీడీలు కొనుక్కురా, ఒక పు ఏడుస్తూ కొనుక్క వస్తాడు. ఇంకొకడు వింటయ్యోని, నీకు బీడీలు కొనుక్కు రావటమే మనం వర్తక స్వపని అంటాడు. లేకపోతే కొంచెం సాధువైతే వినవడనట్లు ఊరకుంటాడు. బీడీలు తీసుకు రమ్మనడే ఆటు బీడీలు తీసుకు రమ్మని ఎవరి నడుగునాడు. ఎవరికి కాచింగుండనో వాణ్ణి అడుగునాడు. ఎవడు కంటిమెడచోక్క వేసుకొద వాణ్ణి అడుగునాడు. జాగా ఎగిరి చైతో అన్నాడు.

అంశే తిక్కన్న అన్నాడు "నాయనా! నిజమే. నేను ఎందుకు వచ్చానీ నీవు అదే అడుగునానవు. నిజమే. నేనుచెప్పె విశేషమే నేను చెప్పిననే వాశినందువల్ల వచే గొప్ప ఏమున్నది నీవు స్వాంతంగా ఆలోచించి వాసిన నట్టు వానే వచే నష్ట మేమున్నడి. కాని బాబూ! నేను ఆడీహాలు ఉపసంహరించి కొన్నానోయ్, ఎందుచేత నంటే నువ్వు నన్ను విశ్వవిద్యాలయానికి తీసుక వెళ్ళావు. ఆశాభంగముట్లి నేను చూచాను. ఇతర పండితులని కూడ చూచాను. నాకు ఒకటి తెలిసింది. నాయనా కావ్యాల్లో ఉండే విశేషాలు వాళ్ళ కక్కర లేదు. సంప్రదాయంగా ఊహించ నక్కర లేదు. వాళ్ళ ఏడ అనుకుంటారు. అదే రీతు. పుట్టెలో బుట్టిన బుద్ధి పుడకలో గాని బోదు. అందుచేత మేము వెళ్ళుతున్నాము"

నెనిద్దరిని రైలెక్కించాను. మనస్సులో 'అనుకుంటూనే ఉన్నాను. రైలెక్కా రేమిటిరా, స్వర్గానికి రైలెక్కడ ఉంది అని. ఏమో! మదరాసు నుంచి స్టేషన్లో గాడు పోతారో, న్యాయాదులు బోలారొలకడినుంచి వాళ్ళ

Page 126

నవళ్ళనన్న బతిమాలి పరాకేట్లుగాన్న దూరా రనుకోండి, పచందుడి దాకానో పోతారు. అక్కడినంచి పాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. రేలు కడలింది. వెళ్ళిపోయినారే అనుకున్నాను. వెంటనే మెలకువ వచ్చింది. ఎక్కడున్నాన? వాకిట్లో మా మెళ్ళాలో తెల్లారూ ఆరాళ్ళలో పడుకని నిద్రపోయి నాను కాబోలు. మాకాలేజి బండ్లోతు తీసుకవచ్చి వెంటనే ఒక కాగితం చేతికిచ్చాడు. నాకు Head of the department అయొందట! ఎందుకబ్బ అనుకున్నాను. ఇంతకలకన్నాను కదూ అదే పెద్ద పరిశోధనయె. ఇంతకొంచె చచ్చిపోళ్ళధనలు చేసేవాళ్ళకి డబ్బు రేటు వస్తూనే ఇంతగొప్ప కలకన్న వాణ్ణి నాకు Head of the department కాకూడదా? అబ్బె నవ్వుతూ అన్నాను. ఎవరెవ్వ ఆ చేసిందీ అందుకు కాదు. నాకీ ఉద్యోగం ఎందు కనుక గాల్లో నయితే వేలిమి మూహవరం ఆంజనేయ స్వామికి వందనాలుబోయి కొట్టాను. అందుకని.

స మా ప ము

Page 127

కౢతంత్ర ప్రకరణము, ద్వితీయాశ్వాసము - పైదాశాల -1.